భారత దేశ సివిల్ లీగల్ ప్రొటెక్షన్ సర్వీసెస్ అధ్యక్షులు గా మహమ్మద్ లాల
(తెలంగాణ రిపోర్టర్) రాజన్న సిరిసిల్ల జిల్లా, రాచర్ల గొల్లపల్లి యువకుడు ప్రముఖ ,సేవా కార్యకర్త మహమ్మద్ లాలా, ను జిల్లా చైర్మన్గా CPLS, భారత అద్యక్షుడు ప్రకటించారు.ఇలాంటి అరుదైన అవకాశం రాచర్ల గొల్లపల్లి, గ్రామము ఎల్లారెడ్డిపేట మండలం, రాజన్న సిరిసిల్ల జిల్లా వ్యక్తికి రావడం ఒక అరుదైన అవకాశం. భారత CPLS ,సంస్థ గ్రామస్థాయిలో నుంచి మొదలుపెట్టి జిల్లా స్థాయి వరకు భారత రాజ్యాంగం యొక్క హక్కులను, బాధ్యతలను నిర్వహించడానికి ఏర్పడిన అధికారిక సంస్థ.భారత CPLS, జిల్లా […]



