ఎల్లో జర్నలిజం చేయవద్దు.పత్రిక స్వేచ్ఛను కలిగి ఉండండి… క్లబ్ అధ్యక్షుడు పంజ సంపత్ కుమార్
రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలంలోని ప్రెస్ క్లబ్ లో ఆదివారం రోజున మొదటి సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ సందర్భంగా అధ్యక్షులు పంజ సంపత్ కుమార్ మాట్లాడుతూ …పాత్రికేయ మిత్రులు ఎల్లో జర్నలిజం చేయవద్దని, సమస్యల పట్ల అందరము కలిసి ఏ సభ్యుడికి కష్టం వచ్చినా ఐకమత్యంతో ముందుకు సాగాలని కోరారు. ప్రభుత్వ అధికారులకు,రాజకీయ నాయకులకు పత్రికా మిత్రులకు స్వేచ్ఛని ఇవ్వాలని కోరారు.వార్తల పట్ల నిష్పక్షపాతంగా నిర్భయంగా రాస్తామని ఎవరు కూడా భయభ్రాంతులకు గురి […]