# Tags

గ్రామపంచాయతీ ఎన్నికలపై జిల్లా స్థాయి రాజకీయ పార్టీ సమావేశం

పెద్దపల్లి జిల్లా: గ్రామపంచాయతీ ఎన్నికలపై శనివారం పెద్దపల్లిజిల్లా కలెక్టరేట్ సమావేశ మందిరంలో జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష అధ్యక్షతన జిల్లా స్థాయి రాజకీయ పార్టీ సమావేశం జరిగింది. ఓటర్ల జాబితా మరియు పోలింగ్ స్టేషన్లు తదితర అంశాలపై చర్చించారు. సమావేశంలో పెద్దపల్లి DPO వీర బుచ్చయ్య , రాజకీయ పార్టీ ప్రతినిధులు శశిభూషణ్ కాచే తదితరులు హాజరయ్యారు. Sircilla SrinivasSircilla Srinivas is a Senior Journalist with 35+ years of experience in Professional Journalism from United Karimnagar […]

కేటీఆర్ విమర్శలు మానుకోవాలి :కాంగ్రెస్ నాయకులు..

(తెలంగాణ రిపోర్టర్, సంపత్ పంజా): రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం సింగసముద్రం సందర్శించిన సందర్భంగా కేటీఆర్ చేస్తున్న విమర్శలు మానుకోవాలని బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు దొమ్మాటి నర్సయ్య అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… సింగసముద్రం పరిధిలోని ఏడు గ్రామాలలో 2500 ఎకరాల భూమికి జీవనాధారంగా ఉందన్నారు. పూర్తిస్థాయి నీటిమట్టం రావడంతో అలుగులు పారుతుండగా కాంగ్రెస్ పార్టీ నాయకులు సందర్శించడం జరిగిందన్నారు. గంభీరావుపేట మండలంలోని నర్మాలలో మాజీ మంత్రి కేటీఆర్ చేసిన వ్యాఖ్యలను తప్పుపట్టారు.గతంలో 15 […]

ఆరోగ్య కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేసిన డి ఎం హెచ్ ఓ

( తెలంగాణ రిపోర్టర్, సంపత్ పంజా: జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ ఎస్ రజిత రాజన్న సిరిసిల్ల అంబేద్కర్ నగర్ ,పట్టణ ఆరోగ్య కేంద్రం ను ఆకస్మికంగా తనిఖీ నిర్వహించినారు. రికార్డులను పరిశీలించి, జిల్లా వ్యాధి నిరోధక టీకాల నిల్వలను,మరియు మందుల నిల్వలను పరిశీలించి తరువాత డ్రై డే ను,ఇళ్లల్లో పర్యవేక్షించినారు. ఈ కార్యక్రమంలో వైద్యాధికారి డాక్టర్ అభినయ్, సోనీ మనీ, వైద్య సిబ్బంది పాల్గొన్నారు. Sircilla SrinivasSircilla Srinivas […]

మానేరులో గల్లంతైన వ్యక్తి ఆచూకీ కనిపెట్టేందుకు ప్రత్యేక సెర్చింగ్ ఆపరేషన్ టీం

ఐదు శాఖల అధికారులు, సిబ్బందితో ఏర్పాటు చేస్తూ ఉత్తర్వులు జారీ…. రాజన్న సిరిసిల్ల, ఆగస్టు – 29 ఎగువ మానేరు వద్ద వాగును దాటుతున్న క్రమంలో గల్లంతైన వ్యక్తి ఆచూకీ కనిపెట్టేందుకు కలెక్టర్ సందీప్ కుమార్ ఝా ఆదేశాల మేరకు ప్రత్యేక ప్రత్యేక సెర్చింగ్ ఆపరేషన్ టీంను ఏర్పాటు చేస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఎగువ మానేరు వద్ద వాగును దాటుతున్న క్రమంలో గంభీరావుపేట మండలం నర్మాల గ్రామానికి చెందిన పంపుకాడి నాగయ్య బుధవారం గల్లంతు అయ్యారు. […]

కలెక్టర్, ఎస్పీ గ్రేట్ ఆఫీసర్స్..కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ ప్రశంసలు

(తెలంగాణ రిపోర్టర్): సంపత్ పంజా : ఎగువ మానేరు ప్రాజెక్టు వద్ద చిక్కుకుపోయిన 7గురు క్షేమం కేంద్ర హోం శాఖ సహయ మంత్రి బండి సంజయ్, మంత్రి పొన్నం ప్రభాకర్, ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ పర్యవేక్షణ.. కలెక్టర్ సందీప్ కుమార్ ఝా, ఎస్పీ మహేష్ బి గితే, అధికార యంత్రాంగం ముమ్మర చర్యలు సఫలం గంభీరావుపేట : గంభీరావుపేట మండలం నర్మాల వద్ద ఎగువ మానేరు ప్రాజెక్టు వద్ద చిక్కుకున్న వారిని దగ్గరుండి […]

