# Tags
#తెలంగాణ #జగిత్యాల

జగిత్యాల జిల్లాలో అంతర్ జిల్లా దొంగ అరెస్ట్, 25 లక్షల విలువగల 28.6 తులాలు బంగారు ఆభరణాలు స్వాదీనం:జిల్లా ఎస్పి అశోక్ కుమార్

జగిత్యాల జిల్లా : పట్టణంలోని పలు ప్రాంతాల్లో దొంగతనాలు పాల్పడ్డ జగిత్యాల జిల్లా రాజారం గ్రామంకు చెందిన బక్క శెట్టి కొమరయ్య @ రేగుల అజయ్ కుమార్ బుధవారం పోలీసులు వాహన తనిఖీ
#తెలంగాణ

నూతన ఎస్సైకి అభినందనలు తెలిపిన కాంగ్రెస్ నాయకులు

చిగురుమామిడి, ఏప్రిల్ 8, 2025: చిగురుమామిడి మండలం లో నూతనంగా బాధ్యతలు చేపట్టిన ఎస్సై సంద బోయిన శ్రీనివాస్ ను మంగళవారం రోజున కాంగ్రెస్ నాయకులు మర్యాదపూర్వకంగా
#తెలంగాణ

విద్యార్థులకు స్కూల్ బ్యాగులు, స్టడీ మెటీరియల్ అందజేత

చిగురుమామిడి, ఏప్రిల్ 8: మండలంలోని చిగురు మామిడి, ముల్కనూర్ గ్రామాలలో గల పౌల్ట్రీ ఫార్మ్స్, ఇటుక బట్టీలలో ఇతర రాష్ట్రాల నుంచి వలస వచ్చి పని చేస్తున్న
#తెలంగాణ

ప్రబుద్ధ భారత్ ఇంటర్నేషనల్ ఫౌండేషన్ఆధ్వర్యంలో డా. బిఆర్ అంబేద్కర్ స్మరణ

జగిత్యాల : దేశానికి డా. బాబా సాహెబ్ భీమ్ రావు అంబేద్కర్ అందించిన అమూల్యమైన సేవలు, సమానత్వం, న్యాయం సామాజిక సంస్కరణలో వారి ఆలోచనలు, ఆశయాలను, ఆదర్షాల
#తెలంగాణ

ధ్వజస్తంభం ప్రతిష్టాపన ఉత్సవాలు

రాయికల్ మండలం : S.Shyamsunder చింతలూరు గ్రామంలోని ఆంజనేయ స్వామి దేవాలయంలో శనివారం ధ్వజస్తంభ ప్రతిష్టాపన ఉత్సవాలు వైభవంగా జరిగాయి పురోహితులు చెరుకు మహేశ్వర శర్మ వేద
#తెలంగాణ #జగిత్యాల

VIBRANCE – 2025: ఆకాశమే హద్దుగా – మానస స్కూల్ విద్యార్థుల, చిన్నారుల వార్షికోత్సవం సందడి

జగిత్యాల  పట్టణంలోని ప్రతిష్టాత్మక విద్యాసంస్థ మానస స్కూల్ ఆఫ్ ఎక్సలెన్స్ వారి వార్షికోత్సవం ఈ సంవత్సరం ప్రత్యేకంగా ఆకర్షణ గా నిలిచిపోయింది. “VIBRANCE – 2025: ఆకాశమే
#తెలంగాణ

రెండు సంవత్సరాలుగా చెల్లించని మూల్యాంకన భత్యాలు వెంటనే అందేలా చర్యలు తీసుకుంటాం : అదనపు కలెక్టర్ బిఎస్ లత

జగిత్యాల : జిల్లాలో పదవ తరగతి మూల్యాంకానానికి సంబంధించిన రెండు సంవత్సరాల గౌరవభత్యాలను (2022-23 , 2023-24) వెంటనే అందేలా చర్యలు తీసుకుంటున్నామని అదనపు కలెక్టర్ బిఎస్
#తెలంగాణ

అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడేవారిపై దృష్టి సారించి కఠినంగా వ్యవహరించాలి : జిల్లా ఎస్పీ మహేష్ బి గితే

( తెలంగాణ రిపోర్టర్) జిల్లా పోలీస్ కార్యాలయంలో మినీ కాన్ఫరెన్స్ హాల్లో వేములవాడ సబ్ డివిజన్ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించిన జిల్లా ఎస్పీ మహేష్ బి
#తెలంగాణ #జగిత్యాల

ఆటో స్టార్టర్లు తొలగించుకొని నీరు, విద్యుత్ వృథా అరికట్టండి : మెట్ పల్లి ఏడీఈ దురిశెట్టి మనోహర్

మెట్ పల్లి : వేసవి ఉష్ణోగ్రతలు రోజు రోజుకు పెరుగుతున్న దృష్ట్యా, భూగర్భ జలమట్టాలు శీఘ్రంగా పడిపోతున్నాయని, విద్యుత్ వాడకం అనూహ్యంగా పెరుగుతునందున రైతులు నీటిని పంటలకు
#తెలంగాణ

పోరాట స్ఫూర్తికి ప్రతీక దొడ్డి కొమురయ్య: జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా

( తెలంగాణ రిపోర్టర్) రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టరేట్ సమీకృత భవనంలో గురువారం దొడ్డి కొమురయ్య జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ….భూమి