# Tags

విద్యార్థుల్లో చదువుతో పాటు ఆటల్లో సామర్ధ్యాలు పెంపొందించాలి:జిల్లా తనిఖీ బృందం నోడల్ ఆఫీసర్ కే. లక్ష్మన్న

రాయికల్ : ఎస్. శ్యామ్ సుందర్ : విద్యార్థుల్లో చదువు తో పాటు ఆటల్లో సామర్ధ్యాలు పెంపొందించేందుకు ఉపాధ్యాయులు కృషి చేయాలని జిల్లా తనిఖీ బృందం నోడల్ ఆఫీసర్ కోమ్మిడి లక్ష్మన్న సూచించారు. రాయికల్ పట్టణంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల బాలురు ,బాలికలు ,ఉర్దూ మీడియం పాఠశాలల్లో విద్యార్థుల సామర్థ్యాలను జిల్లా ప్యానల్ తనిఖీ బృందం బుధవారం పరిశీలించింది. తనిఖీలో భాగంగా పాఠశాలలోని విద్యార్థుల అభ్యసన సామర్ధ్యాలు రికార్డుల నిర్వహణ మార్కుల వివరాలను ఆన్లైన్లో నమోదు […]

రాయికల్ ప్రెస్ క్లబ్ (JAC) అధ్యక్ష,ఉపాధ్యక్షులుగా సాయికుమార్,కిరణ్ బాబు శ్యాంసుందర్…

రాయికల్ : ఎస్.శ్యామ్ సుందర్ : పట్టణంలోని ప్రెస్ క్లబ్ జేఏసీ కార్యాలయంలో మంగళవారం నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. కార్యవర్గ సభ్యులుగా గంగాధరి సురేష్, కళ్ళెం శ్రీనివాస్, ఎద్దండి జితేందర్ రెడ్డి, తీగుళ్ళ గోపాల్ రెడ్డి, కనికరపు లక్ష్మణ్, గౌరవ అధ్యక్షులు సయ్యద్ రసూల్, పర్యవేక్షకులుగా గుర్రాల వేణు, పటేల్ నరేందర్, నాగమల్ల శ్రీకర్ లు వ్యవహరించారు. ఈ కార్యక్రమంలో పాత్రికేయులు తదితరులు పాల్గొన్నారు. అధ్యక్షులుగా చింతకుంట సాయికుమార్, ఉపాధ్యక్షులుగా యాచమనేని కిరణ్ బాబు, సింగని శ్యాంసుందర్, […]

తిరుపతి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దైవదర్శనం కోసం 116 మంది చాకుంట విద్యార్థులకు సహకరించిన ఆత్మీయులకు సత్కారం

కరీంనగర్ : తిరుమల తిరుపతి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దైవదర్శనం కోసం 116 మంది చాకుంట విద్యార్థులను, ఉపాధ్యాయ బృందమును ఇతర సిబ్బందితోపాటు తల్లిదండ్రులను మరియు తమ కుటుంబ సభ్యులను తిరుమల తిరుపతి దైవ దర్శనం పంపించడానికి గాను సహకరించిన అలనాటి ధన్గర్ వాడి పాఠశాల పూర్వ విద్యార్థులుగా పాఠశాల పునర్నిర్మానంతో పాటు ముందుండి నడిపించిన ప్రముఖులు,కాంగ్రెస్ పార్టీ నాయకులు  మాజీ ఎమ్మెల్సీ సంతోష్ కుమార్, ప్రముఖ గ్రానైట్ వ్యాపారవేత్త తిరుపతి గౌడ్, మాజీ కార్పొరేటర్ మల్లికార్జున రాజేందర్, న్యాయవాది […]

భీమేశ్వర ఆలయంలో పూజలు, కోడె మొక్కు చెల్లించుకున్న మంత్రి సీతక్క

వేములవాడ : సంపత్ పంజా సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేక చొరవ, పర్యవేక్షణతో నిధులు…. వేములవాడలో రాజన్న ఆలయ విస్తరణ, మేడారంలో సమ్మక్క సారలమ్మ గద్దెల పునర్నిర్మాణం : మంత్రి సీతక్క భక్తుల విశ్వాసాలకు అనుగుణంగా రాష్ట్రంలో ఆలయాల అభివృద్ధి, విస్తరణ పనులను సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్రజా ప్రభుత్వం చేయిస్తుందని పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ది శాఖ, గ్రామీణ నీటి పారుదల, మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క తెలిపారు. వేములవాడ పట్టణంలోని శ్రీ […]

బీసీలకు 3 నగరాలు, 38 పట్టణాలు… మున్సిపల్​ ఎన్నికల రిజర్వేషన్లు ఖరారు

పట్టణ స్థానిక సంస్థల మేయర్లు, ఛైర్‌పర్సన్లకు రిజర్వేషన్ల ఖరారు స్థానాల వారీగా 17న కొలిక్కి పాటించాల్సిన మార్గదర్శకాలను విడుదల చేస్తూ ఉత్తర్వులు జారీ… మున్సిపల్‌ ఎన్నికల నిర్వహణలో భాగంగా తెలంగాణలో 10 నగరపాలక సంస్థలు, 121 పురపాలక సంఘాలకు పురపాలక శాఖ రిజర్వేషన్లను ఖరారు చేసింది. రిజర్వేషన్ల ఖరారులో పాటించాల్సిన మార్గదర్శకాలను కూడా విడుదల చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. గ్రేటర్‌ హైదరాబాద్‌ సహా రాష్ట్రంలోని మొత్తం 10 కార్పొరేషన్లలో ఎస్సీ, ఎస్టీలకు ఒక్కొక్కటి చొప్పున, బీసీలకు […]

తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం (తపస్) రాష్ట్ర అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నికైన వొడ్నాల రాజశేఖర్

తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం తపస్ రాష్ట్ర అధ్యక్షుడిగా వొడ్నాల రాజశేఖర్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ సందర్భంలో జగిత్యాల జిల్లా తపస్ కుటుంబ సభ్యులు బుధవారం రాజశేఖర్ ను కలిసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా తపస్ జిల్లా అధ్యక్షుడు బోయినపల్లి ప్రసాదరావు, ప్రధాన కార్యదర్శి కొక్కుల రాజేష్ లు మాట్లాడుతూ… వొడ్నాల రాజశేఖర్ తపస్ సంఘంలో సామాన్య కార్యకర్త నుండి మండల అధ్యక్షుడిగా జిల్లా అధ్యక్షుడిగా, జిల్లా ప్రధాన కార్యదర్శిగా వివిధ హోదాల్లో పనిచేస్తూ, రాష్ట్ర […]

బెజ్జంకిలో గోదా రంగనాథ కళ్యాణం

బెజ్జంకి : (ముడికే కనకయ్య): మండల కేంద్రంలో గుడి వద్ద లక్ష్మీనరసింహస్వామి ఆలయ ప్రాంగణంలో బుధవారం గోదాదేవి శ్రీ రంగనాయకుల కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. అశేష భక్తజనులు ఈ కళ్యాణ మహోత్సవాన్ని కన్నులారా తిలకించి పరవశించారు. ఆలయ అర్చకులు శేషం మధుసూదనాచార్యులు కళ్యాణాన్ని నిర్వహించారు. స్వామి అమ్మవార్లకు ఆలయ కమిటీ చైర్మన్ జెల్ల ప్రభాకర్ యాదవ్ దంపతులు, బెజంకి గ్రామ సర్పంచ్ బొల్లం శ్రీధర్ ( పెద్దన్న) దంపతులు పట్టు వస్త్రాలు, ఓడి బియ్యం […]

ప్రభుత్వానికి అనుకూలంగా పనిచేస్తున్న నాయకులనే మున్సిపల్ ఎన్నికల్లో గెలిపించాలి : ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్

రాయికల్, ఎస్ శ్యామ్ సుందర్ : ప్రభుత్వానికి అనుకూలంగా ఉండి పనిచేస్తున్నవారినే మున్సిపల్ ఎన్నికల్లో ప్రజలు గెలిపించాలని పట్టణంలోని ప్రగతి హైస్కూల్ లో ఆదివారం నిర్వహించినవిలేఖరుల సమావేశంలో జగిత్యాల ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్ కోరారు. ఈ సందర్భంగా రాయికల్ మున్సిపల్ పరిధిలోని అభివృద్ధి పనుల గురించి ఎమ్మెల్యే మాట్లాడారు.రాయికల్ పురపాలక సంఘం అభివ్రుద్దికి రేవంత్ రెడ్డి గారితో కలిసి పనిచేస్తున్నానని అన్నారు. రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం లో గతంలో పని చేసిన కాంట్రాక్టర్ లకు […]

అర్హులైన జర్నలిస్టులందరికీ అక్రెడిటేషన్ కార్డులిస్తాం : రాష్ట్ర రెవెన్యూ, సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి

హైదరాబాద్ : జర్నలిస్టులకు అక్రెడిటేషన్ కార్డులు భారీగా తగ్గిస్తున్నట్లు వస్తున్న వదంతుల్లో ఎలాంటి వాస్తవం లేదని, అయితే ఎంతో గౌరవప్రదమైన అక్రెడిటేషన్ కార్డులను దుర్వినియోగం చేస్తున్న వారి ఆగడాలకు మాత్రం ఖచ్చితంగా బ్రేక్ వేసి, అర్హులైన జర్నలిస్టులందరికీ కార్డులు అందించేలా పగడ్భందీ చర్యలు చేపడతామని రాష్ట్ర రెవెన్యూ, సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి స్పష్టం చేసారు. శనివారం సచివాలయంలోని తన ఛాంబర్ లో, మీడియా అకాడమీ చైర్మన్ కె. శ్రీనివాస్ రెడ్డి, సమాచార శాఖ […]

పుట్టి పెరిగిన పల్లె ప్రతి ఒక్కరి జీవితంలో ఎంతో గొప్పనైనది: ఆర్డిఓ కే.మహేశ్వర్

పుట్టి పెరిగిన పల్లె ప్రతి ఒక్కరి జీవితంలో ఎంతో గొప్పనైనదని కరీంనగర్ ఆర్డిఓ కే మహేశ్వర్ అన్నారు. శనివారం సమైక్య సాహితీ ఆధ్వర్యంలో కోట్ల నరసింహులపల్లిలో జరిగిన ‘వేణుశ్రీ’ రెండు పుస్తకాలు ‘నాయక శతకం’ మరియు ‘నేను నా పల్లె’ పుస్తకాల ఆవిష్కరణ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. కోట్ల నరసింహుల పల్లె ఎంతో చారిత్రక ప్రాధాన్యత కలిగిన ప్రదేశమని ఇలాంటి చక్కని పరిసరాల్లో ఈ పుస్తకాల ఆవిష్కరణ జరగడం సంతోషంగా ఉందన్నారు. సాహిత్యం […]