గర్భీణి స్త్రీని జెసిబి సాయంతో వాగు దాటించిన గ్రామస్థులు

ప్రసూతి కోసం రాయికల్ ఆస్పత్రికి అంబులెన్స్ లో తరలింపు రాయికల్ : S.Shyamsunder రాయికల్ మండలం ఒడ్డెలింగాపూర్కు చెందిన కళ్యాణి అనే గర్భీణి మహిళ నొప్పులు ఎక్కువై ప్రసూతి కోసం ఆస్పత్రికి వెళ్లేందుకు 108 వాహనానికి ఫోన్ చేసారు. అయితే రాయికల్ మండలం రామాజీపేట, భూపతిపూర్ గ్రామాల మధ్య గల వాగు వరదనీటితో ఉదృతంగా ప్రవహిస్తుంది. వాగు దాక చేరిన వాహనం వరదతాకిడితో గ్రామానికి వెళ్లేందుకు వీలు లేకుండా పోయింది. ఈ వాగు వరకు చేరిన మహిళను […]

జర్నలిస్టుల హక్కుల సాధనకై కలిసికట్టుగా పోరాటం చేద్దాం: లాయక్ పాషా

రాజన్న సిరిసిల్ల జిల్లా : సంపత్ పంజా : తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్టుల సంఘం టీయూడబ్ల్యూజే హెచ్ -143 జిల్లా కార్యవర్గ సమావేశంలో అధ్యక్షులు లాయక్ పాషా ఎలక్ట్రానిక్ మీడియా టెంజు రాజన్న సిరిసిల్ల జిల్లా కార్యవర్గ సమావేశం మంగళవారం గంభీరావుపేట మండలం నర్మాల లో మంగళవారం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు లాయక్ పాషా మాట్లాడుతూ రాజన్న సిరిసిల్ల జిల్లాలోని జర్నలిస్టుల హక్కుల సాధింపు కోసం, సంక్షేమం సాధన, సమస్యల […]

ఎమ్మెల్యేను మర్యాదపూర్వకంగా కలిసిన ప్రభుత్వ హాస్పిటల్ డెవలప్‌మెంట్ సొసైటీ కమిటీ సభ్యులు

జగిత్యాల : జగిత్యాల ప్రభుత్వ జనరల్ హాస్పిటల్ కోసం “హాస్పిటల్ డెవలప్‌మెంట్ సొసైటీ” (HDS) సభ్యులుగా నియామకమవడంలో తమకు సహకరించినందున, ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్ ను సోమవారం దరూర్ క్యాంపులోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలోరెడ్ క్రాస్ సొసైటీ జిల్లాకార్యదర్శి మంచాల కృష్ణ, రెడ్ క్రాస్ సొసైటీ జిల్లా కమిటీ సభ్యులు, సీనియర్ జర్నలిస్ట్ సిరిసిల్ల శ్రీనివాస్, సిటీ కేబుల్ నిర్వాహకులు రోటరీ క్లబ్ మాజీ అధ్యక్షుడు టీవీ సూర్యం మరియు జగిత్యాలపెన్షనర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు ఏ. […]

సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలో కొత్త ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాతనే విద్యార్థుల మెస్ చార్జీలు పెంచారు :ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్

జగిత్యాల పట్టణంలోని భవానీ నగర్ లోని తెలంగాణా సోషల్ వెల్ఫేర్ గర్ల్స్ రెసిడెన్షియల్ స్కూల్ మరియు జూనియర్ కాలేజ్ ను నాయకులతో కలసి సోమవారం మధ్యాహ్నం 12 గంటల ప్రాంతంలో జగిత్యాల ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్ సందర్శించారు.  హాస్టల్ లోని స్టోర్ రూమ్, వంట గదిని, పరిశీలించి అనంతరం మధ్యాహ్న సమయంలో విద్యార్థులతో కలిసి సహపంక్తి భోజనం చేశారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే సంజయ్ కుమార్ మాట్లాడుతూ. ..తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత దేశంలో ఎక్కడ లేని విధంగా […]

విశ్వశాంతి ధర్మం కోసం నిరంతరం కృషి చేస్తున్న బ్రహ్మకుమారీల సేవలు ప్రశంసనీయం : ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్ 

జగిత్యాల : విశ్వశాంతి కోసం, ధర్మం కోసం నిరంతరం కృషి చేస్తున్న బ్రహ్మకుమారీల సేవలు ప్రశంసనీయమని ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్ అన్నారు. సోమవారం ఉదయం 11 గంటలకు జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో బ్రహ్మకుమారిలు, ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ సంయుక్తంగా నిర్వహించిన రక్తదాన శిబిరాన్ని ఎమ్మెల్యే ప్రారంభించారు.  ఈ కార్యక్రమంలో రెడ్ క్రాస్ సొసైటీ బాధ్యులు సిరిసిల్ల శ్రీనివాస్ రోటరీ క్లబ్ బాధ్యులు టీవీ సూర్యం రక్త దాతలు బ్రహ్మకుమారి సమాజం సోదర సోదరీలు […]