# Tags
#తెలంగాణ #జగిత్యాల

అక్రమ ఇసుక తవ్వకం, రవాణాపై జిల్లా కలెక్టర్ బి.సత్య ప్రసాద్, ఎస్పీ అశోక్ కుమార్  విస్తృత తనిఖీలు

జగిత్యాల -జిల్లాలోని దమ్మన్నపేట ఆరెపెల్లి గోదావరి నది ఇసుక రీచ్ ల పరిశీలన, అక్రమ ఇసుక రవాణా చేస్తున్న 4 ట్రాక్టర్లు సీజ్  ఇసుక అక్రమ తవ్వకాలు,
#టెక్ న్యూస్ #తెలంగాణ

స్టార్టప్‌ల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక ఒప్పందం

స్టార్టప్‌ల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక ఒప్పందం చేసుకుంది. అంతర్జాతీయ స్టార్టప్ భాగస్వామ్యానికి టీ హబ్ (T-Hub), బ్రెజిల్‌లోని గోయస్‌ రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిచే
#తెలంగాణ

మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు ఆదేశాల మేరకు…మంథని నాయకుల ప్రచారం

మంథని మండలం : రాష్ట్ర ఐటీ పరిశ్రమల మరియు శాసనసభ వ్యవహారాల మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు ఆదేశాల మేరకు…మంథని మండల పరిధిలోని సూర్యయ్యపల్లె గ్రామంలోని మేరీ
#తెలంగాణ

మంథని బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో న్యాయవాద దంపతుల వర్దంతి, నివాళులు

న్యాయవాద దంపతులు గట్టు వామన్ రావు నాగమణి లు దారుణ హత్యకు గురై నాలుగు సంవత్సరాలు పూర్తవుతున్నందున దోషులను శిక్షించడంలో తీవ్ర జాప్యం జరుగుతున్నందున మంథని బార్
#తెలంగాణ

రాయికల్ లో ఘనంగా మాజీ సి ఎం కేసీఆర్ జన్మదిన వేడుకలు

రాయికల్ : S. Shyamsunder మండల & పట్టణ బి.ఆర్.యస్ పార్టీ ఆధ్వర్యంలో రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి , బి.ఆర్.యస్ పార్టీ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు
#తెలంగాణ

తంగళ్లపల్లి మైనార్టీ సంక్షేమ రెసిడెన్షియల్ విద్యాలయం ఆకస్మిక తనిఖీ చేసిన కలెక్టర్ సందీప్ కుమార్ ఝా

తంగళ్లపల్లి (సిరిసిల్ల): నాణ్యతా ప్రమాణాలు పాటిస్తూ ప్రతి రోజూ కామన్ డైట్ మెనూ ప్రకారం భోజనాలు పెట్టాలని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా ఆదేశించారు. తంగళ్లపల్లిలోని సిరిసిల్ల
#తెలంగాణ

ఎల్లారెడ్డిపేట నూతన ప్రెస్ క్లబ్ అధ్యక్షులుగా తెలంగాణ రిపోర్టర్ పంజ సంపత్ కుమార్, గౌరవ అధ్యక్షులుగా పోతుల గాంధీ 

ఎల్లారెడ్డిపేట, (Sampathkumar.Panja) ఎల్లారెడ్డిపేట నూతన ప్రెస్ క్లబ్ అధ్యక్షులుగా పంజ సంపత్ కుమార్, గౌరవ అధ్యక్షులుగా పోతుల గాంధీ ,ఉప అధ్యక్షులుగా ఇమ్మడి బాబు, ప్రధాన కార్యదర్శిగా
#తెలంగాణ

పట్టభద్రుల పరిష్కారానికి కృషి :ఎమ్మెల్సీ అభ్యర్థి ప్రసన్న హరికృష్ణ

రాయికల్ : ఎస్. శ్యామసుందర్ పట్టభద్రులు, నిరుద్యోగుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని కరీంనగర్, మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్ ఎమ్మెల్సీ అభ్యర్థి ప్రసన్న హరికృష్ణ అన్నారు. శనివారం
#తెలంగాణ

కన్నుల పండువగా భీమేశ్వరస్వామి రథోత్సవం

ముగిసిన జాతర ఉత్సవాలు : రాయికల్ : ఎస్. శ్యామసుందర్ రాయికల్ పట్టణంలోని ప్రాచీన చరిత్ర కలిగిన  శ్రీ భీమేశ్వరస్వామి ఆలయంలో మూడు రోజులుగా జరుగుతున్న  జాతర
#టెక్ న్యూస్ #Events #Tech #తెలంగాణ

ప్రపంచస్థాయి మౌలిక వసతుల అభివృద్ధికి రూ.15 వేల కోట్లు: మంత్రి శ్రీధర్ బాబు

హైదరాబాద్ : హైదరాబాద్ ను మరింత ముందుకు తీసుకెళ్లేందుకు తమ ప్రభుత్వం రూ.15 వేల కోట్లతో ప్రపంచస్థాయి మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేస్తోందని ఐటి మరియు పరిశ్రమల