# Tags

మొదటి తప్పుగా భావించి పంచాయతీ కార్యదర్శిని విధుల్లోకి తీసుకోవాలి

జగిత్యాల : ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఫోటోతో ఫేస్ రికగ్నైజేశన్ యాప్ లో హాజరు వేసుకున్నారనే ఆరోపణతో బుగ్గారం మండలం చందయపల్లి గ్రామ పంచాయతీ కార్యదర్శిని సస్పెండ్ చేసిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంలో పంచాయతీ కార్యదర్శుల సంఘం ఆధ్వర్యంలో సోమవారం జగిత్యాల మీడియా సమావేశంలో వివరణ ఇచ్చారు. ఈ సందర్భంగా జిల్లా పంచాయతీ కార్యదర్శుల సంఘం అధ్యక్షులు వంశీధర్ రెడ్డి మాట్లాడుతూ…సస్పెన్షన్ కు గురైన పంచాయతీ కార్యదర్శి రాజన్న కు మరో గ్రామ పంచాయతీ అయిన […]

స్థానిక సంస్థల ఎన్నికలను తలపించేలా పద్మశాలి సంఘ ఎన్నికలు, అధ్యక్షులుగా గెలుపొందిన భోగ రాజేశం 

రాయికల్ : ఎస్.శ్యామసుందర్ : స్థానిక సంస్థల ఎన్నికలను తలపించేలా రాయికల్ పట్టణ పద్మశాలి సేవా సంఘం ఎన్నికలు ఆదివారం రాయికల్ లోని ఆ సంఘం కళ్యాణ మండపంలో జరిగాయి. అధ్యక్ష,ప్రధాన కార్యదర్శి,కోశాధికారి, ఉపాధ్యక్ష పదవులకు జరిగిన ఎన్నికల బరిలో నిలిచిన అభ్యర్థులు పోటాపోటీగా ప్రచారం నిర్వహించారు.గత పది రోజులుగా కుటుంబ సభ్యులతో కలిసి బరిలో నిలిచిన అభ్యర్థులు ఓటర్ల ఇంటింటికి వెళ్లి ఓట్లను అభ్యర్థించారు.ఓటర్లను ప్రసన్నం చేసేందుకు ప్రచారం చేస్తూ ఎన్నికల రోజైన ఆదివారం వృద్ధులు, […]

అట్టహాసంగా సాగుతున్న రాయికల్ పట్టణ పద్మశాలి సేవాసంఘం ఎన్నికలు

రాయికల్ :ఎస్. శ్యామసుందర్ రాయికల్ పట్టణ పద్మశాలి సేవాసంఘం ఎన్నికలు ఆదివారం అట్టహాసంగా నిర్వహిస్తున్నారు. ఎన్నికల్లో సంఘ నాయకులు పోటాపోటీగా గత రెండు రోజులనుండి ప్రచారం నిర్వహించి, ఆదివారం నాటి ఎన్నికలలో ఉత్సాహంగా పాల్గొంటుందగా, ఉత్కంఠభరితంగా సాగుతున్నాయి. ఉదయం నుండి ప్రారంభమైన ఈ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకుని, పోటీ పడుతున్నారు. కాగా అధ్యక్షుడి పదవికి గాజంగి ఆశోక్ నేత, బోగా రాజేశం నేత లు పోటీ పడుతున్నారు. Sircilla SrinivasSircilla Srinivas is a Senior Journalist […]

ఈ నెల 07 వరకు ప్రపంచ తల్లి పాల వారోత్సవాలు, పకడ్బందీగా నిర్వహణ: రాష్ట్ర మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్

జగిత్యాల జిల్లా : వెల్గటూర్ మండలం : ప్రస్తుతం తల్లిదండ్రులు తమ బిడ్డకు అత్యుత్తమ సంరక్షణను అందించడంలో అనేక సవాళ్లను ఎదుర్కొంటారని, ప్రసవం, అలాగే ప్రసవానంతర కాలంలో పిల్లల కోసం కొనసాగుతున్న సంరక్షణ కూడా చాలా ముఖ్యమైనదని రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు. శనివారం జిల్లాలోని వెల్గటూర్ మండలంలో తల్లిపాల వారోత్సవాల సందర్భంగా జరిగిన కార్యక్రమానికి రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ మైనారిటీ, సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్, జిల్లా కలెక్టర్ […]

పోటీ పరీక్షల్లో రాణించేందుకు మంచి అవకాశం ఉచిత ఆన్లైన్ తరగతులు సద్వినియోగం చేసుకోవాలి కలెక్టర్ సందీప్ కుమార్ ఝా ఎల్లారెడ్డిపేట మహాత్మా జ్యోతిబా ఫూలే ఇంటర్&డిగ్రీ కళాశాలలో అన్ అకాడమీ ఆన్ లైన్ తరగతులను కేకే మహేందర్ రెడ్డి తో కలిసి ప్రారంభించిన కలెక్టర్ అన్ అకాడమీ ద్వారా అందించే ఉచిత శిక్షణ విద్యార్థులు అన్ని జాతీయ స్థాయి పరీక్షల్లో రాణించేందుకు మంచి అవకాశమని, సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా పిలుపు నిచ్చారు. ఎల్లారెడ్డిపేట […]

