# Tags

IAS కొట్టాలంటే అందగత్తెలు కావాల్సిన అవసరం లేదు: బాలలత

IAS కొట్టాలంటే అందగత్తెలు కావాల్సిన అవసరం లేదు: బాలలత సివిల్స్ దివ్యాంగుల కోటాపై స్మిత సబర్వాల్ చేసిన వ్యాఖ్యలపై CSB IAS అకాడమీ చీఫ్ బాలలత మండిపడ్డారు. IAS కొట్టాలంటే అందగత్తెలు కావాల్సిన అవసరం లేదన్నారు. ‘దివ్యాంగుల గురించి మాట్లాడటానికి మీరెవరు? ఇద్దరం పరీక్ష రాద్దాం. ఎవరికెక్కువ మార్కులు వస్తాయో చూద్దామా? 24గంటల్లో మీ వ్యాఖ్యల్ని వెనక్కి తీసుకోకపోతే దివ్యాంగులు ఆందో ళనకు దిగుతారు. స్మితకు CS షోకాజ్ నోటీస్ ఇవ్వాలి’ అని డిమాండ్ చేశారు. సివిల్స్ […]

రూ. 2843 కోట్ల వ్యాపారంతో 45 శాఖలతో అభివృద్ధి పథంలో గాయత్రి బ్యాంక్: అధ్యక్షులు ముత్యాల లక్ష్మణ్ రెడ్డి, సిఈఓ శ్రీనివాస్

రూ. 2843 కోట్ల వ్యాపారంతో 45 శాఖలతో అభివృద్ధి పథంలో గాయత్రి బ్యాంక్: అధ్యక్షులు ముత్యాల లక్ష్మణ్ రెడ్డి రూ. 2843 కోట్ల వ్యాపారంతో 45 శాఖలతో అభివృద్ధి పథంలో గాయత్రి బ్యాంకు ఉందని బ్యాంకు అధ్యక్షులు ముత్యాల లక్ష్మణ్ రెడ్డి అన్నారు. ఆదివారం జిల్లా కేంద్రంలో ది గాయత్రి కో-ఆపరేటివ్ అర్బన్ బ్యాంకు యొక్క సర్వ సభ్య సమావేశం జరిగింది. ఈ సందర్భంలో ఆయన మాట్లాడుతూ.. బ్యాంకు స్థాపించిన 24 సంవత్సరాల కాలంలోనే, 7 లక్షల […]

త్వ‌ర‌లో విద్యా క‌మిష‌న్ ఏర్పాటు…విద్యావేత్త‌ల‌తో ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి

త్వ‌ర‌లో విద్యా క‌మిష‌న్ ఏర్పాటు… హైద‌రాబాద్‌:   రాష్ట్రంలో విద్యా వ్య‌వ‌స్థను మెరుగుప‌ర్చ‌డానికి త్వ‌ర‌లోనే విద్యా క‌మిష‌న్ ఏర్పాటు చేయ‌నున్న‌ట్లు ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి వెల్ల‌డించారు. అంగ‌న్‌వాడీ, ప్రాథ‌మిక పాఠ‌శాల‌లు మొద‌లు విశ్వ విద్యాల‌యాల వ‌ర‌కు నాణ్య‌మైన విద్య బోధ‌న‌, నైపుణ్య శిక్ష‌ణ‌, ఉపాధి క‌ల్ప‌న‌కు త‌మ ప్ర‌భుత్వ క‌ట్టుబ‌డి ఉంద‌ని ముఖ్య‌మంత్రి స్ప‌ష్టం చేశారు. రాష్ట్రంలో విద్యా వ్య‌వ‌స్థ బ‌లోపేతంపై చ‌ర్చించేందుకు విద్యావేత్త‌ల‌తో స‌చివాల‌యంలో ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి శుక్ర‌వారం సాయంత్రం భేటీ అయ్యారు. విద్యా వ్య‌వ‌స్థ […]

రైతు ఆనందంగా ఉంటేనే రాష్ట్రం సుభిక్షంగా ఉంటుంది.. రాష్ట్ర మంత్రులు

రైతు ఆనందంగా ఉంటేనే రాష్ట్రం సుభిక్షంగా ఉంటుంది.. రాష్ట్ర మంత్రులు డి శ్రీధర్ బాబు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు, ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొన్నం ప్రభాకర్ కరీంనగర్ : తెలంగాణలోని రైతులందరి సూచనలు అభిప్రాయాలను క్రోడీకరించి రైతు భరోసాపై ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వెల్లడించారు. రైతు సంక్షేమానికే తమ ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తుందని పేర్కొన్నారు. మా దిశగా ముందుకెళ్తున్నామని తెలిపారు.  శుక్రవారం సాయంత్రం కరీంనగర్ బైపాస్ […]

వ్యవసాయాన్ని పండుగలా మార్చి, రైతులను రారాజుగా చేయడమే ప్రజా ప్రభుత్వ లక్ష్యం: సిఎం రేవంత్ రెడ్డి

వ్యవసాయాన్ని పండుగలా మార్చి, రైతులను రారాజుగా చేయడమే ప్రజా ప్రభుత్వ లక్ష్యమని, ఆ క్రమంలో రూ.2 లక్షల రుణమాఫీ అమలు చేయడం ఓ చరిత్రాత్మక విజయమని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. డాక్టర్ మన్మోహన్ సింగ్ ప్రధానమంత్రిగా ఉన్న సమయంలో జరిగిన రైతు రుణమాఫీ, తర్వాత మళ్లీ ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం అమలు చేసిన రుణమాఫీ పథకం.. రైతు సంక్షేమ విధానాల్లో ఓ గొప్ప కార్యక్రమంగా, యావత్ దేశానికే ఆదర్శంగా నిలుస్తుందని సీఎం ఉద్ఘాటించారు. రాజకీయ ప్రయోజనాల […]

