# Tags

రాష్ట్ర వార్షిక లక్ష్యాలకు అనుగుణంగా ఆదాయం పెంచాలి: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి

హైదరాబాద్: రాష్ట్ర వార్షిక లక్ష్యాలకు అనుగుణంగా ఆదాయం పెంచడానికి అధికారులు పక్కా ప్రణాళికలతో ముందుకు వెళ్లాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు. అందుకోసం శాఖల మధ్య సమన్వయం ఉండాలని, పన్నుల ఎగవేత విషయంలో ఎలాంటి లొసుగులు లేకుండా కఠిన చర్యలు చేపట్టాలని హెచ్చరించారు. రాష్ట్రానికి ప్రధానంగా ఆదాయం తెచ్చిపెట్టే వాణిజ్య పన్నులు, స్టాంపులు రిజిస్ట్రేషన్లు, ఎక్సైజ్, మైనింగ్ విభాగాల అధికారులతో ముఖ్యమంత్రి సమీక్షా సమావేశం నిర్వహించారు. బడ్జెట్‌లో నిర్ధేశించిన మేరకు రాబడి సాధించడానికి నెలవారి టార్గెట్‌తో పనిచేయాలన్నారు. […]

ఓటు వేసిన ఐటీ మంత్రి శ్రీధర్ బాబు

కాటారం మండలం -ఓటు వేసిన ఐటీ మంత్రి శ్రీధర్ బాబు భూపాలపల్లి జిల్లా కాటారం మండలం స్వగ్రామం ధన్వాడ లోని ప్రభుత్వ పాఠశాలలో ఓటు హక్కు వినియోగించుకున్న తెలంగాణ రాష్ట్ర ఐటీ మరియు పరిశ్రమల శాఖ మంత్రి వర్యులు దుద్దిళ్ళ శ్రీధర్ బాబు. ఓటు హక్కు వినియోగించుకున్న అనంతరం మంత్రి శ్రీధర్ మాట్లాడుతూ ప్రజాస్వామ్యంలో ప్రతి ఒక్కరు ఓటు హక్కును వినియోగించుకోవాలని సాయంత్రం వరకు కొనసాగే పోలింగ్ కేంద్రాల్లో ప్రతి ఒక్కరూ పాల్గొని ఓటు హక్కును వినియోగించుకోవాలని […]

విజ్ఙులుగా ఆలోచించండి. మీ బిడ్డనైన నన్ను ఆశ్వీరదించండి:ఓ సాధారణ రైతు భూక్యా నందు

రాజకీయ, ఆర్దిక లబ్ధి కోసం పార్టీలు మారే నాయకులను చూసాం..కానీ మన తలరాతలు మార్చే నాయకులు మచ్చుకైనా కనిపించరు… మళ్ళీ మళ్లీ వారికే పట్టం కట్టి మన జీవితాలను… మన భవిష్యత్ తరాల వారికి అంధకారాన్ని మిగల్చకండి… విజ్ఙులుగా ఆలోచించండి. మీ బిడ్డనైన నన్ను ఆశ్వీరదించండి……అంటూ జగిత్యాల జిల్లా రాయికల్ మండలం వడ్డె లింగాపూర్ గ్రామంకు చెందిన ఓ సాధారణ రైతు భూక్యా నందు ఈ లోక్ సభ ఎన్నికలలో పార్లమెంట్ నియోజకవర్గం అభ్యర్థిగా విద్యార్థుల రాజకీయ […]

పోలీస్ సమ్మర్ క్యాంపు ప్రారంభం

రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ఆదేశాల మేరకు పోలీస్ సమ్మర్ క్యాంపును బుధవారం రోజున ఉదయం సర్కిల్ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్ గౌడ్, ఎస్ ఐ రమాకాంత్ ప్రారంభించారు. ఈ క్యాంప్ ఉదయం 6 గంటల నుంచి 8 గంటల వరకు కొనసాగుతుందని పిల్లలు సత్ప్రవర్తన కలిగి విధంగా ఉండడానికి ఈ కార్యక్రమం ఎస్పీ అఖిల్ మహాజన్ ఆదేశాల మేరకు చేపట్టామని వారు తెలిపారు. Sircilla SrinivasSircilla Srinivas is […]

పదవ తరగతి పరీక్షలో 9.8 మార్కులు సాధించిన పంజ యశ్వంత్

ఎల్లారెడ్డి పేట కు చెందిన పంజ యశ్వంత్ పదవ తరగతి పరీక్షల్లో 9.8 మార్కులు సాధించారు. రాజన్నసిరిసిల్ల జిల్లా తెలంగాణ రిపోర్టర్ పంజ సంపత్ కుమార్ కుమారుడు కరీంనగర్ లోని ఆల్ఫోర్స్ హై స్కూల్ లో చదివి 9.8 మార్కులు సాధించారు. భవిష్యత్ లో మంచి కార్డియాలజీస్ట్ కావా లనుకుంటున్నాను అని అన్నారు. తన తల్లి భాగ్య లక్ష్మి బోయినపల్లి మండలంలోని కొదురుపాక ప్రభుత్వ ఆసుపత్రి లో స్టాఫ్ నర్సు గా పనిచేస్తోంది.తన తల్లిని స్ఫూర్తిగా తీసుకుని […]

