# Tags

మద్యం షాపుల రిజర్వేషన్లు డ్రా పద్ధతిలో ఖరారు

జిల్లాలో మొత్తం 48 దుకాణాలు గౌడ్లకు 9, ఎస్సీలకు 5 కేటాయింపు కలెక్టర్ సందీప్ కుమార్ ఝా రాజన్న సిరిసిల్ల, సెప్టెంబర్ -25 జిల్లాలో 2025- 2027 సంవత్సరం వరకు కొనసాగనున్న మద్యం షాపులకు రాష్ట్ర ప్రభుత్వం కేటాయించిన ప్రకారం రిజర్వేషన్లు డ్రా పద్ధతిలో ఖరారు చేసినట్లు కలెక్టర్ సందీప్ కుమార్ ఝా వెల్లడించారు. నూతన మద్యం దుకాణాల కోసం రిజర్వేషన్లు ఖరారు చేసేందుకు జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయంలోని మినీ కాన్ఫరెన్స్ హాల్లో ఎక్సైజ్ శాఖ, […]

పువ్వులను పూజించడం తెలంగాణ గొప్ప సంస్కృతి: జిల్లా ఎస్పీ మహేష్ బి. గితే

రాజన్న సిరిసిల్ల జిల్లా… * జిల్లా పోలీసు కార్యాలయ ఆవరణలో అంగరంగ వైభవంగా బతుకమ్మ సంబరాలు…. తెలంగాణ సంస్కృతి,సాంప్రదాయాలకు అద్దంపట్టే బతుకమ్మ వేడుకలు జిల్లా పోలీసు ప్రధాన కార్యాలయంలో ఆట పాటలు,కోలాటాల మధ్య బతుకమ్మ సంబరాలు అంబరాన్నంటాయి.ఈయొక్క కార్యక్రమానికి జిల్లా ఎస్పీ గారు హాజరై వేడుకలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ… బతుకమ్మ పండుగ తెలంగాణ ఆత్మను ప్రతిబింబించే పండుగ అని ఇలాంటి వేడుకలు సాంప్రదాయ విలువలను కాపాడటమే కాకుండా, కుటుంబ బంధాలను మరింత బలపరుస్తాయి […]

కోర్టు ఆవరణలో బతుకమ్మ పండుగ సంబరాలు : పాల్గొన్న సీనియర్ సివిల్ జడ్జి శ్రీమతి వి.భవాని

మంథని కోర్టు ఆవరణలో గురువారం మద్యాహ్నం బతుకమ్మ పండుగ సంబరాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సీనియర్ సివిల్ జడ్జి శ్రీమతి వి.భవాని,కోర్టుల సిబ్బంది,మహిళా న్యాయవాదులు శ్రీమతి జి.శ్రీ లక్ష్మి,శ్రీమతి బండ మాధురి, తో పాటు బార్ అసోసియేషన్ ఉపాద్యక్షులు కే.రఘోత్తం రెడ్డి,ప్రధాన కార్యదర్శి యం. సహేందర్ రెడ్డి, గ్రంథాలయ కార్యదర్శి కటుకం శ్రీనివాస్,ఏజీపి బి ఆంజనేయులు,సదన్ కుమార్,శశి భూషణ్ కాచె,మంథని శ్రీనివాస్, వ్యాస్ కుమార్ లు పాల్గొన్నారు Sircilla SrinivasSircilla Srinivas is a Senior Journalist […]

ఉచిత క్యాన్సర్ నిర్ధారణ పరీక్షల శిబిరంను పర్రారంభించిన ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్ 

జగిత్యాల : జిల్లా వైద్య ఆరోగ్య శాఖ, ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ, రోటరీ క్లబ్, ఆపీ సంస్థల సహకారంతో ఒమేగా మరియు సుశ్రుత క్యాన్సర్ ఆసుపత్రుల ఆధ్వర్యంలో ఉచిత క్యాన్సర్ నిర్ధారణ పరీక్షల శిబిరం నిర్వహించారు. బుధవారం ఉదయం  11-30 నుండి మధ్యాహ్నం 4గంటల వరకు దరూర్ క్యాంపు మాతా శిశు సంరక్షణ కేంద్రంలో నిర్వహించిన ఈ వైద్య పరీక్షల శిబిరంను జగిత్యాల ఎమ్మెల్యే డా.సంజయ్ కుమార్ …జిల్లా అదనపు కలెక్టర్ శ్రీమతి బి ఎస్ లత తో కలిసి ప్రారంభించారు. ఈ […]

కొండా లక్ష్మణ్ బాపూజీని తెలంగాణ జాతిపితగా గుర్తించాలి:మాజీ మంత్రి జీవన్ రెడ్డి

…. బాపూజీ చరిత్రను పాఠ్యాంశంలో చేర్చాలి… ప్రాంతమా, పదవా అంటే.. ప్రాంతానికే ప్రాధాన్యమన్నారు… జాతిపితగా ప్రకటించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి తెలిపా…… దశాబ్దాల పోరాటానికి ..నిలువెత్తు నిదర్శనం… తెలంగాణ ఉద్యమానికి నాంది పలికింది బాపూజీ యే….. మాజీ మంత్రి జీవన్ రెడ్డి తెలంగాణ తొలి దశ ఉద్యమం నుండి పదవి కాంక్ష లేకుండా ఉద్యమానికి స్ఫూర్తిగా నిలిచిన కొండ లక్ష్మణ్ బాపూజీ పోరాటాన్ని పాఠ్యాంశంలో చేర్చడంతో పాటు తెలంగాణ జాతిపితగా గుర్తించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి సూచించినట్లు […]

