# Tags

భారతదేశ చరిత్రలోనే వరి సాగులో తెలంగాణ నంబర్ వన్..

కరీంనగర్ 👉 ఉమ్మడి కరీంనగర్ జిల్లా ఇన్చార్జి మంత్రి ఎన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి 👉 హాజరైన మంత్రులు దుద్దిల్ల శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్ కరీంనగర్, గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనూ పండని విధంగా అత్యధికంగా దేశ చరిత్రలోనే తెలంగాణ వరి సాగులో నంబర్ వన్ గా నిలిచిందని రాష్ట్ర నీటిపారుదల పౌరసరఫరాల శాఖ మంత్రి కరీంనగర్ ఉమ్మడి జిల్లా ఇన్చార్జి మంత్రి ఎన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు. కాలేశ్వరం సుందిళ్ల అన్నారం మేడిగడ్డ […]

దరిషావలి గుట్ట వద్ద అక్రమ షెడ్డు కూల్చి వేత:గ్రామంలో ఉద్రిక్త వాతావరణం

రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం సింగారం గ్రామంలో దరిషావలి గుట్ట వద్ద నిర్మించిన షెడ్డును కూల్చివేయడంతో గ్రామంలో ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. ప్రభుత్వ భూమిలో నిర్మాణం చేపట్టినట్లు బిజెపి నేతలు కలెక్టర్ కు ఫిర్యాదు చేయగా అధికారికంగా మంగళవారం ఉదయం షెడ్యూల్ కూల్చివేసినారు.దీనితో సింగారం గ్రామ ప్రజలకు బిజెపి నాయకులు మధ్య ఉధృత వాతావరణ చోటుచేసుకుంది..ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నారు. Sircilla SrinivasSircilla Srinivas is a Senior […]

నిశ్శబ్దంలో కలిసిపోయిన వీరోచిత గాథ‼️

source : whatsup పహల్గామ్ దాడి గుర్తుందా?హిందూ ప్రయాణికుల పేరు, మతం అడిగి ఉగ్రవాదులు వారిని చంపిన ప్రదేశం. అందులో పొరపాటున ఒక ముస్లిం కూడా చంపబడ్డాడు – కాబట్టిమొత్తం ప్రభుత్వ వ్యవస్థ, లిబరల్ మీడియా అతని కోసం భావోద్వేగ కవరేజ్ చేశాయి. వార్తాపత్రికల్లో ఇంటర్వ్యూలు, మీడియా స్టూడియోల్లో కన్నీళ్లు, ప్రభుత్వం నుంచి పరిహారం కూడా లభించాయి. కానీ…కేవలం మూడు రోజుల కిందటదాదాపు 200 మంది ముస్లింల ప్రాణాలను కాపాడినఆ అద్భుత వీరుడి పేరు ఎక్కడైనా విన్నారా? […]

త్రివేణి సంగమంలో పుష్కర స్నానాన్ని ఆచరించిన   గవర్నర్  జిష్ణుదేవ్ వర్మ దంపతులు-మంత్రి శ్రీధర్ బాబు స్వాగతం

తెలంగాణ రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ దంపతులు ఆదివారం సరస్వతి ఘాట్ లో పుష్కర స్నానమాచరించి శ్రీ కాళేశ్వర ముక్తీశ్వర స్వామిని  దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. హైదరాబాద్ నుండి  ఉదయం 11 గంటల ప్రాంతంలో హెలికాప్టర్ ద్వారా కాళేశ్వరం చేరుకున్న గవర్నర్ దంపతులకు రాష్ట్ర ఐటి, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు పుష్ప గుచ్ఛం అందించి ఘన స్వాగతం  పలికారు. త్రివేణి సంగమంలో పుష్కర స్నానాన్ని ఆచరించిన  అనంతరం  గవర్నర్  జిష్ణుదేవ్ వర్మ దంపతులు సరస్వతి […]

భారత్‌ మరింత అభివృద్ధి చెందిన దేశంగా ముందుకు సాగుతున్న ప్రస్తుత సమయంలో కేంద్ర రాష్ట్రాల మధ్య మరింత సమన్వయం, సహకారం, సమాఖ్య స్ఫూర్తి అవసరమని ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి గారు అభిప్రాయపడ్డారు. రాష్ట్రాలను కేవలం ప్రయోగశాలలుగా మాత్రమే కాకుండా జాతీయ వృద్ధికి అవసరమైన చోదక శక్తిగా పరిగణలోకి తీసుకోవాలని కోరారు. సహకార ఫెడరలిజమ్ శక్తిని వినియోగించి సమానత్వం, న్యాయం, శ్రేయస్సుతో పాటు అందరికీ సమాన అవకాశాలు అందించే భారతదేశాన్ని నిర్మిద్దామని పిలుపునిచ్చారు. ✳️ ప్రధానమంత్రి […]

సరస్వతి పుష్కరాల్లో కుటుంబ సభ్యులతో రాష్ట్ర దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజా రామయ్యర్

