# Tags
#తెలంగాణ

కక్షిదారులకు రాజీమార్గమే.. రాజమార్గం : పెద్దపల్లి జిల్లా డిస్ట్రిక్ట్ ప్రిన్సిపల్ సెషన్స్ జడ్జి సునిత కుంచాల

మంథని : సుప్రీంకోర్టు ఆదేశానుసారం లోక్ అదాలత్ లో కక్షిదారులు రాజీమార్గమని, రాజీ చేసుకోవడం ఇరువురు గెలుపుకు నాంది పలుకుతుందని పెద్దపల్లి జిల్లా ప్రధాన న్యాయమూర్తి శ్రీమతి
#తెలంగాణ

కోనరావుపేట మండల బిఆర్ఎస్ కు ఎదురు దెబ్బ!

రాజన్న సిరిసిల్ల జిల్లా : సంపత్ పంజా కోనరావుపేట మండల బిఆర్ఎస్ సీనియర్ నాయకులు, మాజీ జడ్పీటీసీ,ఫ్యాక్స్ చైర్మన్ బండ నర్సయ్య బిఆర్ఎస్ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి
#అంతర్జాతీయం #జాతీయం #తెలంగాణ

ప్రస్తుతం నేపాల్‌లో అనిశ్చిత పరిస్థితుల  నేపథ్యంలో ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు  తెలంగాణ ప్రభుత్వం న్యూఢిల్లీలోని తెలంగాణ భవన్‌లో ఎమర్జెన్సీ హెల్ప్‌లైన్‌ను ఏర్పాటు చేసింది.
#తెలంగాణ

అంగన్వాడి విద్య పిల్లల భవిష్యత్తుకు పునాది…ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్

రాయికల్ : ఎస్.శ్యామ్ సుందర్ : అంగన్వాడి విద్యతోనే భవిష్యత్తుకు పునాది ఉంటుందని ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ అన్నారు. రాయికల్ :ఎస్.శ్యామ్ సుందర్ https://public.app/video/sp_y7oha1eoqy1s0?utm_medium=ios బుధవారం
#తెలంగాణ

మల్కాపేట రిజర్వాయర్ లోకి నీటిని విడుదల చేసిన అధికారులు

(తెలంగాణ రిపోర్టర్): సంపత్ రాజన్న సిరిసిల్ల జిల్లా మల్కాపేట రిజర్వాయర్ లోకి మధ్య మానేరు నుండి నీటిని అధికారులు మంగళవారం ఒక పంపు ద్వారా విడుదల చేశారు.
#తెలంగాణ

రెడ్కో చైర్మన్ కు ట్రెసా శుభాకాంక్షలు…

హైదరాబాద్ లో తెలంగాణ రెడ్కో కార్యాలయంలో ఇటీవలే నూతనంగా బాధ్యతలు స్వీకరించిన చైర్మన్ డా. శరత్ (IAS)గారిని కలిసి శుభాకాంక్షలు తెలిపిన ట్రెసా జగిత్యాల జిల్లా అధ్యక్షులు
#జగిత్యాల

జిల్లా సమీకృత కలెక్టరేట్ లో ప్రజాకవి కాళోజి జయంతి, కలెక్టర్ ఆధ్వర్యంలో ఘనంగా నివాళులు

జగిత్యాల : మంగళవారం జగిత్యాల జిల్లా సమీకృత కలెక్టరేట్ భవన సముదాయంలో ప్రజాకవి, పద్మవిభూషణ్,స్వాతంత్ర్య సమర యోధుడు, సామాజిక కార్యకర్త కాళోజీ నారాయణ రావు జయంతి కార్యక్రమం 
#జగిత్యాల #తెలంగాణ

జిల్లాలో ఇప్పటివరకు 5వేల ఎకరాలలో ఆయిల్ పామ్ సాగు : జిల్లా ఉద్యాన మరియు పట్టు పరిశ్రమ అధికారి జి.శ్యాంప్రసాద్

 జగిత్యాల: జగిత్యాల జిల్లాలో ఇప్పటివరకు 5 వేల ఎకరాలలో ఆయిల్ పామ్ సాగు చేయబడుతుందని జిల్లా ఉద్యాన మరియు పట్టు పరిశ్రమ అధికారి జి.శ్యాంప్రసాద్ వెల్లడించారు. మంగళవారం
#తెలంగాణ #జగిత్యాల

ఈ నెల 13న, జాతీయ మెగా లోక్ అదాలత్ ను సద్వినియోగం చేసుకోవాలి: జిల్లా ఎస్పీ అశోక్ కుమార్

తేదీ: 13-09-2025 నాడు జాతీయ మెగా లోక్ అదాలత్ ఉన్నందున రాజీ పడ దగిన కేసులలో క్రిమినల్ కంపౌండబుల్ కేసులు, సివిల్ తగాదా కేసులు, ఆస్తి విభజన
#తెలంగాణ #జగిత్యాల

రాష్ట్రంలో మత్స్య కారులకు చేప పిల్లలకు బదులుగా, వాటి విలువను నగదు రూపకంగా పంపిణీ చేయాలి: సిఎం కు మాజీ మంత్రి జీవన్ రెడ్డి లేఖ

జగిత్యాల : రాష్ట్రంలో మత్స్య కారులకు చేప పిల్లలకు బదులుగా, వాటి విలువను నగదు రూపకంగా పంపిణీ చేయాలని కోరుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి మాజీ