# Tags

జగిత్యాల ఇన్‌ఛార్జ్‌ డిపిఆర్ఓ గా జి. లక్ష్మణ్ కుమార్

ఐ&పిఆర్ కమిషనరేట్ లో రిపోర్ట్ చేసిన జగిత్యాల డిపిఆర్ఓ భీమ్ కుమార్ -ఇన్‌ఛార్జ్‌ డిపిఆర్ఓ గా జి. లక్ష్మణ్ కుమార్ జిల్లా పబ్లిక్ రిలేషన్ ఆఫీసర్, జగిత్యాలలో OD ప్రాతిపదికన పనిచేస్తున్న పబ్లిక్ రిలేషన్ ఆఫీసర్ N. భీమ్ కుమార్ ను వెంటనే కమిషనరేట్‌లో రిపోర్టు చేయాలని ఐ & పిఆర్ స్పెషల్ కమిషనర్ ఎం.హనుమంతరావు ఉత్తర్వులు జారీ చేశారు.కాగా,  కరీంనగర్ అసిస్టెంట్ డైరెక్టర్ కార్యాలయంలో  పబ్లిక్ రిలేషన్ ఆఫీసర్ జి. లక్ష్మణ్ కుమార్ ను తదుపరి ఉత్తర్వులు వచ్చే […]

క్షేమంగా యశోద ఆసుపత్రి నుండి డిశ్చార్జి అయిన రాజన్న సిరిసిల్ల జిల్లా బిజెపి అధ్యక్షుడు ప్రతాప రామకృష్ణ

క్షేమముగా యశోద ఆసుపత్రి నుండి డిశ్చార్జి అయిన రాజన్న సిరిసిల్ల జిల్లా బిజెపి అధ్యక్షుడు ప్రతాప రామకృష్ణ -తమ ఆసుపత్రిలో చికిత్స, వైద్య సేవలతో క్షేమంగా ఉండాలని ఆకాంక్ష వ్యక్తం చేసిన ఆసుపత్రి డైరెక్టర్ డా.పవన్ గోరుగంటి ఇటీవల గుండెపోటు లక్షణాలతో అస్వస్థతకు గురైన, రాజన్న సిరిసిల్ల జిల్లా బిజెపి అధ్యక్షుడు ప్రతాప రామకృష్ణ  గత మూడు రోజులక్రితం హైదరాబాద్ యశోద ఆసుపత్రిలో చేరిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంలో ప్రాథమికంగా పరీక్షించిన హన్మకొండ కు చెందిన […]

రాష్ట్రంలో భారీగా ఐఏఎస్‌ల బదిలీలు…

రాష్ట్రంలో భారీగా ఐఏఎస్‌ల బదిలీ జరిగాయి. 20 మంది ఐఏఎస్‌లను బదిలీ చేస్తూ…తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. బదిలీ అయిన కలెక్టర్లు: ఖమ్మం కలెక్టర్‌- ముజామిల్‌ ఖాన్‌ నాగర్‌కర్నూల్‌ కలెక్టర్‌- సంతోష్‌ భూపాలపల్లి కలెక్టర్‌- రాహుల్‌శర్మ కరీంనగర్‌ కలెక్టర్‌- అనురాగ్‌ జయంతి పెద్దపల్లి కలెక్టర్‌- కోయ శ్రీహర్హ జగిత్యాల కలెక్టర్‌- సత్యప్రసాద్‌ మంచిర్యాల కలెక్టర్‌- కుమార్‌ దీపక్‌ మహబూబ్‌నగర్‌ కలెక్టర్‌- విజయేంద్ర హనుమకొండ కలెక్టర్‌- ప్రావీణ్య ములుగు కలెక్టర్‌- దివాకర TS నారాయణపేట కలెక్టర్‌- సిక్తా […]

తెలంగాణలో పలువురు ఐఏఎస్‌ల బదిలీలు

Hyderabad తెలంగాణలో పలువురు ఐఏఎస్‌ల బదిలీలు 20 మంది జిల్లా కలెక్టర్ల బదిలీ ఖమ్మం కలెక్టర్‌గా ముజామిల్‌ఖాన్ నాగర్‌కర్నూల్‌ కలెక్టర్‌గా సంతోష్‌ రాజన్న సిరిసిల్ల కలెక్టర్‌గా సందీప్‌ కుమార్‌ ఝా కరీంనగర్‌ కలెక్టర్‌గా అనురాగ్‌ జయంతి…. కామారెడ్డి కలెక్టర్‌గా ఆశిష్‌ సాంగ్వాన్‌ భద్రాద్రి కలెక్టర్‌గా జితేష్‌ వి పాటిల్‌ భూపాలపల్లి కలెక్టర్‌గా రాహుల్‌ శర్మ నారాయణపేట కలెక్టర్‌గా సిక్తా పట్నాయక్‌ హనుమకొండ కలెక్టర్‌గా ప్రావిణ్య జగిత్యాల కలెక్టర్‌గా సత్యప్రసాద్‌ మహబూబ్‌నగర్‌ కలెక్టర్‌గా విజియేంద్ర మంచిర్యాల కలెక్టర్‌గా కుమార్‌ […]

వాహ్…క్యా సీన్ హై…బడీ బాత్!

