# Tags

ఘనంగా ప్రారంభమైన భీమన్న జాతర ఉత్సవాలు

రాయికల్ :   S . Shyamsunder రాయికల్ పట్టణకేంద్రంలో ప్రతీ సంవత్సరం మూడు రోజులపాటు జరిగే శ్రీ భీమేశ్వరస్వామి ఉత్సవాలు బుధవారం ఘనంగా ప్రారంభమయ్యాయి . ఈ సందర్భంగా దేవాలయాన్ని విద్యుత్ దీపాలు, పూల మాలలతో అందంగా అలంకరించారు.ఉత్సవాలల్లో బాగంగా మొదటి రోజు బుధవారం స్వామివారి కళ్యాణం, రెండవ రోజు గురువారం స్వామి వారి దైవ దర్శనం, అన్న దానం,చివరి రోజు శుక్రవారం స్వామి వారి రథోత్సవం జరుగనుందని ఆలయ ఉత్సవ  నిర్వాహకులు కూనారపు భూమేష్, దేవుని చిన్నరాజం, […]

దేవాలయ పవిత్రతను కాపాడుకునేందుకే “అన్యమత ప్రచారం నిషేధం” : గ్రామ ప్రజలు

అంబారిపేట (జగిత్యాల ) : మతమార్పిడి పేరుతో ప్రజలకు మభ్యపెడితే కఠినమైన చర్యలు తప్పవు- హిందూ సంఘా నాయకులు వేముల సంతోష్ జగిత్యాల గ్రామీణ మండలం అంబారి పేటలో దాదాపు 300 సంవత్సరాల చరిత్ర కలిగిన అతి పురాతనమైన శ్రీ వెంకటేశ్వరస్వామి దేవాలయ పవిత్రతను కాపాడుకునేందుకే దేవాలయం వద్ద అన్యమత ప్రచారం నిషేధం సూచిక బోర్డును ఏర్పాటు చేశామని, ఏ మతాన్ని గానీ వ్యక్తులను గానీ కించపరచాలనే ఉద్దేశం మా గ్రామస్తులకు లేదని అంబారిపేట గ్రామస్తులు స్పష్టం […]

విద్యార్థులు ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించుకోవాలి-ప్రగతి ప్రిన్సిపాల్ బాలె శేఖర

రాయికల్: S. Shyamsunder పట్టణ కేంద్రంలోని ప్రగతి ఉన్నత పాఠశాల 40 వ వార్షికోత్సవ వేడుకలు” ప్రగతి విజయయానం” అనే పేరుతో ఆర్ఆర్ కన్వెన్షన్ హాల్లో అట్టహాసంగా నిర్వహించబడినవి. ఈ సందర్భంగా పాఠశాల ప్రిన్సిపాల్ మాట్లాడుతూ, 40 సంవత్సరాలు విద్యారంగ చరిత్రలో ఎందరో విద్యార్థులను గొప్పవారిగా తీర్చిదిద్దిన ఘనత ప్రగతికి దక్కిందని, ప్రతి విద్యార్థి ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించుకోవాలని అన్నారు. చదువుపై మక్కువను ఏర్పర్చుకోవాలని విద్యార్థులకు సూచించారు. విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఎంతగానో ఆకట్టుకున్నాయి. ప్రత్యేకంగా ఊరు […]

ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ ను కలిసిన జగిత్యాల పట్టణ ఎంఐఎం పార్టీ నాయకులు..

జగిత్యాల ఫిబ్రవరి 14వ తేదీన రాత్రి షబ్ భరత్ కార్యక్రమాన్ని పురస్కరించుకొని జగిత్యాల పట్టణంలో ఖబరస్తాన్ లలో పారిశుధ్య పనులను చేపట్టాలని ,ఉస్మాన్ పుర ఖబరస్తాన్ వద్ద ఎలక్ట్రిక్ ట్రాన్స్ఫార్మర్ ను వేరే చోటికి మార్చాలని కోరుతూ జగిత్యాల పట్టణ MIM పార్టీ నాయకులు వినతి పత్రాన్ని అందజేశారు. ఇందుకు సానుకూలంగా స్పందించిన ఎమ్మెల్యే అధికారుల దృష్టి కి తీసుకెళ్లి అవసరమైన ఏర్పాటుకు చర్యలు తీసుకుంటామని అన్నారు. ఈ కార్యక్రమంలో పట్టణ MIM అధ్యక్షులు మహమ్మద్ యూనస్ […]

