# Tags

విద్యాలయం ఆవరణ పరిశుభ్రంగా ఉండాలి :కలెక్టర్ సందీప్ కుమార్ ఝా

పాఠ్యాంశాలు నిత్యం చదివించాలి..కలెక్టర్ సందీప్ కుమార్ ఝా. రాజన్న సిరిసిల్ల జిల్లా : ముస్తాబాద్ మండలం లోని కస్తూర్బాగాంధీ విద్యాలయంలో ఆకస్మిక తనిఖీ చేసారు. విద్యాలయాల ఆవరణ నిత్యం పరిశుభ్రంగా ఉండేలా చూసుకోవాలని అధికారులను ఆదేశించారు.ముస్తాబాద్ మండల కేంద్రంలోని కస్తూరిబా గాంధీ బాలికల విద్యాలయాన్ని కలెక్టర్ శుక్రవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. విద్యాలయంలో కిచెన్, స్టోర్ రూమ్ ఇతర గదులు అన్నిటిని తిరిగి వంటకాలను, పరిసరాలను పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ పాఠశాలలో అందిస్తున్న అన్ అకాడమీ […]

బంజారాలకు ప్రభుత్వం హక్కులను కల్పిస్తుంది : ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్

(సంపత్ కుమార్ పంజ : రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో గురువారం తీజ్ ఉత్సవంలో ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ సిరిసిల్ల నియోజకవర్గం ఇంచార్జ్ కేకే మహేందర్ రెడ్డితో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ మాట్లాడుతూ బంజారాలకు వారి హక్కులను తెలంగాణ ప్రభుత్వం కాపాడుతుందన్నారు. తెలంగాణ ప్రభుత్వ ఏర్పాటు లో. బంజారాలు కీలక పాత్రను పోషించడం జరిగిందన్నారు.గతంలో వారి హక్కులను కాల రాసిందని అన్నారు. దేశవ్యాప్తంగా 9.8 బంజారా జాతులు ఉన్నారని […]

our priority is to further strengthen this ecosystem and prepare it for the future: Duddilla Sridharbabu IT Minister of TG

Telangana’s rapid rise in the global life sciences arena is a direct result of our Congress government’s strategic vision and relentless focus on innovation, infrastructure and partnerships. Attracting more than ₹54,000 crore in investments since December 2023 and creating over 2 lakh jobs across pharma, biotech, medtech and digital health is a testament to the […]

గణేష్ మండపాల వద్ద ప్రమాదాలు జరుగకుండ జాగ్రత్తలు తీసుకోవాలి:డి ఎస్పీ రఘు చందర్

రాయికల్ : ఎస్. శ్యామసుందర్ : ప్రతి ఒక్కరు నిబంధనలు పాటించాలి : జగిత్యాల డి ఎస్పీ రఘు చందర్ రాయికల్ పట్టణంలోని పద్మశాలి పంక్షన్ హాల్ లో గణేష్ మండపాలు నిర్వాహకులతో బుధవారం సమావేశం ఏర్పాటు చేశారు. ముఖ్య అతిథిగా వచ్చిన డిఎస్పీ రఘ చందర్ మాట్లాడుతూ పోలీస్ శాఖ వినాయక మండపాల నిర్వహణ మరియు మండపంనకు సంబంధించిన సమాచారం కొరకు మాత్రమే ఒక సైట్ రూపొందించిందని అన్నారు. http://policeportal.tspolice.gov.in అనే సైట్ సమాచారం ద్వారా […]

మానేరు జలాలకు పూజలు నిర్వహించిన జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా, ఎస్పీ మహేష్ బి గితే

కుడి కాలువకు నీటి విడుదల.…. గంభీరావుపేట, గంభీరావుపేట మండలంలోని నర్మాల వద్ద ఉన్న ఎగువ మానేరు ప్రాజెక్ట్ పూర్తిగా నిండడంతో బుధవారం కలెక్టర్ సందీప్ కుమార్ ఝా, ఎస్పీ మహేష్ బి గితే తో కలిసి మానేరు జలాలకు పుష్పాలు సమర్పించి పూజలు నిర్వహించారు. ప్రాజెక్ట్ పూర్తి నీటి మట్టం 2 టీ.ఎం.సీ.లు కాగా, పూర్తిగా నిండింది. ఈ సందర్భంగా ప్రాజెక్ట్ ను కలెక్టర్, ఎస్పీ, మార్కెట్ కమిటీ చైర్ పర్సన్ కొమిరిశెట్టి విజయ తో కలిసి […]

