# Tags
#తెలంగాణ

బీసీ కమిషన్ చైర్మన్ ను కలిసిన జగిత్యాల టీఎన్జీవోలు

జగిత్యాల జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో నిర్వహించిన ప్రజా పాలన దినోత్సవం వేడుకలను పురస్కరించుకొని ప్రభుత్వం తరఫున ముఖ్య అతిథిగా జాతీయ పతాకవిష్కరణ కు విచ్చేసిన తెలంగాణ బీసీ
#తెలంగాణ

స్వాతంత్య్ర సమరయోధులను స్మరించుకున్న కాంగ్రెస్ నాయకులు

మంథని : గుంజపడుగు : తెలంగాణ ప్రజా పాలన దినోత్సవం సందర్భంగా…కాంగ్రెస్ పార్టీ ఆద్వర్యంలో గుంజపడుగులో స్వాతంత్య్ర సమరయోధుల స్వాతంత్య్ర సాఫల్య స్థూపం వద్ద పూలమాల వేసి
#తెలంగాణ

పోషకాహార లోపం లేని సమాజ నిర్మాణమే ప్రభుత్వ లక్ష్యం : జిల్లా సంక్షేమ అధికారి డా.బోనగిరి నరేష్

కోరుట్ల, సెప్టెంబర్ 17: పోషకాహార లోపం లేని సమాజ నిర్మాణమే లక్ష్యంగా ప్రణాళికాయుతంగా వెళ్తున్న ప్రభుత్వ లక్ష్యం నెరవేర్చేందుకు పునరంకితమై పని చేద్దామని జగిత్యాల జిల్లా సంక్షేమ
#తెలంగాణ

మాజీ ఎమ్మెల్యే పుట్ట మధు ముట్టడించిన కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు

మంథని నియోజకవర్గ కేంద్రంలోని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధు ఇంటిని కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు మంగళవారంముట్టడించారు. కమాన్ పూర్ మండలంలోని పెంచికల్పేట్ గ్రామంలో అంబేద్కర్ విగ్రహ
#తెలంగాణ

లోయర్ మానేరు డ్యామ్ ను పరిశీలించిన మంత్రి పొన్నం ప్రభాకర్

కరీంనగర్ ప్రస్తుతం వస్తున్న ఇన్ ఫ్లో.. బయటకు వదిలినటువంటి నీటి వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్న మంత్రి పొన్నం ప్రభాకర్ ఈసారి రాష్ట్రంలో సమృద్ధిగా వర్షాలు కురవడంతో
#తెలంగాణ #జగిత్యాల

4 దశాబ్దాలుగా మానవ సేవను మాధవ సేవగా భావిస్తున్నా :ఎమ్మెల్యే డా.సంజయ్ కుమార్

సామాజిక సేవతోపాటుగా ప్రజా సేవయే నా ధ్యేయం : ఎమ్మెల్యే డా.సంజయ్ కుమార్ జగిత్యాల పావని కంటి ఆసుపత్రి మరియు ఆపి,రోటరీ క్లబ్ జగిత్యాల వారి ఆధ్వర్యంలో
#తెలంగాణ #జగిత్యాల

మాదిగకుంటను అభివృద్ది చేయాలి-ప్రజల ఇబ్బందులను తొలగించాలి : మాజీ మంత్రి జీవన్ రెడ్డి

రాయికల్ : ఎస్.శ్యామ్ సుందర్ : పట్టణంలోని మురికినీరంతా మాదిగ కుంటలోకి చేరి డెంగ్యూ, మలేరియా వ్యాప్తికి కారణమౌతున్న దృష్ట్యా మున్సిపల్ అధికారులు, ఇతర అధికారులతో సమన్వయం
#తెలంగాణ

వ్యాక్సిన్‌తో గర్భాశయ క్యాన్సర్‌కు చెక్‌.. ఐఎంఏ జగిత్యాల , గైనకాలజీ అసోసియేషన్ జగిత్యాల

జగిత్యాల : సర్వైకల్ క్యాన్సర్ నివారణను వ్యాక్సిన్ తో చెక్ పెట్టవచ్చని, వ్యాక్సిన్ ప్రతి ఒక్కరికి చేరే విధంగా కృషి చేద్దామని ఐఎంఏ జగిత్యాల శాఖ అధ్యక్షులు
#తెలంగాణ

కప్పరావుపేట గ్రామంలో మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ పర్యటన,పరామర్శలు 

ధర్మపురి నియోజకవర్గం కప్పరావుపేట : వెల్గటూర్ మండలం కప్పరావుపేట గ్రామానికి చెందిన గండ్ర రంగారావు అనే నాయకులు ఇటీవల మృతి చెందారు. ఈ సందర్బంగా శనివారం రోజున నిర్వహించిన వారి పెద్ద కర్మ
#తెలంగాణ

ప్రభుత్వం గల్ఫ్ కార్మికులను ఆదుకుంటుంది….

( తెలంగాణ రిపోర్టర్) రాజన్న సిరిసిల్ల జిల్లా : ఎల్లారెడ్డిపేట మండలంలోని రాచర్ల గొల్లపల్లి బస్టాండ్ లో గల్ఫ్ కార్మికుల మండల సొసైటీ అధ్యక్షులు ఎండి లాల్