# Tags

పశువులను నీటి ప్రవాహ ప్రదేశాలకు తీసుకువెళ్లవద్దు : జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా

వరద ప్రవాహానికి దెబ్బతిన్న రహదారుల మరమ్మతుకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలి.. గంభీరావుపేట మండలంలోని భారీ వర్షాలు, వరద ప్రవాహంతో దెబ్బతిన్న రోడ్లు, మిషన్ భగీరథ పైపులైన్లు, విద్యుత్ లైన్ ల పరిశీలన… గంభీరావుపేట, భారీ వర్షాల నేపథ్యంలో మానేరు ప్రవహించే గ్రామాల రైతులు, పశువుల యజమానులు మూగజీవాలను నీరు పారే ప్రాంతాలకు తీసుకువెళ్ళవద్దని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా సూచించారు. ఇటీవల భారీ వర్షాలు, వరదల ప్రవాహంతో గంభీరావుపేట మండలంలో దెబ్బతిన్న రోడ్లు, మిషన్ భగీరథ పైపులైన్లు, […]

సెప్టెంబర్ 9 న ఛలో హైదరాబాద్ -ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు పద్మశ్రీ మంద కృష్ణ మాదిగ

రాయికల్: ప్రభుత్వంపై పెన్షన్ దారులు తాడో పేడో తెలుసుకునేందుకు సెప్టెంబర్ 9న హైదరాబాద్ లక్షల మంది తరలిరావాలని, ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు పద్మశ్రీ అవార్డు గ్రహీత మాదిగల ముద్దుబిడ్డ మందకృష్ణ మాదిగ పిలుపునిచ్చారు. రాయికల్ మండల కేంద్రంలో శివాజీ రెడ్డి గార్డెన్ లో జరిగిన వృద్ధులు, వితంతువులు, వికలాంగులు, చేయూత పెన్షన్ దారుల సన్నాహక సదస్సుకు ముఖ్య అతిథిగా మంద కృష్ణ మాదిగ హాజరయ్యారు. ఈ సందర్భంగా మందకృష్ణ మాదిగ మాట్లాడుతూ…. వికలాంగులకు 6 వేలు, సమస్త […]

ఇసుక అక్రమ రవాణా చేస్తే కఠిన చర్యలు తప్పవు :SI రాహుల్ రెడ్డి

(తెలంగాణ రిపోర్టర్): సంపత్ : రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం తిమ్మాపూర్ గ్రామం వద్ద అక్రమంగా ఇసుక తరలిస్తున్న ట్రాక్టర్ ను స్టేషన్ హౌస్ ఆఫీసర్ షబ్బీర్ హుస్సేన్, హెడ్ కానిస్టేబుల్ పట్టుకున్నారు. ఎలాంటి అనుమతి పత్రాలు చూపించనందున అదుపులోకి తీసుకున్నారు. పంచనామా నిర్వహించి అట్టి ట్రాక్టర్ డ్రైవర్ ని ఇసుక ట్రాక్టర్ తో సహా పోలీస్ స్టేషన్ కు తరలించగా ఎల్లారెడ్డిపేట ఎస్సై కె. రాహుల్ రెడ్డి కేసు నమోదు చేశారు. ట్రాక్టర్ డ్రైవర్ […]

మిడ్ మానేరు లోనీళ్లు శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టువే కాళేశ్వరం నీళ్లు కాదు :కాంగ్రెస్ నాయకులు

(తెలంగాణ రిపోర్టర్): తెలంగాణ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి కెసిఆర్ లక్ష కోట్లు దోసుకోడానికే కాళేశ్వరం కట్టారనికాంగ్రెస్ పార్టీ నాయకులు రోడ్డ రామచంద్రం , ఎడ్ల రాజ్ కుమార్ లు అన్నారు. ఎల్లారెడ్డిపేట మండల కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు రోడ్డ రామచంద్రం మాట్లాడుతూ ఇటీవల కురిసిన వర్షాలతో మిడ్ మానేరు శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు నీటితో నిండి పోతే కాలేశ్వరం నీళ్లతో నిండి పోయిందని బిఆర్ఎస్ పార్టీ […]

హిందువుగా గర్వపడే పండుగ వినాయక చవితి… ఎన్ని కోట్ల మందికి అన్నం పెడుతుందో…

చిన్న లెక్క వినాయక విగ్రహం తయారీ నుంచి నిమజ్జనం వరకూ ఎంత మందికి ప్రత్యక్ష పరోక్ష ఉపాధి…? మట్టి తవ్విన దగ్గరి నుంచి, ఆ మట్టి తయారిదారుకు చేరే వరకూ… మట్టి తవ్వే వాడు, మట్టి తోలే ట్రాక్టర్లు, అందుకు మనుషులు ఇనుము అమ్మేవాళ్ళు, రాడ్ బెండింగ్ వాడు, ఇనుము తోలే వాళ్ళు విగ్రహానికి కావాల్సిన రంగులు, ఇతర ముడి పదార్ధాలు ఇలా తయారు అయ్యే వరకూ… విగ్రహానికి రంగులు వేసేవాళ్ళు… అక్కడి నుంచి మండపానికి విగ్రహం […]

