# Tags

భారత దేశ సివిల్ లీగల్ ప్రొటెక్షన్ సర్వీసెస్ అధ్యక్షులు గా మహమ్మద్ లాల

(తెలంగాణ రిపోర్టర్) రాజన్న సిరిసిల్ల జిల్లా, రాచర్ల గొల్లపల్లి యువకుడు ప్రముఖ ,సేవా కార్యకర్త మహమ్మద్ లాలా, ను జిల్లా చైర్మన్గా CPLS, భారత అద్యక్షుడు ప్రకటించారు.ఇలాంటి అరుదైన అవకాశం రాచర్ల గొల్లపల్లి, గ్రామము ఎల్లారెడ్డిపేట మండలం, రాజన్న సిరిసిల్ల జిల్లా వ్యక్తికి రావడం ఒక అరుదైన అవకాశం. భారత CPLS ,సంస్థ గ్రామస్థాయిలో నుంచి మొదలుపెట్టి జిల్లా స్థాయి వరకు భారత రాజ్యాంగం యొక్క హక్కులను, బాధ్యతలను నిర్వహించడానికి ఏర్పడిన అధికారిక సంస్థ.భారత CPLS, జిల్లా […]

సురవరం సుధాకర్ రెడ్డికి టి.జె.ఎస్. నేతల ఘన నివాళులు ..హాజరైన మంత్రి సీతక్క…

(తెలంగాణ రిపోర్టర్): జగిత్యాల జిల్లా : ప్రముఖ కమ్యూనిస్ట్ నేత, మాజీ పార్లమెంట్ సభ్యులు, సిపిఐ మాజీ జాతీయ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్ రెడ్డి భౌతిక ఖాయానికి జగిత్యాల జిల్లా టి.జె.ఎస్. నేతలు ఆదివారంనివాళులు అర్పించారు. హైదరాబాద్ లోని ముఖ్దూం భవన్ లో ఉన్న సురవరం సుధాకర్ రెడ్డి భౌతిక ఖాయం వద్దకు తెలంగాణ జన సమితి వ్యవస్థాపక అధ్యక్షులు, ఎమ్మెల్సీ ప్రొఫెసర్ కోదండరాం, ప్రొఫెసర్ హరగోపాల్ లతో పాటు జగిత్యాల జిల్లా టిజెఎస్ అధ్యక్షులు […]

ఆహార ఉత్పత్తుల తేదీల ఫోర్జరీ కేసు:బహరేన్ లో ఐదుగురు తెలంగాణీయులకు రెండేళ్ల జైలుశిక్ష

◉ ఇద్దరు కంపెనీ యజమానులు, ఒక మేనేజర్‌కు మూడేళ్ల జైలుశిక్ష ◉ 19 మంది కార్మికులకు రెండేళ్ల జైలుశిక్ష – వీరిలో 5 గురు తెలంగాణ వాసులు ◉ ఇద్దరు యజమానులకు ఒక లక్ష దీనార్ల చొప్పున (రూ.2.3 కోట్లు) భారీ జరిమాన బహరేన్ దేశంలో గడువు తీరిన ఆహార ఉత్పత్తుల తేదీలను ఫోర్జరీ చేసి మార్చడం, నిల్వ చేయడం, మార్కెటింగ్ చేసిన అతిపెద్ద ఆహార భద్రతా కేసులో… ముగ్గురికి మూడేళ్లు, 19 మందికి రెండేళ్ల జైలుశిక్ష […]

వృద్ధుల సంరక్షణ బాధ్యత వారసులదే,న్యాయ సహాయం కోసం లాయర్ల ఏర్పాటు : జిల్లా ప్రధాన న్యాయమూర్తి రత్న పద్మావతి

రాయికల్ : వృద్ధుల సంరక్షణ బాధ్యత వారసులదేననీ, న్యాయ సహాయం కోసం న్యాయసేవాధికార సంస్థ నిరంతరం పనిచేస్తుందనీ, ఇందుకు అవసరమైన చర్యలు తీసుకుంటామని జిల్లా ప్రధాన న్యాయమూర్తి రత్న పద్మావతి వెల్లడించారు .  ప్రపంచ వయోవృద్ధుల దినోత్సవం సందర్భంగా జగిత్యాల జిల్లా న్యాయ సేవా సంస్థ ఆధ్వర్యంలో రాయికల్ మండలం ఇటిక్యాల గ్రామంలోని నివేదిత వృద్ధాశ్రమాన్ని సందర్శించి ప్రభుత్వ చట్టాలపై, వయోవృద్ధుల సంరక్షణ పథకాలపై అవగాహన సదస్సును శనివారం మధ్యాహ్నం ఒంటిగంట ప్రాంతంలో నిర్వహించారు.వృద్ధాశ్రమంలోని వంటశాలను,వసతి గదులను, డైనింగ్‌ హాలును,స్టోర్‌ రూమ్‌,పరిసరాలను […]

మల్కపేట రిజర్వాయర్ ను నింపాలి ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ ను కోరిన కాంగ్రెస్ నాయకులు

