విద్యార్థుల్లో చదువుతో పాటు ఆటల్లో సామర్ధ్యాలు పెంపొందించాలి:జిల్లా తనిఖీ బృందం నోడల్ ఆఫీసర్ కే. లక్ష్మన్న
రాయికల్ : ఎస్. శ్యామ్ సుందర్ : విద్యార్థుల్లో చదువు తో పాటు ఆటల్లో సామర్ధ్యాలు పెంపొందించేందుకు ఉపాధ్యాయులు కృషి చేయాలని జిల్లా తనిఖీ బృందం నోడల్ ఆఫీసర్ కోమ్మిడి లక్ష్మన్న సూచించారు. రాయికల్ పట్టణంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల బాలురు ,బాలికలు ,ఉర్దూ మీడియం పాఠశాలల్లో విద్యార్థుల సామర్థ్యాలను జిల్లా ప్యానల్ తనిఖీ బృందం బుధవారం పరిశీలించింది. తనిఖీలో భాగంగా పాఠశాలలోని విద్యార్థుల అభ్యసన సామర్ధ్యాలు రికార్డుల నిర్వహణ మార్కుల వివరాలను ఆన్లైన్లో నమోదు […]



