# Tags

పారిస్ ఒలింపిక్స్‌లో భారత్‌కి తొలి పతకం-షూటింగ్ విభాగంలో కాంస్య పతకాన్ని సాధించిన మనూ భాకర్

ఎవరీ మను భకర్ ఒలింపిక్స్ షూటింగ్ విభాగంలో పతకం సాధించిన తొలి భారత మహిళగా మనూ భాకర్ చరిత్ర సృష్టించారు. మనూ భాకర్ హరియాణాకు చెందిన 22 ఏళ్ల యువతి. ఆమె తండ్రి మెరైన్ ఇంజినీర్, తల్లి ప్రిన్సిపాల్. మను చిన్నప్పటి నుంచే అథ్లెటిక్స్ లో పాల్గొనేవారు. 2017లో కేరళలో జరిగిన నేషనల్ ఛాంపియన్ షిప్ లో 9 బంగారు పతకాలు కొల్లగొట్టారు. 2018 కామన్వెల్త్ గేమ్స్ లో 16 ఏళ్ల వయసులోనే గోల్డ్ మెడల్ సాధించారు. […]

నిరుపేద కుటుంబానికి జిల్లా మున్నూరుకాపు సంఘంతో కలిసి ఆర్థికసాయం అందజేసిన జడ్పీ మాజీ చైర్ పర్సన్

నిరుపేద కుటుంబానికి జిల్లా మున్నూరుకాపు సంఘం సభ్యులతో కలిసి ఆర్థిక సాయం అందజేసిన జిల్లా పరిషత్ మాజీ చైర్ పర్సన్ దావ వసంతసురేష్ జగిత్యాల జిల్లా మున్నూరుకాపు సంఘం ఆధ్వర్యంలో జగిత్యాల పట్టణ 6వ వార్డ్ కు చెందిన పడాల రాజేష్ మరణించగా వారి భార్య పడాల నితిష మరియు ఇద్దరి పిల్లలకు జిల్లా మరియు సంఘం వారితో కలిసి జిల్లా పరిషత్ మాజీ చైర్ పర్సన్ శ్రీమతి దావ వసంతసురేష్ ఆర్థిక సాయం అందజేశారు. ఇలాంటి […]

జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్ ఆదేశాలతో హాస్టల్ లను పరిశీలించిన ఎంపిఓ బృందం

వెల్గటూర్ :(జగిత్యాల జిల్లా): TSMS- బాలికల హాస్టల్, కుమ్మరిపల్లి వార్డెన్ శ్రీమతి సునీత మరియు ANM, పంచాయతీ కార్యదర్శి కరుణాకర్, ఫీల్డ్ అసిస్టెంట్ సతీష్ తో కలిసి వెల్గటూర్ మండల పంచాయతీ అధికారి జక్కుల శ్రీనివాస్ పరిశీలించారు. 100 మంది విద్యార్థులతో ఉన్న ఈ హాస్టల్ లోని సౌకర్యాలను జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్ ఆదేశాలతో ఆదివారం ఉదయం 8 గంటలనుండి మధ్యాహ్నం 2 గంటల వరకు TSMS- బాలికల హాస్టల్, కుమ్మరిపల్లితో పాటు ఎండపల్లి ఎస్ సి […]

కేంద్ర బడ్జెట్‌లో తెలంగాణపై కక్ష చూపించారు-అన్ని రూపాల్లో నిరసన : సీఎం రేవంత్ రెడ్డి

కేంద్ర బడ్జెట్‌లో తెలంగాణపై కక్ష చూపించారుఅన్ని రూపాల్లో నిరసన తెలియజేస్తాం: సీఎం రేవంత్ రెడ్డి కేంద్ర బడ్జెట్‌లో తెలంగాణకు తీవ్ర అన్యాయం జరిగిందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిరసన వ్యక్తం చేశారు. “తెలంగాణ పట్ల పూర్తి వివక్షను ప్రదర్శించారు, కక్ష పూరితంగా వ్యవహరించారు, బడ్జెట్‌లో తెలంగాణ అనే పదాన్ని నిషేధించారు. ఈ రకంగా కక్ష పూరితంగా వ్యవహరించడం చరిత్రలో ఎప్పుడూ జరగలేదు” అని ఆందోళన వ్యక్తం చేశారు. కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంట్‌లో […]

IAS కొట్టాలంటే అందగత్తెలు కావాల్సిన అవసరం లేదు: బాలలత

IAS కొట్టాలంటే అందగత్తెలు కావాల్సిన అవసరం లేదు: బాలలత సివిల్స్ దివ్యాంగుల కోటాపై స్మిత సబర్వాల్ చేసిన వ్యాఖ్యలపై CSB IAS అకాడమీ చీఫ్ బాలలత మండిపడ్డారు. IAS కొట్టాలంటే అందగత్తెలు కావాల్సిన అవసరం లేదన్నారు. ‘దివ్యాంగుల గురించి మాట్లాడటానికి మీరెవరు? ఇద్దరం పరీక్ష రాద్దాం. ఎవరికెక్కువ మార్కులు వస్తాయో చూద్దామా? 24గంటల్లో మీ వ్యాఖ్యల్ని వెనక్కి తీసుకోకపోతే దివ్యాంగులు ఆందో ళనకు దిగుతారు. స్మితకు CS షోకాజ్ నోటీస్ ఇవ్వాలి’ అని డిమాండ్ చేశారు. సివిల్స్ […]

రూ. 2843 కోట్ల వ్యాపారంతో 45 శాఖలతో అభివృద్ధి పథంలో గాయత్రి బ్యాంక్: అధ్యక్షులు ముత్యాల లక్ష్మణ్ రెడ్డి, సిఈఓ శ్రీనివాస్