తెలుగు జాతీయ దినపత్రిక “తెలంగాణ రిపోర్టర్” క్యాలెండర్ ను ఆవిష్కరించిన రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు

మంథని : తెలుగు జాతీయ దినపత్రిక “తెలంగాణ రిపోర్టర్” క్యాలెండర్ ను రాష్ట్ర ఐ టీ శాఖ మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు సోమవారం మంథని పట్టణం లోని ఆయన కార్యాలయంలో ఆవిష్కరించారు. టీ పి సి సి ఎలక్షన్ కమిషన్ కో ఆర్డినేరియన్ కమిటీ సభ్యులు, న్యాయవాది శశిభూషణ్ కాచే ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో పలువురు పార్టీ నాయకులు, వొడ్నల శ్రీనివాస్, పోలు శివ, తెలంగాణ రిపోర్టర్ ప్రతినిధులు ఉన్నారు. ఈ సందర్భంగా, రాష్ట్ర […]

షార్ట్ ఫిలిం సందడి

మానకొండూరు (లింగాపూర్): M.Kanakaiah లింగాపూర్ గ్రామంలో షార్ట్ ఫిలిం సందడి మానకొండూరు మండల కేంద్రంలోని లింగాపూర్ గ్రామంలో THE LIFE DEMO షార్ట్ ఫిలిం సందడి ఆదివారం రోజున గ్రామ ప్రజలను ఆకట్టుకున్నాయి FILM  శ్రీను రావు  దర్శకత్వంలో నిర్మించడం జరుగుతుంది , ఇందులో ప్రధాన నటిగా కూచిపూడి & ఫోక్ యాక్టర్ నాగదుర్గ  ,ప్రసాద్ పుదరి, అపర్ణ నటీనటులు తో నిర్మించడం జరుగుతుంది. దీనికి DOP గా కిషన్ నునుగొండ , మాటలు ప్రసాద్ నంగునూరి మాటలతో తెరకెక్కబోతుంది . Sircilla […]

టియూడబ్యూజే హెచ్ 143 రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా గంగుల రాంగోపాల్

Vemulawada : తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్టు సంఘ రాష్ట్ర ఉపాధ్యక్షులుగా సీనియర్ రిపోర్టర్ గంగుల రాంగోపాల్ ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలో ఆదివారం టియూడబ్యూజే హెచ్ 143 మహాసభ ను నిర్వహించారు. ప్రెస్ అకాడమీ మాజీ చైర్మన్ అల్లం నారాయణ హాజరయ్యారు. యూనియన్ నూతన కమిటీ లను ఎన్నుకున్నారు. రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా గంగుల రాంగోపాల్ ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు‌. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ […]

Elementor #84605

తెలంగాణ యూనియన్ వర్కింగ్ జర్నలిస్టు సంఘ రాష్ట్ర ఉపాధ్యక్షులుగా సీనియర్ రిపోర్టర్ గంగుల రాంగోపాల్ ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలో ఆదివారం టియూడబ్యూజే హెచ్ 143 మహాసభ ను నిర్వహించారు. మాజీ ప్రెస్ అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ హాజరయ్యారు. యూనియన్ నూతన కమిటీ లను ఎన్నుకున్నారు. రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా గంగుల రాంగోపాల్ ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు‌. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ హాజరయ్యారు. వీరితోపాటు రాష్ట్ర […]

క్రీడల అభివృద్దికి కృషిఎమ్మెల్సీ జీవన్ రెడ్డి

రాయికల్ : S. Shyamsunder క్రీడల అభివృద్దికి తనవంతుగా కృషి చేస్తానని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి తెలిపారు. రాయికల్ మండలం అల్లీపూర్ గ్రామంలో నిర్వహిస్తున్న క్రికెట్ టోర్నీని ఆయన ఆదివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా క్రీడాకారులను పరిచయం చేసుకొని పోటీలను ప్రారంభించారు. తెలంగాణ ప్రభుత్వం క్రీడల అభివృద్దికి కట్టుబడి పని చేస్తుందని తెలిపారు. బడ్జెట్లో క్రీడలకు ఎక్కువ నిధులను కెటాయించి అధిక ప్రాధాన్యత ఇస్తున్నట్లు తెలిపారు. గ్రామీణ క్రీడలు, క్రీడాకారులకు కాంగ్రెస్ ప్రభుత్వం అండగా ఉంటుందని చెప్పారు. […]