రాజన్న సిరిసిల్ల జిల్లా: (సంపత్ పంజా) అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులు రాజన్న సిరిసిల్ల జిల్లాలో సిరిసిల్ల తాలూకాకు చెందిన సర్వేయర్ వేణు లంచం తీసుకుంటుండగా
హైదరాబాద్ లోని అశోక్ నగర్ మల్లాపూర్ ఇందిరా మెమోరియల్ హై స్కూల్ లో శుక్రవారం కల్చరల్ ఫెస్ట్ కార్యక్రమం జరిగింది. స్కూల్ కరస్పాండెంట్ కె.వి.రాజా గోపాల్, వ్యవస్థాపకుడు పి.ఎ.ఎల్. రాజకుమారి, ప్రో జోష్ విక్టర్
అభినందనలు, విమర్శలు ప్రధానం కాదు, సామాజిక సేవలే లక్ష్యంగా రోటరీ క్లబ్, ఆపి సంస్థల అనుబంధంతో పనిచేస్తున్నామని జగిత్యాల ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్ అన్నారు. రోటరీ
శతాబ్ది ఖండ పథసంచలనంలో జిల్లా బౌద్ధిక్ ప్రముఖ్ కొంగరి సాయికృష్ణ –రాయికల్: ఎస్. శ్యామసుందర్ రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ రాయికల్ ఖండ ఆధ్వర్యంలో శతజయంతి ఉత్సవాల
జగిత్యాల : తెలంగాణ ఆల్ సీనియర్ సిటీజేన్స్ అసోసియేషన్ జగిత్యాల జిల్లా శాఖ అధ్యక్షుడు హరి ఆశోక్ కుమార్ ఆధ్వర్యంలో దసరా సమ్మేళనం,అలయ్ బలయ్ కార్యక్రమాలు నిర్వహించారు. శుక్రవారం
జగిత్యాల సెప్టెంబర్ 27:ఉద్యోగుల,ఉపాధ్యాయుల,పెన్షనర్ల, గెజిట్టెడ్ అధికారుల సమస్యలన్నీ పరిష్కారమవుతాయని టీ.జీ.ఈ.జేఏసీ రాష్ట్ర చైర్మన్ మారం జగదీశ్వర్ అన్నారు. శనివారం జిల్లా కేంద్రంలోని నీటి పారుదల శాఖ కార్యాలయ
తెలంగాణ డీజీపీగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతులమీదుగా నియామక ఉత్తర్వులను అందుకున్న శివధర్ రెడ్డి. 1994 బ్యాచ్ ఐపీఎస్ అధికారి శివధర్ రెడ్డి – నేపథ్యం హైదరాబాద్