రూ. 2843 కోట్ల వ్యాపారంతో 45 శాఖలతో అభివృద్ధి పథంలో గాయత్రి బ్యాంక్: అధ్యక్షులు ముత్యాల లక్ష్మణ్ రెడ్డి రూ. 2843 కోట్ల వ్యాపారంతో 45 శాఖలతో అభివృద్ధి పథంలో గాయత్రి బ్యాంకు ఉందని బ్యాంకు అధ్యక్షులు ముత్యాల లక్ష్మణ్ రెడ్డి అన్నారు. ఆదివారం జిల్లా కేంద్రంలో ది గాయత్రి కో-ఆపరేటివ్ అర్బన్ బ్యాంకు యొక్క సర్వ సభ్య సమావేశం జరిగింది. ఈ సందర్భంలో ఆయన మాట్లాడుతూ.. బ్యాంకు స్థాపించిన 24 సంవత్సరాల కాలంలోనే, 7 లక్షల […]

త్వ‌ర‌లో విద్యా క‌మిష‌న్ ఏర్పాటు…విద్యావేత్త‌ల‌తో ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి

త్వ‌ర‌లో విద్యా క‌మిష‌న్ ఏర్పాటు… హైద‌రాబాద్‌:   రాష్ట్రంలో విద్యా వ్య‌వ‌స్థను మెరుగుప‌ర్చ‌డానికి త్వ‌ర‌లోనే విద్యా క‌మిష‌న్ ఏర్పాటు చేయ‌నున్న‌ట్లు ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి వెల్ల‌డించారు. అంగ‌న్‌వాడీ, ప్రాథ‌మిక పాఠ‌శాల‌లు మొద‌లు విశ్వ విద్యాల‌యాల వ‌ర‌కు నాణ్య‌మైన విద్య బోధ‌న‌, నైపుణ్య శిక్ష‌ణ‌, ఉపాధి క‌ల్ప‌న‌కు త‌మ ప్ర‌భుత్వ క‌ట్టుబ‌డి ఉంద‌ని ముఖ్య‌మంత్రి స్ప‌ష్టం చేశారు. రాష్ట్రంలో విద్యా వ్య‌వ‌స్థ బ‌లోపేతంపై చ‌ర్చించేందుకు విద్యావేత్త‌ల‌తో స‌చివాల‌యంలో ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి శుక్ర‌వారం సాయంత్రం భేటీ అయ్యారు. విద్యా వ్య‌వ‌స్థ […]

రైతు ఆనందంగా ఉంటేనే రాష్ట్రం సుభిక్షంగా ఉంటుంది.. రాష్ట్ర మంత్రులు

రైతు ఆనందంగా ఉంటేనే రాష్ట్రం సుభిక్షంగా ఉంటుంది.. రాష్ట్ర మంత్రులు డి శ్రీధర్ బాబు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు, ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొన్నం ప్రభాకర్ కరీంనగర్ : తెలంగాణలోని రైతులందరి సూచనలు అభిప్రాయాలను క్రోడీకరించి రైతు భరోసాపై ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వెల్లడించారు. రైతు సంక్షేమానికే తమ ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తుందని పేర్కొన్నారు. మా దిశగా ముందుకెళ్తున్నామని తెలిపారు.  శుక్రవారం సాయంత్రం కరీంనగర్ బైపాస్ […]

వ్యవసాయాన్ని పండుగలా మార్చి, రైతులను రారాజుగా చేయడమే ప్రజా ప్రభుత్వ లక్ష్యం: సిఎం రేవంత్ రెడ్డి

వ్యవసాయాన్ని పండుగలా మార్చి, రైతులను రారాజుగా చేయడమే ప్రజా ప్రభుత్వ లక్ష్యమని, ఆ క్రమంలో రూ.2 లక్షల రుణమాఫీ అమలు చేయడం ఓ చరిత్రాత్మక విజయమని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. డాక్టర్ మన్మోహన్ సింగ్ ప్రధానమంత్రిగా ఉన్న సమయంలో జరిగిన రైతు రుణమాఫీ, తర్వాత మళ్లీ ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం అమలు చేసిన రుణమాఫీ పథకం.. రైతు సంక్షేమ విధానాల్లో ఓ గొప్ప కార్యక్రమంగా, యావత్ దేశానికే ఆదర్శంగా నిలుస్తుందని సీఎం ఉద్ఘాటించారు. రాజకీయ ప్రయోజనాల […]

అమెజాన్ అడవుల్లో ప్రపంచానికి తెలియని అరుదైన తెగ-కెమెరాకు చిక్కిన మాష్కో పైరో జాతి

అమెజాన్ అడవుల్లో ప్రపంచానికి తెలియని అరుదైన తెగ, ఆహారం కోసం బయటకు వచ్చి కెమెరాకు చిక్కిన మాష్కో పైరో జాతి బాహ్య ప్రపంచంతో ఎలాంటి సంబంధం లేకుండా అమెజాన్ అడవుల్లో నివసించే అరుదైన తెగకు సంబంధించిన వీడియో బయటకు వచ్చింది. పెరువియన్ అమెజాన్లో సంచరిస్తున్న మాష్కో పైరో అనే తెగకు సంబంధించిన ఫొటోలు, వీడియోలను సర్వైవల్ ఇంటర్నేషనల్ అనే స్వదేశీ హక్కుల అడ్వకసీ గ్రూప్ విడుదల చేసింది. పెరు సమీపంలోని Las Piedras River లాస్ పీడ్రాస్ […]