# Tags

బీసీ బంద్ కు మద్దతుగా భారీ మోటర్ సైకిల్ ర్యాలీ

చిగురుమామిడి (కనకయ్య ముడికే): చిగురుమామిడి మండల కేంద్రంలో బీసీ జేఏసీ బంద్ కు మద్దతుగా బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో మండలంలోని అన్ని గ్రామాలలో బీసీ చైతన్య  ర్యాలీ నిర్వహించారు. మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన దాదాపు 150 మోటర్ సైకిల్లు మండల కేంద్రం నుండి బయలుదేరి అన్ని గ్రామాలలో తిరుగుతూ బీసీ చైతన్య ర్యాలీని నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర బీసీ సంక్షేమ సంఘం ఉపాధ్యక్షులు గీకురు రవీందర్ మాట్లాడుతూ రాష్ట్రంలోని అన్ని రాజకీయ పార్టీలు రిజర్వేషన్లు […]

కోడెలను సంరక్షించి.. వ్యవసాయానికి వినియోగించాలి :ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్

వేములవాడ: పక్కదారి పట్టించే వారి పై కఠిన చర్యలు తీసుకుంటాం. (రాజన్న సిరిసిల్ల జిల్లావేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి వారి గోశాలల నుంచి అందించే కోడెలను సంరక్షించి.. వ్యవసాయ పనులకు వినియోగించుకోవాలని ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ పిలుపు నిచ్చారు. వేములవాడ పట్టణం తిప్పాపూర్ లోని శ్రీ రాజరాజేశ్వర స్వామి గోశాల లో రైతులకు శుక్రవారం కోడెలను ఉచిత పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించగా, ముఖ్య అతిథిగా హాజరైన ప్రభుత్వ విప్. ఈ సందర్భంగా ప్రభుత్వ […]

18 న ఎల్లారెడ్డిపేట మండల బిసి ల బంద్ ను విజయవంతం చేయండి:బిసి జెఎసి మండల కన్వీనర్

ఎల్లారెడ్డిపేట : తెలంగాణ రాష్ట్రంలో బిసిలకు 42 శాతం రిజర్వేషన్లు సాదించే వరకు ఉద్యమిస్తోందని బిసి జె ఎ సి మండల కన్వీనర్ బండారి బాల్ రెడ్డి పేర్కోన్నారు.బీసీ సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలోని లయన్స్ క్లబ్బులో సమీక్ష సమావేశం శుక్రవారం జరిగింది. ఈ సందర్భంగా బిసి జెఎసి కన్వీనర్ బండారి బాల్రెడ్డి మాట్లాడుతూ ఈనెల 18న శనివారం ఎల్లారెడ్డిపేట మండల బీసీ బంద్ ను హోటళ్ళ యజమానులు వ్యాపార సంస్థలు, ప్రైవేటు ప్రభుత్వ […]

మున్సిపల్ కమిషనర్ తీరు పట్ల మాజీ మంత్రి జీవన్ రెడ్డి ఆగ్రహం, నిరసన 

జగిత్యాల : పట్టణంలో ఇళ్ళు లేని నిరుపేద వర్గాలకు సంబందించి,లబ్దిదారుల ఎంపికలో మున్సిపల్ కమిషనర్ తీరు పట్ల మాజీ మంత్రి జీవన్ రెడ్డి ఆగ్రహం, నిరసన  జగిత్యాల పట్టణంలో ఇళ్ళు లేని నిరుపేద వర్గాలకు సంబందించి,లబ్దిదారుల ఎంపిక మరియు ప్రకటన నిమిత్తం నిర్వహింప తలపెట్టిన వార్డు సమవేశాలు ముందస్తుగా ఆయా వార్డు ప్రజానికానికి ఏవిధమైన సమాచారం లేకుండ ఏక పక్షంగా నిర్వహించుటతో ప్రజలలో ఏర్పడుతున్న అసంతృప్తి వల్ల తిరిగి గ్రామ సభలు నిర్వహించాలని మాజీ మంత్రి జీవన్ రెడ్డి డిమాండ్ […]

మంత్రి శ్రీధర్ బాబుకు “అరుదైన గౌరవం”

👉 ఈ నెల 21 నుంచి 24 వరకు జరిగే మెల్బోర్న్ సదస్సులో భారత్ నుంచి ప్రసంగించే అవకాశం 👉 తెలంగాణ రిపోర్టర్ శుభాకాంక్షలు హైదరాబాద్:  రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబుకు అరుదైన గౌరవం దక్కింది. లైఫ్ సైన్సెస్ రంగంలో ‘ఆసియా-పసిఫిక్’ ప్రాంతంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా పరిగణించే AusBiotech ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ 2025లో కీలకోపన్యాసం చేసే అవకాశం ఆయనకు దక్కింది.  ఆస్ట్రేలియా కాన్సుల్ జనరల్ హిల్లరీ మెక్ గీచీ బుధవారం మంత్రి శ్రీధర్ […]

