రెడ్కో చైర్మన్ గా రిటైర్డ్ ఐఏఎస్ డా.ఏ.శరత్ : హైదరాబాద్ : తెలంగాణ రెడ్కో (తెలంగాణ రెన్యూవబుల్ ఎనర్జీ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్) చైర్మన్ గా రిటైర్డ్ ఐఏఎస్
రాయికల్ : ఎస్.శ్యామసుందర్ : …నాలుగు వంతెనల నిర్మాణం…నాకు సంతృప్తినిచ్చింది..!…బోర్నపల్లి,కమ్మునూరు బ్రిడ్జిల నిర్మాణం దగ్గరుండి పర్యవేక్షించాను…… పదేళ్ల తర్వాత రేషన్ కార్డులు, ఇండ్ల మంజూరు : మాజీ
(తెలంగాణ రిపోర్టర్, సంపత్ పంజ : రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలంలోని నారాయణపూర్ గ్రామంలో గల హనుమాన్ దేవాలయంలో శ్రావణ శనివారం సందర్భంగా ప్రత్యేక పూజలు
తన చిన్న కుమారుడు ఆర్యను కాలేజీలో చేర్పించేందుకు అమెరికా బయల్దేరిన తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత 15 రోజుల పాటు అమెరికా పర్యటనలో
రాజన్న సిరిసిల్ల జిల్లా :వేములవాడ వేములవాడ మండలంలోని శాత్రాజుపల్లి గ్రామంలో రైతు మారు కిషన్ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా ఆయనకు మిత్రులు యూరియా బస్తా బహుమతిగా ఇచ్చారు.
రాజన్న సిరిసిల్ల జిల్లా : స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా సమీకృత జిల్లా కలెక్టరేట్ ఆవరణలో జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝ నిబంధనలో ప్రకారం జాతీయ పతాకావిష్కరణ
జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, అల్లీపూర్ నందు వాటర్ ప్లాంట్ మరియు బాస్కెట్బాల్ కోర్టును గురువారం మధ్యాహ్నం 2-30 గంటల ప్రాంతంలో జిల్లా విద్యాధికారి కే. రాము ప్రారంభించారు.