ప్రముఖ స్వాతంత్య్ర సమరయోధులు,రిటైర్డ్ డిప్యూటీ ఇన్స్పెక్టర్ అఫ్ స్కూల్స్ రాంపల్లి కిష్టయ్య (98) మృతి

ప్రముఖ స్వాతంత్య్ర సమరయోధులు,రిటైర్డ్ డిప్యూటీ ఇన్స్పెక్టర్ అఫ్ స్కూల్స్ రాంపల్లి కిష్టయ్య 98 సం॥నిన్న రాత్రి 11-35 ని॥లకు హైదరాబాద్ లో వృద్ధాప్యం కారణంగా మృతి చెందారు. (File Photo: రాష్ట్ర గవర్నర్ శ్రీమతి తమిళిసై చే సన్మానం…) వారి అంతిమ సంస్కారం సోమవారం మధ్యాహ్నం మంథని గోదావరి తీరంలో జరుగుతుంది. … రాష్ట్ర మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు తీవ్ర సంతాపం: ఈ సందర్భంలో ప్రముఖ స్వాతంత్య్ర సమరయోధులు రాంపల్లి కిష్టయ్య మృతి పట్ల మంథని […]

ఐ మాస్ లైట్ ను ప్రారంభించిన మార్కెట్ కమిటీ చైర్ పర్సన్ ఎస్కే సాబేరా బేగం

రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలంలోని గుండారం గ్రామంలో ఎస్డిఎఫ్ నిధుల కింద లక్ష రూపాయలతో ఏర్పాటు చేసిన ఐ మాస్ లైట్ ను ఆదివారం మార్కెట్ కమిటీ చైర్ పర్సన్ ఎస్కే సాబేరా బేగం ప్రారంభించారు. ఈ సందర్భంగా బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు దొమ్మాటి నర్సయ్య మాట్లాడుతూ , గుండారం గ్రామంలో నాలుగు లక్షల రూపాయలతో ప్రాథమికోన్నత పాఠశాలలో మరుగుదొడ్ల నిర్మాణం చేయడం జరిగిందన్నారు అదేవిధంగా పైప్ లైన్ నిర్మాణం కూడా చేశామన్నారు సుమారు 30 […]

తల్లిదండ్రుల సంరక్షణ బాధ్యత వారసులదే..సీనియర్ సివిల్ జడ్జ్ వెంకట మల్లిక్ సుబ్రహ్మణ్య శర్మ

తల్లిదండ్రుల సంరక్షణ బాధ్యత వారి వారసులే తీసుకోవాలని జగిత్యాల జిల్లా కోర్టు సీనియర్ సివిల్ జడ్జ్ వెంకట మల్లిక్ సుబ్రహ్మణ్య శర్మ అన్నారు. జగిత్యాల జిల్లా న్యాయ సేవా సంస్థ ఆధ్వర్యంలో రాయికల్ మండలం ఇటిక్యాల గ్రామంలోని నివేదిత వృద్ధాశ్రమాన్ని సందర్శించి వృద్ధాశ్రమాల్లో వయోవృద్ధుల న్యాయ సేవా కేంద్రాన్ని శనివారం ప్రారంభించారు. ప్రభుత్వ చట్టాలపై, వయోవృద్ధుల సంరక్షణ పథకాలపై అవగాహన సదస్సును నిర్వహించారు. వృద్ధాశ్రమంలోని మౌలిక వసతులను పరిశీలించి సలహాలు అందించి వృద్ధుల సమస్యలను అడిగి తెలుసుకొని […]

వైకుంఠ రథాన్ని మరియు బాడీ ఫ్రీజర్ బాక్సుని ప్రారంభించిన మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు

మంథని,: పెద్దపల్లి జిల్లా మంథని మునిసిపాలిటీలో CDP రూ. 48 లక్షల నిధులతో కొనుగోలు చేసిన వైకుంఠ రథం, ఫ్రీజర్ బాక్స్ ను మంథని గాంధీ చౌక్ లో రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు శుక్రవారం ప్రారంభించారు. మంథని మున్సిపాలిటీ ప్రజలకు చివరి మజిలీలో ఇబ్బందులు కలగకుండా ఉండేందుకు ఈ వైకుంఠ రథాన్ని అందుబాటులోకి తీసుకురావడం జరిగిందని ఈ సందర్భంగా మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు. Sircilla SrinivasSircilla Srinivas is […]

సామాజిక సేవకుడు బండ శంకర్ కు పంజాబ్ గవర్నర్ చేతులమీదుగాఇంటర్నేషనల్ బుద్ది పీస్ అవార్డు

సేవల్లో కొండ.. అవార్డులకు కేరాఫ్ బండ : – –పంజాబ్ గవర్నర్ చేతులమీదుగా అవార్డు అందుకున్న బండ శంకర్ జగిత్యాల : సేవే లక్ష్యం – ప్రేమే మార్గం అనే నానుడిని నిజం చేస్తూ సేవ రంగంలో ముందుకు సాగుతున్న బండ శంకర్ కు మరో అరుదైన అవార్డు దక్కింది. పంజాబ్ లోని చంఢీఘడ్ లో గల రాడిషన్ హోటల్ లో పంజాబ్ గవర్నర్ గులాబ్ చాంద్ కటారియా చేతుల మీదుగా మైత్రి పీస్ ఫౌండేషన్ వారి […]