# Tags
#తెలంగాణ #Food #అంతర్జాతీయం

ఆహార ఉత్పత్తుల తేదీల ఫోర్జరీ కేసు:బహరేన్ లో ఐదుగురు తెలంగాణీయులకు రెండేళ్ల జైలుశిక్ష

◉ ఇద్దరు కంపెనీ యజమానులు, ఒక మేనేజర్‌కు మూడేళ్ల జైలుశిక్ష ◉ 19 మంది కార్మికులకు రెండేళ్ల జైలుశిక్ష – వీరిలో 5 గురు తెలంగాణ వాసులు
#తెలంగాణ #ఎడ్యుకేషన్ & కెరీర్ #జగిత్యాల

వృద్ధుల సంరక్షణ బాధ్యత వారసులదే,న్యాయ సహాయం కోసం లాయర్ల ఏర్పాటు : జిల్లా ప్రధాన న్యాయమూర్తి రత్న పద్మావతి

రాయికల్ : వృద్ధుల సంరక్షణ బాధ్యత వారసులదేననీ, న్యాయ సహాయం కోసం న్యాయసేవాధికార సంస్థ నిరంతరం పనిచేస్తుందనీ, ఇందుకు అవసరమైన చర్యలు తీసుకుంటామని జిల్లా ప్రధాన న్యాయమూర్తి రత్న పద్మావతి వెల్లడించారు
#తెలంగాణ

మల్కపేట రిజర్వాయర్ ను నింపాలి ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ ను కోరిన కాంగ్రెస్ నాయకులు

(తెలంగాణ రిపోర్టర్, సంపత్ పంజా):- రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు శనివారం ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ ను కలిసి మలకపేట
#తెలంగాణ

రాయికల్ మండలంలో “పల్లెల్లో పనుల జాతర” కార్యక్రమం:1 కోటి 30 లక్షలతో అభివృద్ధి పనులకు భూమి పూజ చేసిన ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్ 

రాయికల్ : ఎస్.శ్యామ్ సుందర్ : మండలంలో శుక్రవారం మధ్యాహ్నం 12:30 నుంచి 4 గంటల వరకు వివిధ గ్రామాల్లో పల్లెల్లో పనుల జాతర కార్యక్రమం నిర్వహించారు.
#తెలంగాణ #వ్యవసాయం

చెక్ డ్యామ్ ను ప్రారంభించిన జిల్లా వ్యవసాయ అధికారి అఫ్జల్ బేగం

రాజన్న సిరిసిల్ల జిల్లా (తెలంగాణ రిపోర్టర్ ) రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలంలోని నారాయణపూర్ గ్రామ శివారులో గల చెక్ డ్యామ్ కు శుక్రవారం జిల్లా
#తెలంగాణ

విద్యాలయం ఆవరణ పరిశుభ్రంగా ఉండాలి :కలెక్టర్ సందీప్ కుమార్ ఝా

పాఠ్యాంశాలు నిత్యం చదివించాలి..కలెక్టర్ సందీప్ కుమార్ ఝా. రాజన్న సిరిసిల్ల జిల్లా : ముస్తాబాద్ మండలం లోని కస్తూర్బాగాంధీ విద్యాలయంలో ఆకస్మిక తనిఖీ చేసారు. విద్యాలయాల ఆవరణ
#తెలంగాణ

బంజారాలకు ప్రభుత్వం హక్కులను కల్పిస్తుంది : ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్

(సంపత్ కుమార్ పంజ : రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో గురువారం తీజ్ ఉత్సవంలో ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ సిరిసిల్ల నియోజకవర్గం ఇంచార్జ్ కేకే
#తెలంగాణ

గణేష్ మండపాల వద్ద ప్రమాదాలు జరుగకుండ జాగ్రత్తలు తీసుకోవాలి:డి ఎస్పీ రఘు చందర్

రాయికల్ : ఎస్. శ్యామసుందర్ : ప్రతి ఒక్కరు నిబంధనలు పాటించాలి : జగిత్యాల డి ఎస్పీ రఘు చందర్ రాయికల్ పట్టణంలోని పద్మశాలి పంక్షన్ హాల్
#తెలంగాణ

మానేరు జలాలకు పూజలు నిర్వహించిన జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా, ఎస్పీ మహేష్ బి గితే

కుడి కాలువకు నీటి విడుదల.…. గంభీరావుపేట, గంభీరావుపేట మండలంలోని నర్మాల వద్ద ఉన్న ఎగువ మానేరు ప్రాజెక్ట్ పూర్తిగా నిండడంతో బుధవారం కలెక్టర్ సందీప్ కుమార్ ఝా,