# Tags

పెద్దపల్లి జిల్లాకు కోకాకోలా యూనిట్.. వేల మందికి ఉపాధి-కోకాకోలా తో మంత్రులు శ్రీధర్ బాబు, కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి ఒప్పందం

పెద్దపల్లి జిల్లాకు కోకాకోలా యూనిట్.. వేల మందికి ఉపాధి. 700 కోట్ల రూ. తో ఏర్పాటుకు ముందుకు వచ్చిన కోకాకోలా కంపెనీ.. మంథని నియోజకవర్గంలో స్థలాల పరీశీలన చేసిన‌ అధికారులు, కోకాకోలా ప్రతినిధులు. మంత్రులు శ్రీధర్ బాబు, కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి పెద్దపల్లిలో కొకాకోలా పరిశ్రమ ని నెలకొల్పెందుకు అట్లాంటలో ఒప్పందం కుదుర్చుకున్నారు.. Sircilla SrinivasSircilla Srinivas is a Senior Journalist with 35+ years of experience in Professional Journalism from […]

ప్రభుత్వ పాఠశాలల్లోనే నాణ్యమైన విద్య..ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్

ప్రభుత్వ పాఠశాలల్లోనే నాణ్యమైన విద్య.. కథలాపూర్ మండలం అంబారిపేట : ప్రభుత్వ పాఠశాలల్లోనే నాణ్యమైన విద్య లభిస్తోందని,ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ అన్నారు..బుధవారం ప్రొ. జయశంకర్ బడి బాట కార్యక్రమంలో భాగంగా కథలాపూర్ మండలం అంబారిపేట గ్రామంలోని పాఠశాలలో విద్యార్థిని విద్యార్థులకు ఏకరూప దుస్తులు, పుస్తకాలు, నోట్ బుక్స్ పంపిణీ కార్యక్రమంలో ప్రభుత్వ విప్ వేములవాడ శాసనసభ్యులు ఆది శ్రీనివాస్ పాల్గొన్నారు..జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు.. ఈ సందర్భంగా ఆది శ్రీనివాస్ మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం […]

ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేయడమే ప్రభుత్వ లక్ష్యం -ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్

కార్పొరేట్ పాఠశాలకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేయడమే ప్రభుత్వ లక్ష్యం -ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ వేములవాడ రూరల్ మండలం మర్రిపల్లి : కార్పొరేట్ పాఠశాలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలను బలోపేతం చేయడమే ప్రభుత్వ లక్ష్యం అని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ అన్నారు. బుధవారం ప్రొ. జయశంకర్ బడి బాట కార్యక్రమంలో భాగంగా వేములవాడ రూరల్ మండలం మర్రిపల్లి గ్రామంలోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయంలో విద్యార్థినిలకు ఏకరూప దుస్తులు, పుస్తకాలు, నోట్ బుక్స్ […]

ప్రతిభ అవార్డుల ప్రధాన ఉత్సవం-గర్ల్స్ హైస్కూల్ గజిటెడ్ హెచ్ఎం బాలకిషన్ కు సన్మానం

ప్రతిభ అవార్డుల ప్రధాన ఉత్సవం-పదవి విరమణ పొందిన గజిటెడ్ హెచ్ఎం లకు సన్మానం జగిత్యాల: జగిత్యాల వికెబి-ఏసి ఫంక్షన్ హాల్లో జరిగిన “ప్రతిభ అవార్డుల ప్రధాన ఉత్సవం”లో 2024 మార్చ్ నుండి జూన్ వరకు పదవి విరమణ పొందిన గజిటెడ్ హెచ్ఎం లకు జరిగిన సన్మాన కార్యక్రమంలో జిజిహెచ్ఎస్ జగిత్యాల గెజిటెడ్ ప్రధానోపాధ్యాయులు గడ్డం బాలకిషన్ ను ముఖ్య అతిథి ఎమ్మెల్సీ కూర రఘోత్తoరెడ్డి, పిఆర్టియు రాష్ట్ర అధ్యక్ష-ప్రధాన కార్యదర్శులు పింగళి శ్రీపాల్ రెడ్డి, బీరెల్లి కమలాకర్ […]

రామోజీరావు మృతి పత్రికా రంగానికి తీరని లోటు..రాష్ట్ర మంత్రి డి.శ్రీధర్ బాబు

రామోజీరావు మృతి పత్రికా రంగానికి తీరని లోటు..రాష్ట్ర మంత్రి డి.శ్రీధర్ బాబు పత్రికా రంగంలో నూతన ఒరవడి సృష్టించి, నాలుగు దశాబ్దాలుగా వాస్తవాలను వెలికితీస్తూ, సేవలందించిన రామోజీ రావు మరణం పత్రికా రంగానికి తీరనిలోటని రాష్ట్ర మంత్రి డి.శ్రీధర్ బాబు ఒక ప్రకటనలో పేర్కొన్నారు. పత్రికారంగంలో విప్లవాత్మకమైన మార్పులు తెచ్చిన రామోజీరావు ప్రజల గొంతుకగా నిలిచారని ఆయన సేవలను గుర్తు చేశారు.రచయితగా, సాహిత్య రంగంలో తమదైన ముద్ర వేసుకున్నారని, దేశవ్యాప్తంగా ఈనాడు పేరున దశదిశలా చాటిన గొప్ప వ్యక్తి అని […]

