# Tags

ప్రబుద్ధ భారత్ ఇంటర్నేషనల్ ఫౌండేషన్ఆధ్వర్యంలో డా. బిఆర్ అంబేద్కర్ స్మరణ

జగిత్యాల : దేశానికి డా. బాబా సాహెబ్ భీమ్ రావు అంబేద్కర్ అందించిన అమూల్యమైన సేవలు, సమానత్వం, న్యాయం సామాజిక సంస్కరణలో వారి ఆలోచనలు, ఆశయాలను, ఆదర్షాల ద్వారా భవిష్యత్ తరాలు స్ఫూర్తి పొందటంతో పాటు స్మరించుకోవటం ఈ కార్యక్రమం లక్ష్యం. డా. బాబా సాహెబ్ భీమ్ రావు అంబేద్కర్ తన జీవితంలో చేసిన త్యాగాలు, రచనలపై సంక్షిప్త సందేశం ఇవ్వటం, వారి వారసత్వ గౌరవ వందనంగా ఒక్క నిమిషం మౌనం పాటించే కార్యాచరణతో ప్రబుద్ధ భారత్ […]

ధ్వజస్తంభం ప్రతిష్టాపన ఉత్సవాలు

రాయికల్ మండలం : S.Shyamsunder చింతలూరు గ్రామంలోని ఆంజనేయ స్వామి దేవాలయంలో శనివారం ధ్వజస్తంభ ప్రతిష్టాపన ఉత్సవాలు వైభవంగా జరిగాయి పురోహితులు చెరుకు మహేశ్వర శర్మ వేద మంత్రోచ్చారణాల మధ్య జలాధివాసం ధాన్యాదివాసం వస్త్రాదివాసం పుష్పాదివాసం హోమం తదితర ప్రత్యేక పూజలు నిర్వహించి యంత్ర ప్రతిష్ఠ చేసి ధ్వజస్తంభం ప్రతిష్టించారు. ఈ కార్యక్రమంలో గ్రామ మాజీ సర్పంచ్ అనుపురం శ్రీనివాస్ గౌడ్ ,దేవాలయ కమిటీ చైర్మన్ ఓరుగంటి భూమారావు , అర్చకులు శ్రీనివాస్ గ్రామ నాయకులు కొత్త […]

VIBRANCE – 2025: ఆకాశమే హద్దుగా – మానస స్కూల్ విద్యార్థుల, చిన్నారుల వార్షికోత్సవం సందడి

జగిత్యాల  పట్టణంలోని ప్రతిష్టాత్మక విద్యాసంస్థ మానస స్కూల్ ఆఫ్ ఎక్సలెన్స్ వారి వార్షికోత్సవం ఈ సంవత్సరం ప్రత్యేకంగా ఆకర్షణ గా నిలిచిపోయింది. “VIBRANCE – 2025: ఆకాశమే హద్దుగా” అన్న నినాదంతో శుక్రవారం ఉదయం నుండి మధ్యాహ్నం 2 గంటల వరకు నిర్వహించిన ఈ వేడుక పద్మనాయక కళ్యాణ మండపంలో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమాన్ని పాఠశాల చైర్మన్ శ్రీమతి జోగినపల్లి మంజుల రమాదేవి రవీందర్ రావు మరియు ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ జిల్లా కమిటీ […]

రెండు సంవత్సరాలుగా చెల్లించని మూల్యాంకన భత్యాలు వెంటనే అందేలా చర్యలు తీసుకుంటాం : అదనపు కలెక్టర్ బిఎస్ లత

జగిత్యాల : జిల్లాలో పదవ తరగతి మూల్యాంకానానికి సంబంధించిన రెండు సంవత్సరాల గౌరవభత్యాలను (2022-23 , 2023-24) వెంటనే అందేలా చర్యలు తీసుకుంటున్నామని అదనపు కలెక్టర్ బిఎస్ లత అన్నారు.. గురువారం తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం తపస్ జిల్లా శాఖ ఆధ్వర్యంలో జిల్లాలోని ఉపాధ్యాయులకు పదవ తరగతి మూల్యాంకన భత్యాలు వెంటనే అందేలా చర్యలు తీసుకోవాలని కోరుతూ గురువారం అదనపు కలెక్టర్ బిఎస్ లతకు ఒక వినతి పత్రం అందజేశారు. జిల్లాలో పదవ తరగతి మూల్యాంకన […]

అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడేవారిపై దృష్టి సారించి కఠినంగా వ్యవహరించాలి : జిల్లా ఎస్పీ మహేష్ బి గితే

( తెలంగాణ రిపోర్టర్) జిల్లా పోలీస్ కార్యాలయంలో మినీ కాన్ఫరెన్స్ హాల్లో వేములవాడ సబ్ డివిజన్ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించిన జిల్లా ఎస్పీ మహేష్ బి గితే ఈసందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ….ప్రతి కేసులో క్వాలిటీ ఆఫ్ ఇన్వెస్టిగేషన్ ద్వారా నిందితులకు శిక్ష పడే విధంగా కృషి చేయాలని,అండర్ ఇన్వెస్టిగేషన్లో ఉన్న కేసులను త్వరగా డిస్పోజల్ చేయాలన్నారు.పోక్సో, ఎస్సీ, ఎస్టీ గ్రేవ్ కేసుల్లో త్వరితగతిన ఇన్వెస్టిగేషన్ పూర్తి చేసి కోర్టులో ఛార్జ్ షీట్ దాఖలు చేయాలని,ప్రతి కేసులో […]

