# Tags

కల్లెడ సింగిల్ విండో చైర్మన్ సందీప్ రావు ఆర్థిక చేయూత

జగిత్యాల : కల్లెడ : నిరుపేద యువతి వివాహానికి రూ. 10 వేలు ఆర్థిక చేయుతనందించి తన ఔదార్యాన్ని చాటుకున్నాడు కల్లెడ పీఏసిఎస్ (ప్యాక్స్ ) ఛైర్మెన్ సందీప్ రావు. వివరాల్లోకి వెళితే జగిత్యాల రూరల్ మండలం కల్లెడ గ్రామానికి చెందిన సుద్దాల భీమయ్య – రాజవ్వ దంపతుల కుమార్తె జల వివాహం త్వరలో జరగనుంది. కాగా యువతికి తండ్రి లేకపోవడం, తల్లి రాజవ్వ సైతం అనారోగ్యంతో బాధ పడడడంతో కుటుంబం పరిస్థితి చూసి చలించిన ఛైర్మెన్ […]

మానవత్వం చాటుకున్న కండ్లపల్లి మాజీ సర్పంచ్ సంపత్

జగిత్యాల నియోజకవర్గం బీర్పూర్ మండలం తుంగూరు గ్రామానికి చెందిన ఇద్దరు యువకులు కండ్లపల్లి వైపు మోటార్ సైకిల్ పై ఒక బర్త్ డే పార్టీకి వెళుతుండగా, అదుపుతప్పి రోడ్డు పక్కన పడిపోయారు. ఆ సమయంలో అటువైపు నుంచి వెళుతున్న కండ్లపల్లి మాజీ సర్పంచ్ సంపత్ రోడ్డు పక్కన ఎండలో పడి ఉన్న ఇద్దరు యువకులను గమనించి ప్రాథమికంగా చికిత్స అందించి వెంటనే 108 వాహనంకు కాల్ చేసి, వారిని అంబులెన్స్ లో ఆసుపత్రికి తరలించారు. దీంతో ఎండలో […]

గోదావరి హారతి యాత్ర పోస్టర్ ఆవిష్కరణ

గోదావరి హారతి యాత్ర పోస్టర్ ఆవిష్కరణ రాయికల్ ఈ నెల 3జూన్ నుండి 8 జూన్ తారీకు వరకు నిర్వహించే గోదావరి హారతి కార్యక్రమం పోస్టర్ ఆవిష్కరణను గురువారం రాయికల్ పట్టణంలో నిర్వహించారు .. బిజెపి జాతీయ నాయకులు మధ్యప్రదేశ్ ఇన్చార్జి గోదావరి హారతి ఉత్సవ సమితి వ్యవస్థాపక చైర్మన్ బోలుసాని మురళీధర్ రావు గత 11 సంవత్సరాల క్రితం గోదావరి కలుషితమైతున్న తరుణంలో గోదావరిని కాపాడుకోవాల్సిన బాధ్యత మనపై ఉన్నది… ఈ నేపథ్యంలో తలపెట్టిన గోదావరి […]

పండుగ వాతావరణంలో వైభవోపేతంగా దశాబ్ది వేడుకల నిర్వహణకు ఏర్పాట్లు : జిల్లా కలెక్టర్ శ్రీమతి షేక్ యాస్మిన్ బాషా

జూన్ 22వరకు  పండుగ వాతావరణంలో వైభవోపేతంగా దశాబ్ది వేడుకల నిర్వహణకు ఏర్పాట్లు -జిల్లా కలెక్టర్ శ్రీమతి షేక్ యాస్మిన్ బాషా -దశాబ్ది ఉత్సవ వేడుకలకు అన్ని వర్గాలతో పాటు మీడియాకు ప్రత్యేక ఆహ్వానం : రాష్ట్ర దశాబ్ది వేడుకల నిర్వహణపై జిల్లా కలెక్టర్ జగిత్యాల : ప్రభుత్వ ఆదేశాల మేరకు జగిత్యాల జిల్లాలో  పండుగ వాతావరణంలో వైభవోపేతంగా రాష్ట్ర దశాబ్ది వేడుకలను నిర్వహించనున్నట్లు, ఇందుకు సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని జిల్లా కలెక్టర్ శ్రీమతి షేక్ యాస్మిన్ […]

రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల కానుకగా టీఎస్ఆర్టీసీ ఉద్యోగులకు తీపికబురు…మరో డీఏ చెల్లింపుకు ఉత్తర్వులు

రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల కానుకగా టీఎస్ఆర్టీసీ ఉద్యోగులకు తీపికబురు…మరో డీఏ చెల్లింపుకు ఉత్తర్వులు -జూన్ నెల వేతనంతో కలిపి చెల్లింపు : టీఎస్ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్దన్, ఎండీ వీసీ సజ్జనర్ వెల్లడి తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ(టీఎస్ఆర్టీసీ) ఉద్యోగులకు సంస్థ తీపికబురు చెప్పింది. తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల కానుకగా మరో విడత కరువు భత్యం(డీఏ) ఇవ్వాలని నిర్ణయించినట్లు టీఎస్ఆర్టీసీ చైర్మన్, ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్దన్, సంస్థ ఎండీ వీసీ సజ్జనర్, […]

బ్రాహ్మణుల మనసు, మాటా, చేసే పని లోకహితం కోసమే : సీఎం కేసీఆర్

బ్రాహ్మణుల మనసు, మాటా, చేసే పని లోకహితం కోసమే: బ్రాహ్మణ సంక్షేమ సదనం’ ప్రారంభోత్సవ కార్యక్రమంలో సీఎం కేసీఆర్ ప్రసంగం -ముఖ్యాంశాలు : Hyderabad:Gopanapalli : • ఈనాటి శుభసందర్భాన్ని పురస్కరించుకొని తమ ఆశీస్సులను ఆడియో సందేశం ద్వారా మనకందించినటువంటి, ఆశీర్వదించినటువంటి శ్రీ విధుశేఖర భారతీ స్వామి శృంగేరి పీఠం వారికి, శ్రీ శంకర విజయేంద్ర సరస్వతి స్వామి కంచికోటి పీఠం వారికి, వారి చరణ పద్మాలకు వందనాలు.  అనేక పీఠాల నుంచి విచ్చేసినటువంటి పీఠాధిపతులందరికి చరణాభి […]

369 People Died | Telangana Amaraveerula Stupam Design Secret , story forged with blood , Who designed it ?

“Unveiling the Symbolic Design: A Tribute to Telangana’s Fallen Heroes. Discover the profound layers of meaning behind a monument that stands as a testament to sacrifice, unity, and immortality. Explore the significance of the polished black granite base, the majestic sun-arch casting its mythical glow, and the meticulously carved united strips symbolizing indivisible unity. Delve into the trapezium structure adorned with dharma chakras, representing sacrifice and justice. Finally, witness the delicate white lily flower atop the monument, a forever symbol of youth and immortality. Experience the unwavering spirit of Telangana through this SEO-friendly article.”