# Tags
#తెలంగాణ

సెప్టెంబర్ 9 న ఛలో హైదరాబాద్ -ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు పద్మశ్రీ మంద కృష్ణ మాదిగ

రాయికల్: ప్రభుత్వంపై పెన్షన్ దారులు తాడో పేడో తెలుసుకునేందుకు సెప్టెంబర్ 9న హైదరాబాద్ లక్షల మంది తరలిరావాలని, ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు పద్మశ్రీ అవార్డు గ్రహీత మాదిగల
#తెలంగాణ

ఇసుక అక్రమ రవాణా చేస్తే కఠిన చర్యలు తప్పవు :SI రాహుల్ రెడ్డి

(తెలంగాణ రిపోర్టర్): సంపత్ : రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం తిమ్మాపూర్ గ్రామం వద్ద అక్రమంగా ఇసుక తరలిస్తున్న ట్రాక్టర్ ను స్టేషన్ హౌస్ ఆఫీసర్
#తెలంగాణ

మిడ్ మానేరు లోనీళ్లు శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టువే కాళేశ్వరం నీళ్లు కాదు :కాంగ్రెస్ నాయకులు

(తెలంగాణ రిపోర్టర్): తెలంగాణ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి కెసిఆర్ లక్ష కోట్లు దోసుకోడానికే కాళేశ్వరం కట్టారనికాంగ్రెస్ పార్టీ నాయకులు రోడ్డ రామచంద్రం , ఎడ్ల రాజ్ కుమార్
#తెలంగాణ #లైఫ్‌స్టైల్‌ #హైదరాబాద్

ప్రముఖ స్వాతంత్య్ర సమరయోధులు,రిటైర్డ్ డిప్యూటీ ఇన్స్పెక్టర్ అఫ్ స్కూల్స్ రాంపల్లి కిష్టయ్య (98) మృతి

ప్రముఖ స్వాతంత్య్ర సమరయోధులు,రిటైర్డ్ డిప్యూటీ ఇన్స్పెక్టర్ అఫ్ స్కూల్స్ రాంపల్లి కిష్టయ్య 98 సం॥నిన్న రాత్రి 11-35 ని॥లకు హైదరాబాద్ లో వృద్ధాప్యం కారణంగా మృతి చెందారు.
#తెలంగాణ

ఐ మాస్ లైట్ ను ప్రారంభించిన మార్కెట్ కమిటీ చైర్ పర్సన్ ఎస్కే సాబేరా బేగం

రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలంలోని గుండారం గ్రామంలో ఎస్డిఎఫ్ నిధుల కింద లక్ష రూపాయలతో ఏర్పాటు చేసిన ఐ మాస్ లైట్ ను ఆదివారం మార్కెట్
#తెలంగాణ

తల్లిదండ్రుల సంరక్షణ బాధ్యత వారసులదే..సీనియర్ సివిల్ జడ్జ్ వెంకట మల్లిక్ సుబ్రహ్మణ్య శర్మ

తల్లిదండ్రుల సంరక్షణ బాధ్యత వారి వారసులే తీసుకోవాలని జగిత్యాల జిల్లా కోర్టు సీనియర్ సివిల్ జడ్జ్ వెంకట మల్లిక్ సుబ్రహ్మణ్య శర్మ అన్నారు. జగిత్యాల జిల్లా న్యాయ
#తెలంగాణ

వైకుంఠ రథాన్ని మరియు బాడీ ఫ్రీజర్ బాక్సుని ప్రారంభించిన మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు

మంథని,: పెద్దపల్లి జిల్లా మంథని మునిసిపాలిటీలో CDP రూ. 48 లక్షల నిధులతో కొనుగోలు చేసిన వైకుంఠ రథం, ఫ్రీజర్ బాక్స్ ను మంథని గాంధీ చౌక్
#తెలంగాణ #జగిత్యాల

సామాజిక సేవకుడు బండ శంకర్ కు పంజాబ్ గవర్నర్ చేతులమీదుగాఇంటర్నేషనల్ బుద్ది పీస్ అవార్డు

సేవల్లో కొండ.. అవార్డులకు కేరాఫ్ బండ : – –పంజాబ్ గవర్నర్ చేతులమీదుగా అవార్డు అందుకున్న బండ శంకర్ జగిత్యాల : సేవే లక్ష్యం – ప్రేమే
#తెలంగాణ

గ్రామపంచాయతీ ఎన్నికలపై జిల్లా స్థాయి రాజకీయ పార్టీ సమావేశం

పెద్దపల్లి జిల్లా: గ్రామపంచాయతీ ఎన్నికలపై శనివారం పెద్దపల్లిజిల్లా కలెక్టరేట్ సమావేశ మందిరంలో జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష అధ్యక్షతన జిల్లా స్థాయి రాజకీయ పార్టీ సమావేశం జరిగింది. ఓటర్ల జాబితా
#తెలంగాణ

కేటీఆర్ విమర్శలు మానుకోవాలి :కాంగ్రెస్ నాయకులు..

(తెలంగాణ రిపోర్టర్, సంపత్ పంజా): రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం సింగసముద్రం సందర్శించిన సందర్భంగా కేటీఆర్ చేస్తున్న విమర్శలు మానుకోవాలని బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు దొమ్మాటి