# Tags

అనారోగ్యంతో మంచానపడిన అర్జీదారు వద్దకే భూమి రిజిష్టేషన్ ప్రక్రియ

రాయికల్ : ఎస్.శ్యాంసుందర్ ప్రజల వద్దకే పాలన లో తహశీల్దార్ నాగార్జున : రాయికల్ మండల తహశీల్దార్ నాగార్జున మంగళవారం సాయంత్రం అర్జిదారు వద్దకే వెళ్లి భూమి రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తిచేశాడు. వివరాల ప్రకారం మల్లాపూర్ మండలం దామరాజుపల్లి గ్రామానికి చెందిన కంటె చిన్న మల్లయ్య రాయికల్ పట్టణ శివారులోని తన భూమిని ఇటిక్యాల గ్రామానికి చెందిన రొట్టె పద్మ కు అమ్మకం గావించాడు. రిజిస్ట్రేషన్ లో భాగంగా అర్జిదారు కంటే చిన్న మల్లయ్య అనే వ్యక్తి […]

కొడిమ్యాల మండల కేంద్రంలో గాయత్రి కో-ఆపరేటివ్ అర్బన్ బ్యాంకు శాఖను ప్రారంభించిన జిల్లా కలెక్టర్

కొడిమ్యాల : మండల కేంద్రంలో గాయత్రి కోఆపరేటివ్ అర్బన్ బ్యాంకు శాఖను జిల్లా కలెక్టర్ బి.సత్య ప్రసాద్ ప్రారంభించారు. గాయత్రి కోఆపరేటివ్ అర్బన్ బ్యాంకు 68వ శాఖను జిల్లా కలెక్టర్ బి. సత్య ప్రసాద్ సోమవారం ఉదయం 11-30 గంటల ప్రాంతంలో కొడిమ్యాల మండల కేంద్రంలో ప్రారంభించారు.  ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ… గ్రామీణ ప్రాంతాల్లో ఆధునిక బ్యాంకు సేవలందిస్తున్న గాయత్రి అర్బన్ బ్యాంక్ యాజమాన్యానికి అభినందనలు తెలిపారు. ప్రజలకు మరిన్ని సేవలు అందిస్తూ ప్రజల […]

పంచాయతీలకు నేరుగా డిల్లీ నుండి నిధులు-గ్రామాల అభివృద్ధిని ఎవరు ఆపలేరు:మాజీ మంత్రి జీవన్ రెడ్డి

జగిత్యాల : రాయికల్ : (ఎస్.శ్యామ్ సుందర్): పంచాయతీలు కేవలం ఎన్నికలకే పరిమితం కాకుండ, 73వ రాజ్యాంగ సవరణకు అనుగుణంగా జనాభా ప్రాతిపదికన గ్రామపంచాయతీలకు ఢిల్లీ నుండి నేరుగా అభివృద్ధికి నిధులు వచ్చేలా రూపకల్పన చేసింది నాటి ప్రధాని రాజీవ్ గాంధీ అని మాజీ మంత్రి జీవన్ రెడ్డి అన్నారు. సోమవారం రాయికల్ మండలంలో అల్లిపూర్, ఉప్పు మడుగు,అయోధ్య, మైతాపూర్ గ్రామాల్లో సర్పంచ్ ల ప్రమాణ స్వీకరణ మహోత్సవానికి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన సమావేశంలలో […]

జిల్లా కోర్ట్ లో జాతీయ లోక్ ఆదాలత్, అందరి సహకారంతోనే సత్ఫలితాలు : జిల్లా ప్రధాన న్యాయమూర్తి శ్రీమతి రత్న పద్మావతి

జగిత్యాల : (sircilla srinivas): రాజీ మార్గమే రాజ మార్గమని, పంతాలకు పట్టింపులకు పోయి సమయం, డబ్బు వృదా చేసుకొవద్దనీ, ఆదివారంనాటి జాతీయ లోక్ ఆదాలత్ ను  సద్వినియోగం చేసుకుని, రాజీ కుదుర్చుకోవాలని తాము ఇచ్చిన పిలుపుమేరకు ఆదివారం ఉదయం 10-30 నుండి సాయంత్రం వరకు జిల్లా కోర్ట్ లో నిర్వహిస్తున్న జాతీయ లోక్ ఆదాలత్,  అందరి సహకారంతో సత్ఫలితాలు సాధిస్తున్నామని, జగిత్యాల జిల్లా ప్రధాన న్యాయమూర్తి రత్నపద్మావతి హర్షం వ్యక్తం చేశారు.  ఈ సందర్బంగా జిల్లా ప్రధాన న్యాయమూర్తి రత్నపద్మావతి మాట్లాడుతూ […]

మంథని కోర్టు ప్రాంగణంలో జాతీయ లోక్ అదాలత్

మంథని: కోర్టు ప్రాంగణంలో ఆదివారం జాతీయ లోక్ అదాలత్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఇన్చార్జి సీనియర్ సివిల్ జడ్జీ శ్రీమతి వి భవాని మాట్లాడుతూ…. లోక్ అదాలత్ ద్వారా రాజీయే రాజమార్గంగా పలు కేసులు పరిష్కారం అయితే, కోర్టుల కు భారం తగ్గి తీవ్రమైన నేరాలు సత్వరం పరిష్కరించవచ్చని, క్షణికావేశంలో చేసిన నేరాలకు జరిమానాలు,రాజీ ద్వార పరిష్కారం దొరుకుతుందన్నారు. సివిల్ కేసులలో రాజీ చేసుకున్న సందర్బంలో కోర్టు ఫీజులు తిరిగి ఇవ్వబడుతాయని పేర్కొన్నారు. ఈ సమావేశంలో అడిషనల్ […]

