జగిత్యాల ఫిబ్రవరి 14వ తేదీన రాత్రి షబ్ భరత్ కార్యక్రమాన్ని పురస్కరించుకొని జగిత్యాల పట్టణంలో ఖబరస్తాన్ లలో పారిశుధ్య పనులను చేపట్టాలని ,ఉస్మాన్ పుర ఖబరస్తాన్ వద్ద
రాయికల్ : S. Shyamsunder క్రీడల అభివృద్దికి తనవంతుగా కృషి చేస్తానని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి తెలిపారు. రాయికల్ మండలం అల్లీపూర్ గ్రామంలో నిర్వహిస్తున్న క్రికెట్ టోర్నీని
జగిత్యాల పట్టణానికి చెందిన సీనియర్ న్యాయవాది స్వర్గీయ విష్ణుదాస్ శంకర్రావు సతీమణి శ్రీమతి పద్మబాయి బుధవారం మృతి చెందారు. ఈ సందర్బంలో.. జగిత్యాల శాసనసభ్యులు డా. ఎం.
జగిత్యాల శాసనమండలి సభ్యుల ఎన్నికలు సజావుగా జరిగేలా కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేయాలని రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి సుదర్శన్ రెడ్డి ఆదేశించారు. శనివారం హైదరాబాద్ నుండి రాష్ట్ర
రాయికల్: S. Shyamsunder ప్రభుత్వ డిగ్రీ కళాశాలల్లోనే నాణ్యమైన విద్య లభిస్తుందని, విద్యార్థులంతా ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో చేరాలని అధ్యాపకులు ప్రచారం నిర్వహించిన సంఘటన ఇది. జగిత్యాల
జగిత్యాల అల్ఫోర్స్ శివవీధి, కృష్ణానగర్ స్కూళ్లలో ఘనంగా ముందస్తు సంక్రాంతి సంబరాలు, మరియు AMOT టాపర్స్ కు సన్మానం సంక్రాంతి పండుగ ఆచారాల సాంప్రదాయాలకు నిలువెత్తు నిదర్శనమని
జగిత్యాల : –విద్యార్థుల అడ్మిషన్ల కోసం అధ్యాపక బృందం ఊరూరా ప్రచారంకు శ్రీకారం… జగిత్యాల పట్టణ మరియు సమీప గ్రామాలలోని గ్రామీణ పేద మరియు వెనుకబడిన వర్గాలకు