# Tags

ఎమ్మెల్యేను మర్యాదపూర్వకంగా కలిసిన ప్రభుత్వ హాస్పిటల్ డెవలప్‌మెంట్ సొసైటీ కమిటీ సభ్యులు

జగిత్యాల : జగిత్యాల ప్రభుత్వ జనరల్ హాస్పిటల్ కోసం “హాస్పిటల్ డెవలప్‌మెంట్ సొసైటీ” (HDS) సభ్యులుగా నియామకమవడంలో తమకు సహకరించినందున, ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్ ను సోమవారం దరూర్ క్యాంపులోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలోరెడ్ క్రాస్ సొసైటీ జిల్లాకార్యదర్శి మంచాల కృష్ణ, రెడ్ క్రాస్ సొసైటీ జిల్లా కమిటీ సభ్యులు, సీనియర్ జర్నలిస్ట్ సిరిసిల్ల శ్రీనివాస్, సిటీ కేబుల్ నిర్వాహకులు రోటరీ క్లబ్ మాజీ అధ్యక్షుడు టీవీ సూర్యం మరియు జగిత్యాలపెన్షనర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు ఏ. […]

సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలో కొత్త ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాతనే విద్యార్థుల మెస్ చార్జీలు పెంచారు :ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్

జగిత్యాల పట్టణంలోని భవానీ నగర్ లోని తెలంగాణా సోషల్ వెల్ఫేర్ గర్ల్స్ రెసిడెన్షియల్ స్కూల్ మరియు జూనియర్ కాలేజ్ ను నాయకులతో కలసి సోమవారం మధ్యాహ్నం 12 గంటల ప్రాంతంలో జగిత్యాల ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్ సందర్శించారు.  హాస్టల్ లోని స్టోర్ రూమ్, వంట గదిని, పరిశీలించి అనంతరం మధ్యాహ్న సమయంలో విద్యార్థులతో కలిసి సహపంక్తి భోజనం చేశారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే సంజయ్ కుమార్ మాట్లాడుతూ. ..తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత దేశంలో ఎక్కడ లేని విధంగా […]

విశ్వశాంతి ధర్మం కోసం నిరంతరం కృషి చేస్తున్న బ్రహ్మకుమారీల సేవలు ప్రశంసనీయం : ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్ 

జగిత్యాల : విశ్వశాంతి కోసం, ధర్మం కోసం నిరంతరం కృషి చేస్తున్న బ్రహ్మకుమారీల సేవలు ప్రశంసనీయమని ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్ అన్నారు. సోమవారం ఉదయం 11 గంటలకు జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో బ్రహ్మకుమారిలు, ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ సంయుక్తంగా నిర్వహించిన రక్తదాన శిబిరాన్ని ఎమ్మెల్యే ప్రారంభించారు.  ఈ కార్యక్రమంలో రెడ్ క్రాస్ సొసైటీ బాధ్యులు సిరిసిల్ల శ్రీనివాస్ రోటరీ క్లబ్ బాధ్యులు టీవీ సూర్యం రక్త దాతలు బ్రహ్మకుమారి సమాజం సోదర సోదరీలు […]

భారత దేశ సివిల్ లీగల్ ప్రొటెక్షన్ సర్వీసెస్ అధ్యక్షులు గా మహమ్మద్ లాల

(తెలంగాణ రిపోర్టర్) రాజన్న సిరిసిల్ల జిల్లా, రాచర్ల గొల్లపల్లి యువకుడు ప్రముఖ ,సేవా కార్యకర్త మహమ్మద్ లాలా, ను జిల్లా చైర్మన్గా CPLS, భారత అద్యక్షుడు ప్రకటించారు.ఇలాంటి అరుదైన అవకాశం రాచర్ల గొల్లపల్లి, గ్రామము ఎల్లారెడ్డిపేట మండలం, రాజన్న సిరిసిల్ల జిల్లా వ్యక్తికి రావడం ఒక అరుదైన అవకాశం. భారత CPLS ,సంస్థ గ్రామస్థాయిలో నుంచి మొదలుపెట్టి జిల్లా స్థాయి వరకు భారత రాజ్యాంగం యొక్క హక్కులను, బాధ్యతలను నిర్వహించడానికి ఏర్పడిన అధికారిక సంస్థ.భారత CPLS, జిల్లా […]

సురవరం సుధాకర్ రెడ్డికి టి.జె.ఎస్. నేతల ఘన నివాళులు ..హాజరైన మంత్రి సీతక్క…

(తెలంగాణ రిపోర్టర్): జగిత్యాల జిల్లా : ప్రముఖ కమ్యూనిస్ట్ నేత, మాజీ పార్లమెంట్ సభ్యులు, సిపిఐ మాజీ జాతీయ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్ రెడ్డి భౌతిక ఖాయానికి జగిత్యాల జిల్లా టి.జె.ఎస్. నేతలు ఆదివారంనివాళులు అర్పించారు. హైదరాబాద్ లోని ముఖ్దూం భవన్ లో ఉన్న సురవరం సుధాకర్ రెడ్డి భౌతిక ఖాయం వద్దకు తెలంగాణ జన సమితి వ్యవస్థాపక అధ్యక్షులు, ఎమ్మెల్సీ ప్రొఫెసర్ కోదండరాం, ప్రొఫెసర్ హరగోపాల్ లతో పాటు జగిత్యాల జిల్లా టిజెఎస్ అధ్యక్షులు […]

