# Tags

రామోజీరావు మృతి పత్రికా రంగానికి తీరని లోటు..రాష్ట్ర మంత్రి డి.శ్రీధర్ బాబు

రామోజీరావు మృతి పత్రికా రంగానికి తీరని లోటు..రాష్ట్ర మంత్రి డి.శ్రీధర్ బాబు పత్రికా రంగంలో నూతన ఒరవడి సృష్టించి, నాలుగు దశాబ్దాలుగా వాస్తవాలను వెలికితీస్తూ, సేవలందించిన రామోజీ రావు మరణం పత్రికా రంగానికి తీరనిలోటని రాష్ట్ర మంత్రి డి.శ్రీధర్ బాబు ఒక ప్రకటనలో పేర్కొన్నారు. పత్రికారంగంలో విప్లవాత్మకమైన మార్పులు తెచ్చిన రామోజీరావు ప్రజల గొంతుకగా నిలిచారని ఆయన సేవలను గుర్తు చేశారు.రచయితగా, సాహిత్య రంగంలో తమదైన ముద్ర వేసుకున్నారని, దేశవ్యాప్తంగా ఈనాడు పేరున దశదిశలా చాటిన గొప్ప వ్యక్తి అని […]

మీడియా దిగ్గజం, ఈనాడు సంస్థల అధినేత రామోజీరావు అస్తమయం

మీడియా దిగ్గజం, అస్తమయం -ఎందరికో స్ఫూర్తి ప్రదాత ఈనాడు గ్రూప్‌ సంస్థల ఛైర్మన్‌, మీడియా దిగ్గజం చెరుకూరి రామోజీరావు కన్నుమూశారు.  గుండె సంబంధిత సమస్యలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆయన తుదిశ్వాస విడిచినట్టు కుటుంబసభ్యులు తెలిపారు. గత కొద్ది రోజులుగా రామోజీరావు వయసు సంబంధిత అనారోగ్యంతో బాధపడుతూ ఉన్నారు. ప్రస్తుతం ఆయన వయసు 88 ఏళ్లు. గుండె సంబంధిత సమస్యలతో హైదరాబాద్‌లోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆయన తుదిశ్వాస విడిచారు. జూన్ 5న ఆయనకు శ్వాస […]

పెద్దపెల్లి ఎంపీగా ధ్రువీకరణ పత్రం అందుకున్న వంశీకృష్ణ

పెద్దపెల్లి ఎంపీగా ధ్రువీకరణ పత్రం అందుకున్న వంశీకృష్ణ –మంత్రి శ్రీధర్ బాబుకు పార్టీ నాయకులకు వంశీకృష్ణ కృతజ్ఞతలు పెద్దపల్లి పార్లమెంటు సభ్యునిగా ఎమ్మెల్యే డాక్టర్ వివేక్ తనయుడు వంశీకృష్ణ భారీ మెజార్టీతో గెలుపొందారు ఈ సందర్భంగా కౌంటింగ్ అనంతరం ఎన్నికల అధికారి వంశీకృష్ణకు పార్లమెంటు సభ్యులుగా ఎన్నికైనట్టు ధ్రువీకరణ పత్రం అందజేశారు. ఈ సందర్భంలో పెద్దపల్లి ఎంపీ వంశీకృష్ణకు పాటు ఆయన తండ్రి ఎమ్మెల్యే డాక్టర్ వివేక్, మరియు ఎమ్మెల్యే జి. వినోద్ తోపాటు మంథని కాంగ్రెస్ […]

తెలంగాణ అమరులకు ఘనంగా నివాళులర్పించడం మనందరి బాధ్యత :జిల్లా కలెక్టర్

తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా జిల్లా కలెక్టరేట్ లో జాతీయ పతాకావిష్కరణ గావించిన జిల్లా కలెక్టర్ శ్రీమతి షేక్ యాస్మిన్ బాషా తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా జిల్లా కలెక్టరేట్ లో ఆదివారం ఉదయం 9 గంటలకు జాతీయ పతాకావిష్కరణ కార్యక్రమం జరిగింది. జిల్లా కలెక్టర్ శ్రీమతి షేక్ యాస్మిన్ బాషా తో పాటు జిల్లా ఎస్పీ సన్ ప్రీత్ సింగ్ పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్, మహాత్మా […]

రామగుండం-మణుగూరు రైల్వే కోల్ కారిడార్‌కు కేంద్రం గ్రీన్ సిగ్నల్

రామగుండం-మణుగూరు రైల్వే కోల్ కారిడార్‌కు కేంద్రం గ్రీన్ సిగ్నల్ రామగుండం, మణుగూరు రైల్వే స్టేషన్ల మధ్య ప్రత్యేక రైల్వే కోర్ కారిడార్ ఏర్పాటుకు కేంద్రం నోటిఫికేషన్ జారీ చేసింది. ఇందుకోసం భూసేకరణ చేపట్టాలని ఆదేశించింది. సింగరేణి గనులు విస్తరించిన ప్రాంతాల్ని కలుపుతూ నిర్మించే ఈ ప్రాజెక్టు అంచనా వ్యయం రూ.2,911కోట్లుగా ఉంది. ప్రస్తుతం బొగ్గును కాజీపేట మీదుగా రవాణా చేస్తున్నారు. ఈ కొత్త లైన్ నిర్మాణం వల్ల దూరంతో పాటు బొగ్గు రవాణా వ్యయం కూడా తగ్గనుంది. […]

