# Tags
#తెలంగాణ #జగిత్యాల #హైదరాబాద్

ప్రభుత్వం వరమిచ్చినా… అధికారుల అలసత్వంతో గల్ఫ్ మృతుల కుటుంబాలకు రూ. రెండున్నర కోట్ల ఎక్స్ గ్రేషియాలో జాప్యం 

యాభై మంది గల్ఫ్ మృతుల కుటుంబాలకు రూ. రెండున్నర కోట్ల ఎక్స్ గ్రేషియా మంజూరు ◉ ప్రభుత్వం వరమిచ్చినా… అధికారుల అలసత్వంతో గల్ఫ్ మృతుల కుటుంబాలకు రూ. రెండున్నర కోట్ల ఎక్స్ గ్రేషియాలో జాప్యం :
#తెలంగాణ #హైదరాబాద్

మధ్యప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి చేతులమీదుగా వింధ్య గౌరవ్ జాతీయ అవార్డు అందుకున్న మహిళా ఆడియో ఇంజనీర్, రాష్ట్రపతి అవార్డు గ్రహీత డా.సాజిదాఖాన్

హైదరాబాద్ : మొదటి మహిళా ఆడియో ఇంజనీర్ మరియు ప్రతిష్టాత్మక రాష్ట్రపతి అవార్డు గ్రహీత,  డాక్టరేట్ పొందిన కుమారి సాజిదా ఖాన్ ఈ జనవరి 16న మధ్యప్రదేశ్, భోపాల్‌లో ఇటీవల
#తెలంగాణ #హైదరాబాద్

బీసీలకు 3 నగరాలు, 38 పట్టణాలు… మున్సిపల్​ ఎన్నికల రిజర్వేషన్లు ఖరారు

పట్టణ స్థానిక సంస్థల మేయర్లు, ఛైర్‌పర్సన్లకు రిజర్వేషన్ల ఖరారు స్థానాల వారీగా 17న కొలిక్కి పాటించాల్సిన మార్గదర్శకాలను విడుదల చేస్తూ ఉత్తర్వులు జారీ… మున్సిపల్‌ ఎన్నికల నిర్వహణలో
#తెలంగాణ #హైదరాబాద్

తొలి మహిళా ఉపాధ్యాయురాలు సావిత్రి బాయి పూలే జయంతి : మంత్రి పొన్నం ప్రభాకర్ నివాళులు

తొలి మహిళా ఉపాధ్యాయురాలు సావిత్రి బాయి పూలే జయంతి సందర్భంగా వారికి ఘన నివాళులు అర్పిస్తున్న – మంత్రి పొన్నం ప్రభాకర్ దేశంలో తొలి మహిళా ఉపాధ్యాయురాలు,
#తెలంగాణ #హైదరాబాద్

పుట్ట మధుకు రాజకీయభిక్ష పెట్టింది దుద్దిళ్ళ కుటుంబమే, శ్రీధర్ బాబుపై వారి కుటుంబంపై అనుచిత వ్యాఖ్యలు చేస్తే ఖబర్దార్

(మంథని : సిరిసిల్ల శ్రీనివాస్) * రాజకీయ ఓనమాలు నేర్పిన ఘనత స్వర్గీయ శ్రీపాద రావుది  * శ్రీధర్ బాబుపై వారి కుటుంబంపై అనుచిత వ్యాఖ్యలు చేస్తే యావత్తు
#తెలంగాణ #హైదరాబాద్

చిట్టారి నంబయ్యకు చికిత్స కోసం 2 లక్షల 50 వేల LOC మంజూరు చేయించిన మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు

2లక్షల 50 వేల LOC మంజూరు చేయించిన మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు –దుద్దిళ్ళ హస్తం – పేదల నేస్తం తెలంగాణ రాష్ట్ర ఐటి &పరిశ్రమల మరియు
#తెలంగాణ #జగిత్యాల #హైదరాబాద్

జనవరి 11న హన్మకొండలో ఓసి ల సింహగర్జన సభను విజయవంతం చేయాలి : ఓసి సంక్షేమసంఘాల సమాఖ్య జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు 

జగిత్యాల : హన్మకొండలోని ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజీ మైదానంలో జనవరి 11న లక్ష మందితో, రెడ్డి, వైశ్య, వెలమ బ్రాహ్మణ, కమ్మ, మార్వాడిల సంఘాల తో
#తెలంగాణ #జగిత్యాల #హైదరాబాద్

విద్యావేత్త, పారిశ్రామికవేత్త,సామాజికవేత్త కాసుగంటి సుధాకర్ రావు(80) మృతి

జగిత్యాల : భారతీయ నాగరికత విద్యా సమితి అధ్యక్షులు కాసుగంటి సుధాకర్ రావు(80) గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధ పడుతూ, గురువారం రాత్రి హైదరాబాదులోని ఆయన
#తెలంగాణ #హైదరాబాద్

తెలంగాణ రైజింగ్-2047 దార్శనిక పత్రాన్ని త్వరలోనే జాతికి అంకితం చేయబోతున్నాం : ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి

ప్రభుత్వం గతాన్ని ఒక అనుభవంగా, ఆ అనుభవాల నుంచి నేర్చుకున్న పాఠాలతో భవిష్యత్తుకు స్పష్టమైన ప్రణాళికలను రచించుకుని అద్బుతమైన రాష్ట్రంగా తీర్చిదిద్దాలన్న ఆలోచనతో రూపొందించిన తెలంగాణ రైజింగ్-2047
#తెలంగాణ #హైదరాబాద్

తెలంగాణ మరియు భారతదేశానికి ఇది ఒక చారిత్రాత్మక రోజు : ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి

హైదరాబాద్,  తెలంగాణ మరియు భారతదేశానికి ఇది ఒక చారిత్రాత్మక రోజు. ప్రధానమంత్రి  నరేంద్ర మోడీ భారతదేశంలో మొట్టమొదటి LEAP ఇంజిన్ల నిర్వహణ, మరమ్మత్తు మరియు ఓవర్‌హాల్ (MRO)