ఆటో స్టార్టర్లు తొలగించుకొని నీరు, విద్యుత్ వృథా అరికట్టండి : మెట్ పల్లి ఏడీఈ దురిశెట్టి మనోహర్

మెట్ పల్లి : వేసవి ఉష్ణోగ్రతలు రోజు రోజుకు పెరుగుతున్న దృష్ట్యా, భూగర్భ జలమట్టాలు శీఘ్రంగా పడిపోతున్నాయని, విద్యుత్ వాడకం అనూహ్యంగా పెరుగుతునందున రైతులు నీటిని పంటలకు అవసరం ఉన్నంత మేరకే వాడుకోవాలని ఆటో స్టార్టర్లతో వృథా చేయొద్దని మెట్ పల్లి ఏడీఈ దురిశెట్టి మనోహర్ రైతులకు విజ్ఞప్తి చేశారు. గురువారం ఈ మేరకు ఏడీఈ దురిశెట్టి మనోహర్ మాట్లాడుతూ….మరో రెండు వారాల్లో వరి పంట కోత దశకు చేరుకోనుందని ఎవరైనా రైతులు ఆటో స్టార్టర్లను వినియోగించి […]

పోరాట స్ఫూర్తికి ప్రతీక దొడ్డి కొమురయ్య: జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా

( తెలంగాణ రిపోర్టర్) రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టరేట్ సమీకృత భవనంలో గురువారం దొడ్డి కొమురయ్య జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ….భూమి కోసం, భుక్తి కోసం, వెట్టి చాకిరి విముక్తి కోసం పోరాడిన యోధుడు దొడ్డి కొమురయ్య అని జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా పేర్కొన్నారు. తెలంగాణ కోసం పోరాడి అమరుడైన తొలి వ్యక్తిగా ఆయన చరిత్రలో నిలిచారన్నారు. ఈ వేడుకలకు జిల్లా అదనపు కలెక్టర్, జిల్లా అధికారులు ముఖ్య […]

సిరిసిల్ల కలెక్టర్ ను 2 గంటలు కోర్టులో నిలబెట్టిన జడ్జి

సిరిసిల్ల కలెక్టర్ ను 2 గంటలు కోర్టులో నిలబెట్టిన జడ్జి కలెక్టర్ పై హైకోర్టు ఆగ్రహం మిడ్ మానేరులో ఇల్లు పోయిందని హైకోర్టు ఆశ్రయించిన నిర్వాసితురాలు ఆర్డర్ అమలు చేయకుండా బాధితురాలిపై క్రిమినల్ కేసు..నమోదు చేయించిన కలెక్టర్ సందీప్ కుమార్ ఝా కోర్టు తీర్పును ధిక్కరించడంతో హైకోర్టు సీరియస్ బుధవారం కోర్టుకు డుమ్మా కొట్టిన కలెక్టర్ మధ్యాహ్నం వరకు రాకుంటే జైలుకు పంపుతామని వార్నింగ్ అప్పటికప్పుడు కోర్టుకు వచ్చిన కలెక్టర్ hello hello Sircilla SrinivasSircilla Srinivas […]

రైతుల పరిహారం కోసం డిమాండ్ చేసినందుకు అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం నమోదు చేసిన కేసులో నాంపల్లి కోర్టులో విచారణకు హాజరైన ఐటీ, పరిశ్రమల మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు

హైదరాబాద్ : కాళేశ్వరం ప్రాజెక్టులో భూములు, ఇళ్లు కోల్పోయిన వారికి న్యాయమైన పరిహారం అందించాలని పెద్దపెల్లి జిల్లా రాఘవాపూర్ రెడ్డి ఫంక్షన్ హాల్లో రైతుల పరిహారం కోసండిమాండ్ చేసినందుకు అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం నమోదు చేసిన కేసులో ఐటీ, పరిశ్రమల మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు బుధవారం నాడు నాంపల్లి కోర్టులో విచారణకు హాజరయ్యారు. 2017 లో పెద్దపల్లి జిల్లా బసంత్ నగర్ పోలీసులు ఆయనతోపాటు హర్కర వేణుగోపాల్, అన్నయ్య గౌడ్, శశిభూషణ్ కాచె, మరో 9 మంది బ్లాక్ కాంగ్రేస్ […]

సైబర్ క్రైమ్ ఆధ్వర్యంలో విద్యార్థులకు ఆన్లైన్ బెట్టింగ్స్, ఐపీఎల్ మోసాలపై అవగాహన…

జగిత్యాల జిల్లా : సైబర్ జాగ్రత్త దివస్ లో భాగంగా బుధవారం జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ ఆదేశాల మేరకు సైబర్ క్రైమ్ సెల్ డిఎస్పి డివి రంగారెడ్డి ఆధ్వర్యంలో…. సైబర్ క్రైమ్ ఎస్ఐ ఎన్.కృష్ణ గౌడ్ మరియు జగిత్యాల టౌన్ విమెన్ సుప్రియ లు స్థానిక గీతా విద్యాలయం హై స్కూల్లో విద్యార్థులకు ఆన్లైన్ బెట్టింగ్స్, ఐపీఎల్ టికెట్స్ మోసాలు గూర్చి అవగాహన కల్పించారు. Sircilla SrinivasSircilla Srinivas is a Senior Journalist with […]