జిల్లాలో జిపిఎఫ్ దరఖాస్తులను జెడ్పి స్వీకరించాలి : తపస్ ఉపాధ్యాయ సంఘం

జగిత్యాల జిల్లా : జిల్లాలో గత నెల రోజులుగా జిల్లా పరిషత్ లో ఉపాధ్యాయులకు సంబంధించిన జిపిఎఫ్ పార్ట్ ఫైనల్ మరియు లోన్లు ఫైనల్ సెటిల్మెంట్స్ తదితర దరఖాస్తులను స్వీకరించడం లేదని వెంటనే సంబంధిత అధికారులు ఉపాధ్యాయుల దరఖాస్తులు తీసుకొని నిధులు మంజూరు చేయాలని తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం (తపస్) జగిత్యాల జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు బోనగిరి దేవయ్య బోయినపల్లి ప్రసాదరావు కోరారు. ఈ మేరకు మంగళవారం మధ్యాహ్నం 3-30 గంటల ప్రాంతంలో జగిత్యాల […]

ఆయుధాలు వదిలేసిన మల్లోజుల వేణగోపాల్ రావు-మావోయిస్టు పార్టీ చరిత్రలో సంచలనం

మావోయిస్టు పార్టీ చరిత్రలో సరికొత్త సంచలనం చోటుచేసుకుంది. సీపీఐ (మావోయిస్ట్) పొలిట్ బ్యూరో మెంబర్ మల్లోజుల వేణుగోపాల్ రావు అలియాస్ అభయ్ అలియాస్ సోను ఇవాళ మహారాష్ట్రలోని గడ్చిరోలి లో ఆయుధాలను వదిలిపెట్టి పోలీసుల ఎదుట లోంగిపోయినట్లుగా సమాచారం. ఆయనతో పాటు మరో 60 మంది మావోయిస్టు పార్టీ సభ్యులు కూడా అస్త్ర సన్యాసం చేసినట్లుగా తెలుస్తోంది. కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఆదేశాల మేరకు దేశ వ్యాప్తంగా రాష్ట్ర ప్రభుత్వాల సమన్వయంతో పోలీసులు, భద్రతా బలగాలు […]

మంథనిలో “సంఘటన్ శ్రీజన్ అభియాన్”- పాల్గొన్న మంత్రి శ్రీధర్ బాబు

మంథని నియోజకవర్గం మంథని నియోజకవర్గంలోని నరసింహ శివకిరణ్ గార్డెన్స్ లో లోక్ సభాపక్ష నేత రాహుల్ గాంధీ ఆదేశాల మేరకు, టీపీసీసీ అధ్యక్షులు మహేష్ గౌడ్, మరియు తెలంగాణా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సూచనల మేరకు మంథని కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో, పెద్దపల్లి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మరియు రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ అధ్యక్షతన “సంఘటన్ శ్రీజన్ అభియాన్” కార్యక్రమం మంగళవారం జరిగింది.. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిలుగా రాష్ట్ర మంత్రి దుద్దిళ్ళ […]

డీసీసీ అధ్యక్షులతో ఏఐసీసీ ఇంచార్జ్ మీనాక్షి నటరాజన్, టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ జూమ్ మీటింగ్..

జూమ్ మీటింగ్ లో కాంగ్రెస్ నాయకుల సూచనలు జూమ్ మీటింగ్ లో డీసీసీ అధ్యక్షులకు పలు సూచనలు, ఆదేశాలు ఇచ్చిన మీనాక్షి నటరాజన్, మహేష్ కుమార్ గౌడ్ లు .. ఏఐసీసీ అధ్యక్షులు మల్లికార్జున్ ఖర్గే, ఏఐసీసీ ఆర్గనైజేషన్ ఇంచార్జ్ కేసి వేణుగోపాల్ ఆదేశాల మేరకు మీనాక్షి నటరాజన్, మహేష్ కుమార్ గౌడ్ లు పలు సూచనలు చేస్తూ, వాటిని తప్పకుండా పాటించాలని ఆదేశించారు. డీసీసీ అధ్యక్షులుగా దరఖాస్తులు చేసుకునే వారు కనీసం 5 ఏళ్ల పాటు […]

ఏసీబీ కి చిక్కిన సర్వేయర్-రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్న అధికారులు

రాజన్న సిరిసిల్ల జిల్లా: (సంపత్ పంజా) అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులు రాజన్న సిరిసిల్ల జిల్లాలో సిరిసిల్ల తాలూకాకు చెందిన సర్వేయర్ వేణు లంచం తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్‌గా మంగళవారం పట్టుకున్నారు. ​ జిల్లాలోని సిరిసిల్ల పట్టణంలో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వివరాలమేరకు….. భూమి సర్వే పనుల నిమిత్తం బాధితుడి నుంచి 20 వేలరూ.లు లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు అతడిని పట్టుకున్నారు. ​ బాధిత రైతుకు చెందిన చిన్న బోనాల ప్రాంతంలోని 3 […]