# Tags

మాజీ మంత్రి జీవన్ రెడ్డి ఇంట్లో కాంగ్రెస్ కార్యకర్త ఆత్మహత్యాయత్నం…

జగిత్యాల : -మున్సిపల్ ఎన్నికల్లో టికెట్ దక్కడం లేదన్న నైరాష్యం, -సముదాయించిన జీవన్ రెడ్డి  -మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డికి పరిస్థితి వివరించిన జీవన్ రెడ్డి  జగిత్యాలలో కాంగ్రెస్ పార్టీ బి-ఫారం పంచాయితీ సోమవారం రాత్రి వరకు కూడా ఎటూ తేలకపోవడంతో,  కౌన్సిలర్ అభ్యర్తిగా నామినేషన్ వేసిన ఓ కాంగ్రెస్ కార్యకర్త  పార్టీ టికెట్ రాదేమోనన్న అనుమానం తోఒంటిపై పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యాయత్నా నికి పాల్పడడంతో  వాతావరణం ఒక్క సారి వేడెక్కింది. ఇందుకు సంబంధించిన వివరాల్లోకి వెళితే, జగిత్యాల మున్సిపల్ […]

ఫోన్ టాపింగ్ కేసుకు భయపడుతున్న కెసిఆర్ : మండల సర్పంచ్ ల ఫోరం అధ్యక్షులు దొమ్మాటి నర్సయ్య

ఎల్లారెడ్డిపేట : సంపత్ పంజా : ఫోన్ టాపింగ్ కేసులో శిక్ష తప్పదని మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ భయపడుతున్నారని మండల సర్పంచ్ ల ఫోరం అధ్యక్షులు దొమ్మాటి నర్సయ్య అన్నారు. ఎల్లారెడ్డిపేట మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సద్ది లక్ష్మారెడ్డి ఆధ్వర్యంలో రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాత బస్టాండ్ లో పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా నర్సయ్య మాట్లాడుతూ…. సిట్ కు  కేసిఆర్ భయపడుతున్నారని అన్నారు. ఈ కేసులో కేసిఆర్ కు శిక్ష తప్పదని బిఆర్ఎస్ శ్రేణులు అయోమయంలో […]

మాజీ సీఎం కేసీఆర్ కు ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ నోటీసులు ఇవ్వడాన్ని నిరసిస్తూ బిఆర్ఎస్ నిరసన 

బెజ్జంకి : ముడికే కనకయ్య : మాజీ సీఎం కేసీఆర్ కు ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ నోటీసులు ఇవ్వడాన్ని నిరసిస్తూ బిఆర్ఎస్ నిరసన  BRS అధినేత, మాజీ సీఎం కేసీఆర్ కు ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ నోటీసులు ఇవ్వడాన్ని నిరసిస్తూ బిఆర్ఎస్ పార్టీ ఇచ్చిన పిలుపు మేరకు బెజ్జంకి మండల కేంద్రంలో నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ నిరసన కార్యక్రమంలో పలువురు BRS నాయకులు పాల్గొన్నారు.ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ…తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కెసిఆర్ […]

ప్రభుత్వం వరమిచ్చినా… అధికారుల అలసత్వంతో గల్ఫ్ మృతుల కుటుంబాలకు రూ. రెండున్నర కోట్ల ఎక్స్ గ్రేషియాలో జాప్యం 

యాభై మంది గల్ఫ్ మృతుల కుటుంబాలకు రూ. రెండున్నర కోట్ల ఎక్స్ గ్రేషియా మంజూరు ◉ ప్రభుత్వం వరమిచ్చినా… అధికారుల అలసత్వంతో గల్ఫ్ మృతుల కుటుంబాలకు రూ. రెండున్నర కోట్ల ఎక్స్ గ్రేషియాలో జాప్యం : ఎన్నారై అడ్వయిజరీ కమిటీ వైస్ చైర్మన్ మంద భీంరెడ్డి జగిత్యాల జిల్లాకు చెందిన 50 మంది గల్ఫ్ మృతుల కుటుంబాలు, రూ.5 లక్షల చొప్పున గల్ఫ్ ఎక్స్ గ్రేషియా ఆర్థిక సహాయానికి అర్హులని జిల్లా కలెక్టర్ బి. సత్య ప్రసాద్ రాష్ట్ర ప్రభుత్వానికి పలు దఫాలుగా నివేదికలు పంపారు. […]

రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ పై సిట్ విచారణ అప్రజాస్వామికం: బెజ్జంకి మండల బిఆర్ఎస్ అధ్యక్షులు మహిపాల్ రెడ్డి

బెజ్జంకి : ముడికే కనకయ్య : తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ పై సిట్ విచారణ నోటీసులు పంపించడం ఈ ప్రభుత్వం అప్రజాస్వామిక చర్యలకు నిదర్శనమని బెజ్జంకి మండలం బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు పాకాల మహిపాల్ రెడ్డి అన్నారు. ఏ ప్రభుత్వమైనా గూడ చర్య వ్యవస్థ ఉంటుందని, అలాంటి వ్యవస్థను నిర్వీర్యం చేసే విధంగా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం పాటుపడుతుందని విమర్శించారు. Sircilla SrinivasSircilla Srinivas is a Senior Journalist with 35+ years […]

శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి నిలువెత్తు బెల్లంతో తులాభారం సమర్పించిన జగిత్యాల ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్ 

