# Tags
#తెలంగాణ #Tech #world #టెక్ న్యూస్

దావోస్ “వరల్డ్ ఎకనమిక్ ఫోరం” లో మరో దిగ్గజ సంస్థ మేఘా ఇంజనీరింగ్ తో 3 మెగా ఒప్పందాలు

దావోస్ నుండి : ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి సారథ్యంలో తెలంగాణ రైజింగ్ ప్రతినిధి బృందం దావోస్ లో జరుగుతోన్న వరల్డ్ ఎకనమిక్ ఫోరం (World Economic Forum)
#తెలంగాణ #Events

గంజాయి,మతుపదార్థాలను తరమి కొట్టడంలో విద్యార్థులు భాగస్వామ్యం కావాలి : ఎస్ పి

సిరిసిల్ల : (తెలంగాణ రిపోర్టర్, సంపత్ పంజా) సిరిసిల్ల పట్టణం పద్మనాయక ఫంక్షన్ హాల్లో విద్యార్థులకు పదవ తరగతి పరీక్షలపై ,గంజాయి లాంటి మత్తు పదార్థాలపై ఏర్పాటు
#అంతర్జాతీయం #Tech #world #తెలంగాణ

హైదరాబాద్ ఫ్యూచర్ సిటీలో రూ. 3,500 కోట్ల పెట్టుబడులకు ST Telemedia సంస్థ ఒప్పందం

సింగపూర్ పర్యటనలో మరో కీలక ఒప్పందం ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి సారధ్యంలో తెలంగాణ రైజింగ్ ప్రతినిధి బృందం సింగపూర్ పర్యటన సందర్భంగా మరో కీలకమైన ఒప్పందం
#తెలంగాణ #People

బడుగు బలహీనవర్గాల ఆశాజ్యోతి ఎన్టీఆర్

రాయికల్ : ఎస్. శ్యామసుందర్ బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి, తెలుగు జాతి ఉన్నంతవరకు తరతరాలుగా గుర్తిండిపోయే మహోన్నత వ్యక్తి స్వర్గీయ నందమూరి తారక రామారావు అని
#world #Events #Tech #తెలంగాణ

సింగపూర్ లో “మీట్ అండ్ గ్రీట్”-పాల్గొన్న ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి, మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు

సింగపూర్ గ్లోబల్ ఇండియన్ ఇంటర్నేషనల్ స్కూల్ ఆడిటోరియంలో “మీట్ అండ్ గ్రీట్”-పాల్గొన్న ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి, మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు సింగపూర్ పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి
#తెలంగాణ #Events #Tech #world

సింగపూర్‌ పర్యావరణ శాఖ మంత్రి గ్రేస్ ఫూ హైయిన్ తో   ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్రతినిధి బృందం సమావేశం 

సింగపూర్‌ : సింగపూర్‌లో పర్యటిస్తున్న ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్రతినిధి బృందం ఆ దేశ పర్యావరణ శాఖ మంత్రి గ్రేస్ ఫూ హైయిన్ తో సమావేశమయ్యారు.
#People #Events #తెలంగాణ

పుట్టెడు దుఃఖంలోనూ, సమాజ సేవపై దృష్టి పెట్టిన  ‘తెలంగాణ రిపోర్టర్’ పాత్రికేయుడు

శతాధిక వృద్ధురాలైన తన మాతృమూర్తి లక్ష్మి మృతదేహన్ని వైద్యకళాశాలకు డొనేట్ చేసిన పాత్రికేయుడు, సామాజిక సేవకుడు గొల్లపల్లి  రవీందర్  -పుట్టెడు దుఃఖంలోనూ, సమాజ సేవపై దృష్టి పెట్టిన 
#Tech #Europe #Travel #world

తెలంగాణ రైజింగ్ ప్రధాన ఎజెండాగా సింగపూర్ పర్యటనలో సి ఎం. ఎ.రేవంత్ రెడ్డి, ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు

తెలంగాణ రైజింగ్ ప్రధాన ఎజెండాగా సింగపూర్ పర్యటనలో ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి, పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు ఉన్నతాధికారులతో కలిసి సింగపూర్‌లోని ఇనిస్టిట్యూట్
#తెలంగాణ #Events #జగిత్యాల

మీ పిల్లల ఉజ్వల భవిష్యత్తుకు పునాదిలాంటిది జగిత్యాల SKNR ఆర్ట్స్&సైన్స్  కళాశాల : ప్రిన్సిపాల్ డా. అశోక్ 

జగిత్యాల : –విద్యార్థుల అడ్మిషన్ల కోసం అధ్యాపక బృందం ఊరూరా ప్రచారంకు శ్రీకారం… జగిత్యాల పట్టణ మరియు సమీప గ్రామాలలోని గ్రామీణ పేద మరియు వెనుకబడిన వర్గాలకు
#తెలంగాణ #Events

అగ్నిమాపకశాఖ సిబ్బంది సేవలు అభినందనీయం : ఐటీ, పరిశ్రమలశాఖ మంత్రి శ్రీధర్ బాబు

రంగారెడ్డి జిల్లా, వట్టినాగులపల్లి : ఎక్కడ విపత్తు తలెత్తినా మేమున్నామంటూ రంగంలోకి దిగి ప్రజల ప్రాణాలను కాపాడుతూ,ఒక  అన్నగా.. పెద్దన్నగా నిలుస్తున్నారని, అగ్నిమాపకశాఖ సిబ్బంది సేవలు అభినందనీయం