ఆహార ఉత్పత్తుల తేదీల ఫోర్జరీ కేసు:బహరేన్ లో ఐదుగురు తెలంగాణీయులకు రెండేళ్ల జైలుశిక్ష

◉ ఇద్దరు కంపెనీ యజమానులు, ఒక మేనేజర్‌కు మూడేళ్ల జైలుశిక్ష ◉ 19 మంది కార్మికులకు రెండేళ్ల జైలుశిక్ష – వీరిలో 5 గురు తెలంగాణ వాసులు ◉ ఇద్దరు యజమానులకు ఒక లక్ష దీనార్ల చొప్పున (రూ.2.3 కోట్లు) భారీ జరిమాన బహరేన్ దేశంలో గడువు తీరిన ఆహార ఉత్పత్తుల తేదీలను ఫోర్జరీ చేసి మార్చడం, నిల్వ చేయడం, మార్కెటింగ్ చేసిన అతిపెద్ద ఆహార భద్రతా కేసులో… ముగ్గురికి మూడేళ్లు, 19 మందికి రెండేళ్ల జైలుశిక్ష […]

వృద్ధుల సంరక్షణ బాధ్యత వారసులదే,న్యాయ సహాయం కోసం లాయర్ల ఏర్పాటు : జిల్లా ప్రధాన న్యాయమూర్తి రత్న పద్మావతి

రాయికల్ : వృద్ధుల సంరక్షణ బాధ్యత వారసులదేననీ, న్యాయ సహాయం కోసం న్యాయసేవాధికార సంస్థ నిరంతరం పనిచేస్తుందనీ, ఇందుకు అవసరమైన చర్యలు తీసుకుంటామని జిల్లా ప్రధాన న్యాయమూర్తి రత్న పద్మావతి వెల్లడించారు .  ప్రపంచ వయోవృద్ధుల దినోత్సవం సందర్భంగా జగిత్యాల జిల్లా న్యాయ సేవా సంస్థ ఆధ్వర్యంలో రాయికల్ మండలం ఇటిక్యాల గ్రామంలోని నివేదిత వృద్ధాశ్రమాన్ని సందర్శించి ప్రభుత్వ చట్టాలపై, వయోవృద్ధుల సంరక్షణ పథకాలపై అవగాహన సదస్సును శనివారం మధ్యాహ్నం ఒంటిగంట ప్రాంతంలో నిర్వహించారు.వృద్ధాశ్రమంలోని వంటశాలను,వసతి గదులను, డైనింగ్‌ హాలును,స్టోర్‌ రూమ్‌,పరిసరాలను […]

మల్కపేట రిజర్వాయర్ ను నింపాలి ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ ను కోరిన కాంగ్రెస్ నాయకులు

(తెలంగాణ రిపోర్టర్, సంపత్ పంజా):- రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు శనివారం ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ ను కలిసి మలకపేట రిజర్వాయర్ ను నీటితో నింపాలని విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు దొమ్మాటి నర్సయ్య మాట్లాడుతూ….మిడ్ మానేరు నుండి పదవ ప్యాకేజీకి నీటిని తీసుకెళుతున్నందున మనం కూడా మల్కపేట రిజర్వాయర్ ను మూడు టీఎంసీలకు నింపుకుంటే రైతులకు ప్రయోజనం కలుగుతుందన్నారు. గతంలో మాదిరిగా ఎల్లారెడ్డిపేట మండలంలోని […]

రాయికల్ మండలంలో “పల్లెల్లో పనుల జాతర” కార్యక్రమం:1 కోటి 30 లక్షలతో అభివృద్ధి పనులకు భూమి పూజ చేసిన ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్ 

రాయికల్ : ఎస్.శ్యామ్ సుందర్ : మండలంలో శుక్రవారం మధ్యాహ్నం 12:30 నుంచి 4 గంటల వరకు వివిధ గ్రామాల్లో పల్లెల్లో పనుల జాతర కార్యక్రమం నిర్వహించారు. ఆయా గ్రామాల్లో ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ పాల్గొని, ఆలూరు,వీరాపూర్,ధర్మాజీ పెట్,తాట్లవాయి,కట్కా పూర్, దావన్ పల్లి, వస్తాపూర్, చింతలూరు, బోర్నపల్లి గ్రామాల్లో 1 కోటి 30 లక్షలతో సీసీ రోడ్డు,డ్రైనేజీ నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. అలాగే బోర్నపల్లి గ్రామంలో నూతన గ్రామపంచాయతీ భవనాన్ని, ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్ […]

చెక్ డ్యామ్ ను ప్రారంభించిన జిల్లా వ్యవసాయ అధికారి అఫ్జల్ బేగం

రాజన్న సిరిసిల్ల జిల్లా (తెలంగాణ రిపోర్టర్ ) రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలంలోని నారాయణపూర్ గ్రామ శివారులో గల చెక్ డ్యామ్ కు శుక్రవారం జిల్లా వ్యవసాయ అధికారి అబ్జల్ బేగం ప్రారంభోత్సవం చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఈ చెక్ డ్యామ్ ను 5 లక్షల రూపాయల వ్యయంతో నిర్మించడం జరిగిందన్నారు.ఇలాంటి చిన్న చిన్న చెక్ డ్యాముల మూలంగా భూగర్భ జలాలు పెరుగుతాయని రైతులకు ఉపయోగకరమన్నారు.ఈ నీటి ద్వారా రైతుల బోర్లలో నీరు […]