రోటరీ,ఆపి, రెడ్ క్రాస్ లాంటి సంస్థలందిస్తున్న వైద్య శిభిరాలు ప్రజలకెంతో ఉపయోగకరం :ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్

జగిత్యాల నియోజకవర్గం రాయికల్ : ఎస్. శ్యామ్ సుందర్ : ప్రభుత్వం పెద్దన్నలా వ్యవహరిస్తుండగా, రోటరీ,ఆపి, ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ లాంటి స్వచ్ఛందసంస్థలందిస్తున్న వైద్య శిభిరాలు ప్రజలకెంతగానో ఉపయోగపడుతున్నాయని జగిత్యాల ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్ అన్నారు. రాయికల్ పట్టణ ప్రభుత్వ ఆసుపత్రిలో ఒమేగా సుశ్రుత హాస్పిటల్ ఆధ్వర్యంలో రోటరీ క్లబ్, ఆపి, ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ సహకారంతో ఉచిత మెగా క్యాన్సర్ పరీక్ష శిబిరాన్ని శుక్రవారం  ఉదయం 11-30 గంటల ప్రాంతంలో ప్రారంభించి,పరీక్షల […]

భగవద్గీత పై చర్చ …. అసలు భగవద్గీత అంటే ఏమిటో తెలుసా!

భగవంతుడు బోధించిన ధర్మబోధ. మరి భగవత్ బోధ అనొచ్చుకదా?భగవద్గీత అని ఎందుకు అన్నారు? బహుశా భగవంతుడైన శ్రీ కృష్ణడు పాట (గీతము = గీత) రూపములో అర్జునుడికి చెప్పినాడు ఏమో? అంటూ చమత్కరించాను. నీకు తెలిసి నట్లు లేదు చెబుతావిను అంటూ తన పక్కనే ఉన్న భగవద్గీత పుస్తకము చూపుతూ భగవద్గీత అంటే 18 అధ్యాయాలు, 700 శ్లోకాలు కాదు. దీన్ని అర్థం తెలుసుకోవాలంటే సాగరమంత లోతైనది, విజ్ఞత ఉంటే అరచేతిలో ఆవ గింజంత. ఈ పుస్తకము […]

మంథనిలో సీబీఐ విచారణ-అడ్వకేట్ దంపతుల హత్య జరిగిన ప్రదేశాన్ని పరిశీలించిన బృందం..

మంథని:గుంజపడుగు: వామన్ రావు తండ్రి నుంచి వివరాల సేకరణ అడ్వకేట్ గట్టు వామన్ రావు దంపతుల జంట హత్య దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఈ కేసును రాష్ట్ర ప్రభుత్వం సీబీఐకి అప్పగించిన విషయం అందరికీ తెలిసిందే. అడ్వ‌కేట్‌ వామన్ రావు దంపతుల హత్య కేసులో సీబీఐ విచారణ ప్రారంభమైంది. గురువారం పెద్దపల్లి జిల్లా మంథని మండలం గుంజపడుగులో సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ అధికారులు విచారణ చేపట్టారు. హైకోర్టు న్యాయవాదులు గట్టు వామన్‌రావు దంపతుల హత్య […]

రానున్న గోదావరి పుష్కరాల ప్రణాళికపై ప్రిన్సిపల్ సెక్రటరీ శ్రీమతి శైలజా రామయ్యర్ సమీక్ష

జగిత్యాల: ధర్మపురి ధర్మపురి పట్టణానికి మాస్టర్ ప్లాన్ : రానున్న గోదావరి పుష్కరాల ప్రణాళికపై, ప్రాథమిక సమీక్ష ఆగమ, వాస్తు శాస్త్రం ప్రకారం శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవాలయం పునః నిర్మాణం •ధర్మపురిలో పలు ప్రాంతాలను పరిశీలించిన దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శ్రీమతి శైలజా రామయ్యర్ 2027 జూలై లో రానున్న గోదావరి పుష్కరాలను దక్షిణ భారత కుంభమేళాగా ఘనంగా నిర్వహించేందుకు ముందస్తు ఏర్పాట్లు చేసుకోవాలని దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజ రామయ్యర్ అధికారులను ఆదేశించారు. […]

బీసీ కమిషన్ చైర్మన్ ను కలిసిన జగిత్యాల టీఎన్జీవోలు

జగిత్యాల జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో నిర్వహించిన ప్రజా పాలన దినోత్సవం వేడుకలను పురస్కరించుకొని ప్రభుత్వం తరఫున ముఖ్య అతిథిగా జాతీయ పతాకవిష్కరణ కు విచ్చేసిన తెలంగాణ బీసీ కమిషన్ చైర్మన్ గోపిశెట్టి నిరంజన్ ను టీఎన్జీవో జగిత్యాల జిల్లా అధ్యక్షుడు మిర్యాల నాగేందర్ రెడ్డి ఆధ్వర్యంలో ఉద్యోగులు పుష్ప గుచ్చం అందించి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ట్రెసా జిల్లా అధ్యక్షులు ఎండి.వకీల్, టీఎన్జీవో నాయకులు రవిచంద్ర, రవిందర్, రాజేందర్, రాజేశం, సుగుణాకర్, మధుకర్, మమత, శైలజ, […]