# Tags

నిజామాబాద్ మున్సిపల్ ఉద్యోగి ఇంట్లో బయటపడ్డ నోట్ల కట్టలు, బంగారం!

నిజామాబాద్ : మున్సిపల్ కార్యాలయంలో బయటపడ్డ అవినీతి తిమింగలం… ఆదాయానికి మించి ఆస్తులు ఉన్నాయన్న ఆరోపణలపై నిజామాబాద్ మున్సిపల్ రెవిన్యూ ఆఫీసర్ నరేందర్ ఇంట్లో శుక్రవారం ఉదయం నుంచి కొనసాగుతున్న ఏసీబీ సోదాలు. భారీగా నగదు, బంగారు ఆభరణాలు, ఆస్తులు స్వాధీనం. నరేందర్ ఇంటితో పాటు కార్యాలయం, బంధువుల ఇంట్లో కూడా అధికారుల తనిఖీలు. ఏసీబీ సోదాల్లో పట్టుబడ్డ రూ. 2,93,81,000 నగదు. నరేందర్ బ్యాంకు ఖాతాల్లో రూ. 1,10,00000 గుర్తింపు. 6 కేజీల బంగారు ఆభరణాలు, […]

రోడ్డు పనులు పరిశీలించిన జిల్లా కలెక్టర్

రోడ్డు పనులు పరిశీలించిన జిల్లా కలెక్టర్ వీర్నపల్లిలో పర్యటన సిరిసిల్ల: (sampath panja) వీర్నపల్లి మండల కేంద్రంలో సీసీ రోడ్డు పనులను జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా బుధవారం పరిశీలించారు. ఈ సందర్భంగా రోడ్డు పనులను కలెక్టర్ పరిశీలించి, అధికారులకు పలు సూచనలు, ఆదేశాలు అధికారులకు జారీ చేశారు. వీర్నపల్లిలో సమస్యలను స్థానికులు ఇటీవల విన్నవించారు. స్థానికుల సమాచారం మేరకు జిల్లా కలెక్టర్ బుధవారం ఉదయం వీర్నపల్లి మండల కేంద్రానికి చేరుకొని, వాటిని పరిశీలించగా, స్థానికులు […]

శ్రీ రాజరాజేశ్వరస్వామివారిని దర్శించుకున్న ‘స్వచ్ఛదనం… పచ్చదనం’ జిల్లా ప్రత్యేక అధికారి, ఇంటర్మీడియట్ బోర్డు డైరెక్టర్ శృతి ఓఝా

శ్రీ రాజరాజేశ్వరస్వామివారిని దర్శించుకున్న ‘స్వచ్ఛదనం… పచ్చదనం’ జిల్లా ప్రత్యేక అధికారి, ఇంటర్మీడియట్ బోర్డు డైరెక్టర్ శృతి ఓఝా -ఆలయంలో పూజలు ‘స్వచ్ఛదనం.. పచ్చదనం’ జిల్లా ప్రత్యేక అధికారి, ఇంటర్మీడియట్ బోర్డు డైరెక్టర్ శృతి ఓఝా, జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా బుధవారం వేములవాడలో శ్రీ రాజరాజేశ్వర స్వామివారిని  దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు స్వాగతం పలికారు.  ఆలయంలో ప్రత్యేక పూజలు చేయించారు. అనంతరం, ఆలయ కల్యాణ మండపంలో ఆలయ అర్చకులు, వేదపండితులు ఆశీర్వచనం గావించి, […]

బంగ్లాదేశ్ నూతన ప్రధానిగా నోబెల్ బహుమతి గ్రహీత

బంగ్లాదేశ్ నూతన ప్రధానిగా మహమ్మద్ యూనస్ బంగ్లాదేశ్ అధ్యక్షుడు మహమ్మద్ షహబుద్దీన్ పార్లమెంటును రద్దు చేసి, నోబెల్ బహుమతి గ్రహీత మొహమ్మద్ యూనస్‌ను తాత్కాలిక ప్రభుత్వానికి అధిపతిగా నియమించారు. Sircilla SrinivasSircilla Srinivas is a Senior Journalist with 35+ years of experience in Professional Journalism from United Karimnagar and Jagityal Dist, Telangana. Awardee of TS Govt Haritha Haram 2017 State cash Award. Participating in […]

తెలంగాణ మహిళా పారిశ్రామికవేత్తలకు పెద్ద ప్రోత్సాహకం- ముందుకొచ్చిన అమెరికాకు చెందిన ప్రముఖ వాల్ష్ కర్రా హోల్డింగ్స్

తెలంగాణ మహిళా పారిశ్రామికవేత్తలకు పెద్ద ప్రోత్సాహకంగా, అమెరికాకు చెందిన ప్రముఖ వాల్ష్ కర్రా హోల్డింగ్స్ (WKH) సంస్థ తెలంగాణ ప్రభుత్వ ఆధ్వర్యంలోని వీ-హబ్ (WE HUB – Women Entrepreneurs Hub)లో 5మిలియన్ డాలర్ల పెట్టుబడులు పెట్టడానికి ముందుకొచ్చింది. అమెరికా పర్యటనలో భాగంగా న్యూయార్క్ నగరంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి , మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు సమక్షంలో వాల్ష్ కర్రా హోల్డింగ్స్ సంస్థ ప్రతినిధులు – WE HUB సీఈవో సీతా పల్లచోళ్ల ఒప్పందాలపై సంతకాలు […]

