సింహాచలం: విశాఖ జిల్లా సింహాద్రి అప్పన్నస్వామి చందనోత్సవంలో అపశ్రుతి చోటుచేసుకుంది. స్వామివారి నిజరూపాన్ని దర్శించుకునేందుకు వచ్చిన భక్తులపై గోడ కూలడంతో ఎనిమిది మంది మృతి చెందారు. పలువురు
వేములవాడ రాజన్న సిరిసిల్ల జిల్లా దక్షిణ కాశీగా ప్రసిద్ధిగాంచిన ప్రముఖ పుణ్యక్షేత్రం వేములవాడ రాజన్న ఆలయ పునర్నిర్మాణం పేరుతో ఆలయంలో ఉన్నటువంటి ఏ ఒక్క విగ్రహాన్ని తొలగించినా,
జపాన్ దేశం హిరోషిమా నగరంలోని జాతిపిత మహాత్మగాంధీ విగ్రహం వద్ద ఇద్దరు తెలుగు అమ్మాయిలు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్రతినిధి బృందం ఎదుట తెలంగాణ అధికారిక
జపాన్ పర్యటనలో భాగంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని తెలంగాణ రైజింగ్ ప్రతినిధి బృందం పర్యావరణహిత కిటాక్యూషు నగరాన్ని సందర్శించింది. హైదరాబాద్లో ఎకో టౌన్ ఏర్పాటుకు జపాన్కు
ఉగాది పండుగ శుభాకాంక్షలతో. …మంత్రి శ్రీధర్ బాబు హిందుపురాణాల ప్రకారం మనకు 60 తెలుగు సంవత్సరాలు ఉన్నాయి. అవి ప్రతి ఏడాది చైత్రమాసం శుద్ధపాడ్యమి నుంచి ప్రారంభమౌతుంది.
వికసితభారత్ యువపార్లమెంట్-2025 జిల్లా స్థాయి పోటీల ముగింపు – ఉత్సాహంగా పాల్గొన్న యువత, విద్యార్థులు కేంద్ర ప్రభుత్వ యువజన సర్వీసులు మరియు క్రీడల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో
( తెలంగాణ రిపోర్టర్, sampath panja) రాజన్న సిరిసిల్ల జిల్లా ఎస్పీని బుధవారం రోజున ఎస్పీ కార్యాలయంలో ఎల్లారెడ్డిపేట ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా క్లబ్ అధ్యక్షులు
(తెలంగాణ రిపోర్టర్, Sampath panja): అగ్ని ప్రమాదంలో ఇల్లు, సామాగ్రి కాలిపోయిన బాధిత కుటుంబానికి కలెక్టర్ సందీప్ కుమార్ ఝా అండగా నిలిచారు. ఎల్లారెడ్డిపేట మండలం దేవునిగుట్ట
రాయికల్ : ఎస్. శ్యాంసుందర్ రాయికల్ మండలం ఇటిక్యాల గ్రామంలోని శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామివారి కళ్యాణ మహోత్సవం మంగళవారం అంగరంగ వైభవంగా, కన్నుల పండుగగా జరిగింది.