# Tags

తుంగూర్ సర్పంచ్ అర్షకోట రాజగోపాల్ రావును, పాలకవర్గంను సన్మానించిన ఎమ్మెల్యే డా.సంజయ్ కుమార్

తుంగూర్ సర్పంచ్ గా రెండో మారు గెలుపొందిన అర్షకోట రాజగోపాల్ రావును, పాలకవర్గంను సన్మానించిన ఎమ్మెల్యే డా.సంజయ్ కుమార్ తుంగూర్ సర్పంచ్ గా రెండో మారు గెలుపొందిన అర్షకోట రాజగోపాల్ రావును, ఉపసర్పంచ్ మరియు పాలకవర్గంను జగిత్యాల ఎమ్మెల్యే డా.సంజయ్ కుమార్ శాలువా కప్పి సన్మానం చేసి అభినందించారు. జగిత్యాల నియోజకవర్గంలోని సుమారు 70 గ్రామాల్లో తనపై ఎంతో నమ్మకముంచి, ప్రజల అభిమానంతో గెలుపొందిన సర్పంచ్ లకు అభినందనలు తెలియజేసి సన్మానించారు. పొన్నాల గార్డెన్స్ లో జరిగిన […]

రాయికల్ లో పంచాయితీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ జయకేతనం

రాయికల్ : (ఎస్. శ్యామసుందర్): జగిత్యాల జిల్లాలో రెండవ విడత పంచాయితీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ జయకేతనం ఎగురవేసింది. కాంగ్రెస్ …101 బారాసా . 16 బాజప .. 12 ఇతరులు .. 15 రాయికల్ మండలంలో కాంగ్రెస్ ..22భారాస …03భాజపా ..03ఇతరులు .. 02 జగిత్యాల గ్రామీణ మండలం.. కాంగ్రెస్ … 27భారస .. 0భాజపా ..01ఇతరులు .. 01 మల్యాల మండలం కాంగ్రెస్ .. 09భారసా ..04భాజపా ..04ఇతరులు ..02 కొడిమ్యాల మండలం కాంగ్రెస్ […]

జగిత్యాల జిల్లాలో రెండవ విడత గ్రామపంచాయతీ ఎన్నికల పోలింగ్ ప్రశాంతం, 78.34 శాతం పోలింగ్

జగిత్యాల జిల్లాలో రెండవ విడత గ్రామపంచాయతీ ఎన్నికల పోలింగ్ ప్రక్రియ ప్రశాంతం, 78.34 శాతం పోలింగ్ : కలెక్టర్, ఎన్నికల అధికారి సత్యప్రసాద్ జగిత్యాల జిల్లాలో జరిగిన రెండవ విడత గ్రామపంచాయతీ ఎన్నికల పోలింగ్ ప్రక్రియ ఆదివారం ఉదయం 7 నుండి మధ్యాహ్నం ఒంటిగంట వరకు ప్రశాంతంగా ముగిసింది.  జగిత్యాల అర్బన్, జగిత్యాల రూరల్, సారంగాపూర్ , రాయికల్ , బీర్పూర్, మల్యాల, కొడిమ్యాల మండలాల్లోని  144 గ్రామ పంచాయతీలు, 1276 వార్డులకు నిర్వహించిన గ్రామ పంచాయతీ ఎన్నికల […]

జగిత్యాల జిల్లాలో మొదటివిడత గ్రామపంచాయతీ ఎన్నికల్లో సర్పంచ్ విజేతలు

జగిత్యాల జిల్లా: 1: భీమారం మండలం 1. చెక్కపల్లి స్వాతి (భీమారం) 2. ఇటెటి రాజీరెడ్డి (దేశాయిపేట్) 3. పుల్లురి ఉమారాణి (గోవిందారం) 4. కోటగిరి గంగరాజ్ (కమ్మరిపేట్) 5. వెల్మల సుప్రియ (ఈదుల లింగంపేట్) 6. దుంపల నివేదిక రెడ్డి (మన్నెగూడెం) 7. ఏనుగుల లచ్చయ్య (మోత్కురావుపేట్) 8. బొమ్మెన ప్రశాంత్ (ఒడ్యాడ్) 9. దాసరి గణేష్ (పసునూర్) 10. ఎన్నమనేని అజిత్ రావు (రాగోజిపేట్) 11. గాజోజ్ చారి (రాజలింగంపేట) 12. మకిలి కావేరీ […]

జిల్లాలో ప్రశాంతంగా గ్రామ పంచాయతీ ఎన్నికలు, పోలింగ్ ప్రక్రియను పరిశీలిస్తున్న కలెక్టర్, ఎన్నికల అధికారి సత్యప్రసాద్

జగిత్యాల జిల్లా: జిల్లాలో ప్రశాంతంగా గ్రామ పంచాయతీ ఎన్నికలు కొనసాగుతున్నాయి. ఎలాంటి అవాంచనీయ ఘటనలు జరగకుండా, 1000 మంది పోలీసు బందోబస్తుతో గ్రామపంచాయతీ ఎన్నికలను అధికార యంత్రాంగం సజావుగా నిర్వహిస్తుందని జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్ వెల్లడించారు. మొదటి విడతగా గ్రామ పంచాయతీ ఎన్నికల సందర్భంగా జగిత్యాల జిల్లాలోని 7 మండలాల్లో జరుగుతున్న పోలింగ్ ప్రక్రియను జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి సత్య ప్రసాద్ ఉదయం 7 గంటల నుంచి పలు పోలింగ్ కేంద్రాలకు వెళ్లి పరిస్థితులను […]

