# Tags
#తెలంగాణ #జగిత్యాల #హైదరాబాద్

జనవరి 11న హన్మకొండలో ఓసి ల సింహగర్జన సభను విజయవంతం చేయాలి : ఓసి సంక్షేమసంఘాల సమాఖ్య జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు 

జగిత్యాల : హన్మకొండలోని ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజీ మైదానంలో జనవరి 11న లక్ష మందితో, రెడ్డి, వైశ్య, వెలమ బ్రాహ్మణ, కమ్మ, మార్వాడిల సంఘాల తో
#తెలంగాణ #జగిత్యాల

జగిత్యాల జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డా. ఆకుల శ్రీనివాస్ ఆకస్మిక మృతి

జగిత్యాల జిల్లా : జగిత్యాల జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి గత వారం క్రితమే బాధ్యతలు చేపట్టిన డాక్టర్ ఆకుల శ్రీనివాస్ శనివారం ఉదయం ఆకస్మికంగా మృతి చెందారు.
#తెలంగాణ #జగిత్యాల

కిసాన్ గ్రామీణ మేళాకు తరలిన శివాజీ రైతు గోనెరెడ్డి రాయికల్ సంఘ రైతులు

రాయికల్ : ఎస్.శ్యామ్ సుందర్ : జాతీయ కిసాన్ జాగరణ్ ఆధ్వర్యంలో కరీంనగర్ లోని అంబేద్కర్ స్టేడియంలో శుక్రవారం నిర్వహించిన “కిసాన్ గ్రామీణ మేళాకు” శివాజీ రైతు
#తెలంగాణ #జగిత్యాల #హైదరాబాద్

విద్యావేత్త, పారిశ్రామికవేత్త,సామాజికవేత్త కాసుగంటి సుధాకర్ రావు(80) మృతి

జగిత్యాల : భారతీయ నాగరికత విద్యా సమితి అధ్యక్షులు కాసుగంటి సుధాకర్ రావు(80) గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధ పడుతూ, గురువారం రాత్రి హైదరాబాదులోని ఆయన
#తెలంగాణ #జగిత్యాల

అక్రమంగా ఇసుక రవాణా చేస్తున్న 14 ట్రాక్టర్ ల సీజ్ : తహసీల్దార్ నాగార్జున

రాయికల్ మండలం ఇటిక్యాల పెద్ద వాగు నుండి అక్రమంగా ఇసుక రవాణా చేస్తున్న 14 ట్రాక్టర్ లను తహసీల్దార్ నాగార్జున ఆధ్వర్యంలో పోలీసులు, రెవిన్యూ అధికారులు దాడి
#తెలంగాణ #జగిత్యాల

అనారోగ్యంతో మంచానపడిన అర్జీదారు వద్దకే భూమి రిజిష్టేషన్ ప్రక్రియ

రాయికల్ : ఎస్.శ్యాంసుందర్ ప్రజల వద్దకే పాలన లో తహశీల్దార్ నాగార్జున : రాయికల్ మండల తహశీల్దార్ నాగార్జున మంగళవారం సాయంత్రం అర్జిదారు వద్దకే వెళ్లి భూమి
#తెలంగాణ #జగిత్యాల

కొడిమ్యాల మండల కేంద్రంలో గాయత్రి కో-ఆపరేటివ్ అర్బన్ బ్యాంకు శాఖను ప్రారంభించిన జిల్లా కలెక్టర్

కొడిమ్యాల : మండల కేంద్రంలో గాయత్రి కోఆపరేటివ్ అర్బన్ బ్యాంకు శాఖను జిల్లా కలెక్టర్ బి.సత్య ప్రసాద్ ప్రారంభించారు. గాయత్రి కోఆపరేటివ్ అర్బన్ బ్యాంకు 68వ శాఖను
#తెలంగాణ #జగిత్యాల

పంచాయతీలకు నేరుగా డిల్లీ నుండి నిధులు-గ్రామాల అభివృద్ధిని ఎవరు ఆపలేరు:మాజీ మంత్రి జీవన్ రెడ్డి

జగిత్యాల : రాయికల్ : (ఎస్.శ్యామ్ సుందర్): పంచాయతీలు కేవలం ఎన్నికలకే పరిమితం కాకుండ, 73వ రాజ్యాంగ సవరణకు అనుగుణంగా జనాభా ప్రాతిపదికన గ్రామపంచాయతీలకు ఢిల్లీ నుండి
#తెలంగాణ #జగిత్యాల

జిల్లా కోర్ట్ లో జాతీయ లోక్ ఆదాలత్, అందరి సహకారంతోనే సత్ఫలితాలు : జిల్లా ప్రధాన న్యాయమూర్తి శ్రీమతి రత్న పద్మావతి

జగిత్యాల : (sircilla srinivas): రాజీ మార్గమే రాజ మార్గమని, పంతాలకు పట్టింపులకు పోయి సమయం, డబ్బు వృదా చేసుకొవద్దనీ, ఆదివారంనాటి జాతీయ లోక్ ఆదాలత్ ను  సద్వినియోగం
#తెలంగాణ #జగిత్యాల

ఈ నెల 23 న ఆర్బీఐ “మీ డబ్బు – మీ హక్కు” ప్రత్యేక శిబిరం : జిల్లా లీడ్ బ్యాంక్ మేనేజర్ రామ్ కుమార్

జగిత్యాల : రిజర్వు బ్యాంకు ఆఫ్ ఇండియా, కేంద్ర ప్రభుత్వ ఆర్థిక మంత్రిత్వ శాఖ మరియు ఆర్థిక సేవల విభాగం ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా వివిధ బ్యాంకుల్లో మరియు