# Tags
#తెలంగాణ #హైదరాబాద్

జగిత్యాల శ్రీ కాసుగంటి నారాయణ రావు డిగ్రీ కళాశాల 60 వసంతాలు పూర్తి-కళాశాల వ్యవస్థాపకుల, తొలి ప్రిన్సిపాల్ కొండలరావు 94వ జన్మదిన వేడుకలు

హైదరాబాద్: జగిత్యాల శ్రీ కాసుగంటి నారాయణ రావు డిగ్రీ కళాశాల 60 వసంతాలు పూర్తి అయిన సందర్భంగా కళాశాల అభివృద్ధి కోసం చేయాల్సిన కార్యక్రమాలు,కళాశాల వ్యవస్థాపకులు మరియు
#తెలంగాణ #హైదరాబాద్

వేద పండితుల మంత్రోచ్చరణలతో ఘనంగా ప్రారంభమైన రుద్ర సహిత శతచండీ యాగము

హైదరాబాద్: హైదరాబాద్ మహా భాగ్యనగర బ్రాహ్మణ సేవాసమితి ఆధ్వర్యంలో శ్రీ శారదాచంద్రమౌళీశ్వర రుద్ర సేవాపరిషత్ నిర్వహణలో బుధవారం మల్లాపూర్,హైదరాబాద్ లోని వి.ఎన్.ఆర్. గార్డెన్స్ లో రుద్ర సహిత శతచండీ యాగమును
#తెలంగాణ #హైదరాబాద్

జిహెచ్ఎంసి స్టాండింగ్ కమిటీ లో 22 అంశాలు, 10 టేబుల్ ఐటమ్ లకు కమిటీ ఆమోదం

హైదరాబాద్,   నగర మేయర్ గద్వాల్ విజయలక్ష్మి అధ్యక్షతన గురువారం 4వ స్టాండింగ్ కమిటీ సమావేశం జిహెచ్ఎంసి ప్రధాన కార్యాలయంలోని కమాండ్ కంట్రోల్ రూం లో జరిగింది. కమిటీ
#తెలంగాణ #జగిత్యాల #హైదరాబాద్

రోళ్ళ వాగు ప్రాజెక్టును రాష్ట్ర అటవీ శాఖ అధికారులు, ఎమ్మెల్యే డా.సంజయ్ కుమార్

రోళ్ళ వాగు ప్రాజెక్టును రాష్ట్ర ముఖ్య అటవీ శాఖ అధికారులు (పీసీసీఎఫ్) సువర్ణ IFS,శర్వానంద IFS తో కలిసి జగిత్యాల శాసనసభ్యులు సంజయ్ కుమార్ సందర్శించారు. రోళ్ల
#తెలంగాణ #హైదరాబాద్

శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారిని దర్శించుకున్న రాష్ట్ర మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్

ధర్మపురి : శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి దేవస్థానమనకు తెలంగాణ రాష్ట్ర మంత్రి ధర్మపురి శాసనసభ్యులు అడ్లూరి లక్ష్మణ్ కుమార్ చేరుకొని శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారిని మంగళవారం దర్శించుకున్నారు.
#తెలంగాణ #హైదరాబాద్

డా.భూంరెడ్డి పార్థివదేహానికి నివాళులర్పించిన మంత్రి శ్రీధర్ బాబు

కరీంనగర్ : సీనియర్ వైద్యులు కరీంనగర్ కు చెందిన డా.భూంరెడ్డి మరణం తీరని లోటని, వైద్య వృత్తితో పాటు సామాజిక సేవకై వారి జీవితం మొత్తం అవిరళ
#తెలంగాణ #హైదరాబాద్

జూబ్లీహిల్స్ శాసనసభ్యులు మాగంటి గోపీనాథ్ (62) కన్నుమూత

హైదరాబాద్ : భారాసకు చెందిన జూబ్లీహిల్స్ శాసనసభ్యులు మాగంటి గోపీనాథ్ (62) కన్నుమూశారు. ఈనెల 5న గురువారం ఆయనకు గుండెపోటు రావడంతో కుటుంబసభ్యులు గచ్చిబౌలిలోని ఏఐజీ ఆస్పత్రిలో
#తెలంగాణ #హైదరాబాద్

జన నేత, మంత్రపురి ముద్దుబిడ్డ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబుకు జన్మదిన శుభాకాంక్షలు…

మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు శుక్రవారం 57 వసంతంలోకి అడుగుపెడుతున్నారు. 1969 మే 30 న జన్మించారు. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ స్పీకర్  స్వర్గీయ దుద్దిళ్ల శ్రీపాద రావు
#తెలంగాణ #హైదరాబాద్

భారతదేశ చరిత్రలోనే వరి సాగులో తెలంగాణ నంబర్ వన్..

కరీంనగర్ 👉 ఉమ్మడి కరీంనగర్ జిల్లా ఇన్చార్జి మంత్రి ఎన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి 👉 హాజరైన మంత్రులు దుద్దిల్ల శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్ కరీంనగర్,
#తెలంగాణ #హైదరాబాద్

కాళేశ్వరం భూ నిర్వాసితుల కేసులో మంత్రి శ్రీధర్ బాబు పై కేసు కొట్టివేత

 కాళేశ్వరం భూ నిర్వాసితుల పక్షాన తాము నిలబడ్డామని మంత్రి శ్రీధర్ బాబు అన్నారు. ఈ కేసు కొట్టివేయడం ఇది ప్రజల, రైతుల విజయమని మంత్రి శ్రీధర్ బాబు