# Tags

జగిత్యాల శ్రీ కాసుగంటి నారాయణ రావు డిగ్రీ కళాశాల 60 వసంతాలు పూర్తి-కళాశాల వ్యవస్థాపకుల, తొలి ప్రిన్సిపాల్ కొండలరావు 94వ జన్మదిన వేడుకలు

హైదరాబాద్: జగిత్యాల శ్రీ కాసుగంటి నారాయణ రావు డిగ్రీ కళాశాల 60 వసంతాలు పూర్తి అయిన సందర్భంగా కళాశాల అభివృద్ధి కోసం చేయాల్సిన కార్యక్రమాలు,కళాశాల వ్యవస్థాపకులు మరియు తొలి ప్రిన్సిపాల్ కొండలరావు 94వ జన్మదిన వేడుకలు హైదరాబాద్‌లో సోమవారం ఘనంగా నిర్వహించారు. అమీర్ పేట్ ‌లోని సిస్టర్ నివేదిత స్కూల్ ప్రాంగణంలో సోమవారం నిర్వహించిన ఈ కార్యక్రమంలో కళాశాల పూర్వ విద్యార్థులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. ఈ వేడుకలలో ప్రభుత్వ ఎకనామిక్ అడ్వైజర్ రాజిరెడ్డి, శ్యామ్మోహన్ రావు, […]

విద్యార్థుల్లో “అల్ఫోర్స్ జోష్”-అలరించిన సాంస్కృతిక వేడుకలు

జగిత్యాల: విద్యార్థులకు సామాజిక అవగాహనతో పాటు విద్య చాలా అవసరమని, తద్వారా వారికి సమాజంలో సంపూర్ణ అవగాహన వస్తుందని ఆల్ఫోర్స్ విద్యాసంస్థల అధినేత డాక్టర్ వి.నరేందర్ రెడ్డి అన్నారు. “జోష్” పేరుతో నిర్వహింపబడిన జగిత్యాల అల్ఫోర్స్ జూనియర్ కళాశాలల సాంస్కృతిక వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ముందుగా ప్రాంగణంలో ఏర్పాటు చేసిన చదువుల తల్లి సరస్వతి మాత విగ్రహానికి పూజ కార్యక్రమాన్ని నిర్వహించి విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడారు. విద్యార్థులకు సామాజిక స్పృహతో పాటు పలు కళల పట్ల […]

ఇంటికి కావలసిన అసలు వారిపై వివక్ష ఎందుకు ?!బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు గారి దివ్య ప్రవచనముల నుండికొడుకు పెట్టే పిండాలకన్నా…. కోడలు పెట్టే దీపానికి ఎక్కువ ప్రాధాన్యత ఉంటుంది __ అదీ….కోడలి గొప్పతనం….! *కూతురా కోడలా ఎవరు ప్రధానం…???అనే ప్రశ్నకు ‘కోడలే’ అని సమాధానం చెపుతుంది భారతీయ ధర్మం __ *ఎందుకోతెలుసా…!!! చీర మార్చుకున్నంత సులవుగా ఇంటి పేరును మార్చుకోగలిగే అసాధారణ ‘త్యాగశీలి’ కోడలు…!! కన్నవారు ఎంతటి ఉన్నతులైనా తన అభ్యున్నతిని అత్తవారింట్లో వెతుక్కునే ‘గుణశీలి’ కోడలు..!! […]

ఇది మన యువతకు ప్రేరణనిచ్చే వార్త-మన ఘన చరిత్రలో ఒక కలికి తురాయి!

కానీ మనలో ఎవరికీ ఆమె గురించి సరిగ్గా తెలియదు.దయచేసి చదవండి: మద్రాసు, 1930లు.ఒక అమ్మాయి. 15 ఏళ్లకే పెళ్లి అయ్యింది.18వ ఏట తల్లి అయింది.మరియు, బిడ్డ పుట్టిన నాలుగు నెలలకే ఆమె భర్త మరణించారు. శబ్దం లేదు.సమాధానం లేదు.కేవలం నిశ్శబ్దం.కళ్ళముందున్న బిడ్డతో ఆమె జీవితం నిలిచిపోయినట్టే అనిపించింది. కాని అక్కడే ఆమె కథ ముగియలేదు. అక్కడినుంచే మొదలైంది. ఆమె పేరు అయ్యలసోమాయజుల లలితా.ఆమె తర్వాత ఏం చేసింది అంటే –భారతదేశం ఆనాటికి సిద్ధంగా లేదు. ఆమె తండ్రి […]

మద్యం సేవించి అజాగ్రత్తగా వాహనం నడిపి ఒకరి మరణానికి కారణమైన నిందితుడికి 10 సం. జైలు శిక్ష, 11 వేల రూ. జరిమానా విధించిన న్యాయమూర్తి నారాయణ

జగిత్యాల : -కీలక తీర్పును వెలువరించిన 1st Addl. District & Sessions Judge శ్రీ నారాయణ -మద్యం సేవించి వాహనం నడపడాన్ని తీవ్రంగా పరిగణిస్తామన్న ఎస్పి అశోక్ కుమార్ వివరాలోనికి వెళ్తే… నిర్మల్ జిల్లా రాంపూర్ గ్రామానికి చెందిన కూనారం సునీల్ తేదీ 13-06- 2022 రోజున సాయంత్రం అతని స్నేహితులైన పల్లికొండ రోహిత్, ప్రవీణ్ తో కలిసి పని నిమిత్తం ధర్మపురి మండలం దోనూరు గ్రామానికి AP 01AH 4346 అనే బైక్ పై […]

