# Tags

నార్లెండిపోతున్నాయి…ఏ నరుడూ,నాయకుడూ పట్టించుకోలేదు సారూ…

పంట పొలాలకు బిందెలతో నీరు పోస్తున్న మహిళలు

ట్రాన్స్‌ఫార్మర్‌ పాడై కరెంట్ లేక.. సోమవారం రోజున. ..వరి నారు ఎండి పోకుండా బిందెలతో నీళ్లు పోస్తున్న రైతులు.


జగిత్యాల జిల్లా గొల్లపల్లి మం.రంగదామునిపల్లిలోని గ్రామ పంచాయతీ ఆఫీస్ ముందున్న ట్రాన్స్‌ఫార్మర్‌ పాడై కరెంట్ లేక ఎండుతున్న పంటలు.

వరి నారు ఎండిపోకుండా బిందెలతో నీళ్లు పోస్తున్న రైతులు

10 రోజులైనా ట్రాన్స్‌ఫార్మర్‌కు మరమ్మతులు చేయకపోవడంతో ఆగ్రహం వ్యక్తం చేస్తున్న రైతులు