# Tags
#తెలంగాణ #అంతర్జాతీయం #ఎడ్యుకేషన్ & కెరీర్ #జాతీయం

ఇది మన యువతకు ప్రేరణనిచ్చే వార్త-మన ఘన చరిత్రలో ఒక కలికి తురాయి!

కానీ మనలో ఎవరికీ ఆమె గురించి సరిగ్గా తెలియదు.దయచేసి చదవండి: మద్రాసు, 1930లు.ఒక అమ్మాయి. 15 ఏళ్లకే పెళ్లి అయ్యింది.18వ ఏట తల్లి అయింది.మరియు, బిడ్డ పుట్టిన
#తెలంగాణ #ఎడ్యుకేషన్ & కెరీర్ #జాతీయం

తొలి తెలుగు ప్రధాని,బహుభాషా కోవిదుడు పీ.వీ నరసింహా రావుకు మంత్రి దుద్దిళ్ళ శ్రీధర్ బాబు ఘన నివాళులు

మంథని : తొలి తెలుగు ప్రధాని,బహుభాషా కోవిదుడు,ఆర్థిక సంస్కరణల ఆద్యుడు,తెలంగాణ ముద్దు బిడ్డ..పీ.వీ నరసింహా రావు జయంతి సందర్భంగా.. రాష్ట్ర ఐటీ, పరిశ్రమల మరియు శాసనసభ వ్యవహారాల
#తెలంగాణ #జాతీయం

NEET-2025 పరీక్ష ఫలితాలలో జాతీయ స్థాయిలో ఆల్ ఇండియా ర్యాంక్ 3257 సాధించిన శ్రీతన్మయకు ‘తెలంగాణారిపోర్టర్’ శుభాకాంక్షలు

జగిత్యాల : రాయికల్ : శుక్రవారం వెలువడిన NEET-2025 పరీక్ష ఫలితాలలో జగిత్యాలజిల్లా రాయికల్ పట్టణానికి చెందిన దాసరి శ్రీతన్మయ జాతీయ స్థాయిలో ఆల్ ఇండియా ర్యాంక్ 3257
#తెలంగాణ #Culture #Events #జాతీయం

‘సరస్వతి పుష్కరాల’ స్ఫూర్తితో ‘గోదావరి పుష్కరాలు నిర్వహిస్తాం : మంత్రి శ్రీధర్ బాబు

హైదరాబాద్,  రాబోయే గోదావరి పుష్కరాలను దృష్టిలో ఉంచుకుని ‘సరస్వతి పుష్కరాల’ నిర్వహణను ప్రభుత్వం ఒక సవాలుగా తీసుకుందని మంత్రి శ్రీధర్ బాబు అన్నారు. ఈ పుష్క రాలను అత్యంత
#జాతీయం #Candidates #Travel

నిశ్శబ్దంలో కలిసిపోయిన వీరోచిత గాథ‼️

source : whatsup పహల్గామ్ దాడి గుర్తుందా?హిందూ ప్రయాణికుల పేరు, మతం అడిగి ఉగ్రవాదులు వారిని చంపిన ప్రదేశం. అందులో పొరపాటున ఒక ముస్లిం కూడా చంపబడ్డాడు
#తెలంగాణ #జాతీయం

సరస్వతి పుష్కరాల్లో కుటుంబ సభ్యులతో రాష్ట్ర దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజా రామయ్యర్

కాళేశ్వరంలో సరస్వతి పుష్కరాల్లో ఆదివారం కుటుంబ సభ్యులతో శ్రీ కాళేశ్వర ముక్తీశ్వర స్వామిని దర్శించుకున్న రాష్ట్ర దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజా రామయ్యర్ Sircilla SrinivasSircilla
#తెలంగాణ #జాతీయం

లేఖలు రాసి దులుపుకోవడం కాదు-బుల్లెట్ దిగిందా? లేదా? చూడండి: ఆధునీకరించిన కరీంనగర్ రైల్వే స్టేషన్ ప్రారంభోత్సవంలో కేంద్ర మంత్రి బండి సంజయ్

కరీంనగర్ : ప్రధాని మోదీ చేతుల మీదుగా వర్చువల్ గా కరీంనగర్ సహా 103 రైల్వే స్టేషన్ల ప్రారంభం… గతంలో బీఆర్ఎస్ సహా కొంతమంది నాయకులు ప్రతిదానికి
#తెలంగాణ #world #జాతీయం

హైదరాబాద్ లో కన్నుల పండుగగా మిస్ వరల్డ్ 2025 ప్రారంభం…

హైదరాబాద్ : రాష్ట్ర ముఖ్యమంత్రి ఎ రేవంత్ రెడ్డి మిస్ వరల్డ్ పోటీల కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించారు. దేశీయ ముఖ్యంగా తెలంగాణ సంప్రదాయ సాంస్కృతిక కళలు, పోటీదారుల
#world #Events #People #అంతర్జాతీయం #జగిత్యాల #జాతీయం #తెలంగాణ

భారత సైన్యానికి సంఘీభావంగా, ఆపరేషన్ సిందూర్ విజయవంతం కావాలనికోరుతూ, పాత్రికేయుల ర్యాలీ

భారత సైన్యానికి సంఘీభావంగా, ఆపరేషన్ సిందూర్ విజయవంతం కావాలనికోరుతూ, జగిత్యాల పాత్రికేయుల ర్యాలీ జగిత్యాల: భారతప్రభుత్వంచేపట్టిన ఆపరేషన్ సిందూర్ మరియు భారత సైన్యానికి సంఘీభావం తెలిపేందుకు, జగిత్యాల పాత్రికేయులు శనివారం
#world #Events #People #జాతీయం #తెలంగాణ

హిరోషిమాలో ‘జయ జయహే తెలంగాణ.. జననీ జయకేతనం..’ ఆలపించిన ఇద్దరు తెలుగు అమ్మాయిలు

జపాన్ దేశం హిరోషిమా నగరంలోని జాతిపిత మహాత్మగాంధీ విగ్రహం వద్ద ఇద్దరు తెలుగు అమ్మాయిలు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్రతినిధి బృందం ఎదుట తెలంగాణ అధికారిక