# Tags

మెనూ ప్రకారం నాణ్యమైన భోజనం అందించాలి. అదనపు కలెక్టర్ ఖీమ్యా నాయక్

మెనూ ప్రకారం నాణ్యమైన భోజనం అందించాలి. అదనపు కలెక్టర్ ఖీమ్యా నాయక్ రాజన్న సిరిసిల్ల జిల్లా, విద్యార్థులకు మెనూ ప్రకారం నాణ్యమైన భోజనం అందించాలని అదనపు కలెక్టర్ ఖీమ్యా నాయక్ ఆదేశించారు. వీర్నపల్లి మండల కేంద్రంలోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాన్ని అదనపు కలెక్టర్ బుధవారం ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ సందర్భంగా విద్యాలయం ఆవరణ, బియ్యం, ఆహార పదార్థాలు, కూరగాయలు పరిశీలించి, రిజిస్టర్ తనిఖీ, తరగతి గదుల్లోకి వెళ్లి విద్యార్థులతో మాట్లాడారు.ఉపాద్యాయులు, సిబ్బంది ఎంత మంది […]

గ్రామాల్లో విజిబుల్ పోలీసింగ్ అమలు చేయాలి:జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్

గ్రామాల్లో విజిబుల్ పోలీసింగ్ అమలు చేయాలి:జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ రాజన్న సిరిసిల్ల జిల్లా ( sampath ): వార్షిక తనిఖీల్లో భాగంగా బుధవారం వేములవాడ రూరల్ సర్కిల్ కార్యక్రమం,రూరల్ పోలీస్ స్టేషన్ తనిఖీ చేసి స్టేషన్ పరిసరాలు, స్టేషన్ రికార్డ్స్ ,వర్టికల్స్ అమలు తీరు,స్టేషన్ లో విధులు నిర్వహించే సిబ్బంది కిట్ ఆర్టికల్స్, పెండింగ్లో ఉన్న గ్రేవ్, నాన్ గ్రేవ్ కేసుల సి.డి ఫైల్స్ లను తనిఖీ చేసి సర్కిల్ పరిధిలోస్టేషన్ పరిధిలో నమోదు అవుతున్న […]

జాతీయస్థాయిలో ఉత్తమ ఉపాధ్యాయులుగా  ఎంపికైన ఇరువురు ఉపాధ్యాయులకు “తెలంగాణ రిపోర్టర్” హార్దిక శుభాకాంక్షలు

జాతీయస్థాయిలో ఉత్తమ ఉపాధ్యాయులుగా  తెలంగాణ రాష్ట్రం నుండి  ఎంపికైన సందర్భంలో ఇరువురు ఉపాధ్యాయులకు “తెలంగాణ రిపోర్టర్” హార్దిక శుభాకాంక్షలు. జాతీయస్థాయిలో ఉత్తమ ఉపాధ్యాయులుగా  తెలంగాణ రాష్ట్రం నుండి ఇద్దరు ఉపాధ్యాయులు ఎంపికయ్యారు. వీరిలో రాజన్న సిరిసిల్ల జిల్లా దమ్మన్నపేట జడ్పీ హైస్కూల్ ఉపాధ్యాయుడు తాడూరు సంపత్ కుమార్ మరియు మరొకరు ఖమ్మం జిల్లా తిరుమలాయపాలెం, జడ్పీ హైస్కూల్ ఉపాధ్యాయుడు పెసర ప్రభాకర్ రెడ్డి. తన జీవిత లక్ష్యం మిషన్-100 భాగంగా 100 మంది తన విద్యార్థులను ఇన్నోవేటర్స్ గా […]

బాధితులకు సత్వర న్యాయం చేయడానికే గ్రీవెన్స్ డే :జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్

రాజన్న సిరిసిల్ల జిల్లా… ప్రజల వద్ద నుండి పిర్యాదులు స్వీకరించి ప్రతి పిర్యాదుపై స్పందించి బాధితులకు సత్వర న్యాయం అందించే విధంగా గ్రీవెన్స్ డే ప్రతి సోమవారం ఉదయం10 గంటల నుండి 03 గంటల వరకు జిల్లా పోలీసు కార్యాలయంలో గ్రీవెన్స్ డే కార్యక్రమం నిర్వహిస్తామని జిల్లా ఎస్పీ తెలిపారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ..బాధితులకు సత్వర న్యాయం చేయడానికి ప్రతి సోమావారం గ్రీవెన్స్ డే కార్యక్రమం నిర్వహిస్తున్నామని,అందులో భాగంగా సోమవారం నిర్వహించిన గ్రీవెన్స్ డే కార్యక్రమనికి […]

