సింగపూర్ : సింగపూర్లో పర్యటిస్తున్న ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్రతినిధి బృందం ఆ దేశ పర్యావరణ శాఖ మంత్రి గ్రేస్ ఫూ హైయిన్ తో సమావేశమయ్యారు.
శతాధిక వృద్ధురాలైన తన మాతృమూర్తి లక్ష్మి మృతదేహన్ని వైద్యకళాశాలకు డొనేట్ చేసిన పాత్రికేయుడు, సామాజిక సేవకుడు గొల్లపల్లి రవీందర్ -పుట్టెడు దుఃఖంలోనూ, సమాజ సేవపై దృష్టి పెట్టిన
జగిత్యాల : –విద్యార్థుల అడ్మిషన్ల కోసం అధ్యాపక బృందం ఊరూరా ప్రచారంకు శ్రీకారం… జగిత్యాల పట్టణ మరియు సమీప గ్రామాలలోని గ్రామీణ పేద మరియు వెనుకబడిన వర్గాలకు
రంగారెడ్డి జిల్లా, వట్టినాగులపల్లి : ఎక్కడ విపత్తు తలెత్తినా మేమున్నామంటూ రంగంలోకి దిగి ప్రజల ప్రాణాలను కాపాడుతూ,ఒక అన్నగా.. పెద్దన్నగా నిలుస్తున్నారని, అగ్నిమాపకశాఖ సిబ్బంది సేవలు అభినందనీయం
కరీంనగర్ జిల్లా : కరీంనగర్ లో విఎన్ఆర్ క్లాసెస్ ఆధ్వర్యంలో పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న 350 మంది బిఈడ్, డీఈడ్ అభ్యర్థులకు ఉచిత టెట్ కోచింగ్ అందజేసినట్టు
* మరో 500 మందికి ఉద్యోగావకాశాలు : మంత్రి శ్రీధర్ బాబుతో సంస్థ ప్రతినిధుల సమావేశం హైదరాబాద్: ప్లాస్టిక్ వ్యర్థాల రీసైక్లింగ్ పరిశ్రమతో సర్క్యులర్ ఎకానమీకి తోడ్పడుతున్న
జగిత్యాల పట్టణంలో గత 30 సంవత్సరాల క్రితం ప్రారంభించిన యశస్వి ఎలక్ట్రానిక్స్ అందరి ఆదరాభిమానాలతో ముందుకు వెళుతూ… ఈ సంవత్సరం కూడా దీపావళి ఉత్సవాలు నిర్వహిస్తుంది. సామాన్య,
పీవీ నరసింహారావుకు భారతరత్న.. అవార్డు అందుకున్న కుమారుడు ప్రభాకర్ రావు ఢిల్లీలోని రాష్ట్రపతిలో భవన్లో భారతరత్న అవార్డుల ప్రదాన కార్యక్రమం శనివారం నిర్వహించారు. పీవీ నరసింహారావు తరఫున