రాయికల్ : ఎస్.శ్యామ్ సుందర్ : పట్టణంలో శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో జగిత్యాల ఎమ్మెల్యే డా.సంజయ్ కుమార్ గురువారం వెంకటేశ్వర స్వామిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా రాయికల్ మున్సిపల్ మాజీ కోఆప్షన్ సభ్యుడు మహేంద్ర బాబు జగిత్యాల ఎమ్మెల్యేగా డాక్టర్ సంజయ్ కుమార్ 2023లో గెలుపొందాలని వెంకటేశ్వర స్వామి వారిని మొక్కుకోగా, గురువారంఉదయం11-30 గంటల ప్రాంతంలో ఎమ్మేల్యే డా.సంజయ్ కుమార్ నిలువెత్తు బెల్లం జోకి తులాభారం సమర్పించి మొక్కు తీర్చుకున్నారు. ఈ సందర్బంగా […]

టీయూడబ్ల్యూజే-ఐజేయు రాయికల్ ప్రెస్ క్లబ్ నూతన కార్యవర్గం ఎన్నిక

రాయికల్: పట్టణంలోని టియుడబ్ల్యూ-ఐజేయు రాయికల్ ప్రెస్ క్లబ్ నూతన కార్యవర్గాన్ని జిల్లా ప్రధాన కార్యదర్శి బెజ్జంకి సంపూర్ణ చారి,ఉపాధ్యక్షుడు గడ్డల హరికృష్ణ,కోశాధికారి సిరిసిల్ల వేణుగోపాల్ ఆధ్వర్యంలో టీయూడబ్ల్యూజే-ఐజేయు నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది.. అధ్యక్షులుగా గుర్రాల వేణుగోపాల్,ఉపాధ్యక్షులుగా వాసరి రవి,ప్రధాన కార్యదర్శిగా నాగమల్ల శ్రీకర్,సహాయ కార్యదర్శిగా గంగాధర్ సురేష్,కోశాధికారిగా మచ్చ శేఖర్,కార్యవర్గ సభ్యులుగా వాసం లింబాద్రి,అనుపురం లింబాద్రిగౌడ్,తీగుల్లగోపి,ఎద్దండి జితేందర్, ఓరుగంటి భీమరాజు,అందే రంజిత్ కుమార్ లను ఎన్నుకున్నారు. ఈ కార్యక్రమంలో టియుడబ్ల్యుజే-ఐజేయు జిల్లా కార్యవర్గ సభ్యులు […]

మాకు న్యాయం చేయండి బుడగ జంగాల ఆవేదన…

రాజన్న సిరిసిల్ల జిల్లా : ఎల్లారెడ్డిపేట మండలం పోతిరెడ్డిపల్లి గ్రామంలో గత 20 సంవత్సరాలుగా నివాసముంటున్న బుడగ జంగాల వర్గంప్రజలు తమకు అధికారులు అన్యాయం చేయొద్దు అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. గ్రామానికి అనేక సేవలు అందిస్తున్నామని తమకు ఆధార్ కార్డు, రేషన్ కార్డుతోపాటుగా ఓటు హక్కు కూడా పోతిరెడ్డిపల్లిలోనే ఉందని బుడగజంగాలు తెలిపారు. ప్రస్తుతం ఉంటున్న మా గుడిసెలను ఖాళీ చేయించి అడవిలోకి పంపుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. గ్రామపంచాయతీ,గ్రామ సభ్యులు కలిసి అటవీ లో […]

మధ్యప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి చేతులమీదుగా వింధ్య గౌరవ్ జాతీయ అవార్డు అందుకున్న మహిళా ఆడియో ఇంజనీర్, రాష్ట్రపతి అవార్డు గ్రహీత డా.సాజిదాఖాన్

హైదరాబాద్ : మొదటి మహిళా ఆడియో ఇంజనీర్ మరియు ప్రతిష్టాత్మక రాష్ట్రపతి అవార్డు గ్రహీత,  డాక్టరేట్ పొందిన కుమారి సాజిదా ఖాన్ ఈ జనవరి 16న మధ్యప్రదేశ్, భోపాల్‌లో ఇటీవల జరిగిన ఒక కార్యక్రమంలో వింధ్య గౌరవ్ జాతీయ అవార్డు సీజన్ 5 – 2026ను అందుకున్నారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా మధ్యప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి రాజేంద్ర శుక్లా మరియు మధ్యప్రదేశ్ ప్రభుత్వం నుండి ఇతర ప్రముఖులు పాల్గొన్నారు. కార్యక్రమ నిర్వాహకులు స్నేహ ఈవెంట్ అండ్ మేనేజ్‌మెంట్స్ & శివి ఎంటర్‌ప్రైజెస్ విష్ణు మిశ్రా ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ […]

జీవో 25తో లింక్ చేయకుండా, జీవో 190ని అమలు చేయాలి: సియస్ రామకృష్ణరావు ను కోరిన తపస్ నాయకులు

జీవో 25తో లింక్ చేయకుండా 317 జీవో బాధిత ఉపాధ్యాయులకు ఉపశమనం కలిగేలా జీవో 190ని పూర్తిగా అమలు చేయాలి.సియస్ రామకృష్ణరావు ను కోరిన తపస్ ఉపాధ్యాయ సంఘం నాయకులు…. 317 జీవో బాధిత ఉపాధ్యాయులకు ఉపశమనం కలిగేలా ఇచ్చిన జీవో 190 ని పూర్తిస్థాయిలో అమలు చేయాలని తపస్ రాష్ట్ర అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శి వొద్నాల రాజశేఖర్, తెల్కలపల్లి పెంటయ్య,ఆర్గనైజింగ్ సెక్రటరీ హన్మంత్ రావులు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రామకృష్ణరావు ను కల్సి ప్రాతినిధ్యం సమర్పించారు. […]