# Tags

ఇందిరా మెమోరియల్ హై స్కూల్ లో కల్చరల్ ఫెస్ట్ :ముఖ్య అతిథిగా సంగీత సాంకేతిక నిపుణురాలు డాక్టర్ సాజిదా ఖాన్

హైదరాబాద్ లోని అశోక్ నగర్ మల్లాపూర్ ఇందిరా మెమోరియల్ హై స్కూల్ లో శుక్రవారం కల్చరల్ ఫెస్ట్  కార్యక్రమం జరిగింది. స్కూల్ కరస్పాండెంట్ కె.వి.రాజా గోపాల్, వ్యవస్థాపకుడు  పి.ఎ.ఎల్. రాజకుమారి, ప్రో  జోష్ విక్టర్ ల నిర్వహణలో జరిగిన ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా భారతదేశంలో మొదటి మహిళా సంగీత సాంకేతిక నిపుణురాలు డాక్టర్ సాజిదా ఖాన్ పాల్గొని, పాఠశాల పిల్లలకు సర్టిఫికెట్లు ప్రదానం చేశారు. Sircilla SrinivasSircilla Srinivas is a Senior Journalist with 35+ years of experience in Professional Journalism from […]

తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించడం సాధ్యమేనా?

అసలు వివరాలు….. ప్రస్తుతం తెలంగాణలో ఉన్న రిజర్వేషన్లు: SCs – 15%STs – 10%BCs – 25% (A, B, C, D, E గ్రూపులకు కలిపి)మొత్తం రిజర్వేషన్ల శాతం 50% ఇప్పుడు 25 శాతం నుండి బీసీలకు 42% రిజర్వేషన్ పెంచితే మొత్తం రిజర్వేషన్ 67% కి పెరుగుతుందిఅలా పెరగడం వాళ్ళ జనరల్ కేటగిరి తగ్గిపోతుంది మెజార్టీ పెద్ద కులాలు సామాజిక వర్గాల రాజకీయ నాయకులకు పరిది తగ్గుతుంది అన్నమాట. మరి తమిళనాడు లో రిజర్వేషన్ల […]

రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో మంత్రి సీతక్క పర్యటన

సిరిసిల్ల జిల్లా కేంద్రంలో (సంపత్ పంజా): ఇందిరా మహిళా శక్తి పథకంలో భాగంగా నేత కార్మికుల నేసిన చీరలను రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్,కేకే మహేందర్ రెడ్డి తో కలసి పరిశీలించిన మంత్రి సీతక్క చీరలు నేసే విధానం దగ్గరుండి పరిశీలించి కార్మికుల నుండి వివరాలు అడిగి తెలుసుకున్న మంత్రి. … ఇందిరా మహిళా శక్తి పథకం ద్వారా మహిళా సంఘాల సభ్యులకు త్వరలోనే పంపిణీ చేస్తాo.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంత్రి తుమ్మల నాగేశ్వర్ […]

అభినందనలు, విమర్శలు ప్రధానం కాదు, సామాజిక సేవలే లక్ష్యంగా రోటరీ క్లబ్, ఆపి సంస్థల అనుబంధంతో పనిచేస్తున్నాం: ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్

అభినందనలు, విమర్శలు ప్రధానం కాదు, సామాజిక సేవలే లక్ష్యంగా రోటరీ క్లబ్, ఆపి సంస్థల అనుబంధంతో పనిచేస్తున్నామని జగిత్యాల ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్ అన్నారు. రోటరీ జిల్లా 3150 డిస్ట్రిక్ట్ గవర్నర్ డా ఎస్ వి రాంప్రసాద్ జగిత్యాల అధికారిక పర్యటన సందర్భంగా జిల్లా కేంద్రంలోని దరూర్ క్యాంపు జిల్లా పరిషద్ ఉన్నత పాఠశాల విద్యార్థులకోసం సోమవారం మధ్యాహ్నం 2-30 గంటల ప్రాంతంలో పాఠశాల ఆవరణలో జరిగిన కార్యక్రమంలో జగిత్యాల ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్ […]

దేశభక్తి – హిందూ ఐక్యతే దేశ రక్షణకు పునాది

శతాబ్ది ఖండ పథసంచలనంలో జిల్లా బౌద్ధిక్ ప్రముఖ్ కొంగరి సాయికృష్ణ –రాయికల్: ఎస్. శ్యామసుందర్ రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ రాయికల్ ఖండ ఆధ్వర్యంలో శతజయంతి ఉత్సవాల సందర్భంగా ఆదివారం ఖండ కేంద్రంలో స్వయం సేవకులు ఘనంగా పథసంచలనం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా బౌద్ధిక్ ప్రముఖ్ కొంగరి సాయికృష్ణ ప్రధాన అతిథిగా హాజరై, మాట్లాడుతూ, “ఈ దేశంలో పుట్టడం అదృష్టం అయితే, హిందువుగా పుట్టడం మహా అదృష్టం” అని పేర్కొన్నారు. హిందువులందరూ పార్టీలకు అతీతంగా ఐక్యంగా […]

సీనియర్ సిటిజెన్స్ జిల్లా అధ్యక్షుడు హరి అశోక్ కుమార్ ఆధ్వర్యంలో దసరా సమ్మేళనం,అలయ్ బలయ్ 