అమెజాన్ అడవుల్లో ప్రపంచానికి తెలియని అరుదైన తెగ-కెమెరాకు చిక్కిన మాష్కో పైరో జాతి

అమెజాన్ అడవుల్లో ప్రపంచానికి తెలియని అరుదైన తెగ, ఆహారం కోసం బయటకు వచ్చి కెమెరాకు చిక్కిన మాష్కో పైరో జాతి బాహ్య ప్రపంచంతో ఎలాంటి సంబంధం లేకుండా అమెజాన్ అడవుల్లో నివసించే అరుదైన తెగకు సంబంధించిన వీడియో బయటకు వచ్చింది. పెరువియన్ అమెజాన్లో సంచరిస్తున్న మాష్కో పైరో అనే తెగకు సంబంధించిన ఫొటోలు, వీడియోలను సర్వైవల్ ఇంటర్నేషనల్ అనే స్వదేశీ హక్కుల అడ్వకసీ గ్రూప్ విడుదల చేసింది. పెరు సమీపంలోని Las Piedras River లాస్ పీడ్రాస్ […]

రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ గా బాధ్యతలు చేపట్టిన శ్రీమతి నేరెళ్ల శారద

యత్ర నార్యస్తు పూజ్యంతే రమంతే తత్ర దేవతాఃఎక్కడ స్త్రీలు పూజింపబడతారో అక్కడ దేవతలు చరిస్తారు, ఎక్కడ స్త్రీలను పూజించరో అక్కడ జరిగే సత్కర్మలకు విలువ ఉండదు అంటోంది మన సంస్కృతి. త్రిమూర్తులకు మూలమైన ఆదిపరాశక్తి స్త్రీ. ప్రకృతిని స్త్రీరూపంగా చెప్పాయి వేదాలు. మాతృదేవోభవ అని తల్లిని ప్రత్యక్ష దైవంగా పూజించమన్నారు ఋషులు… కానీ ప్రస్తుత ఆధునాతన పరిస్థితులలో మహిళల పట్ల, బాలికల పట్ల హత్యాచారాలకు ఒడిగడుతున్న ఘటనలు ప్రతి ఒక్కరినీ ఎంతగానో కలచి వేస్తున్నాయి. ఈ పరిస్థితులలో కాంగ్రెస్ ప్రభుత్వం మహిళలకు […]

సాగుకు సరిపడా నీటిని అందించి రైతన్నలకు రంది లేకుండా చూస్తాం: ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్

రైతన్నకు రంది లేకుండా చూస్తాం రైతన్నకు రంది లేకుండా చూస్తామని, సాగుకు సరిపడా నీటిని అందించి రైతన్నలకు ఇబ్బందులు లేకుండా చర్యలు చేపడుతామని ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ అన్నారు.  రుద్రంగి మండల పరిధిలో శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టులో భాగంగా నిర్మిస్తున్న కలికోట సూరమ్మ చెరువును రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా, జగిత్యాల జిల్లా కలెక్టర్ సత్య ప్రసాద్ తో కలిసి ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ క్షేత్ర స్థాయిలో […]

మంథనిలో ఎరువులు,పురుగు మందులు,విత్తనాల దుకాణాల్లో జిల్లా వ్యవసాయశాఖ అధికారి ఆకస్మిక తనిఖీలు

మంథని పట్టణంలో ఎరువులు,పురుగు మందులు,విత్తనాల దుకాణాల్లో జిల్లా వ్యవసాయశాఖ అధికారి ఆకస్మిక తనిఖీలు మంథని పట్టణంలో సోమవారం ఉదయం ఎరువులు, పురుగు మందులు, విత్తనాల దుకాణాల్లో జిల్లా వ్యవసాయశాఖ అధికారి దోమ ఆదిరెడ్డి ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ప్రస్తుత సీజన్ లో పంటకాలంలో రైతులు ఇబ్బందులు పడకుండా ఉండడంతో పాటుగా,  నకిలీఎరువులు, పురుగు మందులు,విత్తనాలు  లేకుండా,  దుకాణాల్లో ప్రభుత్వ ఆదేశాల మేరకు తనిఖీలు నిర్వహించారు. ఎవరైనా నకిలీ విత్తనాలు, నకిలీ పురుగుమందులు గానీ, నకిలీ ఎరువులుగాన్నీ అమ్మినట్లయితే […]

ఆ అమ్మా-నాన్నల కంటి వెలుగు “అతడు” !

మచిలీపట్నం జిల్లా లోని సీతారామపురం పల్లెలో ఒక రైతుకుటుంబం లో 1992 జూలై 7 వ తేదీన బొల్లా శ్రీకాంత్ పుట్టినపుడు తల్లితండ్రులు సంతోషించలేదు. పైగా చాలా బాధ పడ్డారు. ఎందుకంటే అతను రెండు కనుగుడ్లు మూసుకుపోయి పుట్టాడు కాబట్టి. ఆ వూరిజనం అయితే మరో అడుగు ముందుకేసి , ఆ పిల్లవాడిని ఎలా వదిలించుకోవాలో కూడా సలహాలు ఇచ్చారు. కానీ అమ్మ నాన్న అలా చేయలేదు. ” మేము బతికున్నంతవరకు వీడిని బాగా చూసుకొంటాం. మేము […]