# Tags

ఏప్రిల్ 30, 2026 వరకు అక్రమ వలస దారులకు మలేషియా ప్రభుత్వం యొక్క వలసదారుల పునరావాస కార్యక్రమం (2.0 )

అక్రమ వలస దారులకు మలేషియా ప్రభుత్వం యొక్క వలసదారుల పునరావాస కార్యక్రమం (2.0 )2025 అనే కార్యక్రమం ద్వారా ప్రయోజనం దీనికి గడువు ఈ మే నెల 19, 2025- ఏప్రిల్ 30, 2026 వరకు చేపట్టారు. మలేషియా ఇమ్మిగ్రేషన్ డిపార్ట్మెంట్ (JIM) వలసదారుల పునరావాస (Repatriation) కార్యక్రమం 2.0 ని ప్రారంభిస్తోంది. ఇది చట్టవిరుద్ధంగా మలేషియాలో నివసిస్తున్న అనధికార వలసదారులు (PATI) కోసం రూపొందించబడిన, స్వచ్ఛందంగా దేశం నుండి నిష్క్రమణ/తిరుగు వెళ్ళే కార్యక్రమం. ఈ కార్యక్రమం […]

లేఖలు రాసి దులుపుకోవడం కాదు-బుల్లెట్ దిగిందా? లేదా? చూడండి: ఆధునీకరించిన కరీంనగర్ రైల్వే స్టేషన్ ప్రారంభోత్సవంలో కేంద్ర మంత్రి బండి సంజయ్

కరీంనగర్ : ప్రధాని మోదీ చేతుల మీదుగా వర్చువల్ గా కరీంనగర్ సహా 103 రైల్వే స్టేషన్ల ప్రారంభం… గతంలో బీఆర్ఎస్ సహా కొంతమంది నాయకులు ప్రతిదానికి లేఖలు రాసి చేతులు దులుపుకున్నరు. ఇప్పుడు ఇంత అభివ్రుద్ది జరుగుతుంటే ఇదంతా మావల్లే జరిగిందని వాళ్లు ప్రచారం చేసుకుంటున్నరు. మాటలు కాదు… బుల్లెట్ దిగిందా? లేదా? చూడాలి’’ అంటూ కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ వ్యాఖ్యానించారు. ఎవరి హయాంలో రైల్వే స్టేషన్లు అభివ్రుద్ధి చెందాయో […]

జూన్ 22 న అంజలి గ్రూప్ ఫ్యాషన్ ఫెస్ట్….స్పెషల్ జ్యూరీగా మిస్టర్ తెలంగాణ సయ్యద్ షహెవర్

జగిత్యాల : అంజలి మీడియా గ్రూప్ ఆధ్వర్యంలో జూన్ 22న ఫ్యాషన్ ఫెస్ట్ నిర్వహిస్తున్నట్లు అంజలి మీడియా గ్రూప్ చైర్మన్ కామిశెట్టి రాజు పటేల్, ప్రోగ్రాం హెడ్ నాగజ్యోతి, ప్రియాంక రావు తెలిపారు. ఈ ఫ్యాషన్ ఫెస్ట్ లో భాగంగా బ్రెడల్ మెకప్, మెహెంది కంపిటేషన్ నిర్వహిస్తున్నట్లు, ఈ కార్యక్రమానికి స్పెషల్ జ్యూరీ గా జగిత్యాల పట్టణానికి చెందిన మిస్టర్ తెలంగాణ సయ్యద్ షహెవర్ పాల్గొంటారని…. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆయన కోరారు. Sircilla SrinivasSircilla […]

బెంగళూరు ముద్దనహళ్లి లోని సత్యసాయి వారి ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే

బెంగళూరు : బెంగళూరు ముద్దనహళ్లి లోని సత్యసాయి వారి ఆధ్వర్యంలో ఆదివారం జరిగిన కార్యక్రమంలో జగిత్యాల ఎమ్మెల్యే డా.సంజయ్ కుమార్ పాల్గొన్నారు. బెంగళూరులో సత్యసాయి వారి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న కార్యక్రమాలలో పాల్గొనాలన్న వారి ఆహ్వానం మేరకు MLA participating in a program organized by Sathya Sai Baba in Muddanahalli, Bengaluru జగిత్యాలకు చెందిన యశస్వి కోటగిరి శ్రీనివాస్, ఊటూరి శ్రీకాంత్, డానాగరాజు, డా. శ్రీమతి కనకదుర్గ తో కలిసి పాల్గొనడం జరిగిందని ఎమ్మెల్యే డా సంజయ్ […]

కాళేశ్వరం భూ నిర్వాసితుల కేసులో మంత్రి శ్రీధర్ బాబు పై కేసు కొట్టివేత

 కాళేశ్వరం భూ నిర్వాసితుల పక్షాన తాము నిలబడ్డామని మంత్రి శ్రీధర్ బాబు అన్నారు. ఈ కేసు కొట్టివేయడం ఇది ప్రజల, రైతుల విజయమని మంత్రి శ్రీధర్ బాబు అన్నారు. హైదరాబాద్: తెలంగాణ మంత్రి శ్రీధర్ బాబుకు  నాంపల్లిలోని ప్రజా ప్రతినిధుల కోర్టులో ఊరట లభించింది. కాళేశ్వరం ప్రాజెక్టు ప్రజాభిప్రాయ సేకరణ సందర్భంగా అధికారుల విధులకు ఆటంకం కలిగించారన్న కేసును ఇవాళ(శనివారం) నాంపల్లిలోని ప్రత్యేక న్యాయస్థానం కొట్టి వేసింది. 2017 ఆగస్టు 23వ తేదీన పెద్దపల్లి జిల్లా బసంత్‌నగర్ […]