జగిత్యాల : తెలంగాణ ఆల్ సీనియర్ సిటీజేన్స్ అసోసియేషన్ జగిత్యాల జిల్లా శాఖ అధ్యక్షుడు హరి ఆశోక్ కుమార్ ఆధ్వర్యంలో దసరా సమ్మేళనం,అలయ్ బలయ్ కార్యక్రమాలు నిర్వహించారు. శుక్రవారం అసోసియేషన్ కార్యాలయంలో జిల్లా అధ్యక్షుడు హరి ఆశోక్ కుమార్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో బతుకమ్మ, దసరా క్రీడల్లో విజేతలకు బహుమతులు అందజేశారు. ఇదే కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షుడు ఎం.డి.యాకూబ్ 70 వ జన్మదిన వేడుకలు నిర్వహించారు.అనంతరం శమీ పత్రంలు పంచుకొంటూ హిందూ,ముస్లిం భాయ్,భాయ్ అంటూ ఆలయి బలయ్ […]

ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం రాజీలేని పోరాటం : టీ.ఈ.జేఏసీ రాష్ర్ట చైర్మన్ మారం జగదీశ్వర్

జగిత్యాల సెప్టెంబర్ 27:ఉద్యోగుల,ఉపాధ్యాయుల,పెన్షనర్ల, గెజిట్టెడ్ అధికారుల సమస్యలన్నీ పరిష్కారమవుతాయని టీ.జీ.ఈ.జేఏసీ రాష్ట్ర చైర్మన్ మారం జగదీశ్వర్ అన్నారు. శనివారం జిల్లా కేంద్రంలోని నీటి పారుదల శాఖ కార్యాలయ సమావేశ మందిరం లో టీజీఈజెఏసీ జిల్లా చైర్మన్ మిర్యాల నాగేందర్ రెడ్డి ఆధ్వర్యంలో జె ఏ సీ భాగస్వామ్య సంఘాల జిల్లా బాద్యులు, జె ఏ సీ కార్యవర్గం తో కలిసి నిర్వహించిన సమావేశంలో టీ.జీ.ఈ.జేఏసీ రాష్ట్ర చైర్మన్ మారం జగదీశ్వర్ మాట్లాడారు. కొద్ది రోజుల ముందు తెలంగాణ […]

తెలంగాణ డీజీపీగా శివధర్ రెడ్డి

తెలంగాణ డీజీపీగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతులమీదుగా నియామక ఉత్తర్వులను అందుకున్న శివధర్ రెడ్డి. 1994 బ్యాచ్‌ ఐపీఎస్‌ అధికారి శివధర్ రెడ్డి – నేపథ్యం హైదరాబాద్ లో జన్మించిన శివధర్ రెడ్డి రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మండలం తూలేకలాన్ (పెద్దతుండ్ల) గ్రామానికి చెందినవాడు. ప్రైమరీ స్కూల్ నుంచి ఉన్నత విద్య వరకు హైదరాబాద్ లో చదువుకున్న శివధర్ రెడ్డి. ఉస్మానియా యూనివర్సిటీ నుంచి ఎల్‌ఎల్‌బీ పూర్తి చేసి కొంతకాలం అడ్వకేట్ గా practise చేసి తర్వాత […]

సరదాగా టేబుల్ టెన్నిస్ ఆడిన ఎమ్మెల్యే, కలెక్టర్

ఐడీఓసీలో జిమ్ ను పరిశీలించిన మానకొండూరు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ.. మానకొండూరు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ, కలెక్టర్ సందీప్ కుమార్ ఝా సరదాగా టేబుల్ టెన్నిస్ ఆడారు. జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయంలో ఏర్పాటు చేసిన జిమ్ ను మానకొండూరు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ, కలెక్టర్ సందీప్ కుమార్ ఝాతో కలిసి శుక్రవారం పరిశీలించారు. కార్యక్రమంలో సిరిసిల్ల ఆర్డీవో వెంకటేశ్వర్లు, డీవైఎస్ఓ రాందాస్ తదితరులు పాల్గొన్నారు. Sircilla SrinivasSircilla Srinivas is a Senior Journalist with […]

తరగతి గదుల నిర్మాణాలను పరిశీలించిన జిల్లా కలెక్టర్

రాజన్న సిరిసిల్ల జిల్లా :సంపత్ పంజా : ఎల్లారెడ్డిపేట మండలంలోని నారాయణపూర్ గ్రామంలో గల ప్రాథమిక పాఠశాల తరగతి గదుల నిర్మాణాన్ని జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా శుక్రవారం పరిశీలించారు. ఈ సందర్భంగా ప్రాథమిక పాఠశాలను గతంలో తనిఖీ చేయగా విద్యార్థులకు తరగతి గదులు ఇబ్బందిగా ఉండడాన్ని గమనించిన జిల్లా కలెక్టర్ రెండు తరగతి గదుల నిర్మాణాలను చేయాలని ఆదేశించారు. వాటి నిర్మాణంతో పాటు విద్యార్థులకు మంచినీటి సౌకర్యం కోసం వేసిన బోరు మోటారును పరిశీలించారు […]