శాంతియుత వాతావరణం లో పండగను జరుపుకోవాలి…ఎస్సై రమాకాంత్

రాజన్న సిరిసిల్ల ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలోని సాయి శివ గార్డెన్స్ లో సోమవారం రోజు ఏర్పాటు చేసిన వినాయక మండపాల నిర్వాహకులతో ఎల్లారెడ్డిపేట ఎస్సై రమాకాంత్ సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన వారితో మాట్లాడుతూ ప్రతి ఒక్కరు శాంతియుత వాతావరణంలో వినాయక పండుగను జరుపుకోవాలని ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా మండపాల నిర్వాహకులు తగు జాగ్రత్తలు పాటించాలని నిమజ్జనం రోజున డీజే కు ఎట్టి పరిస్థితుల్లో అనుమతి లేదని, ఎవరైనా పోలీసుల విజ్ఞప్తిని ఉల్లంఘించినచో […]

430 అడుగుల ఎత్తుతో హరే కృష్ణ హెరిటేజ్ టవర్ శంఖుస్థాపనలో సిఎం రేవంత్ రెడ్డి, రాష్ట్ర ఐటి శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు

కోకాపేటలో 430 అడుగుల ఎత్తుతో వైభవోపేతంగా నిర్మాణం కానున్న హరే కృష్ణ హెరిటేజ్ టవర్ భవనానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటుగా రాష్ట్ర ఐటి శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు ఆదివారం శంఖుస్థాపన చేసిన కార్యక్రమంలో పాల్గొన్నారు. Sircilla SrinivasSircilla Srinivas is a Senior Journalist with 35+ years of experience in Professional Journalism from United Karimnagar and Jagityal Dist, Telangana. Awardee of TS Govt Haritha […]

పంచాంగం-నేటి విశేషం…

🙏 ఓం శ్రీ గురుభ్యోనమః 🙏పంచాంగంశ్రీరస్తు – శుభమస్తు – అవిఘ్నమస్తు, తేదీ … 26 – 08 – 2024,వారం … ఇందువాసరే ( సోమవారం )శ్రీ క్రోధి నామ సంవత్సరం,దక్షిణాయణం – వర్ష ఋతువు,శ్రావణ మాసం – బహుళ పక్షం, తిథి : సప్తమి ఉ8.39 వరకు,నక్షత్రం : కృత్తిక రా9.28 వరకు,యోగం : ధృవం ఉ6.47 వరకు,తదుపరి వ్యాఘాతం తె4.18 వరకుకరణం : బవ ఉ8.39 వరకుతదుపరి బాలువ రా7.43 వరకు, వర్జ్యం […]

క్రమశిక్షణతో లక్ష్యాన్ని సాధించాలి : ఇంటర్ విద్య జిల్లా నోడల్ అధికారి కె. వెంకటేశ్వర్లు

జగిత్యాల : విద్యార్థినులు చెడు అలవాట్లకు దూరంగా ఉండి, క్రమశిక్షణతో లక్ష్యాలను సాధించుకోవాలని ఇంటర్ విద్య జిల్లా నోడల్ అధికారి కె. వెంకటేశ్వర్లు అన్నారు. శనివారం మధ్యాహ్నం 3-30 గంటల ప్రాంతంలో స్థానిక ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాలలో ప్రథమ సంవత్సర విద్యార్థులకు నిర్వహించిన స్వాగత కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. మొబైల్, ప్రేమ వ్యవహారాలు, మత్తు పదార్థాలకు దూరంగా ఉన్నవారు ఏకాగ్రతను కలిగి ఉంటారని అన్నారు. ప్రభుత్వ కళాశాలలో ఉన్న అవకాశాలను సద్వినియోగం […]

గంజాయి అవగాహన ప్రచార రథాన్ని ప్రారంభించిన:జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్

గంజాయి అవగాహన ప్రచార రథాన్ని ప్రారంభించిన:జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ జిల్లాలో గంజాయి విక్రయించిన,సాగు చేసిన, రవాణా చేసిన సేవించిన వారి సమాచారం RS-NAB 8712656392 నంబర్ కి అందించలని జిల్లా ఎస్పీ తెలిపారు. సమాచారం అందించిన వారి పేర్లు గోప్యంగా ఉంటాయని వారు తెలియజేశారు.. Sircilla SrinivasSircilla Srinivas is a Senior Journalist with 35+ years of experience in Professional Journalism from United Karimnagar and Jagityal Dist, Telangana. […]

అందుబాటులో అన్ని వైద్య సేవలు : ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం

బోయినపల్లి, (Sampath P): హెల్త్ సబ్ సెంటర్ భవనానికి భూమి పూజలో చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం ప్రజలందరికీ అందుబాటులో అన్ని వైద్య సేవలు అందించే దిశగా రాష్ట్ర ప్రభుత్వం ముందుకు వెళ్తుందని చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం తెలిపారు. బోయినపల్లి మండలం కోరెం గ్రామంలో  రూ. 20 లక్షలతో  హెల్త్ సబ్ సెంటర్ భవన నిర్మాణానికి చొప్పదండి ఎమ్మెల్యే బుధవారం భూమి పూజ చేశారు. రాష్ట్ర ప్రజలకు మెరుగైన వైద్యం అందించడమే తమ ప్రభుత్వ లక్ష్యమని […]