ఘనంగా ప్రారంభమైన భీమన్న జాతర ఉత్సవాలు
రాయికల్ : S . Shyamsunder రాయికల్ పట్టణకేంద్రంలో ప్రతీ సంవత్సరం మూడు రోజులపాటు జరిగే శ్రీ భీమేశ్వరస్వామి ఉత్సవాలు బుధవారం ఘనంగా ప్రారంభమయ్యాయి . ఈ సందర్భంగా దేవాలయాన్ని విద్యుత్ దీపాలు, పూల మాలలతో అందంగా అలంకరించారు.ఉత్సవాలల్లో బాగంగా మొదటి రోజు బుధవారం స్వామివారి కళ్యాణం, రెండవ రోజు గురువారం స్వామి వారి దైవ దర్శనం, అన్న దానం,చివరి రోజు శుక్రవారం స్వామి వారి రథోత్సవం జరుగనుందని ఆలయ ఉత్సవ నిర్వాహకులు కూనారపు భూమేష్, దేవుని చిన్నరాజం, […]