ఎంపీడీఓ కార్యాలయంను పరిశీలించిన జిల్లా వ్యయ పరిశీలకులు

గ్రామ పంచాయతీ ఎన్నికల్లో భాగంగా ఎంపీడీఓ, గ్రామ పంచాయతీ కార్యాలయాలను జిల్లా ఎన్నికల వ్యయ పరిశీలకులు రాజ్ కుమార్ సోమవారం పరిశీలించారు. ఎల్లారెడ్డిపేట ఎంపీడీఓ, వెంకటాపూర్ గ్రామ పంచాయతీ కార్యాలయాలను పరిశీలించారు. అక్కడ అధికారులతో మాట్లాడి వివరాలు అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో నోడల్ అధికారి నవీన్, భారతి, ఎంపీడీఓ సత్తయ్య, తదితరులు పాల్గొన్నారు. Sircilla SrinivasSircilla Srinivas is a Senior Journalist with 35+ years of experience in Professional Journalism from United […]

అశ్విని హాస్పిటల్ మేనిజింగ్ డైరెక్టర్ డా.జి.సత్యనారాయణ స్వామి మాతృమూర్తి మృతి

డాక్టర్ జి సత్యనారాయణ స్వామి మాతృమూర్తి ఆస్తమయం ప్రముఖుల నివాళులు : Sircilla SrinivasSircilla Srinivas is a Senior Journalist with 35+ years of experience in Professional Journalism from United Karimnagar and Jagityal Dist, Telangana. Awardee of TS Govt Haritha Haram 2017 State cash Award. Participating in social activities such as Assistant Governor of Rotary Club Dist.3150, Dist committee […]

భారత్ ఆతిథ్యం అదిరింది: పుతిన్ – రష్యా మనకు ఎప్పటినుంచో మిత్రదేశం: మోదీ

భారత్ ఆతిథ్యం అదిరింది: పుతిన్ భారత్ పర్యటనలో భాగంగా కుదిరిన ఒప్పందాల అనంతరం రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ మాట్లాడారు. ‘భారత్ ఆతిథ్యం ఎంతో సంతోషాన్ని ఇచ్చింది. అనేక అంశాల్లో ఇరు దేశాల మధ్య అవగాహన కుదిరింది. భారత్-రష్యా మధ్య 64B డాలర్ల వ్యాపారం జరుగుతోంది, దీన్ని మరింత పెంచేందుకు కృషి చేస్తున్నాం. ఆయిల్, అణువిద్యుత్, విద్యుత్, మెడిసినల్ డ్రగ్స్ రంగాల్లో ఇండియాతో కలిసి పనిచేస్తాం’అని వెల్లడించారు. రష్యా మనకు ఎప్పటినుంచో మిత్రదేశం: మోదీ భారత్, రష్యా […]

త్వరలోనే మరో 40 వేల ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేయడానికి ప్రణాళికలు సిద్ధం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి

త్వరలోనే మరో 40 వేల ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేయడానికి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్టు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారు. ప్రజా ప్రభుత్వం ఏర్పడిన రెండున్నర సంవత్సరాల్లో మొత్తం లక్ష ఉద్యోగాలను భర్తీ చేస్తామని చెప్పారు. ‘ప్రజా పాలన – ప్రజా విజయోత్సవాలు’ లో భాగంగా హుస్నాబాద్‌లో పలు అభివృద్ధి కార్యక్రమాలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా నిర్వహించిన బహిరంగ సభలో ముఖ్యమంత్రి మాట్లాడుతూ, ప్రజాప్రభుత్వం ఏర్పడి రెండేళ్లు పూర్తి చేసుకుంటున్న నేపథ్యంలో […]

కరీంనగర్ జిల్లా పోరాట సమితి సభ్యులు ముందస్తు అరెస్ట్ – విడుదల

బెజ్జంకి : హుస్నాబాద్ సీఎం సభకు వెళ్లి, బెజ్జంకి మండలాన్ని కరీంనగర్ జిల్లాలో కలపాలని వినతి పత్రం ఇవ్వడానికి వెళుతున్న మానాల రవి, దోనె వెంకటేశ్వర్ రావు తదితరులను బెజ్జంకి పోలీసులు ముందస్తు అరెస్ట్ చేశారు. అరెస్ట్ విషయం తెలుసుకున్న పోరాట సమితి సభ్యులు, మద్దతుదారులు పోలీస్ స్టేషన్ కు తరలివచ్చి పోలీసుల తీరును ఖండించారు. కాగా ముఖ్యమంత్రి బహిరంగ సభ అనంతరం వారిని సాయంత్రం విడుదల చేశారు. ప్రజాభిప్రాయానికి వ్యతరేకంగా కరీంనగర్ జిల్లాలో ఉన్న బెజ్జంకి […]