కాళేశ్వరంలో సరస్వతి పుష్కరాల్లో ఆదివారం కుటుంబ సభ్యులతో శ్రీ కాళేశ్వర ముక్తీశ్వర స్వామిని దర్శించుకున్న రాష్ట్ర దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజా రామయ్యర్ Sircilla SrinivasSircilla Srinivas is a Senior Journalist with 35+ years of experience in Professional Journalism from United Karimnagar and Jagityal Dist, Telangana. Awardee of TS Govt Haritha Haram 2017 State cash Award. Participating in social activities such […]

ఏప్రిల్ 30, 2026 వరకు అక్రమ వలస దారులకు మలేషియా ప్రభుత్వం యొక్క వలసదారుల పునరావాస కార్యక్రమం (2.0 )

అక్రమ వలస దారులకు మలేషియా ప్రభుత్వం యొక్క వలసదారుల పునరావాస కార్యక్రమం (2.0 )2025 అనే కార్యక్రమం ద్వారా ప్రయోజనం దీనికి గడువు ఈ మే నెల 19, 2025- ఏప్రిల్ 30, 2026 వరకు చేపట్టారు. మలేషియా ఇమ్మిగ్రేషన్ డిపార్ట్మెంట్ (JIM) వలసదారుల పునరావాస (Repatriation) కార్యక్రమం 2.0 ని ప్రారంభిస్తోంది. ఇది చట్టవిరుద్ధంగా మలేషియాలో నివసిస్తున్న అనధికార వలసదారులు (PATI) కోసం రూపొందించబడిన, స్వచ్ఛందంగా దేశం నుండి నిష్క్రమణ/తిరుగు వెళ్ళే కార్యక్రమం. ఈ కార్యక్రమం […]

లేఖలు రాసి దులుపుకోవడం కాదు-బుల్లెట్ దిగిందా? లేదా? చూడండి: ఆధునీకరించిన కరీంనగర్ రైల్వే స్టేషన్ ప్రారంభోత్సవంలో కేంద్ర మంత్రి బండి సంజయ్

కరీంనగర్ : ప్రధాని మోదీ చేతుల మీదుగా వర్చువల్ గా కరీంనగర్ సహా 103 రైల్వే స్టేషన్ల ప్రారంభం… గతంలో బీఆర్ఎస్ సహా కొంతమంది నాయకులు ప్రతిదానికి లేఖలు రాసి చేతులు దులుపుకున్నరు. ఇప్పుడు ఇంత అభివ్రుద్ది జరుగుతుంటే ఇదంతా మావల్లే జరిగిందని వాళ్లు ప్రచారం చేసుకుంటున్నరు. మాటలు కాదు… బుల్లెట్ దిగిందా? లేదా? చూడాలి’’ అంటూ కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ వ్యాఖ్యానించారు. ఎవరి హయాంలో రైల్వే స్టేషన్లు అభివ్రుద్ధి చెందాయో […]

జూన్ 22 న అంజలి గ్రూప్ ఫ్యాషన్ ఫెస్ట్….స్పెషల్ జ్యూరీగా మిస్టర్ తెలంగాణ సయ్యద్ షహెవర్

జగిత్యాల : అంజలి మీడియా గ్రూప్ ఆధ్వర్యంలో జూన్ 22న ఫ్యాషన్ ఫెస్ట్ నిర్వహిస్తున్నట్లు అంజలి మీడియా గ్రూప్ చైర్మన్ కామిశెట్టి రాజు పటేల్, ప్రోగ్రాం హెడ్ నాగజ్యోతి, ప్రియాంక రావు తెలిపారు. ఈ ఫ్యాషన్ ఫెస్ట్ లో భాగంగా బ్రెడల్ మెకప్, మెహెంది కంపిటేషన్ నిర్వహిస్తున్నట్లు, ఈ కార్యక్రమానికి స్పెషల్ జ్యూరీ గా జగిత్యాల పట్టణానికి చెందిన మిస్టర్ తెలంగాణ సయ్యద్ షహెవర్ పాల్గొంటారని…. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆయన కోరారు. Sircilla SrinivasSircilla […]

బెంగళూరు ముద్దనహళ్లి లోని సత్యసాయి వారి ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే

బెంగళూరు : బెంగళూరు ముద్దనహళ్లి లోని సత్యసాయి వారి ఆధ్వర్యంలో ఆదివారం జరిగిన కార్యక్రమంలో జగిత్యాల ఎమ్మెల్యే డా.సంజయ్ కుమార్ పాల్గొన్నారు. బెంగళూరులో సత్యసాయి వారి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న కార్యక్రమాలలో పాల్గొనాలన్న వారి ఆహ్వానం మేరకు MLA participating in a program organized by Sathya Sai Baba in Muddanahalli, Bengaluru జగిత్యాలకు చెందిన యశస్వి కోటగిరి శ్రీనివాస్, ఊటూరి శ్రీకాంత్, డానాగరాజు, డా. శ్రీమతి కనకదుర్గ తో కలిసి పాల్గొనడం జరిగిందని ఎమ్మెల్యే డా సంజయ్ […]