మత్తడి దూకుతున్న ఎగువ మానేరు.. హర్షం వ్యక్తం చేస్తున్న రైతులు…

రాజన్న సిరిసిల్ల జిల్లా( తెలంగాణ రిపోర్టర్) : సంపత్ కుమార్ పంజ….. రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలం నర్మాల గ్రామం వద్దగల ఎగువ మానేరు మత్తడి దూకి దిగవకు పరవళ్ళు తొక్కుతుంది. గత మూడు రోజులుగా కురిసిన వర్షాలతో ఎగువ నుండి పాల్వంచ వాగు, వచ్చి చేరడంతో మత్తడి దూకి నీటి ప్రవాహంతో పరవాళ్ళు తొక్కుతుంది. 1945- 51 సంవత్సరాల మధ్యలో ఏడవ నిజాం నవాబ్ మీర్ ఉస్మాన్ అలీ అప్పటి ప్రభుత్వ చీఫ్ ఇంజనీర్ […]

Retired IAS Dr.A.Sharath appointed as REDCO Chairman

రెడ్కో చైర్మన్ గా రిటైర్డ్ ఐఏఎస్ డా.ఏ.శరత్ : హైదరాబాద్ : తెలంగాణ రెడ్కో (తెలంగాణ రెన్యూవబుల్ ఎనర్జీ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్) చైర్మన్ గా రిటైర్డ్ ఐఏఎస్ డాక్టర్ ఏ .శరత్ ను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ పోస్టులో ఆయన రెండేళ్లపాటు కొనసాగనున్నారు. ఈ మేరకు మంగళవారం సీఎస్ రామ కృష్ణారావు జీవో 1122ను జారీ చేశారు. Hyderabad: The government has issued orders appointing retired IAS Dr. A. […]

యూరియా కొరత..కేంద్రందే బాధ్యత : మాజీ మంత్రి జీవన్ రెడ్డి

రాయికల్ : ఎస్.శ్యామసుందర్ : …నాలుగు వంతెనల నిర్మాణం…నాకు సంతృప్తినిచ్చింది..!…బోర్నపల్లి,కమ్మునూరు బ్రిడ్జిల నిర్మాణం దగ్గరుండి పర్యవేక్షించాను…… పదేళ్ల తర్వాత రేషన్ కార్డులు, ఇండ్ల మంజూరు : మాజీ మంత్రి జీవన్ రెడ్డి రామగుండం ఎరువుల కర్మాగారంలో 8 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా ఉత్పత్తి కావలసి ఉండగా కేవలం 5 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా ఉత్పత్తి కావడంతో యూరియా కొరత ఏర్పడిందని దీనిపై కేంద్రందే బాధ్యత అని మాజీ మంత్రి జీవన్ రెడ్డి అన్నారు. ఎడతెరిపి […]

వినాయక నవరాత్రి ఉత్సవాలు భక్తిశ్రద్ధలతో ప్రశాంత వాతావరణంలో నిర్వహణకై సమావేశం :పట్టణ సిఐ కరుణాకర్

జగిత్యాల : – ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ ఆదేశాల మేరకు, డిఎస్పీ రఘు చందర్ సూచనల మేరకు జగిత్యాల పట్టణంలో గణేశ మండప నిర్వాహకులతో మంగళవారం సమావేశం తొమ్మిది రోజులపాటు జరిగే విధి నిర్వహణలపై వారికి పట్టణ పోలీస్ ఆధ్వర్యంలో అవగాహన కల్పించడం కొరకై ఉదయం 11 గంటలకు పట్టణంలోని దేవిశ్రీ గార్డెన్ లో జరిగే సమావేశంలో మండల నిర్వాహకులు తప్పనిసరిగా హాజరుకావాలని సిఐ కరుణాకర్ కోరారు. గణేష్ నవరాత్రుల […]

హనుమాన్ దేవాలయంలో ప్రత్యేక పూజలు

(తెలంగాణ రిపోర్టర్, సంపత్ పంజ : రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలంలోని నారాయణపూర్ గ్రామంలో గల హనుమాన్ దేవాలయంలో శ్రావణ శనివారం సందర్భంగా ప్రత్యేక పూజలు చేశారు. శ్రావణమాసంలో తెల్లవారుజాము నుండి ఆలయ అర్చకులు శివశాస్త్రి, అనుపమ్ లు స్వామివారికి చందనం పెట్టి అలంకరణ చేశారు. అనంతరం గ్రామంలో భజన బృందం పాటలు పాడుతూ వీధుల గుండా తిరిగి సంకీర్తనలు పాడుతూ స్వామివారి ఆలయానికి చేరుకోవడం జరిగింది ఓర్సు రాజేందర్ స్వామి వారికి 10 వేల […]