నూతనంగా నిర్మించిన అంగన్వాడి సెంటర్ ను ప్రారంభించిన జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా

రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట: (సంపత్ పంజ) రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలంలోని కిషన్ దాస్ పేట ప్రాథమిక పాఠశాల ఆవరణలో నూతనంగా నిర్మించిన అంగన్వాడి సెంటర్ ను జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా, శాసనసభ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ జిల్లా ఇన్చార్జ్ కేకే మహేందర్ రెడ్డి మార్కెట్ కమిటి చైర్పర్సన్ సబేరా బేగం డిడబ్ల్యూఓ లక్ష్మీరాజం లతో కలిసి ప్రారంభించారు. Sircilla SrinivasSircilla Srinivas is a Senior Journalist with 35+ […]

సన్న ధాన్యానికి 500 రు వెంటనే బోనస్ చెల్లించాలని బీజేపీ ఆధ్వర్యంలో రాస్తారోకో

రాజన్న సిరిసిల్ల : సంపత్ పంజ ఎన్నికల సమయంలో ధాన్యానికి 500 బోనసిస్తానని చెప్పి మాయమాటలు చెప్పి, మాట మార్చి సన్నాలకు మాత్రమే ఇస్తానని చెప్పి, అవి కూడా రైతులు సన్నధాన్యం అమ్మి నాలుగు నెలలు అవుతున్న కూడా ఇంతవరకు రైతుల అకౌంట్లో డబ్బులు జమ కాలేదు, మాయ మాటలు చెప్పి గద్దెనెక్కిన తర్వాత రైతులను మోసం చేసిన కాంగ్రెస్ ప్రభుత్వానికి రాబోయే స్థానిక ఎన్నికలలో తగిన బుద్ధి చెప్తారని అన్నారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు […]

ప్రభుత్వ నిబంధన మేరకు ఇంటి నిర్మాణం చేపట్టాలి..మున్సిపల్ కమిషనర్ మనోహర్

రాయికల్ : ఎస్.శ్యామసుందర్ : ప్రభుత్వ నిబంధనల మేరకు ఇందిరమ్మ ఇంటి లబ్ధిదారులు ఇంటిని నిర్మించుకోవాలని మున్సిపల్ కమిషనర్ మనోహర్ అన్నారు. మంగళవారం రాయికల్ పట్టణంలోని 6,10,12 వార్డులలో ఇందిరమ్మ ఇండ్లకు ముగ్గు పోసి,ఆన్లైన్ చేశారు. ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులు వారు సూచించిన స్థలాన్ని చదును చేసి ఇంటి నిర్మాణం చేపట్టేందుకు సిద్ధంగా ఉండాలన్నారు. ప్రతి లబ్ధిదారులు 400 స్క్వేర్ ఫీట్స్ కు తగ్గకుండా 600 స్క్వేర్ ఫీట్స్ కు పెరగకుండా ఇంటి నిర్మాణం చేపట్టాలని సూచించారు. […]

పేద విద్యార్థులకు మెరుగైన విద్య అందించడమే ప్రజా ప్రభుత్వ లక్ష్యం : ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్

(రాజన్న సిరిసిల్ల : పేద విద్యార్థులకు మెరుగైన విద్య, అందించడమే ప్రజా ప్రభుత్వ ప్రాధాన్యతా లక్ష్యంగా పని చేస్తున్నామని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ అన్నారు. మంగళవారం ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝ తో కలిసి వేములవాడ అర్బన్ మండలంలోని అగ్రహారం ప్రభుత్వ డిగ్రీ కళాశాల లో పిఎం ఉషా పధకం క్రింద 9 కోట్ల 20 లక్షల నిధులతో మహిళా వసతి గృహము హాస్టల్ భవనం నిర్మాణం కి […]

నామని సుజనా దేవికి బహుమతి,ఆమె రచనలపై డాక్టరేట్

ముల్కనూరు: M. కనకయ్య ముల్కనూరు ప్రజా గ్రంథాలయము-నమస్తే తెలంగాణ సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించిన కథల పోటీలో విజేతలకు బహుమతుల పంపిణీ అంగరంగ వైభవంగా జరిగింది. ఈకార్యక్రమానికి బీసీ సంక్షేమ రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ మరియు తెలంగాణ గీత రచయిత అందెశ్రీ హాజరై, నామని సుజనా దేవికి బహుమతి,ఆమె రచనలపై డాక్టరేట్ ను వారి చేతులమీదుగా అందజేశారు. ముఖ్యమంత్రి ఓ ఎస్ డి వేముల శ్రీనివాసులు ఆధ్వర్యంలోముల్కనూరులో జరిగిన ఈ వేడుకలలో, మంత్రి మరియు సినీ […]