ఆ దృశ్యం…అందరినీ కదిలించింది.ఆమె విజయం..ఆ కన్నతండ్రికి గర్వకారణమైంది. తెలంగాణ పోలీస్‌ అకాడెమీకి వచ్చిన ట్రైనీIAS కూతురైన ఉమా హారతికి.. ఎస్పీ ర్యాంక్‌ ఆఫీసరైన తండ్రి వెంకటేశ్వర్లు సెల్యూట్‌ కొట్టారు. Sircilla SrinivasSircilla Srinivas is a Senior Journalist with 35+ years of experience in Professional Journalism from United Karimnagar and Jagityal Dist, Telangana. Awardee of TS Govt Haritha Haram 2017 State cash Award. Participating in […]

యువత ఉపాధి అవకాశాలు సద్వినియోగం చేసుకోవాలి: సిరిసిల్ల జాబ్ మేళాలో ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్

రాజన్న సిరిసిల్ల జిల్లా.. మెగా జాబ్ మేళా గ్రాండ్ సక్సెస్….పోలీసుల శాఖ ఆద్వర్యంలో నిర్వహణ హాజరైన కలెక్టర్ అనురాగ్ జయంతి,ఎస్పీ అఖిల్ మహాజన్ ఐపీఎస్. మెగా జాబ్ మేళాకు విశేష స్పందన,సుమారు 8000 మంది హాజరు. యువత ఉపాధి అవకాశాలు సద్వినియోగం చేసుకోవాలని ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ పిలుపు నిచ్చారు. సిరిసిల్ల పట్టణ కేంద్రంలోని కల్యాణి లక్ష్మి ఫంక్షన్ హాల్ లో గురువారం  ఏర్పాటు చేసిన మెగా జాబ్ మేళకు ప్రభుత్వ విప్ […]

పెద్దపల్లి జిల్లాకు కోకాకోలా యూనిట్.. వేల మందికి ఉపాధి-కోకాకోలా తో మంత్రులు శ్రీధర్ బాబు, కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి ఒప్పందం

పెద్దపల్లి జిల్లాకు కోకాకోలా యూనిట్.. వేల మందికి ఉపాధి. 700 కోట్ల రూ. తో ఏర్పాటుకు ముందుకు వచ్చిన కోకాకోలా కంపెనీ.. మంథని నియోజకవర్గంలో స్థలాల పరీశీలన చేసిన‌ అధికారులు, కోకాకోలా ప్రతినిధులు. మంత్రులు శ్రీధర్ బాబు, కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి పెద్దపల్లిలో కొకాకోలా పరిశ్రమ ని నెలకొల్పెందుకు అట్లాంటలో ఒప్పందం కుదుర్చుకున్నారు.. Sircilla SrinivasSircilla Srinivas is a Senior Journalist with 35+ years of experience in Professional Journalism from […]

ప్రభుత్వ పాఠశాలల్లోనే నాణ్యమైన విద్య..ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్

ప్రభుత్వ పాఠశాలల్లోనే నాణ్యమైన విద్య.. కథలాపూర్ మండలం అంబారిపేట : ప్రభుత్వ పాఠశాలల్లోనే నాణ్యమైన విద్య లభిస్తోందని,ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ అన్నారు..బుధవారం ప్రొ. జయశంకర్ బడి బాట కార్యక్రమంలో భాగంగా కథలాపూర్ మండలం అంబారిపేట గ్రామంలోని పాఠశాలలో విద్యార్థిని విద్యార్థులకు ఏకరూప దుస్తులు, పుస్తకాలు, నోట్ బుక్స్ పంపిణీ కార్యక్రమంలో ప్రభుత్వ విప్ వేములవాడ శాసనసభ్యులు ఆది శ్రీనివాస్ పాల్గొన్నారు..జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు.. ఈ సందర్భంగా ఆది శ్రీనివాస్ మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం […]

ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేయడమే ప్రభుత్వ లక్ష్యం -ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్

కార్పొరేట్ పాఠశాలకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేయడమే ప్రభుత్వ లక్ష్యం -ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ వేములవాడ రూరల్ మండలం మర్రిపల్లి : కార్పొరేట్ పాఠశాలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలను బలోపేతం చేయడమే ప్రభుత్వ లక్ష్యం అని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ అన్నారు. బుధవారం ప్రొ. జయశంకర్ బడి బాట కార్యక్రమంలో భాగంగా వేములవాడ రూరల్ మండలం మర్రిపల్లి గ్రామంలోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయంలో విద్యార్థినిలకు ఏకరూప దుస్తులు, పుస్తకాలు, నోట్ బుక్స్ […]

ప్రతిభ అవార్డుల ప్రధాన ఉత్సవం-గర్ల్స్ హైస్కూల్ గజిటెడ్ హెచ్ఎం బాలకిషన్ కు సన్మానం

ప్రతిభ అవార్డుల ప్రధాన ఉత్సవం-పదవి విరమణ పొందిన గజిటెడ్ హెచ్ఎం లకు సన్మానం జగిత్యాల: జగిత్యాల వికెబి-ఏసి ఫంక్షన్ హాల్లో జరిగిన “ప్రతిభ అవార్డుల ప్రధాన ఉత్సవం”లో 2024 మార్చ్ నుండి జూన్ వరకు పదవి విరమణ పొందిన గజిటెడ్ హెచ్ఎం లకు జరిగిన సన్మాన కార్యక్రమంలో జిజిహెచ్ఎస్ జగిత్యాల గెజిటెడ్ ప్రధానోపాధ్యాయులు గడ్డం బాలకిషన్ ను ముఖ్య అతిథి ఎమ్మెల్సీ కూర రఘోత్తoరెడ్డి, పిఆర్టియు రాష్ట్ర అధ్యక్ష-ప్రధాన కార్యదర్శులు పింగళి శ్రీపాల్ రెడ్డి, బీరెల్లి కమలాకర్ […]