# Tags

పదవ తరగతి పరీక్షలో 9.8 మార్కులు సాధించిన పంజ యశ్వంత్

ఎల్లారెడ్డి పేట కు చెందిన పంజ యశ్వంత్ పదవ తరగతి పరీక్షల్లో 9.8 మార్కులు సాధించారు. రాజన్నసిరిసిల్ల జిల్లా తెలంగాణ రిపోర్టర్ పంజ సంపత్ కుమార్ కుమారుడు కరీంనగర్ లోని ఆల్ఫోర్స్ హై స్కూల్ లో చదివి 9.8 మార్కులు సాధించారు. భవిష్యత్ లో మంచి కార్డియాలజీస్ట్ కావా లనుకుంటున్నాను అని అన్నారు. తన తల్లి భాగ్య లక్ష్మి బోయినపల్లి మండలంలోని కొదురుపాక ప్రభుత్వ ఆసుపత్రి లో స్టాఫ్ నర్సు గా పనిచేస్తోంది.తన తల్లిని స్ఫూర్తిగా తీసుకుని […]

ఈ స్టేజి మహా  ప్రమాదకరం-నిత్యం ప్రమాదాలు జరుగుతున్న వైనం…

కరీంనగర్: (Reporter:M.Kanakaiah), ఈ స్టేజి మహా  ప్రమాదకరంనిత్యం ప్రమాదాలు జరుగుతున్న వైనం –వామ్మో అంటున్న ప్రయాణికులు!-పట్టించుకోని అధికారులు! కరీంనగర్ జిల్లా మానకొండూరు మండల కేంద్రంలోని సదాశివ పల్లి స్టేజి నుండి  తీగల బ్రిడ్జి రోడ్డు . వరంగల్ వైపు వెళ్లే రహదారి నిత్యం వాహనాలతో   రద్దీగా ఉంటుంది ఆ స్టేజి నాలుగు మూల నుండి వచ్చే కూడలిలో ప్రయాణిస్తున్న వాహనదారులు  వామ్మో అంటూ ఎప్పుడూ ఏ క్షణం ప్రమాదం జరుగుతుందోనని భయానికి గురవుతున్నారు.  ఆ స్టేజి దగ్గర […]

ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో ఘనంగా వీడ్కోలు

విద్యార్థులు రానున్న పోటీపరీక్షలలో ఉత్తమ ఫలితాలు సాధించి ప్రభుత్వ మహిళాడిగ్రీ కళాశాల పేరు ప్రతిష్టలు నిలబెట్టాలి: ప్రిన్సిపాల్ -ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో ఘనంగా వీడ్కోలు సమావేశం విద్యార్థులు రానున్న పోటీపరీక్షలలో ఉత్తమ ఫలితాలు సాధించి, ప్రభుత్వ మహిళాడిగ్రీ కళాశాల పేరు ప్రతిష్టలు నిలబెట్టాలని కళాశాల ప్రిన్సిపాల్ డా.వై సత్యనారాయణ కోరారు. జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో డిగ్రీ ఫైనలియర్ చదువుతున్న విద్యార్థులకు మొదటి సంవత్సరం మరియు ద్వితీయ సంవత్సరం విద్యార్థులు ఘనంగా వీడ్కోలు […]

కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన నిజామాబాద్ కాంగ్రెస్ ఎం పీ అభ్యర్థి జీవన్ రెడ్డి

కాంగ్రెస్ లో చేరిన ఇటిక్యాల్ మైతాపూర్, భూపతి పూర్ మాజీ సర్పంచులు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన నిజామాబాద్ కాంగ్రెస్ ఎం పీ అభ్యర్థి జీవన్ రెడ్డి.. రాయికల్ మండలం ఇటిక్యాల మాజీ సర్పంచ్ సామల్ల లావణ్య వేణు మైతాపూర్ మాజీ సర్పంచ్ ఎం డీ అజారొద్దిన్, భూపతిపూర్ మాజీ సర్పంచ్ జక్కుల చంద్రశేకర్ తో పాటునాయకులు మేర శ్రీనివాస్, మర్రిపెల్లి ఖాసిం అనంతుల సుమన్ శనివారం నిజామాబాద్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి తాటిపర్తి జీవన్ రెడ్డి […]

రాష్ట్ర స్థాయి ర్యాంక్ సాధించిన విద్యార్థినికి ఘన సన్మానం

యాదవులు విద్యతో పాటు అన్ని రంగాల్లో రాణించాలి : రాష్ట్ర స్థాయి ర్యాంక్ సాధించిన విద్యార్థినికి ఘన సన్మానం రాయికల్ : యాదవులు విద్యతో పాటు అన్ని రంగాల్లో రాణించాలని యాదవ సంఘం మండల అధ్యక్షులు వాసరి రవి యాదవ్, ప్రధాన కార్యదర్శి లాల్చావుల రాజేష్ యాదవ్ అన్నారు. https://public.app/video/sp_ytc3199wpow8x?utm_medium=android&utm_source=share రాయికల్ మండలంలోని ఇటిక్యాల గ్రామానికి చెందిన భూషణ వేణి శ్రీనివాస్ యాదవ్, లలిత ల కుమార్తె భూషణ వేణి వైష్ణవి స్థానిక మోడల్ స్కూల్ లో […]