హైదరాబాద్​ లో కాగ్నిజెంట్ కొత్త సెంటర్-దాదాపు 15 వేల మందికి ఉద్యోగవకాశాలు

ప్రపంచ స్థాయిలో ఐటి రంగంలో పేరొందిన కాగ్నిజెంట్ కంపెనీ తెలంగాణలో భారీ విస్తరణ ప్రణాళికకు ముందుకు వచ్చింది. హైదరాబాద్ లో దాదాపు 15 వేల మందికి ఉద్యోగాలు కల్పించేలా సుమారు 10 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో కొత్త సెంటర్ నెలకొల్పనున్నట్లు ప్రకటించింది. అమెరికా పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి , ఐటి శాఖ మంత్రి శ్రీధర్ బాబు, అధికారుల బృందం కాగ్నిజెంట్ సీఈవో రవికుమార్, కంపెనీ ప్రతినిధి బృందంతో సమావేశమయ్యారు. భేటీలో ఈ మేరకు […]

దక్షిణ కొరియా పర్యటనపై ఐటి, పరిశ్రమల మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు సమీక్ష 

హైదరాబాద్ : -రూ.15 వేల కోట్లకు పైగా పెట్టుబడులను తీసుకొచ్చే ఒప్పందాలకు అవకాశం -ఐటీ, హెల్త్ కేర్, లైఫ్ సైన్సెస్, ఫుడ్ ప్రాసెసింగ్, తదితర రంగాలపై ప్రత్యేక దృష్టి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలో ఈ నెల 11 వరకు జరగనున్న అమెరికా, దక్షిణ కొరియా పర్యటనకు సంబంధించి సమావేశాలు, కార్యక్రమాల ప్రణాళికను ఐటి, పరిశ్రమల మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు శనివారం సచివాయంలో సమీక్షించారు.  ఈ పర్యటనకు సిఎం రేవంత్ రెడ్డి తో కలిసి ఒక […]

ప్రపంచ మానవ అక్రమ రవాణా వ్యతిరేకదినం సందర్భంగా…పోస్టర్ ఆవిష్కరించిన సిఎం

జులై 30 ప్రపంచ మానవ అక్రమ రవాణా వ్యతిరేక దినం (World Day against Trafficking in Persons) సందర్భంగా ప్రజ్వల ఫౌండేషన్ వారు రూపొందించిన పోస్టర్ ను మహిళా శిశు సంక్షేమ, పంచాయితీ రాజ్ శాఖల మంత్రి సీతక్క తో కలిసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆవిష్కరించారు. హ్యూమన్ ట్రాఫికింగ్ కు వ్యతిరేకంగా సుదీర్ఘకాలంగా పోరాడుతోన్న ప్రజ్వల ఫౌండేషన్ నిర్వాహకురాలు సునీతా కృష్ణన్ ని ఈ సందర్భంగా సీఎం అభినందించారు. ప్రజ్వల ఫౌండేషన్ వారికి ప్రజాప్రభుత్వం […]

చిగురుమామిడి మండలం సీతారాంపూర్ స్టేజి సమీపంలో నేలకొరిగిన భారీవృక్షం

కరీంనగర్ : (ముడికె కనకయ్య): చిగురుమామిడి మండలం సీతారాంపూర్ స్టేజి సమీపంలో సోమవారం ఉదయం ఐదు గంటల సమయంలో కొత్తపల్లి నుండి హుస్నాబాద్ కు వెళ్లే రహదారిపై భారీవృక్షం నేలకొరిగింది. గత రెండు రోజుల క్రితం వర్షాలకి బాగా నాని రోడ్డుపైన పడిపోయినది. సంఘటన స్థానంలో ఈ రహదారి పై వాహనదారులు ఎవరు రాకపోవడంతో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు. భారీ వృక్షం రోడ్ పై పడిపోవడంతో హుస్నాబాద్ కరీంనగర్ నుండి వచ్చే వాహనాలకి చాలా ఇబ్బందికరంగా […]

కవి, రచయిత బండారి అంకయ్య గౌడ్ అస్తమయం

బండారి అంకయ్య అనేక కళలలో ప్రవేశమే కాదు, ప్రావీణ్యత గూడా ఉన్నవారు. కవిగా, రచయితగా, నాటకకర్తగా, నటులుగా, దర్శకులుగా, వ్యవహారకర్తగా, సమర్థులైన డిప్యూటీ కలెక్టర్ గా తెలుగు నేలలో భిన్న ప్రాంతాల వారికి సుపరిచితులు. ఉద్యోగ విరమణ చేసిన తర్వాత ‘ప్రజలే ప్రభువులు’ నినాదంతో డా॥జయప్రకాశ్ నారాయణ ప్రారంభించిన ‘లోక్ సత్తా’ ఉద్యమంలో చేరి అనేక ప్రాంతాల్లో తిరిగి ప్రజలకు సన్నిహితులైనారు. ‘లోక్ సత్తా’ రాష్ట్ర కార్యదర్శిగా దేశంలోని అనేక ప్రాంతాల్లో స్థానిక, మహిళా సాధికారత సదస్సులు […]