# Tags
#తెలంగాణ #People #world

రాజ్యాంగ స్పూర్తితో ప్రజల సంక్షేమమే ఎజెండాగా ప్రజా ప్రభుత్వ పాలన: రాష్ట్ర మంత్రి డి.శ్రీధర్ బాబు

మంథని, ఏప్రిల్-14: భారతరత్న డా బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతిని పురస్కరించుకుని, సోమవారం మంథని పట్టణంలోని అంబేద్కర్ విగ్రహానికి మంత్రి శ్రీధర్ బాబు, జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష
#తెలంగాణ #People #Travel #జగిత్యాల #జాతీయం

ముగ్గురు ఎమ్మెల్యేలు, ఒక మాజీ మంత్రి, ఒక మాజీ ఎమ్మెల్యేతో ఎన్నారై అడ్వయిజరీ కమిటీ నియామకం,సభ్యులుగా మాజీమంత్రి జీవన్ రెడ్డి

హైదరాబాద్ : – వైస్ చైర్మన్ గా గల్ఫ్ వలసల నిపుణులు జగిత్యాలకు చెందిన మంద భీంరెడ్డి ◉ గల్ఫ్ కార్మికుల సంక్షేమం, సమగ్ర ఎన్నారై పాలసీ పై అధ్యయనం, రాష్ట్ర
#People #జగిత్యాల

ఘనంగా జర్నలిస్టు దాసరి రవీందర్ జయంతి వేడుకలు

రాయికల్ : S. Shyamsunder పట్టణంలోని స్థానిక పోలీస్ స్టేషన్ చౌరస్తాలో ప్రముఖ జర్నలిస్టు దాసరి రవీందర్ జయంతి వేడుకలను గురువారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్బంగా
#People #తెలంగాణ

మంచిర్యాలలో చోళ మండల్ హోమ్ లోన్ ఫైనాన్ లో భారీ మోసం : ఏసీపీ ప్రకాష్

మంచిర్యాల మంచిర్యాల ఏసీపీ ప్రకాష్ ఇన్స్పెక్టర్ ప్రమోద్ రావు తో కలిసి బుధవారం ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ప్రెస్ మీట్ లో వెల్లడించారు. మంచిర్యాల 09-01-2025
#Events #People #తెలంగాణ

అగ్ని ప్రమాద బాధిత కుటుంబానికి కలెక్టర్ సాయం..

(తెలంగాణ రిపోర్టర్, Sampath panja): అగ్ని ప్రమాదంలో ఇల్లు, సామాగ్రి కాలిపోయిన బాధిత కుటుంబానికి కలెక్టర్ సందీప్ కుమార్ ఝా అండగా నిలిచారు. ఎల్లారెడ్డిపేట మండలం దేవునిగుట్ట
#తెలంగాణ #Events #People

శ్రీ శిలేశ్వర – సిద్ధేశ్వర స్వామి దేవాలయం, మంథనిలో సంపూర్ణ ఋగ్వేద స్వాహాకార యజ్ఞము

శ్లో ॥ సాక్షాన్మూలప్రమాణాయ విష్ణోరమిత తేజసే | ఆద్యాయ సర్వవేదానాం ఋగ్వేదాయ నమోనమః || మంథని : స్వస్తిశ్రీ చాంద్రమాన క్రోధి నామ సంవత్సర ఫాల్గుణ శుద్ధ
#Events #Culture #People #తెలంగాణ

పద్మ అవార్డులను ప్రకటించిన కేంద్రం

హైదరాబాద్ : పద్మ అవార్డులు ప్రకటించిన కేంద్రప్రభుత్వం ఏడుగురు తెలుగువారిని వరించిన పద్మ పురస్కారాలు, ఏడుగురికి పద్మ విభూషణ్‌ పురస్కారాలు, 19 మందికి పద్మ భూషణ్‌ అవార్డులు,
#తెలంగాణ #People

బడుగు బలహీనవర్గాల ఆశాజ్యోతి ఎన్టీఆర్

రాయికల్ : ఎస్. శ్యామసుందర్ బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి, తెలుగు జాతి ఉన్నంతవరకు తరతరాలుగా గుర్తిండిపోయే మహోన్నత వ్యక్తి స్వర్గీయ నందమూరి తారక రామారావు అని
#People #Events #తెలంగాణ

పుట్టెడు దుఃఖంలోనూ, సమాజ సేవపై దృష్టి పెట్టిన  ‘తెలంగాణ రిపోర్టర్’ పాత్రికేయుడు

శతాధిక వృద్ధురాలైన తన మాతృమూర్తి లక్ష్మి మృతదేహన్ని వైద్యకళాశాలకు డొనేట్ చేసిన పాత్రికేయుడు, సామాజిక సేవకుడు గొల్లపల్లి  రవీందర్  -పుట్టెడు దుఃఖంలోనూ, సమాజ సేవపై దృష్టి పెట్టిన 
#తెలంగాణ #Events #People #Tech #టెక్ న్యూస్

30 ఏండ్ల ప్రస్థానం ఇది : వినియోగదారులకు, శ్రేయోభిలాషులకు దీపావళి శుభాకాంక్షలు : యశస్వి ఎలక్ట్రానిక్స్, జగిత్యాల

జగిత్యాల పట్టణంలో గత 30 సంవత్సరాల క్రితం ప్రారంభించిన యశస్వి ఎలక్ట్రానిక్స్ అందరి ఆదరాభిమానాలతో ముందుకు వెళుతూ… ఈ సంవత్సరం కూడా దీపావళి ఉత్సవాలు నిర్వహిస్తుంది. సామాన్య,