# Tags

మహాభారతంలో చాలామందికి తెలియని ఒక విచిత్రఘట్టం!

మహాభారతంలో చాలామందికి తెలియని ఒక విచిత్రఘట్టం ఉంది. source:( facebook friend: mosalikanti venkataramanarao ): అది వ్యాసప్రసాదితమై ఈ విధంగా ఉంది.కురుక్షేత్రంలో జరిగిన భీకరసంగ్రామంలో 18 అక్షౌహిణుల సైన్యం 18 రోజుల్లో నాశనం అయింది. కలుగులోని ఎలుకలా దాక్కున్న దుర్యోధనుడిని బయటకు లాగి చంపేశారు. అనంతరం మృతులకు పూర్వక్రియలు, ఔర్థ్వక్రియలు చేయడానికి అంతా గంగా నది చెంతకు చేరుకున్నారు. ఆ సమయంలో అంతఃపుర కాంతలు అందరితో ధృతరాష్ట్రుడు కూడా వచ్చాడు. వచ్చిన వారి ఏడుపులతో ఆ […]

జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలోని బాలికల వసతి గృహం ఆనంద నిలయంలో ఇఫ్తార్ విందు 

జగిత్యాల జగిత్యాల జిల్లా కలెక్టర్ శ్రీమతి షేక్ యాస్మిన్ బాషా ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలోని బాలికల వసతి గృహం ఆనంద నిలయంలో గురువారం రాత్రి ఇఫ్తార్ విందు పేరిట విద్యార్థినిలకు ఒక కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ యాస్మిన్ బాషా పాటు జిల్లా అదన కలెక్టర్లు టిఎస్ దివాకర రాంబాబు తో పాటు జిల్లా అధికారులు రాజ్ కుమార్ సాయిబాబా ఇతర అధికారులు మరియు రెవెన్యూ సర్వీసెస్ ఎంప్లాయిస్ అసోసియేషన్ (ట్రెసా) జిల్లా అధ్యక్షుడు ఎండి. వకీల్, […]

ఈవిఎం, వివిప్యాట్ ల మొదటి ర్యాండమైజేషన్ పూర్తి:జిల్లా ఎన్నికల అధికారిణి, జిల్లా కలెక్టర్ షేక్ యాస్మిన్ బాషా

జగిత్యాల ఈవిఎం, వివిప్యాట్ ల మొదటి ర్యాండమైజేషన్ నిర్వహించినట్లు జిల్లా ఎన్నికల అధికారిణి, జిల్లా కలెక్టర్ షేక్ యాస్మిన్ బాషా తెలిపారు. బుధవారం రోజున IDOC లోని కాన్ఫరెన్స్ హాలులో సహాయ రిటర్నింగ్ అధికారులు, రాజకీయ పార్టీల ప్రతినిదుల సమక్షంలో ఈవీఎం, వివి ప్యాట్ ల మొదటి ర్యాడమైజేషన్ నిర్వహించారు. రానున్న లోకసభ ఎన్నికల దృష్ట్యా ఎలక్ట్రానిక్ యంత్రాలు, వివిప్యాట్ లను జిల్లాలోని కోరుట్ల, జగిత్యాల, ధర్మపురి నియోజక వర్గాలకు కేటాయించినట్లు తెలిపారు. కోరుట్ల నియోజక వర్గానికి […]

పొక్సో ఆక్ట్, గంజాయి వల్ల కలిగే నష్టాలు, సామాజిక అంశాలపై ప్రజలకు మరింత అవగాహన కల్పించాలి: జిల్లా ప్రధాన న్యాయమూర్తి శ్రీమతి నీలిమ

జగిత్యాల జిల్లా…. పొక్సో ఆక్ట్, గంజాయి వల్ల కలిగే నష్టాలు, సామాజిక అంశాలపై ప్రజలకు మరింత అవగాహన కల్పించాలి: జిల్లా ప్రధాన న్యాయమూర్తి శ్రీమతి నీలిమ పోక్సో ఆక్ట్, వివిధ చట్టాలు, గంజాయి వలన కలిగే దుష్పరిణామాల గురించి, సామాజిక అంశాలపై ప్రజలకు మరింత అవగాహన కల్పించే విధంగా పోలీస్ కళాబృందం పనిచేయాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి శ్రీమతి నీలిమ అన్నారు. జిల్లా న్యాయస్థానంలో పోలీస్ కళాబృందం సభ్యులు జిల్లా ప్రధాన న్యాయమూర్తిని మర్యాదపూర్వకంగా కలవడం జరిగింది. […]

ఎండదెబ్బ తగలకుండా ప్రజలు అప్రమత్తంగా ఉండాలి:జిల్లా కలెక్టర్ షేక్ యాస్మిన్ బాషా

జగిత్యాల ఎండదెబ్బ తగలకుండా ప్రజలు అప్రమత్తంగా ఉండాలి-వేసవికాలంలో జాగ్రత్తలుపాటిస్తూ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి:జిల్లా కలెక్టర్ షేక్ యాస్మిన్ బాషా ఉష్ణోగ్రతలు అధికంగా నమోదవుతున్న ప్రస్తుత పరిస్థితులలో,ఎండ తీవ్రతను దృష్టిలో ఉంచుకొని ఎండ దెబ్బ తగలకుండా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ శ్రీమతి షేక్ యాస్మిన్ బాషా కోరారు. మంగళ వారం మధ్యాహ్నం 3-30 గంటల ప్రాంతంలో జగిత్యాల జిల్లా కేంద్రంలోని మోతే వాడ, తిప్పన్న పేట, పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను జిల్లా కలెక్టర్ శ్రీమతి షేక్ […]

