# Tags

దరూర్ క్యాంపు బాలుర వసతి గృహం సమీపంలో ప్రమాదవశాత్తు పేలిన ట్రాన్స్ఫార్మర్ – ఒక విద్యార్థికి స్వల్ప గాయాలు, తప్పిన ప్రాణాపాయం

జగిత్యాల : -వెంటనే స్పందించిన అధికారులు, సిబ్బంది  గురువారం రాత్రి జగిత్యాల దరూర్ క్యాంపు బాలుర వసతి గృహం సమీపంలో ఉన్న ఒక ట్రాన్స్ఫార్మర్ అకస్మాత్తు గా పేలి విద్యుత్ ప్రమాదం జరిగింది. ఆ సమయంలో హిమేష్ అనే 8వ తరగతి విద్యార్ధి సాయంత్రం ఉతికి ఆరేసిన బట్టలు తెచ్చుకోవడానికి డాబా పైకి వెళ్లాడు. అదే సమయంలో వసతి గృహం బయట ఉన్నటువంటి ట్రాన్స్ఫార్మర్ ఆకస్మాత్తుగా పేలి, కొన్ని నిప్పు రవ్వలు ఆ విద్యార్థి పైన పడడం వల్ల […]

PolicecommemorationDay 2025

On the occasion of Police Commemoration Day 2025 BSF remembers and pay reverence to the Bravehearts who made supreme sacrifice on the altar of Duty. BSF rededicates to the service and security of our motherland. PolicecommemorationDay2025 Sircilla SrinivasSircilla Srinivas is a Senior Journalist with 35+ years of experience in Professional Journalism from United Karimnagar and […]

ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలు వేగవంతంగా పూర్తి చేయించాలని జిల్లా కలెక్టర్ సత్య ప్రసాద్ ఆదేశాలు…

రాయికల్ : ఎస్.శ్యామ్ సుందర్ : ఈజీఎస్ నిధులతో నూతనంగా నిర్మిస్తున్నఅంగన్వాడీ మరియు గ్రామ పంచాయతీ భవన పనులను, ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలు వేగవంతంగా పూర్తి చేయాలి : జిల్లా కలెక్టర్ మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం (ఈజీఎస్) నిధుల ద్వారా మంజూరైన నూతనంగా నిర్మిస్తున్నఅంగన్వాడీ, గ్రామ పంచాయతీ భవన పనులను మరియు ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలు వేగవంతంగా పూర్తి చేయించాలని జిల్లా కలెక్టర్ సత్య ప్రసాద్ సంబంధిత అధికారులను ఆదేశించారు. మంగళవారం రాయికల్ […]

విధి నిర్వహణలో ప్రాణాలు అర్పించిన పోలీస్ అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయం : జిల్లా కలెక్టర్  సత్య ప్రసాద్, ఎస్పీ అశోక్ కుమార్

జగిత్యాల : పోలీస్ అమరుల త్యాగాన్ని స్మరిస్తూ నివాళులు, ఆయన కుటుంబ సభ్యులకు పరామర్శ విధి నిర్వహణలో, దేశ రక్షణ కోసం ప్రాణాలు కోల్పోయిన పోలీస్ అమరవీరుల సంస్మరణ దినం పోలీస్ ఫ్లాగ్ డే ను మంగళవారం జిల్లా కేంద్రంలో నిర్వహించారు. పోలీసు ప్రధాన కార్యాలయంలో ఏర్పాటు చేసిన అమరవీరుల స్తూపం వద్ద జిల్లా కలెక్టర్, ఎస్పీ, పోలీస్ అధికారులు, అమరవీరుల కుటుంబ సభ్యులతో కలిసి నివాళులర్పించారు. అనంతరం సాయుధ పోలీసులు”శోక్ శ్రస్త్” చేసి మరణించిన పోలీసు అమరవీరులకు […]

రాజన్న సిరిసిల్ల జిల్లాలోపోలీస్ అమరవీరుల సంస్మరణల…- పోలీస్ ఫ్లాగ్ డే

తెలంగాణ రిపోర్టర్: సంపత్ : రాజన్న సిరిసిల్ల జిల్లాలో… పోలీస్ అమరవీరుల సంస్మరణలో భాగంగా పోలీస్ ఫ్లాగ్ డే పురస్కరించుకుని మంగళవారం జిల్లా పరిధిలోని చందుర్తి మండలం లింగంపెట్ గ్రామ శివారులో గల అమరవీరుల స్థూపం వద్ద అమరవీరులకు పోలీస్ అధికారులు, అమరవీరుల కుటుంబ సభ్యులు నివాళులు అర్పించారు. Sircilla SrinivasSircilla Srinivas is a Senior Journalist with 35+ years of experience in Professional Journalism from United Karimnagar and Jagityal […]