ఈ స్టేజి మహా  ప్రమాదకరం-నిత్యం ప్రమాదాలు జరుగుతున్న వైనం…

కరీంనగర్: (Reporter:M.Kanakaiah), ఈ స్టేజి మహా  ప్రమాదకరంనిత్యం ప్రమాదాలు జరుగుతున్న వైనం –వామ్మో అంటున్న ప్రయాణికులు!-పట్టించుకోని అధికారులు! కరీంనగర్ జిల్లా మానకొండూరు మండల కేంద్రంలోని సదాశివ పల్లి స్టేజి నుండి  తీగల బ్రిడ్జి రోడ్డు . వరంగల్ వైపు వెళ్లే రహదారి నిత్యం వాహనాలతో   రద్దీగా ఉంటుంది ఆ స్టేజి నాలుగు మూల నుండి వచ్చే కూడలిలో ప్రయాణిస్తున్న వాహనదారులు  వామ్మో అంటూ ఎప్పుడూ ఏ క్షణం ప్రమాదం జరుగుతుందోనని భయానికి గురవుతున్నారు.  ఆ స్టేజి దగ్గర […]

ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో ఘనంగా వీడ్కోలు

విద్యార్థులు రానున్న పోటీపరీక్షలలో ఉత్తమ ఫలితాలు సాధించి ప్రభుత్వ మహిళాడిగ్రీ కళాశాల పేరు ప్రతిష్టలు నిలబెట్టాలి: ప్రిన్సిపాల్ -ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో ఘనంగా వీడ్కోలు సమావేశం విద్యార్థులు రానున్న పోటీపరీక్షలలో ఉత్తమ ఫలితాలు సాధించి, ప్రభుత్వ మహిళాడిగ్రీ కళాశాల పేరు ప్రతిష్టలు నిలబెట్టాలని కళాశాల ప్రిన్సిపాల్ డా.వై సత్యనారాయణ కోరారు. జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో డిగ్రీ ఫైనలియర్ చదువుతున్న విద్యార్థులకు మొదటి సంవత్సరం మరియు ద్వితీయ సంవత్సరం విద్యార్థులు ఘనంగా వీడ్కోలు […]

కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన నిజామాబాద్ కాంగ్రెస్ ఎం పీ అభ్యర్థి జీవన్ రెడ్డి

కాంగ్రెస్ లో చేరిన ఇటిక్యాల్ మైతాపూర్, భూపతి పూర్ మాజీ సర్పంచులు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన నిజామాబాద్ కాంగ్రెస్ ఎం పీ అభ్యర్థి జీవన్ రెడ్డి.. రాయికల్ మండలం ఇటిక్యాల మాజీ సర్పంచ్ సామల్ల లావణ్య వేణు మైతాపూర్ మాజీ సర్పంచ్ ఎం డీ అజారొద్దిన్, భూపతిపూర్ మాజీ సర్పంచ్ జక్కుల చంద్రశేకర్ తో పాటునాయకులు మేర శ్రీనివాస్, మర్రిపెల్లి ఖాసిం అనంతుల సుమన్ శనివారం నిజామాబాద్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి తాటిపర్తి జీవన్ రెడ్డి […]

రాష్ట్ర స్థాయి ర్యాంక్ సాధించిన విద్యార్థినికి ఘన సన్మానం

యాదవులు విద్యతో పాటు అన్ని రంగాల్లో రాణించాలి : రాష్ట్ర స్థాయి ర్యాంక్ సాధించిన విద్యార్థినికి ఘన సన్మానం రాయికల్ : యాదవులు విద్యతో పాటు అన్ని రంగాల్లో రాణించాలని యాదవ సంఘం మండల అధ్యక్షులు వాసరి రవి యాదవ్, ప్రధాన కార్యదర్శి లాల్చావుల రాజేష్ యాదవ్ అన్నారు. https://public.app/video/sp_ytc3199wpow8x?utm_medium=android&utm_source=share రాయికల్ మండలంలోని ఇటిక్యాల గ్రామానికి చెందిన భూషణ వేణి శ్రీనివాస్ యాదవ్, లలిత ల కుమార్తె భూషణ వేణి వైష్ణవి స్థానిక మోడల్ స్కూల్ లో […]

దేవాదాయశాఖ కమిషనర్ పర్యటనతో కదిలిన అధికార యంత్రాంగం

The Rajanna temple authorities were moved by the visit of the Commissioner of Devadaya కమిషనర్ పర్యటనతో కదిలిన అధికార యంత్రాంగం -కకావికలమైన కమిషనర్ మనస్సు -రాజన్న కోడెల సంరక్షణ దిశలో ముమ్మర చర్యలు దక్షిణ కాశీగా ప్రసిద్ధి చెందిన వేములవాడ శ్రీ రాజరాజేశ్వరస్వామివారి ఆలయ దర్శనంతో పాటుగా రాజన్న కోడెల, గోవుల సంరక్షణ ధ్యేయంతో రాష్ట్ర దేవాదాయ శాఖ కమిషనర్ ఎం.హనుమంతరావు మంగళవారం ఆకస్మికంగా పర్యటించిన సంగతి తెల్సిందే… ఇంతవరకూ ఏ  […]