(తెలంగాణ రిపోర్టర్, సంపత్ పంజా):- రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు శనివారం ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ ను కలిసి మలకపేట రిజర్వాయర్ ను నీటితో నింపాలని విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు దొమ్మాటి నర్సయ్య మాట్లాడుతూ….మిడ్ మానేరు నుండి పదవ ప్యాకేజీకి నీటిని తీసుకెళుతున్నందున మనం కూడా మల్కపేట రిజర్వాయర్ ను మూడు టీఎంసీలకు నింపుకుంటే రైతులకు ప్రయోజనం కలుగుతుందన్నారు. గతంలో మాదిరిగా ఎల్లారెడ్డిపేట మండలంలోని […]

రాయికల్ మండలంలో “పల్లెల్లో పనుల జాతర” కార్యక్రమం:1 కోటి 30 లక్షలతో అభివృద్ధి పనులకు భూమి పూజ చేసిన ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్ 

రాయికల్ : ఎస్.శ్యామ్ సుందర్ : మండలంలో శుక్రవారం మధ్యాహ్నం 12:30 నుంచి 4 గంటల వరకు వివిధ గ్రామాల్లో పల్లెల్లో పనుల జాతర కార్యక్రమం నిర్వహించారు. ఆయా గ్రామాల్లో ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ పాల్గొని, ఆలూరు,వీరాపూర్,ధర్మాజీ పెట్,తాట్లవాయి,కట్కా పూర్, దావన్ పల్లి, వస్తాపూర్, చింతలూరు, బోర్నపల్లి గ్రామాల్లో 1 కోటి 30 లక్షలతో సీసీ రోడ్డు,డ్రైనేజీ నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. అలాగే బోర్నపల్లి గ్రామంలో నూతన గ్రామపంచాయతీ భవనాన్ని, ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్ […]

చెక్ డ్యామ్ ను ప్రారంభించిన జిల్లా వ్యవసాయ అధికారి అఫ్జల్ బేగం

రాజన్న సిరిసిల్ల జిల్లా (తెలంగాణ రిపోర్టర్ ) రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలంలోని నారాయణపూర్ గ్రామ శివారులో గల చెక్ డ్యామ్ కు శుక్రవారం జిల్లా వ్యవసాయ అధికారి అబ్జల్ బేగం ప్రారంభోత్సవం చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఈ చెక్ డ్యామ్ ను 5 లక్షల రూపాయల వ్యయంతో నిర్మించడం జరిగిందన్నారు.ఇలాంటి చిన్న చిన్న చెక్ డ్యాముల మూలంగా భూగర్భ జలాలు పెరుగుతాయని రైతులకు ఉపయోగకరమన్నారు.ఈ నీటి ద్వారా రైతుల బోర్లలో నీరు […]

విద్యాలయం ఆవరణ పరిశుభ్రంగా ఉండాలి :కలెక్టర్ సందీప్ కుమార్ ఝా

పాఠ్యాంశాలు నిత్యం చదివించాలి..కలెక్టర్ సందీప్ కుమార్ ఝా. రాజన్న సిరిసిల్ల జిల్లా : ముస్తాబాద్ మండలం లోని కస్తూర్బాగాంధీ విద్యాలయంలో ఆకస్మిక తనిఖీ చేసారు. విద్యాలయాల ఆవరణ నిత్యం పరిశుభ్రంగా ఉండేలా చూసుకోవాలని అధికారులను ఆదేశించారు.ముస్తాబాద్ మండల కేంద్రంలోని కస్తూరిబా గాంధీ బాలికల విద్యాలయాన్ని కలెక్టర్ శుక్రవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. విద్యాలయంలో కిచెన్, స్టోర్ రూమ్ ఇతర గదులు అన్నిటిని తిరిగి వంటకాలను, పరిసరాలను పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ పాఠశాలలో అందిస్తున్న అన్ అకాడమీ […]

బంజారాలకు ప్రభుత్వం హక్కులను కల్పిస్తుంది : ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్

(సంపత్ కుమార్ పంజ : రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో గురువారం తీజ్ ఉత్సవంలో ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ సిరిసిల్ల నియోజకవర్గం ఇంచార్జ్ కేకే మహేందర్ రెడ్డితో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ మాట్లాడుతూ బంజారాలకు వారి హక్కులను తెలంగాణ ప్రభుత్వం కాపాడుతుందన్నారు. తెలంగాణ ప్రభుత్వ ఏర్పాటు లో. బంజారాలు కీలక పాత్రను పోషించడం జరిగిందన్నారు.గతంలో వారి హక్కులను కాల రాసిందని అన్నారు. దేశవ్యాప్తంగా 9.8 బంజారా జాతులు ఉన్నారని […]

our priority is to further strengthen this ecosystem and prepare it for the future: Duddilla Sridharbabu IT Minister of TG

Telangana’s rapid rise in the global life sciences arena is a direct result of our Congress government’s strategic vision and relentless focus on innovation, infrastructure and partnerships. Attracting more than ₹54,000 crore in investments since December 2023 and creating over 2 lakh jobs across pharma, biotech, medtech and digital health is a testament to the […]