అక్రమ ఇసుక ర వాణా ఎవరు చేసినా, ఉపేక్షించకుండా వారిపై చట్టరీత్యా చర్యలు తీసుకొనబడతాయి :ఎస్ ఐ బోయిని సౌజన్య

మోయ తుమ్మెద వాగు నుండి అక్రమంగా ఇసుక రవాణాను నిలువ చేస్తూ తోటపల్లి గ్రామ శివారులో డంపుల గా ఉన్న ఇసుకను బెజ్జంకి ఎస్ ఐ బోయిని సౌజన్య సోమవరం రోజున స్వాధీనం చేసుకొని రెవెన్యూ అధికారులకు అప్పగించారు. అక్రమ ఇసుక ర వాణా ఎవరు చేసినా, ఉపేక్షించకుండా వారిపై చట్టరీత్యా చర్యలు తీసుకొనబడతాయని హెచ్చరించారు . ప్రభుత్వం చేపట్టిన ఇందిరమ్మ నూతన గృహాలకు ప్రభుత్వ ఆదేశానుసారము, వారికి ఇసుకను రెవెన్యూ అధికారుల ద్వారా లబ్ధిదారులకు అనుమతులు […]

వ్యవసాయ కూలీలతో కలిసి వరి నాట్లు వేసిన మహిళా ఎస్ ఐ

బెజ్జంకి : శాంతి భద్రతలే కాదు, వ్యవసాయ రంగంలో సైతం మహిళలు ముందుంటారని పోలీస్ సబ్ ఇన్స్పెక్టర్ సౌజన్య చెపుతూ, ప్రత్యక్షంగా వ్యవసాయ క్షేత్రంలో దిగి, మహిళలలతో కలిసి తానూ నాట్లు వేసింది. వివరాల్లోకి వెళితే, బెజ్జంకి మండలంలోని ముత్తన్నపేట గ్రామంలో వ్యవసాయ కూలీలతో కలిసి ఎస్ ఐ బోయిని సౌజన్య వరి నాటు వేశారు. అనంతరం కూలీలతో మాట్లాడుతూ.. ఇటీవల చైన్ స్నాచింగ్ దొంగతనాలు పెరుగుతున్నాయని, మహిళా కూలీలు అప్రమత్తంగా ఉండాలని తెలిపారు. కూలీ పనులకు […]

నార్లెండిపోతున్నాయి…ఏ నరుడూ,నాయకుడూ పట్టించుకోలేదు సారూ…

పంట పొలాలకు బిందెలతో నీరు పోస్తున్న మహిళలు ట్రాన్స్‌ఫార్మర్‌ పాడై కరెంట్ లేక.. సోమవారం రోజున. ..వరి నారు ఎండి పోకుండా బిందెలతో నీళ్లు పోస్తున్న రైతులు. జగిత్యాల జిల్లా గొల్లపల్లి మం.రంగదామునిపల్లిలోని గ్రామ పంచాయతీ ఆఫీస్ ముందున్న ట్రాన్స్‌ఫార్మర్‌ పాడై కరెంట్ లేక ఎండుతున్న పంటలు. వరి నారు ఎండిపోకుండా బిందెలతో నీళ్లు పోస్తున్న రైతులు 10 రోజులైనా ట్రాన్స్‌ఫార్మర్‌కు మరమ్మతులు చేయకపోవడంతో ఆగ్రహం వ్యక్తం చేస్తున్న రైతులు Sircilla SrinivasSircilla Srinivas is a […]

తన కుమార్తె పుట్టినరోజు సందర్భంగా 15 మంది ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు 50 సిమెంట్ బస్తాల చొప్పున పంపిణీ చేసిన లింగాల వెంకటేష్ – భార్గవి దంపతులు

బెజ్జంకి : (ముడికే కనకయ్య): మండల కేంద్రానికి చెందిన రియల్ ఎస్టేట్ వ్యాపారి, సామాజిక సేవకుడు లింగాల వెంకటేష్ – భార్గవి దంపతులు తమ కుమార్తె చి.“లింగాల విభ” 3 వ పుట్టిన రోజు సందర్భంగా ఎస్సీ కాలనీలోని ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులు 15 మంది కుటుంబాలకు ప్రతీ ఒక్క లబ్ధిదారుకు 50 సిమెంట్ బస్తాలు చొప్పున పంపిణీ చేశారు. ముందస్తుగా ఒక్కో లబ్ధిదారుకు ఆదివారం 15 బస్తాలు అందించగా,మిగతా 35 సిమెంట్ బస్తాలు స్లాబ్ వేసే […]

శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయ నిర్మాణ పనులను వెంటనే ప్రారంభించాలని టీటీడీ ఛైర్మన్ ను కోరిన కేంద్రమంత్రి బండి సంజయ్

కరీంనగర్ లో టీటీడీ ఆధ్వర్యంలో భూమి పూజ చేసిన శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయ నిర్మాణ పనులను వెంటనే ప్రారంభించాలని టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు గారిని టిటిడి పాలకమండలి సభ్యులు భానుప్రకాష్ రెడ్డి గారితో కలిసి ఇవాళ తిరుమలలో కోరడం జరిగింది. దేవాలయ నిర్మాణ పనులు ప్రారంభం కాలేదని గతంలోనూ కోరినట్లు గుర్తు చేయడం జరిగింది. కావున శ్రీవెంకటేశ్వరస్వామి దేవాలయం కోసం లక్షలాది మంది భక్తులు ఎదురు చూస్తున్నారని, వారి ఆకాంక్షలను దృష్టిలో ఉంచుకుని వీలైనంత […]