# Tags

నిబంధనల ప్రకారం కలెక్టరేట్ లో జాతీయ పతాకావిష్కరణ :: జిల్లా పౌర సంబంధాల శాఖ అధికారి వి. శ్రీధర్

రాజన్న సిరిసిల్ల జిల్లా : స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా సమీకృత జిల్లా కలెక్టరేట్ ఆవరణలో జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝ నిబంధనలో ప్రకారం జాతీయ పతాకావిష్కరణ చేశారని ఎటువంటి ఉల్లంఘనలకు పాల్పడలేదని జిల్లా పౌర సంబంధాల శాఖ అధికారి వి. శ్రీధర్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. షూ వేసుకుని జాతీయ జెండా ఆవిష్కరించడం వల్ల జాతీయ పతాకాన్ని జిల్లా కలెక్టర్ అవమానిస్తున్నట్లు ఆరోపిస్తూ, కలెక్టర్ పట్ల అమర్యాదగా అసభ్య పదజాలంతో  తంగళ్ళపల్లి వార్తలు, ముచ్చర్ల […]

సంఘటితంగా పనిచేస్తేనే అభివృద్ధి సాధ్యం : జగిత్యాల జిల్లా విద్యాధికారి రాము

జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, అల్లీపూర్ నందు వాటర్ ప్లాంట్ మరియు బాస్కెట్బాల్ కోర్టును గురువారం మధ్యాహ్నం 2-30 గంటల ప్రాంతంలో జిల్లా విద్యాధికారి కే. రాము ప్రారంభించారు. ఈ సందర్బంగా డి ఈ ఓ రాము మాట్లాడుతూ…ఏ ఒక్కరితో అభివృద్ధి సాధ్యం కాదని అందరూ కలిసికట్టుగా సంఘటితంగా పనిచేస్తేనే అభివృద్ధి సాధ్యమవుతుందని అన్నారు. 2024- 25 10వ తరగతి బ్యాచ్ విద్యార్థినీ విద్యార్థులు చందాలు వేసుకొని పాఠశాలలో విద్యార్థుల కొరకు వాటర్ ప్లాంట్ ఏర్పాటు చేసినందుకు వారిని అభినందించారు. […]

ఆవాసం అభివృద్ధికి “గ్రేటర్ అట్లాంటా తెలంగాణ సొసైటీ 50 వేల రూ.విరాళం :రిటైర్డ్ ప్రిన్సిపాల్ సాయిని రాంగోపాల్ రావు 

 జగిత్యాల శ్రీ వాల్మీకి ఆవాసం (జగిత్యాల) అభివృద్ధికి “గ్రేటర్ అట్లాంటా తెలంగాణ సొసైటీ 50 వేల రూ.విరాళం అందజేసింది. జిల్లా కేంద్రంలోని దరూర్ క్యాంప్ శ్రీ వాల్మీకి ఆవాసం విద్యార్థులు ఉన్నత విద్యను అభ్యసించి యోగ్యులుగా ఎదగాలని, సమాజానికి తమ వంతుగా సేవ చేయాలని రిటైర్డ్ ప్రిన్సిపాల్ సాయిని రాంగోపాల్రావు అన్నారు. గురువారం సాయంత్రం ఐదున్నర గంటల ప్రాంతంలో వాల్మీకి ఆవాసం ఆవరణలో జరిగిన ఒక కార్యక్రమంలో రాంగోపాల్ రావు తో పాటు ఇండియన్ రెడ్ క్రాస్ […]

న్యాయవాద దంపతుల హత్య కేసు విచారణను సుప్రీంకోర్టు సిబిఐ కి అప్పగిస్తూ జారీ చేసిన ఉత్తర్వులను స్వాగతిస్తున్నాం : కాచే

మంథని : న్యాయవాద దంపతుల హత్య కేసు విచారణను సుప్రీంకోర్టు సిబిఐ కి అప్పగింస్తూ జారీ చేసిన ఉత్తర్వులను స్వాగతిస్తున్నాం. సిబిఐ విచారణలో వాస్తవ విషయాలు వెలుగులోకి వస్తాయని,కుట్ర దారులను బయటకు తీసి న్యాయ వ్యవస్థ పై నమ్మకం కలిగి,బాదిత కుటుంబాలకు న్యాయం జరుగుతందని ఆశిస్తునాం.– -శశిభూషణ్ కాచె,న్యాయవాది,మంథని Sircilla SrinivasSircilla Srinivas is a Senior Journalist with 35+ years of experience in Professional Journalism from United Karimnagar and Jagityal […]

సుప్రీంకోర్టు ఆదేశాలను స్వాగతిస్తున్నా-గట్టు వామన్ రావు కేసులో అసలు దోషులకు శిక్ష పడాలి: రాష్ట్ర మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు

హైదరాబాద్ : గట్టు వామన్ రావు కేసులో అసలు దోషులకు శిక్ష పడాలి సిబీఐ విచారణలో అప్పటి ప్రభుత్వ పెద్దల పాత్ర బయటపడాలి —రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు గట్టు వామన్ రావు దంపతుల హత్య కేసు విచారణను సీబీఐకి అప్పగించాలన్న సుప్రీంకోర్టు ఆదేశాలను రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు స్వాగతించారు. ఇది న్యాయ వ్యవస్థపై ప్రతి ఒక్కరికీ నమ్మకం కలిగించిందని మంగళవారం విడుదల చేసిన […]

