జిల్లా కేంద్రంలోని కొత్త బస్టాండ్ ప్రాంతంలో ఎనిమిది సంవత్సరాలక్రితం ప్రతిష్టించిన, గోవిందమాంబ సమేత శ్రీమద్విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి దేవాలయంలో షష్టమ సంవత్సర వార్షికోత్సవాల్లో భాగంగా,శ్రీ గోవింద మాంబ
జగిత్యాల : బుధవారం మధ్యాహ్నం 4 గంటల ప్రాంతంలో కలెక్టరేట్ సమావేశ మందిరంలో జిల్లా విద్యాధికారి,చీఫ్ సూపర్డింట్ వెహికల్ ఇంచార్జ్, సిట్టింగ్ స్వాడ్, ప్రిన్సిపల్ లతో జిల్లా
రాయికల్ : S. Shyamsunder మండలంలోని వడ్డెరకాలనీ గ్రామంలోని అంగన్వాడి కేంద్రంలో బుధవారం ప్రీస్కూల్ విద్యార్థి విశ్వక్ జన్మదిన వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. అంగన్వాడీ టీచర్ బియ్యని
(తెలంగాణ రిపోర్టర్)రాజన్న సిరిసిల్ల.. రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి పోలీస్ స్టేషన్ ను సందర్శించి స్టేషన్ పరిసరాలు,స్టేషన్ ఆవరణలో పలు కేసుల్లో స్వాదీనం చేసుకున్న వాహనాల వివరాలు,స్టేషన్
హైదరాబాద్ : ప్రస్తుతం దేశంలో ప్రణాళికాబద్ధమైన నగరంగా చండీగఢ్ గుర్తుకు వస్తుంది. రాబోయే రోజుల్లో హైదరాబాద్ను కూడా అటువంటి నగరంగా అభివృద్ధి చేయాలని ప్రభుత్వం సంకల్పించింది. శంషాబాద్
రాయికల్ : S. Shyamsunder భూపతిపూర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పదో తరగతి విద్యార్థులకు తొమ్మిదో తరగతి విద్యార్థులు వీడుకోలు సమావేశాన్ని నిర్వహించారు. విద్యార్థులు ఒక
సిరిసిల్ల జిల్లా తెలంగాణ రిపోర్టర్ ప్రతినిధి, సంపత్ కుమార్ పంజ.. బాబోయ్ ఎండలు.. భగ్గుమంటున్న భానుడు… రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు పెరుగుతున్న తరుణంలో రాష్ట్ర ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని
ఎల్లారెడ్డిపేట : ( తెలంగాణ రిపోర్టర్:సంపత్ పంజా): ఎల్లారెడ్డిపేట్ మండలంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలోస్పీకర్ ని అనుచిత వ్యాఖ్యలతో మాట్లాడిన జగదీశ్వర్ రెడ్డి దిష్టిబొమ్మ కేటీఆర్,కెసిఆర్ దిష్టిబొమ్మ