# Tags
#తెలంగాణ #జగిత్యాల

మాజీ మంత్రి జీవన్ రెడ్డి ఇంట్లో కాంగ్రెస్ కార్యకర్త ఆత్మహత్యాయత్నం…

జగిత్యాల : -మున్సిపల్ ఎన్నికల్లో టికెట్ దక్కడం లేదన్న నైరాష్యం, -సముదాయించిన జీవన్ రెడ్డి  -మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డికి పరిస్థితి వివరించిన జీవన్ రెడ్డి  జగిత్యాలలో
#తెలంగాణ

ఫోన్ టాపింగ్ కేసుకు భయపడుతున్న కెసిఆర్ : మండల సర్పంచ్ ల ఫోరం అధ్యక్షులు దొమ్మాటి నర్సయ్య

ఎల్లారెడ్డిపేట : సంపత్ పంజా : ఫోన్ టాపింగ్ కేసులో శిక్ష తప్పదని మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ భయపడుతున్నారని మండల సర్పంచ్ ల ఫోరం అధ్యక్షులు దొమ్మాటి
#తెలంగాణ

మాజీ సీఎం కేసీఆర్ కు ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ నోటీసులు ఇవ్వడాన్ని నిరసిస్తూ బిఆర్ఎస్ నిరసన 

బెజ్జంకి : ముడికే కనకయ్య : మాజీ సీఎం కేసీఆర్ కు ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ నోటీసులు ఇవ్వడాన్ని నిరసిస్తూ బిఆర్ఎస్ నిరసన  BRS అధినేత,
#తెలంగాణ #జగిత్యాల #హైదరాబాద్

ప్రభుత్వం వరమిచ్చినా… అధికారుల అలసత్వంతో గల్ఫ్ మృతుల కుటుంబాలకు రూ. రెండున్నర కోట్ల ఎక్స్ గ్రేషియాలో జాప్యం 

యాభై మంది గల్ఫ్ మృతుల కుటుంబాలకు రూ. రెండున్నర కోట్ల ఎక్స్ గ్రేషియా మంజూరు ◉ ప్రభుత్వం వరమిచ్చినా… అధికారుల అలసత్వంతో గల్ఫ్ మృతుల కుటుంబాలకు రూ. రెండున్నర కోట్ల ఎక్స్ గ్రేషియాలో జాప్యం :
#తెలంగాణ

రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ పై సిట్ విచారణ అప్రజాస్వామికం: బెజ్జంకి మండల బిఆర్ఎస్ అధ్యక్షులు మహిపాల్ రెడ్డి

బెజ్జంకి : ముడికే కనకయ్య : తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ పై సిట్ విచారణ నోటీసులు పంపించడం ఈ ప్రభుత్వం అప్రజాస్వామిక చర్యలకు నిదర్శనమని
#తెలంగాణ #జగిత్యాల

శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి నిలువెత్తు బెల్లంతో తులాభారం సమర్పించిన జగిత్యాల ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్ 

రాయికల్ : ఎస్.శ్యామ్ సుందర్ : పట్టణంలో శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో జగిత్యాల ఎమ్మెల్యే డా.సంజయ్ కుమార్ గురువారం వెంకటేశ్వర స్వామిని దర్శించుకొని ప్రత్యేక పూజలు
#తెలంగాణ

టీయూడబ్ల్యూజే-ఐజేయు రాయికల్ ప్రెస్ క్లబ్ నూతన కార్యవర్గం ఎన్నిక

రాయికల్: పట్టణంలోని టియుడబ్ల్యూ-ఐజేయు రాయికల్ ప్రెస్ క్లబ్ నూతన కార్యవర్గాన్ని జిల్లా ప్రధాన కార్యదర్శి బెజ్జంకి సంపూర్ణ చారి,ఉపాధ్యక్షుడు గడ్డల హరికృష్ణ,కోశాధికారి సిరిసిల్ల వేణుగోపాల్ ఆధ్వర్యంలో టీయూడబ్ల్యూజే-ఐజేయు
#తెలంగాణ

మాకు న్యాయం చేయండి బుడగ జంగాల ఆవేదన…

రాజన్న సిరిసిల్ల జిల్లా : ఎల్లారెడ్డిపేట మండలం పోతిరెడ్డిపల్లి గ్రామంలో గత 20 సంవత్సరాలుగా నివాసముంటున్న బుడగ జంగాల వర్గంప్రజలు తమకు అధికారులు అన్యాయం చేయొద్దు అంటూ
#తెలంగాణ #హైదరాబాద్

మధ్యప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి చేతులమీదుగా వింధ్య గౌరవ్ జాతీయ అవార్డు అందుకున్న మహిళా ఆడియో ఇంజనీర్, రాష్ట్రపతి అవార్డు గ్రహీత డా.సాజిదాఖాన్

హైదరాబాద్ : మొదటి మహిళా ఆడియో ఇంజనీర్ మరియు ప్రతిష్టాత్మక రాష్ట్రపతి అవార్డు గ్రహీత,  డాక్టరేట్ పొందిన కుమారి సాజిదా ఖాన్ ఈ జనవరి 16న మధ్యప్రదేశ్, భోపాల్‌లో ఇటీవల
#తెలంగాణ

జీవో 25తో లింక్ చేయకుండా, జీవో 190ని అమలు చేయాలి: సియస్ రామకృష్ణరావు ను కోరిన తపస్ నాయకులు

జీవో 25తో లింక్ చేయకుండా 317 జీవో బాధిత ఉపాధ్యాయులకు ఉపశమనం కలిగేలా జీవో 190ని పూర్తిగా అమలు చేయాలి.సియస్ రామకృష్ణరావు ను కోరిన తపస్ ఉపాధ్యాయ