దేవాదాయశాఖ కమిషనర్ పర్యటనతో కదిలిన అధికార యంత్రాంగం

The Rajanna temple authorities were moved by the visit of the Commissioner of Devadaya కమిషనర్ పర్యటనతో కదిలిన అధికార యంత్రాంగం -కకావికలమైన కమిషనర్ మనస్సు -రాజన్న కోడెల సంరక్షణ దిశలో ముమ్మర చర్యలు దక్షిణ కాశీగా ప్రసిద్ధి చెందిన వేములవాడ శ్రీ రాజరాజేశ్వరస్వామివారి ఆలయ దర్శనంతో పాటుగా రాజన్న కోడెల, గోవుల సంరక్షణ ధ్యేయంతో రాష్ట్ర దేవాదాయ శాఖ కమిషనర్ ఎం.హనుమంతరావు మంగళవారం ఆకస్మికంగా పర్యటించిన సంగతి తెల్సిందే… ఇంతవరకూ ఏ  […]

డిపాజిట్ దారులకు సకాలంలో డబ్బులు చెల్లించనందుకు UNIQUE SMCS అనే సంస్థ ఏజెంట్ల పై కేసు నమోదు

UNIQUE SMCS అనే సంస్థ ఏజెంట్ల పై కేసు నమోదు. రాజన్న సిరిసిల్ల జిల్లా.. డిపాజిట్ దారులకు సకాలంలో డబ్బులు చెల్లించనందుకు UNIQUE SMCS అనే సంస్థ ఏజెంట్ల పై కేసు నమోదు. UNIQUE SMCS అనే సంస్థ నందు డబ్బులు కూడపెట్టుకొని నష్టపోయిన వారు సంబంధిత పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయండి: జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ జిల్లా పరిధిలో సిరిసిల్ల పట్టణం నందు గల UNIQUE SMCS అనే సంస్థలో విడతలు వారిగా […]

తల్లిదండ్రులారా…మీ శ్రద్ధా సక్తులే పిల్లలకి బాసట…!

పిల్లలకి బాసటగా….బాధ్యతగా…. Sircilla SrinivasSircilla Srinivas is a Senior Journalist with 35+ years of experience in Professional Journalism from United Karimnagar and Jagityal Dist, Telangana. Awardee of TS Govt Haritha Haram 2017 State cash Award. Participating in social activities such as Assistant Governor of Rotary Club Dist.3150, Dist committee member of Indian Red Cross society.

నరేంద్ర మోడీ ప్రధానమంత్రి అయిన తర్వాత గత పదేళ్లలో…..

నరేంద్ర మోడీ ప్రధానమంత్రి అయిన తర్వాత గత పదేళ్లలో….. దేశంలో ఏం జరిగింది.. మళ్లీ ఇప్పుడు బీజేపీకి ఎందుకు ఓటేయాలో… మీరే చదవండి… (source: whatsup) 1. దివ్యరాముని భవ్య రామమందిరం 2. ఆర్టికల్ 370 రద్దు & పూర్తైన భారత్‌లో కాశ్మీర్ విలీనం 3. జీడీపీ – $3.8 ట్రిలియన్ (2014 ముందు కంటే రెట్టింపు) 4. ప్రపంచ ఆర్థిక ర్యాంక్ – 2014 లో ఉన్న 10 వ స్థానం నుండి 5 వ […]

ఘనంగా మంత్రి పొన్నం ప్రభాకర్ పెళ్లి రోజు వేడుకలు

ఘనంగా మంత్రి పొన్నం పెళ్లి రోజు వేడుకలు— కాంగ్రెస్ కార్యకర్తల శుభాకాంక్షలు–కేక్ కట్ చేసి స్వీట్లు పంచిన అభిమానులు చిగురుమామిడి : (M.Kanakaiah) హుస్నాబాద్ శాసనసభ్యులుమరియు రాష్ట్ర రవాణా, బిసీ సంక్షేమ శాఖల మంత్రి పొన్నం ప్రభాకర్- మంజుల పెళ్లి రోజును పురస్కరించుకొని ఆదివారం చిగురుమామిడి మండల కేంద్రంలో పెళ్లి రోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలలో జడ్పీ ఫ్లోర్ లీడర్ గీకురు రవీందర్ ముఖ్య అతిథిగా హాజరై, జిల్లా ప్రధాన కార్యదర్శి చిటుమల్ల రవీందర్, […]