# Tags

న్యాయవాద దంపతుల హత్య కేసు విచారణను సుప్రీంకోర్టు సిబిఐ కి అప్పగిస్తూ జారీ చేసిన ఉత్తర్వులను స్వాగతిస్తున్నాం : కాచే


మంథని :

న్యాయవాద దంపతుల హత్య కేసు విచారణను సుప్రీంకోర్టు సిబిఐ కి అప్పగింస్తూ జారీ చేసిన ఉత్తర్వులను స్వాగతిస్తున్నాం.

సిబిఐ విచారణలో వాస్తవ విషయాలు వెలుగులోకి వస్తాయని,కుట్ర దారులను బయటకు తీసి న్యాయ వ్యవస్థ పై నమ్మకం కలిగి,బాదిత కుటుంబాలకు న్యాయం జరుగుతందని ఆశిస్తునాం.
– -శశిభూషణ్ కాచె,న్యాయవాది,మంథని