వేములాడ రాజన్న ఆలయంలో దర్శనాలు ఉండవన్న నేపథ్యంల, రాజన్న ఆలయ సంరక్షణ సమితి పేరిట వేములవాడ బంద్ విజయవంతం

వేములవాడ శ్రీ రాజ రాజేశ్వర స్వామి ఆలయ అభివృద్ధి పేరిట ఆలయాన్ని మూసివేసి భక్తులకు దర్శనాలు , పూజలు ,కోడె మొక్కులు భీమన్న ఆలయంలో నిర్వహిస్తామని అధికారులు చెప్పడం విడ్డూరంగా ఉందని రాజన్న ఆలయ పరిరక్షణ సమితి అధ్యక్షులు ప్రతాప రామకృష్ణ అన్నారు.  రాష్ట్ర ప్రభుత్వం ఆలయ అభివృద్ధి పనులు ప్రారంభించడానికి ముందుగా కొద్ది రోజులపాటు ఆలయంలో జరిగే పూజలు కోడే మొక్కులు తదితరాలు భీమన్న ఆలయంలో నిర్వహిస్తామనీ, భక్తులకు రాజన్న ఆలయంలో దర్శనాలు ఉండవని నిర్ణయం తీసుకున్న […]

అలతి అలతి పద బంధాల,భావ కవితల కమనీయ కావ్యం “నాతో నేను నీతో నేను….”

“”నా పేరు శివరంజని వకుళాభరణం హనుమకొండ నాతో నేను నీతో నేను కవితా సంపుటికి సమీక్ష””” “నాతో నేను నీతో నేను” కవితల సంపుటి రచయిత్రి, హనుమకొండ వాస్తవ్యురాలైన శ్రీమతి కొత్తపల్లి రాధిక నరేన్ కి శుభాకాంక్షలు తెలియజేస్తూ…. శివరంజని వకుళాభరణం హనుమకొండ.. ఈ సంపుటికి కవర్ పేజీ వకుళాభరణం నారాయణ స్వామి గారు అందివ్వగా ముందుమాట శ్రీ పొట్లపల్లి శ్రీనివాసరావు గారు బిల్ల మహేందర్ గారు ముక్కెర సంపత్ గారు దాకరపు బాబురావు గారు ఆత్మీయ […]

జగిత్యాల మీడియాకు చేదు అనుభవం-ప్రేక్షకపాత్రలో మంత్రి, ప్రభుత్వ విప్, ఎమ్మెల్యేలు

జగిత్యాల : అందరూ వెళ్లిపోండి! డీపీఆర్వో సమాచారం ఇస్తాడు : మంత్రి సూచనలతో మీడియాను వెళ్ళిపోమన్న కలెక్టర్ జగిత్యాల జిల్లా కేంద్రానికి రాష్ట్ర వైద్యఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ రాక కోసం కలెక్టరేట్ లో ఉదయం ఆయన టూర్ షెడ్యూల్ ప్రకారం కవరేజ్ కోసం ఎదురుచూస్తున్న మీడియా బృందంకు చేదు అనుభవం ఎదురైంది. ఈ క్రమంలో మధ్యాహ్నం ఒంటిగంట ప్రాంతంలో మంత్రి దామోదర రాజనర్సింహ ప్రభుత్వం విప్ లక్ష్మణ్ కుమార్ లతో కలిసి చేరుకున్నారు. ఆ […]

హైదరాబాద్ లో కన్నుల పండుగగా మిస్ వరల్డ్ 2025 ప్రారంభం…

హైదరాబాద్ : రాష్ట్ర ముఖ్యమంత్రి ఎ రేవంత్ రెడ్డి మిస్ వరల్డ్ పోటీల కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించారు. దేశీయ ముఖ్యంగా తెలంగాణ సంప్రదాయ సాంస్కృతిక కళలు, పోటీదారుల పాశ్చాత్య కళా ప్రదర్శనల మధ్య మిస్ వరల్డ్ పోటీలు ప్రారంభమైనట్టు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి , మిస్ వరల్డ్ సీఈఓ జూలియా మోర్లీ కరతాళ ధ్వనుల మధ్య ప్రకటించారు. తెలంగాణ సంప్రదాయ సాంస్కృతిక కళలు, పోటీదారుల పాశ్చాత్య కళల మేళవింపుతో మిస్ వరల్డ్ ప్రారంభం కాగా, 110 దేశాలకు […]

భారత సైన్యానికి సంఘీభావంగా, ఆపరేషన్ సిందూర్ విజయవంతం కావాలనికోరుతూ, పాత్రికేయుల ర్యాలీ

భారత సైన్యానికి సంఘీభావంగా, ఆపరేషన్ సిందూర్ విజయవంతం కావాలనికోరుతూ, జగిత్యాల పాత్రికేయుల ర్యాలీ జగిత్యాల: భారతప్రభుత్వంచేపట్టిన ఆపరేషన్ సిందూర్ మరియు భారత సైన్యానికి సంఘీభావం తెలిపేందుకు, జగిత్యాల పాత్రికేయులు శనివారం ఉదయం జిల్లా కేంద్రంలో ర్యాలీ నిర్వహించింది. అలాగే, గతనెల 22న పహాల్గామ్ లో ఉగ్రవాద దాడుల నేపథ్యంలో మృతులైన వారికి మరియు పాకిస్థాన్ దాడుల్లో మృతిచెందిన జవాన్ మురళి నాయక్,  రాజా్రి డిప్యూటీ అడిషనల్ కమిషనర్ మృతి పట్ల నివాళులర్పించారు.  భారతదేశ వీర సైనికుల త్యాగాలను గౌరవించడంతో పాటుగా ఉగ్రవాదాన్ని ఖండిస్తూ, జగిత్యాలపాత్రికేయులు ఈ […]