ఈ నెల 23 న ఆర్బీఐ “మీ డబ్బు – మీ హక్కు” ప్రత్యేక శిబిరం : జిల్లా లీడ్ బ్యాంక్ మేనేజర్ రామ్ కుమార్

జగిత్యాల : రిజర్వు బ్యాంకు ఆఫ్ ఇండియా, కేంద్ర ప్రభుత్వ ఆర్థిక మంత్రిత్వ శాఖ మరియు ఆర్థిక సేవల విభాగం ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా వివిధ బ్యాంకుల్లో మరియు ఎల్ఐసి తదితర భీమా సంస్థల్లో క్లైమ్ చేయకుండా ఉన్న డిపాజిట్లు, భీమా మొత్తాలు మన జిల్లాకు సంబంధించి 36 కోట్ల రూపాయలు ఉన్నట్లుగా ఆర్బీఐ నివేదిక తెలిపిందని జిల్లా లీడ్ బ్యాంక్ మేనేజర్ రామ్ కుమార్ తెలిపారు. , వాటిని తిరిగి పొందేందుకై ప్రజలకు అవగాహన కల్పించే ఉద్దేశంతో […]

రాయికల్ మండల సర్పంచుల ఫోరం నూతన కార్యవర్గం ఎన్నిక

రాయికల్ : ఎస్.శ్యాసుందర్ నూతనంగా ఎన్నికైన రాయికల్ మండలం సర్పంచుల ఫోరం కార్యవర్గాన్ని శనివారం ఎన్నుకున్నారు. రాయికల్ మండల సర్పంచ్ ల ఫోరం అధ్యక్షుడిగా మాలోవత్ ప్రసాద్( ధావన్ పెల్లి), ప్రదానకార్యదర్శిగా తలారి నాగమణి( మైతాపూర్), ఉపాధ్యక్షులుగా వాకిటి గంగారెడ్డి( ధర్మాజీపేట్), సిరిపురం లక్మి గంగాధర్( అయోధ్య), భారతపు రాజేష్( రాజనగర్), కోశాధికారిగా గుమ్మడి సంతోష్( కుమ్మరి పెళ్లి), ఎన్నికయ్యారు. సంయుక్త కార్యదర్శులుగా ఎంబారీ గౌతమి వెంకటేష్( అల్లిపూర్),పరాచ శంకర్( జగన్నాథ్ పూర్),నల్లల స్వామి( ఆలూరు), గౌరవ […]

జిల్లా కలెక్టర్ కు జగిత్యాల టీఎన్జీవోల శుభాకాంక్షలు

గ్రామపంచాయతీ ఎన్నికలు విజయవంతంగా ముగిసినందున జిల్లా కలెక్టర్ కు జగిత్యాల టీఎన్జీవోలు శుభాకాంక్షలు తెలిపారు. ఇటీవల జరిగిన గ్రామ పంచాయతి ఎన్నికలు ప్రశాంతంగా ముగిసిన సందర్భంగా జగిత్యాల జిల్లా అధ్యక్షులు మిర్యాల నాగేందర్ రెడ్డి ఆధ్వర్యంలో ఉద్యోగులు జగిత్యాల జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్ ను, అదనపు కలెక్టర్లు శ్రీమతి బి ఎస్ లత మరియు రాజగౌడ్ లను శుక్రవారం మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చం అందించి శుభాకాంక్షలు తెలిపారు. టీఎన్జీవో జిల్లా అధ్యక్షులు నాగేందర్ రెడ్డి మాట్లాడుతూ… […]

కాంగ్రెస్ ప్రభుత్వ పని తీరుకు… పంచాయతీ ఎన్నికల్లో ప్రజలు ఇచ్చిన తీర్పు నిదర్శనం : రాష్ట్ర మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్

జగిత్యాల తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన రెండు సంవత్సరాల కాలంలో ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలను అమలుపరుస్తున్న తీరుకు, గ్రామపంచాయతీ ఎన్నికల్లో ప్రజలు ఇచ్చిన తీర్పు నిదర్శనమని రాష్ట్ర మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు. జగిత్యాల జిల్లా కేంద్రంలోని ఆర్ అండ్ బి అతిథి గృహంలో శుక్రవారం మధ్యాహ్నం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన గ్రామపంచాయతీ ఎన్నికలకు సంబంధించిన అంశం, కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థుల విజయంపై,మరియు ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలు తదితర అంశాలపై […]

జగిత్యాల జిల్లాలో ఎన్నికల విధులకు వెళ్లిన సిబ్బంది అవస్థలు….

. జగిత్యాల జిల్లా : ఎండపల్లి మండలంలో ఎన్నికల సిబ్బందికి మధ్యాహ్నం వండిన భోజనంను రాత్రికి కూడా అదే ఏర్పాటు చేయడంతో ఎన్నికల సిబ్బంది అసహనం..తినకుండా ఉన్న సిబ్బంది, ఏర్పాట్లను పర్యవేక్షణ చేస్తున్న సెక్రటరీ నిర్లక్ష్యంగా సమాధానం చెప్పడంతో మహిళా ఉద్యోగులు అసహనం, నిద్రించడానికి జంపుఖానాలు లేవని, ఉదయం స్నానాలకి బాత్ రూమ్, తదితర వసతులు కూడా లేవని మండిపాటు, తినకుండా చలిలో ఆరు బయటే ఉన్న ఎన్నికల సిబ్బంది, అధికారులు తమ సమస్య పరిష్కారం చూపాలని […]