# Tags
#తెలంగాణ

అంబరాన్నంటిన 75 వసంతాల వజోత్సవ వేడుకలు-హన్మాజిపేట స్కూల్లో కలుసుకున్న పూర్వ విద్యార్థులు

పూర్వ విద్యార్థుల జన జాతర 1949-2025 వజ్రోత్సవం – మహానందోత్సవం హన్మాజిపేట ఒడిలో 75 ఏళ్ల బడి పండుగ హనుమాజీపేటను సినారె మండలంగా ప్రకటించాలని డిమాండ్ వేములవాడ
#తెలంగాణ #జగిత్యాల

కాసుగంటి కుటుంబం ఆధ్వర్యంలో ప్రతిభావంతులైన శ్రీ కాసుగంటి నారాయణరావు ప్రభుత్వ కళాశాల విద్యార్థులకు హైకోర్ట్ న్యాయమూర్తి జస్టిస్ పుల్ల కార్తీక్ చేతులమీదుగా నగదు పురస్కారాలు అందజేత 

కాసుగంటి కుటుంబం ఆధ్వర్యంలో ప్రతిభావంతులైన శ్రీ కాసుగంటి నారాయణరావు ప్రభుత్వ కళాశాల విద్యార్థులకు హైకోర్ట్ న్యాయమూర్తి జస్టిస్ పుల్ల కార్తీక్ చేతులమీదుగా నగదు పురస్కారాలు అందజేత  శ్రీ కాసుగంటి
#తెలంగాణ #జగిత్యాల

విద్యార్థులకు కాసుగంటి కుటుంబంచే ప్రతీ సంవత్సరం అందించే నగదు ప్రోత్సాహం

జగిత్యాల : ఫిజికల్ సైన్స్ గ్రూప్ లో టాపర్ : వకీల్, మాజీ శాసనసభసభ్యుడు కాసుగంటి లక్ష్మీనర్సింహారావు అవార్డు : నాగుల పూజ, గ్రామం: జగదేవ్ పేట
#Culture #తెలంగాణ

శ్రీ రాజ రాజేశ్వరి తల్లి నవ వధువుగా దర్శనమిచ్చి…

శ్రీ రాజ రాజేశ్వరి తల్లి నవ వధువుగా దర్శనమిచ్చి నన్నుతరింపజేసిన తీరు …!!! దర్శించితిని తల్లి !!వేములవాడ సామ్రాజ్ఞి …!!!నిను నవ వధువుగా,కాత్యాయనివై తపంబున గెలిచి రాజేశ్వారుణ్ణి
#తెలంగాణ

శ్రీ లక్ష్మీ నృసింహస్వామి వారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించిన మంత్రి శ్రీధర్  బాబు

ధర్మపురి  పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలప్రచారంలో భాగంగా శుక్రవారం ధర్మపురి పట్టణంలోని స్థానిక బ్రాహ్మణ సంఘంలో పట్టభద్రులు, పార్టీ నాయకులు, కార్యకర్తలతో ఏర్పాటు చేసిన సమావేశంలో రాష్ట్ర ఐటి
#తెలంగాణ

ఈ ఏడాదిన్నరలోపే 56 వేలకు పైగా ఉద్యోగాలు ఇచ్చిన ఘనత కాంగ్రెస్ పార్టీదే -రాష్ట్ర మంత్రి శ్రీధర్ బాబు

అధికారంలోకి వచ్చిన ఏడాదిన్నరలోపే 56 వేలకు పైగా ఉద్యోగాలు ఇచ్చిన ఘనత కాంగ్రెస్ పార్టీదేనని రాష్ట్ర ఐటి పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు ధర్మపురి… పట్టభద్రుల
#తెలంగాణ #జగిత్యాల

కాంగ్రెస్ అభ్యర్థికి మొదటి ప్రాధాన్యత ఓటు వేయాలి,నిరుద్యోగులకు అండగా ఉంటాం…

రాయికల్ : S. Shyamsunder కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం చేపట్టిన నుండే నిరుద్యోగ యువతకు జాబ్ క్యాలెండర్ రూపొందించి ఉద్యోగాల భర్తీ చేపట్టిందని విద్యావంతులైన పట్టభద్రులకు కాంగ్రెస్
#తెలంగాణ

భూపాలపల్లిలో నడిరోడ్డుపై సోషల్ ఆక్టివిస్ట్ దారుణ హత్య!

భూపాలపల్లి : (గుజ్జెటి శ్రీనివాస్) భూపాలపల్లిలో దారుణ హత్య. నడిరోడ్డుపై సోషల్ ఆక్టివిస్ట్ ను పొడిచి చంపిన గుర్తుతెలియని వ్యక్తులు. జిల్లా కేంద్రం భూపాలపల్లిలో దారుణం చోటుచేసుకుంది.
#తెలంగాణ

రాయికల్ లో చత్రపతి శివాజీ మహారాజ్ జయంతి వేడుకలు, శోభాయాత్ర

రాయికల్: S. Shyamsunder : చత్రపతి శివాజీ మహారాజు జయంతిని పురస్కరించుకొని హిందూ సంఘాల పిలుపుమేరకు బుధవారం సాయంత్రం శివాజీ బొమ్మ నుండి, పాత బస్టాండ్ మీదుగా
#తెలంగాణ

తులసి వనంలో గంజాయి మొక్కల్లా ఉన్న కొందరి తీరుతో ఆ శాఖ పరువు అడవిపాలు!

మంథని : (గుజ్జటి శ్రీనివాస్) అపార మైన ఖనిజ సంపదకు , అత్యంత విలువైన వృక్ష జాతులకు, అపురూప మైన జీవ రాసులకు నెలవులు ఆ అడవులు.