భారత్ ఆతిథ్యం అదిరింది: పుతిన్ భారత్ పర్యటనలో భాగంగా కుదిరిన ఒప్పందాల అనంతరం రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ మాట్లాడారు. ‘భారత్ ఆతిథ్యం ఎంతో సంతోషాన్ని ఇచ్చింది.
ప్రస్తుతం నేపాల్లో అనిశ్చిత పరిస్థితుల నేపథ్యంలో ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు తెలంగాణ ప్రభుత్వం న్యూఢిల్లీలోని తెలంగాణ భవన్లో ఎమర్జెన్సీ హెల్ప్లైన్ను ఏర్పాటు చేసింది.
తన చిన్న కుమారుడు ఆర్యను కాలేజీలో చేర్పించేందుకు అమెరికా బయల్దేరిన తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత 15 రోజుల పాటు అమెరికా పర్యటనలో
కానీ మనలో ఎవరికీ ఆమె గురించి సరిగ్గా తెలియదు.దయచేసి చదవండి: మద్రాసు, 1930లు.ఒక అమ్మాయి. 15 ఏళ్లకే పెళ్లి అయ్యింది.18వ ఏట తల్లి అయింది.మరియు, బిడ్డ పుట్టిన