హైపర్ టెన్షన్ – సైలెంట్ కిల్లర్ – దాని లక్షణాలు

హైపర్ టెన్షన్ – సైలెంట్ కిల్లర్…. హైపర్టెన్షన్ లేదా అధిక రక్తపోటును తరచుగా సైలెంట్ కిల్లర్ అంటారు, ఎందుకంటే దీనితో బాధపడుతున్న వ్యక్తి లక్షణాలను అనుభవించకపోవచ్చు. కాని వారి ఆరోగ్య పరిస్థితి వివిధ శరీర విధులకు హాని కలిగిస్తుంది, ముఖ్యంగా గుండె ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తుంది, స్ట్రోక్, మూత్రపిండాల వైఫల్యం రక్త నాళాలలో ఒత్తిడి (140/90mm Hg లేదా అంతకంటే ఎక్కువ) చాలా ఎక్కువగా ఉంటే అధిక రక్తపోటు గా పరిగణిస్తారు. వరల్డ్ హైపర్ టెన్షన్ డే, […]

రాష్ట్ర వార్షిక లక్ష్యాలకు అనుగుణంగా ఆదాయం పెంచాలి: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి

హైదరాబాద్: రాష్ట్ర వార్షిక లక్ష్యాలకు అనుగుణంగా ఆదాయం పెంచడానికి అధికారులు పక్కా ప్రణాళికలతో ముందుకు వెళ్లాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు. అందుకోసం శాఖల మధ్య సమన్వయం ఉండాలని, పన్నుల ఎగవేత విషయంలో ఎలాంటి లొసుగులు లేకుండా కఠిన చర్యలు చేపట్టాలని హెచ్చరించారు. రాష్ట్రానికి ప్రధానంగా ఆదాయం తెచ్చిపెట్టే వాణిజ్య పన్నులు, స్టాంపులు రిజిస్ట్రేషన్లు, ఎక్సైజ్, మైనింగ్ విభాగాల అధికారులతో ముఖ్యమంత్రి సమీక్షా సమావేశం నిర్వహించారు. బడ్జెట్‌లో నిర్ధేశించిన మేరకు రాబడి సాధించడానికి నెలవారి టార్గెట్‌తో పనిచేయాలన్నారు. […]

ఓటు వేసిన ఐటీ మంత్రి శ్రీధర్ బాబు

కాటారం మండలం -ఓటు వేసిన ఐటీ మంత్రి శ్రీధర్ బాబు భూపాలపల్లి జిల్లా కాటారం మండలం స్వగ్రామం ధన్వాడ లోని ప్రభుత్వ పాఠశాలలో ఓటు హక్కు వినియోగించుకున్న తెలంగాణ రాష్ట్ర ఐటీ మరియు పరిశ్రమల శాఖ మంత్రి వర్యులు దుద్దిళ్ళ శ్రీధర్ బాబు. ఓటు హక్కు వినియోగించుకున్న అనంతరం మంత్రి శ్రీధర్ మాట్లాడుతూ ప్రజాస్వామ్యంలో ప్రతి ఒక్కరు ఓటు హక్కును వినియోగించుకోవాలని సాయంత్రం వరకు కొనసాగే పోలింగ్ కేంద్రాల్లో ప్రతి ఒక్కరూ పాల్గొని ఓటు హక్కును వినియోగించుకోవాలని […]

విజ్ఙులుగా ఆలోచించండి. మీ బిడ్డనైన నన్ను ఆశ్వీరదించండి:ఓ సాధారణ రైతు భూక్యా నందు

రాజకీయ, ఆర్దిక లబ్ధి కోసం పార్టీలు మారే నాయకులను చూసాం..కానీ మన తలరాతలు మార్చే నాయకులు మచ్చుకైనా కనిపించరు… మళ్ళీ మళ్లీ వారికే పట్టం కట్టి మన జీవితాలను… మన భవిష్యత్ తరాల వారికి అంధకారాన్ని మిగల్చకండి… విజ్ఙులుగా ఆలోచించండి. మీ బిడ్డనైన నన్ను ఆశ్వీరదించండి……అంటూ జగిత్యాల జిల్లా రాయికల్ మండలం వడ్డె లింగాపూర్ గ్రామంకు చెందిన ఓ సాధారణ రైతు భూక్యా నందు ఈ లోక్ సభ ఎన్నికలలో పార్లమెంట్ నియోజకవర్గం అభ్యర్థిగా విద్యార్థుల రాజకీయ […]

పోలీస్ సమ్మర్ క్యాంపు ప్రారంభం

రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ఆదేశాల మేరకు పోలీస్ సమ్మర్ క్యాంపును బుధవారం రోజున ఉదయం సర్కిల్ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్ గౌడ్, ఎస్ ఐ రమాకాంత్ ప్రారంభించారు. ఈ క్యాంప్ ఉదయం 6 గంటల నుంచి 8 గంటల వరకు కొనసాగుతుందని పిల్లలు సత్ప్రవర్తన కలిగి విధంగా ఉండడానికి ఈ కార్యక్రమం ఎస్పీ అఖిల్ మహాజన్ ఆదేశాల మేరకు చేపట్టామని వారు తెలిపారు. Sircilla SrinivasSircilla Srinivas is […]