మీడియా దిగ్గజం, ఈనాడు సంస్థల అధినేత రామోజీరావు అస్తమయం

మీడియా దిగ్గజం, అస్తమయం -ఎందరికో స్ఫూర్తి ప్రదాత ఈనాడు గ్రూప్‌ సంస్థల ఛైర్మన్‌, మీడియా దిగ్గజం చెరుకూరి రామోజీరావు కన్నుమూశారు.  గుండె సంబంధిత సమస్యలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆయన తుదిశ్వాస విడిచినట్టు కుటుంబసభ్యులు తెలిపారు. గత కొద్ది రోజులుగా రామోజీరావు వయసు సంబంధిత అనారోగ్యంతో బాధపడుతూ ఉన్నారు. ప్రస్తుతం ఆయన వయసు 88 ఏళ్లు. గుండె సంబంధిత సమస్యలతో హైదరాబాద్‌లోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆయన తుదిశ్వాస విడిచారు. జూన్ 5న ఆయనకు శ్వాస […]

పెద్దపెల్లి ఎంపీగా ధ్రువీకరణ పత్రం అందుకున్న వంశీకృష్ణ

పెద్దపెల్లి ఎంపీగా ధ్రువీకరణ పత్రం అందుకున్న వంశీకృష్ణ –మంత్రి శ్రీధర్ బాబుకు పార్టీ నాయకులకు వంశీకృష్ణ కృతజ్ఞతలు పెద్దపల్లి పార్లమెంటు సభ్యునిగా ఎమ్మెల్యే డాక్టర్ వివేక్ తనయుడు వంశీకృష్ణ భారీ మెజార్టీతో గెలుపొందారు ఈ సందర్భంగా కౌంటింగ్ అనంతరం ఎన్నికల అధికారి వంశీకృష్ణకు పార్లమెంటు సభ్యులుగా ఎన్నికైనట్టు ధ్రువీకరణ పత్రం అందజేశారు. ఈ సందర్భంలో పెద్దపల్లి ఎంపీ వంశీకృష్ణకు పాటు ఆయన తండ్రి ఎమ్మెల్యే డాక్టర్ వివేక్, మరియు ఎమ్మెల్యే జి. వినోద్ తోపాటు మంథని కాంగ్రెస్ […]

తెలంగాణ అమరులకు ఘనంగా నివాళులర్పించడం మనందరి బాధ్యత :జిల్లా కలెక్టర్

తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా జిల్లా కలెక్టరేట్ లో జాతీయ పతాకావిష్కరణ గావించిన జిల్లా కలెక్టర్ శ్రీమతి షేక్ యాస్మిన్ బాషా తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా జిల్లా కలెక్టరేట్ లో ఆదివారం ఉదయం 9 గంటలకు జాతీయ పతాకావిష్కరణ కార్యక్రమం జరిగింది. జిల్లా కలెక్టర్ శ్రీమతి షేక్ యాస్మిన్ బాషా తో పాటు జిల్లా ఎస్పీ సన్ ప్రీత్ సింగ్ పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్, మహాత్మా […]

రామగుండం-మణుగూరు రైల్వే కోల్ కారిడార్‌కు కేంద్రం గ్రీన్ సిగ్నల్

రామగుండం-మణుగూరు రైల్వే కోల్ కారిడార్‌కు కేంద్రం గ్రీన్ సిగ్నల్ రామగుండం, మణుగూరు రైల్వే స్టేషన్ల మధ్య ప్రత్యేక రైల్వే కోర్ కారిడార్ ఏర్పాటుకు కేంద్రం నోటిఫికేషన్ జారీ చేసింది. ఇందుకోసం భూసేకరణ చేపట్టాలని ఆదేశించింది. సింగరేణి గనులు విస్తరించిన ప్రాంతాల్ని కలుపుతూ నిర్మించే ఈ ప్రాజెక్టు అంచనా వ్యయం రూ.2,911కోట్లుగా ఉంది. ప్రస్తుతం బొగ్గును కాజీపేట మీదుగా రవాణా చేస్తున్నారు. ఈ కొత్త లైన్ నిర్మాణం వల్ల దూరంతో పాటు బొగ్గు రవాణా వ్యయం కూడా తగ్గనుంది. […]

హైపర్ టెన్షన్ – సైలెంట్ కిల్లర్ – దాని లక్షణాలు

హైపర్ టెన్షన్ – సైలెంట్ కిల్లర్…. హైపర్టెన్షన్ లేదా అధిక రక్తపోటును తరచుగా సైలెంట్ కిల్లర్ అంటారు, ఎందుకంటే దీనితో బాధపడుతున్న వ్యక్తి లక్షణాలను అనుభవించకపోవచ్చు. కాని వారి ఆరోగ్య పరిస్థితి వివిధ శరీర విధులకు హాని కలిగిస్తుంది, ముఖ్యంగా గుండె ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తుంది, స్ట్రోక్, మూత్రపిండాల వైఫల్యం రక్త నాళాలలో ఒత్తిడి (140/90mm Hg లేదా అంతకంటే ఎక్కువ) చాలా ఎక్కువగా ఉంటే అధిక రక్తపోటు గా పరిగణిస్తారు. వరల్డ్ హైపర్ టెన్షన్ డే, […]