విద్యాలయం ఆవరణ పరిశుభ్రంగా ఉండాలి :కలెక్టర్ సందీప్ కుమార్ ఝా
పాఠ్యాంశాలు నిత్యం చదివించాలి..కలెక్టర్ సందీప్ కుమార్ ఝా. రాజన్న సిరిసిల్ల జిల్లా : ముస్తాబాద్ మండలం లోని కస్తూర్బాగాంధీ విద్యాలయంలో ఆకస్మిక తనిఖీ చేసారు. విద్యాలయాల ఆవరణ నిత్యం పరిశుభ్రంగా ఉండేలా చూసుకోవాలని అధికారులను ఆదేశించారు.ముస్తాబాద్ మండల కేంద్రంలోని కస్తూరిబా గాంధీ బాలికల విద్యాలయాన్ని కలెక్టర్ శుక్రవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. విద్యాలయంలో కిచెన్, స్టోర్ రూమ్ ఇతర గదులు అన్నిటిని తిరిగి వంటకాలను, పరిసరాలను పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ పాఠశాలలో అందిస్తున్న అన్ అకాడమీ […]