# Tags
#తెలంగాణ #Events #Tech #world

సింగపూర్‌ పర్యావరణ శాఖ మంత్రి గ్రేస్ ఫూ హైయిన్ తో   ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్రతినిధి బృందం సమావేశం 

సింగపూర్‌ : సింగపూర్‌లో పర్యటిస్తున్న ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్రతినిధి బృందం ఆ దేశ పర్యావరణ శాఖ మంత్రి గ్రేస్ ఫూ హైయిన్ తో సమావేశమయ్యారు.
#People #Events #తెలంగాణ

పుట్టెడు దుఃఖంలోనూ, సమాజ సేవపై దృష్టి పెట్టిన  ‘తెలంగాణ రిపోర్టర్’ పాత్రికేయుడు

శతాధిక వృద్ధురాలైన తన మాతృమూర్తి లక్ష్మి మృతదేహన్ని వైద్యకళాశాలకు డొనేట్ చేసిన పాత్రికేయుడు, సామాజిక సేవకుడు గొల్లపల్లి  రవీందర్  -పుట్టెడు దుఃఖంలోనూ, సమాజ సేవపై దృష్టి పెట్టిన 
#తెలంగాణ #Events #జగిత్యాల

మీ పిల్లల ఉజ్వల భవిష్యత్తుకు పునాదిలాంటిది జగిత్యాల SKNR ఆర్ట్స్&సైన్స్  కళాశాల : ప్రిన్సిపాల్ డా. అశోక్ 

జగిత్యాల : –విద్యార్థుల అడ్మిషన్ల కోసం అధ్యాపక బృందం ఊరూరా ప్రచారంకు శ్రీకారం… జగిత్యాల పట్టణ మరియు సమీప గ్రామాలలోని గ్రామీణ పేద మరియు వెనుకబడిన వర్గాలకు
#తెలంగాణ #Events

అగ్నిమాపకశాఖ సిబ్బంది సేవలు అభినందనీయం : ఐటీ, పరిశ్రమలశాఖ మంత్రి శ్రీధర్ బాబు

రంగారెడ్డి జిల్లా, వట్టినాగులపల్లి : ఎక్కడ విపత్తు తలెత్తినా మేమున్నామంటూ రంగంలోకి దిగి ప్రజల ప్రాణాలను కాపాడుతూ,ఒక  అన్నగా.. పెద్దన్నగా నిలుస్తున్నారని, అగ్నిమాపకశాఖ సిబ్బంది సేవలు అభినందనీయం
#తెలంగాణ #Events

విఎన్ఆర్ క్లాసెస్ ఆధ్వర్యంలో ఉచిత టెట్ కోచింగ్ : పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి అల్ఫోర్స్ నరేందర్ రెడ్డి

కరీంనగర్ జిల్లా : కరీంనగర్ లో విఎన్ఆర్ క్లాసెస్ ఆధ్వర్యంలో పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న 350 మంది బిఈడ్, డీఈడ్ అభ్యర్థులకు ఉచిత టెట్ కోచింగ్ అందజేసినట్టు
#టెక్ న్యూస్ #Events #Tech #తెలంగాణ

‘బన్యన్ నేషన్’ రూ. 200 కోట్లతో విస్తరణ :మంత్రి శ్రీధర్ బాబు

* మరో 500 మందికి ఉద్యోగావకాశాలు : మంత్రి శ్రీధర్ బాబుతో సంస్థ ప్రతినిధుల సమావేశం హైదరాబాద్: ప్లాస్టిక్ వ్యర్థాల రీసైక్లింగ్ పరిశ్రమతో సర్క్యులర్ ఎకానమీకి తోడ్పడుతున్న
#తెలంగాణ #Events #People #Tech #టెక్ న్యూస్

30 ఏండ్ల ప్రస్థానం ఇది : వినియోగదారులకు, శ్రేయోభిలాషులకు దీపావళి శుభాకాంక్షలు : యశస్వి ఎలక్ట్రానిక్స్, జగిత్యాల

జగిత్యాల పట్టణంలో గత 30 సంవత్సరాల క్రితం ప్రారంభించిన యశస్వి ఎలక్ట్రానిక్స్ అందరి ఆదరాభిమానాలతో ముందుకు వెళుతూ… ఈ సంవత్సరం కూడా దీపావళి ఉత్సవాలు నిర్వహిస్తుంది. సామాన్య,
#Politic #Candidates #Events #People #politics #Tech #world #అంతర్జాతీయం #జాతీయం #తెలంగాణ #సాంస్కృతికం

పీవీ న‌ర‌సింహారావుకు భార‌త‌ర‌త్న‌…అవార్డు అందుకున్న ఆయన కుమారుడు ప్ర‌భాక‌ర్ రావు

పీవీ న‌ర‌సింహారావుకు భార‌త‌ర‌త్న‌.. అవార్డు అందుకున్న కుమారుడు ప్ర‌భాక‌ర్ రావు ఢిల్లీలోని రాష్ట్రపతిలో భవన్‌లో భారతరత్న అవార్డుల ప్రదాన కార్యక్రమం శనివారం నిర్వహించారు. పీవీ నరసింహారావు తరఫున