(తెలంగాణ రిపోర్టర్):- బీసీ కులాలలోని పిచ్చగుంట్ల, బుడబుక్కల, దొమ్మరి, తమ్మల కులాల స్థితిగతులను తెలుసుకునేందుకు తాము ఇక్కడికి వచ్చామని బీసీ కమిషన్ చైర్మన్ నిరంజన్ తెలిపారు. రాష్ట్ర
మంథని : హైదరాబాదులో న్యాయవాది ఇజ్రాయిల్ ను దారుణంగా హత్య చేసిన సంఘటనపై నిరసన తెలుపుతూ మంథనిలో న్యాయవాదులు మంగళవారం విధులను బహిష్కరించారు. రాష్ట్ర బార్ కౌన్సిల్
తెలంగాణ బ్రాహ్మణ సేవాసంఘాల సమాఖ్య వ్యవస్థాపక చైర్మన్ గా వెన్నంపల్లి జగన్మోహన్ శర్మ, నూతన అధ్యక్షులుగా మోతుకూరు రామేశ్వరశర్మ ఎన్నికయ్యారు. ఆదివారం హైదరాబాద్, స్వర్ణగిరి శ్రీ వేంకటేశ్వర
చిగురుమామిడి: M. Kanakaiah కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండల కేంద్రంలోని సిపిఐ పార్టీ కార్యాలయంలో తెలంగాణ రాష్ట్ర రైతు సంఘం మండల మహాసభను శనివారం నిర్వహించారు. ఈ
Today’s TGERC Public hearing on TGSPDCL ARR for 2025-26 financial year@Vidhyuth Niyantran Bhavan,Hyderabad, Chaired by Hon’ble Dr.Justice Devaraju Nagarjun Sircilla
వికసితభారత్ యువపార్లమెంట్-2025 జిల్లా స్థాయి పోటీల ముగింపు – ఉత్సాహంగా పాల్గొన్న యువత, విద్యార్థులు కేంద్ర ప్రభుత్వ యువజన సర్వీసులు మరియు క్రీడల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో
( తెలంగాణ రిపోర్టర్): Sampath Panja రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేటకు వేములవాడ రూరల్ నుండి ఎల్లారెడ్డిపేట తహసిల్దార్ కార్యాలయానికి బదిలీపై వచ్చిన డి సుజాతను తెలంగాణ
రాజన్న సిరిసిల్ల జిల్లా: sampath panja ఇల్లంతకుంటా పోలీస్ స్టేషన్లో విధులు హెడ్ కానిస్టేబుల్ గా నిర్వహిస్తున్నా బి.శ్రీనివాస్ హెడ్ కానిస్టేబుల్ నుండి ఏఎస్ఐగా పదోన్నతి పొందినసందర్భంగా
రాయికల్ : S. Shyamsunder మున్సిపల్ పరిధిలో గల 2, 8 అంగన్వాడీ కేంద్రాలలో ప్రీస్కూల్ పిల్లలకి అక్షరాభ్యాసం నిర్వహించారు. ఇందులో భాగంగా ఐసిడిఎస్ సూపర్వైజర్ పద్మావతి