ప్రభుత్వ నిబంధన మేరకు ఇంటి నిర్మాణం చేపట్టాలి : మున్సిపల్ మేనేజర్ వెంకట్ 

రాయికల్ : ఎస్ శ్యామ్ సుందర్ ప్రభుత్వ నిబంధనల మేరకు ఇందిరమ్మ ఇంటి లబ్ధిదారులు ఇంటిని నిర్మించుకోవాలని మున్సిపల్ మేనేజర్ వెంకట్ అన్నారు. మంగళవారం రాయికల్ పట్టణంలోని 1 వార్డులలో నిరుపేద కుటుంబానికి చెందిన భారతం దేవమ్మ ఇందిరమ్మ ఇండ్లకు ముగ్గు పోసి,ఆన్లైన్ చేశారు. ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులు వారు సూచించిన స్థలాన్ని చదును చేసి ఇంటి నిర్మాణం చేపట్టేందుకు సిద్ధంగా ఉండాలన్నారు. ప్రతి లబ్ధిదారులు 400 స్క్వేర్ ఫీట్స్ కు తగ్గకుండా 600 స్క్వేర్ ఫీట్స్ […]

రాబోయే మూడు రోజుల్లో అతి భారీ వర్షాల ఫోర్‌కాస్ట్‌తో వాహనదారులకు సిద్దిపేట ట్రాఫిక్ ఏసిపి సుమన్ కుమార్ జాగ్రత్తలు, సూచనలు

సిద్దిపేట : వాతావరణ సూచనల ప్రకారం, సిద్దిపేట ప్రాంతంలో రాబోయే మూడు రోజులు (ఆగస్టు 13, 14, 15) అతి భారీ నుండి భారీ వర్షాలు కురవనున్నాయి. ఈ వర్షాల వల్ల రోడ్లపై జారుడు పరిస్థితులు, నీటి నిల్వ, రోడ్డు దెబ్బతినడం వంటి ప్రమాదాలు ఏర్పడే అవకాశం ఉంది. కాబట్టి,వాహనదారులు సురక్షితంగా ప్రయాణించడానికి ఈ క్రింది సూచనలను పాటించమని సిద్దిపేట ట్రాఫిక్ ఏసిపి సుమన్ కుమార్ కోరుతున్నారు. ముఖ్యమైన సూచనలు: వర్షకాలంలో ట్రాఫిక్ నియమాలను కచ్చితంగా పాటించండి. […]

సాగు అవసరాలకు సమృద్ధిగా యూరియా నిల్వలు : జిల్లా వ్యవసాయ అధికారి అఫ్జల్ బేగం

తెలంగాణ రిపోర్టర్: యూరియా కొరత లేదు రైతులు ఆందోళన చెందవద్దు. మోతాదుకు మించి యూరియా వాడవద్దు : యూరియా నిల్వల పై జిల్లా వ్యవసాయ అధికారి రాజన్న సిరిసిల్ల, ఆగస్టు 12: సాగు అవసరాలకు సమృద్ధిగా యూరియా నిల్వలు అందుబాటులో ఉన్నాయని జిల్లా వ్యవసాయ అధికారి అఫ్జల్ బేగం మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఎల్లారెడ్డిపేట మండలం ముస్తాబాద్ లో కొంతమంది రాజకీయాల కోసం రైతు లని రెచ్చగొడుతూ ధర్నాలు చేపిస్తున్నారని, జిల్లాలో ఎక్కడ కూడా యూరియా […]

పేదవారి ఆత్మ గౌరవానికి ప్రతీక రేషన్ కార్డు : జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా

ఎల్లారెడ్దిపేట, sampath panja రేషన్ కార్డు అనేది ప్రతి పేదవారికి ఆత్మ గౌరవానికి ప్రతీక అని జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా అన్నారు. ఎల్లారెడ్దిపేట మండల కేంద్రం లోని మణికంఠ గార్డెన్స్ లో నూతన రేషన్ కార్డుల పంపిణి కార్యక్రమాన్ని ఆదివారం నిర్వహించగా, ముఖ్య అతిథిగా కలెక్టర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ….ఎల్లారెడ్దిపేట మండలంలోని అర్హులైన లబ్ధిదారులకు నూతన రేషన్ కార్డులు జారీ చేస్తున్నామని ఈ కార్యక్రమం నిరంతర ప్రక్రియ వెల్లడించారు.వీటి ద్వారా పేదలకు […]

నియోజకవర్గ అభివృద్ధికోసం ముఖ్యమంత్రితో కలిసి పనిచేస్తా : MLA డా. సంజయ్ కుమార్

జగిత్యాల జిల్లా రాయికల్ : ఎస్. శ్యామసుందర్ నియోజకవర్గ అభివృద్ధికోసంముఖ్యమంత్రితో కలసి రాజకీయాలకు అతీతంగా పనిచేస్తానని జగిత్యాల నియోజకవర్గ ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్ స్పష్టం చేశారు. రాయికల్ మండలం సింగారావు పెట్ , కిష్టంపేట గ్రామాలలో ఎస్సీ సబ్ ప్లాన్ నిధులతో సీసీ రోడ్డు నిర్మాణ పనులకు శనివారం మధ్యాహ్నం 3గంటల ప్రాంతంలో ఎమ్మెల్యే శంకుస్థాపన చేశారు. అలాగే సింగారావు పెట్ లో మారంపల్లి మహేష్ కు మంజూరైన ఇందిరమ్మ ఇళ్లు నిర్మాణానికి, కిష్టం పెట్ […]