పీవీ న‌ర‌సింహారావుకు భార‌త‌ర‌త్న‌…అవార్డు అందుకున్న ఆయన కుమారుడు ప్ర‌భాక‌ర్ రావు

పీవీ న‌ర‌సింహారావుకు భార‌త‌ర‌త్న‌.. అవార్డు అందుకున్న కుమారుడు ప్ర‌భాక‌ర్ రావు ఢిల్లీలోని రాష్ట్రపతిలో భవన్‌లో భారతరత్న అవార్డుల ప్రదాన కార్యక్రమం శనివారం నిర్వహించారు. పీవీ నరసింహారావు తరఫున ఆయన కుమారుడు ప్రభాకర్‌రావు రాష్ట్రపతి ద్రౌపదీముర్ము చేతుల మీదుగా అవార్డు స్వీకరించారు. కర్పూరీ ఠాకూర్‌, చౌధురి చరణ్‌ సింగ్‌, ఎంఎస్‌ స్వామినాథన్‌ కుటుంబ సభ్యులకు ఈ పురస్కారాలు అందజేశారు. రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము, ప్రధాని నరేంద్ర మోదీ ఆదివారం పార్టీ సీనియర్ నాయకులు అద్వానీ ఇంటికెళ్లి భారతరత్న ప్రదానం […]

పెళ్లిళ్లు నిర్ణయించే ఇడగుంజి వినాయకుడు-కర్ణాటక

Hyderabad: ఇడగుంజి గణపతి ఆలయం ఉత్తర కన్నడ జిల్లాలో హొన్నావర తాలూకాలో ఉంది. ఇక్కడ వినాయకుడు పెళ్లిళ్లు నిర్ణయించే ఇడగుంజి వినాయకుడుగా ప్రసిద్ధి. ఇడగుంజి లేదా ఇడన్ గుంజి అనేది హిందువులకు ఎంతో ప్రధానమైన ప్రార్ధనా స్ధలం. ఈ ప్రాంతంలో వినాయకుడు ప్రధాన ఆకర్షణ. ఈ దేవాలయంలో రెండు చేతుల గణపతి ఒక చేతిలో పద్మం మరో చేతిలో లడ్డూతో కనపడతాడు. ఇక్కడ అన్నదానం జరుగుతుంది. భక్తులు తాము కోరుకున్నది జరుగుతుందని భావిస్తూంటారు. ఏటా సుమారు పది లక్షల […]

సమ్మర్ యాక్షన్ ప్లాన్ పై సమీక్ష సమావేశం నిర్వహించిన కలెక్టర్, అదనపు కలెక్టర్

జగిత్యాల: గురువారం మధ్యాహ్నం 3-30 గంటల ప్రాంతంలో స్థానిక టౌన్ హల్ నందు గ్రామ పంచాయతీ ప్రత్యేక అధికారులు, MPDOలు, MPOలు, మున్సిపల్ కమీషనర్ లు, మున్సిపాలిటీ హెల్త్ (AEs, DEs) లు, మిషన్ భగీరథ అధికారులతో జిల్లా కలెక్టర్  యాస్మిన్ బాషాస్థానిక సంస్థల అదనపు కలెక్టర్ టి ఎస్ దివాకర తో కలిసి సమ్మర్ యాక్షన్ ప్లాన్ పై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ… జిల్లా లోని అన్ని గ్రామ […]

శ్రీ మల్లికార్జున స్వామి, గొల్ల కేతమ్మల కళ్యాణ మహోత్సవం మరియు జాతర

జగిత్యాల నియోజకవర్గం బీర్పూర్ మండలం రంగాసాగర్ గ్రామంలో శ్రీ మల్లికార్జున స్వామి, గొల్ల కేతమ్మల కళ్యాణ మహోత్సవం మరియు జాతర ఘనంగా జరుగుతోంది. ఈ సందర్భంగా శ్రీ మల్లికార్జున స్వామి, గొల్ల కేతమ్మల కళ్యాణ మహోత్సవం మరియు జాతర  లో బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు జగిత్యాల నియోజకవర్గం ఇంచార్జ్ Dr.బోగ శ్రావణిప్రవీణ్ పాల్గొని పూజలు నిర్వహించారు.  Sircilla SrinivasSircilla Srinivas is a Senior Journalist with 35+ years of experience in Professional […]

కోదండ రామాలయంలో  శ్రీ సీతారామచంద్ర స్వామివారిని దర్శించుకున్న ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి

జగిత్యాల:  జగిత్యాల పట్టణంలోని ధరూర్ క్యాంప్ లోని కోదండ రామాలయంలో… కరీంనగర్ పట్టభద్రులు ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ని నిజామాబాద్ పార్లమెంట్ అభ్యర్థిగా పార్టీ అధిష్టానం ప్రకటించిన సందర్భంగా ఆయన గురువారం సాయంత్రం 5 గంటల ప్రాంతంలో శ్రీ కోదండ రామాలయంలోని శ్రీ సీతారామచంద్ర స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.ఈ సందర్భంగా ఆలయ అర్చకులు, అధ్యక్ష ,పాలకవర్గ సభ్యులు శుభాకాంక్షలు తెలుపి జీవన్ రెడ్డి ని ఘనంగా సన్మానించారు. Sircilla SrinivasSircilla Srinivas is a […]