# Tags

చిట్టారి నంబయ్యకు చికిత్స కోసం 2 లక్షల 50 వేల LOC మంజూరు చేయించిన మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు

2లక్షల 50 వేల LOC మంజూరు చేయించిన మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు –దుద్దిళ్ళ హస్తం – పేదల నేస్తం తెలంగాణ రాష్ట్ర ఐటి &పరిశ్రమల మరియు శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రివర్యులు దుద్దిళ్ల శ్రీధర్ బాబు సీఎంఆర్ఎఫ్ ద్వారా మంథని నియోజకవర్గంలోని మంథని మండలం గద్దలపల్లి (ధర్మారం) కు చెందిన చిట్టారి నంబయ్య కు చికిత్స కోసం రూ 2,50,000 LOC మంజూరు చేసి ఇప్పించారు. -మంథని నియోజకవర్గంలోని మంథని మండలం గద్దలపల్లి (ధర్మారం) కు […]

జనవరి 11న హన్మకొండలో ఓసి ల సింహగర్జన సభను విజయవంతం చేయాలి : ఓసి సంక్షేమసంఘాల సమాఖ్య జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు 

జగిత్యాల : హన్మకొండలోని ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజీ మైదానంలో జనవరి 11న లక్ష మందితో, రెడ్డి, వైశ్య, వెలమ బ్రాహ్మణ, కమ్మ, మార్వాడిల సంఘాల తో ఏర్పడిన రాష్ట్ర ఓసి జేఏసీ ఆధ్వర్యంలో నిర్వహించ తలపెట్టిన రాష్ట్ర స్థాయి ఓసి ల సింహగర్జన సమరభేరి సభను జయప్రదం చేయాలని కోరుతూ, ఓసి సామాజిక సంక్షేమ సంఘాల సమాఖ్య జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు తో పాటు పలువురు ఓసి ఐకాస రాష్ట్ర నాయకులు పిలుపు నిచ్చారు. […]

ఈ భూమండలం ఎంత జనాభాను భరించగలదు…

–సామాజిక పరిశోధకులు న్యాలకొండ అనిల్ రావు దేశాయి విశ్లేషణ రాబోయే రోజుల్లో భారతదేశంలో జనాభా తగ్గుతుందా పెరుగుతుందా. సమగ్ర విశ్లేషణ ప్రస్తుతం ప్రపంచ జనాభా దాదాపు 810 కోట్లు (8.1 బిలియన్లు) దాటిపోయింది. ఈ సందర్భంగా భూమి ఇంకా ఎంతమందిని భరించగలదు అనే అంశంపై శాస్త్రవేత్తల్లోనే భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. దీనిని సైన్స్ భాషలో “క్యారీయింగ్ కెపాసిటీ” (Carrying Capacity) అంటారు. దీనిపై ఉన్న కొన్ని ప్రధాన అంచనాలు మరియు లెక్కలు…. ఇక గరిష్ట అంచనా ప్రకారం ఒకవేళ […]

ఓపెన్ జిమ్ లను మరమ్మతు చేయండి : మున్సిపల్ కమిషనర్ కు అనంతుల రమేష్ వినతి

ప్రజావాణి లో మున్సిపల్ కమీషనర్ కు కాంగ్రెస్ నాయకులు అనంతుల రమేష్ వినతి ఈ సందర్భంగా కరీంనగర్ నగర ప్రజల ఆరోగ్య పరిరక్షణకు నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన ఓపెన్ జిమ్ ల నిర్వహణ బాధ్యత కాంట్రాక్టర్ దా లేక నగరపాలక సంస్థ దా అని ప్రశ్నించారు. నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో 3.60 కోట్లతో నగరంలో పలుచోట్ల యుద్ధ ప్రాతిపాదికన 30 జిమ్ లు ఏర్పాటు చేసారని.. ఒక్కో ఓపెన్ జిమ్ కు 12 లక్షల వ్యయంతో […]

మంథనిలో ఘనంగా కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు

మంథని : రాష్ట్ర ఐటీ పరిశ్రమల మరియు శాసనసభ వ్యవహారాల మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు ఆదేశాల మేరకు మంథని మండల మరియు పట్టణ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పార్టీ ఆవిర్భావ వేడుకలు పోలీస్ స్టేషన్ సమీపంలోని కాంగ్రెస్ ఆవిర్భావ జెండా వద్ద జెండా ఎగరవేసి వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎలక్ట్రిసిటీ బోర్డ్ మెంబర్ శశిభూషణ్ కాచే, మంథని మండల అధ్యక్షులు ఆయిలి ప్రసాద్, మార్కెట్ కమిటీ చైర్మన్ కుడుదుల వెంకన్న, ప్రచార కమిటీ చైర్మన్ […]

జగిత్యాల జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డా. ఆకుల శ్రీనివాస్ ఆకస్మిక మృతి