ధర్మపురి ప్రజల నిజమైన దీపావళి పండుగ, డిగ్రీ కళాశాల మంజూరుయే : రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ 

ధర్మపురి : దీపావళి పర్వదినం సందర్భంగా సోమవారం రాష్ట్ర ఎస్సీ ఎస్టీ మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్‌ ధర్మపురి శ్రీ లక్ష్మీనరసింహస్వామివారిని దర్శించుకుని, దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ ధర్మపురి ప్రజలకు శుభవార్తను అందించారు. “ఈరోజే ధర్మపురి ప్రజల నిజమైన దీపావళి పండుగ. ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్న డిగ్రీ కళాశాల మంజూరు కావడం ధర్మపురి యువత కొత్త భవిష్యత్తుకు దిశ చూపుతుంది. ఇకపై ఉన్నత విద్య కోసం ఇతర […]

దీపాలు వెలిగిద్దాం.. చిర్నవ్వుల్ని పూయిద్దాం…

– నేనో దీపాన్ని వెలిగిస్తున్నా..– *నా చీకటి గదిలో వెలుగులు నింపాలని కాదు.* – *ఆరిపోయిన మరి కొన్ని దీపాలను వెలిగించాలని.. 🪔* 🪔 *శుభాన్ని కోరుతూ..* *దీపాలు వెలిగిద్దాం.. చిర్నవ్వుల్ని పూయిద్దాం..**పెదవుల పైనే కాదు.. హృదయాల్లో కూడా!!* *మీ అందరికీ దీపావళి పర్వదిన శుభాకాంక్షలు* Sircilla SrinivasSircilla Srinivas is a Senior Journalist with 35+ years of experience in Professional Journalism from United Karimnagar and Jagityal Dist, Telangana. […]

జిల్లా ప్రజలకు దీపావళి శుభాకాంక్షలు – జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్

జగిత్యాల: ప్రతి దీపం ప్రతి ఒక్కరి జీవితాల్లో విజయాల కాంతులు నింపాలని జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్ ఆకాంక్ష వ్యక్తం చేశారు. ఈ దీపావళి పండుగ దీపాల కాంతులు చీకట్లను తొలగించి, మీ జీవితంలో కొత్త ఆశల్ని నింపి, మీకు అత్యంత సంతోషాలు మరియు విజయాలను అందించాలని కోరుకుంటూ, జిల్లా ప్రజలకు హృదయపూర్వకంగా శుభాకాంక్షలు తెలియజేసి, జిల్లా విజయపథంలో నడవాలని జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్ ఆకాంక్షించారు. Sircilla SrinivasSircilla Srinivas is a Senior Journalist […]

సైబర్ నేరాల పట్ల విద్యార్థులకు అవగాహన

జగిత్యాల: జగిత్యాల ధరూర్ జడ్ పి హెచ్ ఎస్ క్యాంప్ పాఠశాలలో విద్యార్థుల కోసం పోలీస్ శాఖ సైబర్ క్రైమ్ నేరాలపై పాఠశాల ప్రధానోపాధ్యాయులు యాళ్ళ అమర్ నాథ్ రెడ్డి ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమంను ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో సైబర్ క్రైమ్ విభాగం అధికారులు మురళి పాల్గొని మాట్లాడుతూ….విద్యార్థినీ విద్యార్థులు టెక్నాలజీ వినియోగంలో జాగ్రత్తగా ఉండాలని, అపరిచితుల నుండి వచ్చిన ఎలాంటి లింక్ ఓపెన్ చేయకూడదని, ఇంట్లో తల్లిదండ్రుల ఫోన్ వాడేటపుడు జాగ్రత్తగా ఉండాలని తెలిపారు. […]

జెడ్పిహెచ్ఎస్ ధరూర్ క్యాంప్ పాఠశాలలో

జగిత్యాల : ప్రపంచ మానసిక ఆరోగ్య దినోత్సవం సందర్భంగా శుక్రవారం జెడ్పిహెచ్ఎస్ ధరూర్ క్యాంప్ పాఠశాలలో వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఇట్టి కార్యక్రమానికి ఎన్ సీ డీ ప్రాజెక్ట్ ఆఫీసర్ డాక్టర్ అర్చన, సైకియాట్రిస్ట్ డాక్టర్ డింపుల్ హాజరై, విద్యార్థులు అందరూ ఒత్తిడి లేకుండా చదువుకోవాలని మానసికంగా సంసిద్ధంగా ఉండాలని, చెడు అలవాట్లు దరికి చేరకుండా జాగ్రత్తగా ఉండాలని తెలిపారు.ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు యాళ్ళ అమర్ నాథ్ […]