జగిత్యాల జిల్లా : జగిత్యాల జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి గత వారం క్రితమే బాధ్యతలు చేపట్టిన డాక్టర్ ఆకుల శ్రీనివాస్ శనివారం ఉదయం ఆకస్మికంగా మృతి చెందారు. 2030 లో రిటైర్ అవ్వబోయే ఆయన హఠాత్తుగా మృతి చెందడంతో కుటుంబ సభ్యులు, బంధువులు, మిత్రులు, సహచరులు శోకసంద్రంలో మునిగిపోయారు. డా శ్రీనివాస్ కు విద్యాభ్యాసంలోనే ఉండి వివాహం కాని ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు.  వైద్య ఆరోగ్యశాఖ అధికారులు, సిబ్బంది తీవ్ర విచారం వ్యక్తం చేస్తున్నారు.  ప్రజారోగ్య రంగంలో అంకితభావంతో […]

కిసాన్ గ్రామీణ మేళాకు తరలిన శివాజీ రైతు గోనెరెడ్డి రాయికల్ సంఘ రైతులు

రాయికల్ : ఎస్.శ్యామ్ సుందర్ : జాతీయ కిసాన్ జాగరణ్ ఆధ్వర్యంలో కరీంనగర్ లోని అంబేద్కర్ స్టేడియంలో శుక్రవారం నిర్వహించిన “కిసాన్ గ్రామీణ మేళాకు” శివాజీ రైతు గోనెరెడ్డి సంఘం రాయికల్ కి చెందిన 20 మంది రైతులు హాజరైనారు. ఈ మేళాలో రైతుబాగుకై ,పల్లె ప్రగతికై , రైతు ఆదాయ పెంపుకై,కొత్త కొత్త సాంకేతిక విషయాలపై ఈ మేళాలో రైతులకు వ్యవసాయ అధికారులు, వ్యవసాయ ఉత్పత్తులు, మరియు పనిముట్ల, విత్తనాల కంపెనీల ప్రతినిధులు రైతులకు అవగాహన […]

విద్యావేత్త, పారిశ్రామికవేత్త,సామాజికవేత్త కాసుగంటి సుధాకర్ రావు(80) మృతి

జగిత్యాల : భారతీయ నాగరికత విద్యా సమితి అధ్యక్షులు కాసుగంటి సుధాకర్ రావు(80) గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధ పడుతూ, గురువారం రాత్రి హైదరాబాదులోని ఆయన స్వగృహంలో మృతి చెందారు. విద్యావేత్తగా, సామాజిక వేత్తగానే కాకుండా, పారిశ్రామికవేత్తగా జగిత్యాల ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో పేరొందారు. జిల్లా కేంద్రంలో శ్రీ సరస్వతి శిశు మందిర్ తో పాటు శ్రీ వాణి సహకార జూనియర్ కళాశాల పేరిట గ్రామీణ ప్రాంత విద్యార్థులకు , గోదావరి వ్యాలీ ఇండస్ట్రీస్ స్థాపించి […]

జర్నలిస్టుల అక్రిడిటేషన్ కార్డుల జీవోను సవరించాలి

రాజన్న సిరిసిల్ల జిల్లా : (సంపత్ పంజా): అర్హులైన ప్రతి జర్నలిస్టుకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందాలి జర్నలిస్టులకు ఇచ్చిన హామీలను వెంటనే నెరవేర్చాలి…. ఈనెల 27న జిల్లా కలెక్టరేట్ ముందు నిరసన కార్యక్రమాలు : టీయూడబ్ల్యూజే హెచ్ 143 జిల్లా అధ్యక్షులు లాయక్ పాషా అర్హులైన ప్రతి జర్నలిస్టుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అందించే సంక్షేమ ఫలాలు దక్కేలా ప్రభుత్వం చర్యలు చేపట్టాలని తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్టుల సంఘం జిల్లా అధ్యక్షులు లాయక్ […]

అక్రమంగా ఇసుక రవాణా చేస్తున్న 14 ట్రాక్టర్ ల సీజ్ : తహసీల్దార్ నాగార్జున

రాయికల్ మండలం ఇటిక్యాల పెద్ద వాగు నుండి అక్రమంగా ఇసుక రవాణా చేస్తున్న 14 ట్రాక్టర్ లను తహసీల్దార్ నాగార్జున ఆధ్వర్యంలో పోలీసులు, రెవిన్యూ అధికారులు దాడి చేసి మంగళవారం పట్టుకొని పోలీసుల అధీనంలో ఉంచడం జరిగింది. ఈ కార్యక్రమంలో తహసీల్దార్, మైనింగ్ అధికారులు, మండల ఆర్ఐ లు, పోలీస్ లు మరియు Gpo లు పాల్గొన్నారు. Sircilla SrinivasSircilla Srinivas is a Senior Journalist with 35+ years of experience in Professional […]