# Tags
#తెలంగాణ #జగిత్యాల

ఆవాసం అభివృద్ధికి “గ్రేటర్ అట్లాంటా తెలంగాణ సొసైటీ 50 వేల రూ.విరాళం :రిటైర్డ్ ప్రిన్సిపాల్ సాయిని రాంగోపాల్ రావు 

 జగిత్యాల శ్రీ వాల్మీకి ఆవాసం (జగిత్యాల) అభివృద్ధికి “గ్రేటర్ అట్లాంటా తెలంగాణ సొసైటీ 50 వేల రూ.విరాళం అందజేసింది. జిల్లా కేంద్రంలోని దరూర్ క్యాంప్ శ్రీ వాల్మీకి
#తెలంగాణ

న్యాయవాద దంపతుల హత్య కేసు విచారణను సుప్రీంకోర్టు సిబిఐ కి అప్పగిస్తూ జారీ చేసిన ఉత్తర్వులను స్వాగతిస్తున్నాం : కాచే

మంథని : న్యాయవాద దంపతుల హత్య కేసు విచారణను సుప్రీంకోర్టు సిబిఐ కి అప్పగింస్తూ జారీ చేసిన ఉత్తర్వులను స్వాగతిస్తున్నాం. సిబిఐ విచారణలో వాస్తవ విషయాలు వెలుగులోకి
#తెలంగాణ #హైదరాబాద్

సుప్రీంకోర్టు ఆదేశాలను స్వాగతిస్తున్నా-గట్టు వామన్ రావు కేసులో అసలు దోషులకు శిక్ష పడాలి: రాష్ట్ర మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు

హైదరాబాద్ : గట్టు వామన్ రావు కేసులో అసలు దోషులకు శిక్ష పడాలి సిబీఐ విచారణలో అప్పటి ప్రభుత్వ పెద్దల పాత్ర బయటపడాలి —రాష్ట్ర ఐటీ, పరిశ్రమల
#తెలంగాణ

ప్రభుత్వ నిబంధన మేరకు ఇంటి నిర్మాణం చేపట్టాలి : మున్సిపల్ మేనేజర్ వెంకట్ 

రాయికల్ : ఎస్ శ్యామ్ సుందర్ ప్రభుత్వ నిబంధనల మేరకు ఇందిరమ్మ ఇంటి లబ్ధిదారులు ఇంటిని నిర్మించుకోవాలని మున్సిపల్ మేనేజర్ వెంకట్ అన్నారు. మంగళవారం రాయికల్ పట్టణంలోని
#తెలంగాణ

రాబోయే మూడు రోజుల్లో అతి భారీ వర్షాల ఫోర్‌కాస్ట్‌తో వాహనదారులకు సిద్దిపేట ట్రాఫిక్ ఏసిపి సుమన్ కుమార్ జాగ్రత్తలు, సూచనలు

సిద్దిపేట : వాతావరణ సూచనల ప్రకారం, సిద్దిపేట ప్రాంతంలో రాబోయే మూడు రోజులు (ఆగస్టు 13, 14, 15) అతి భారీ నుండి భారీ వర్షాలు కురవనున్నాయి.
#తెలంగాణ

సాగు అవసరాలకు సమృద్ధిగా యూరియా నిల్వలు : జిల్లా వ్యవసాయ అధికారి అఫ్జల్ బేగం

తెలంగాణ రిపోర్టర్: యూరియా కొరత లేదు రైతులు ఆందోళన చెందవద్దు. మోతాదుకు మించి యూరియా వాడవద్దు : యూరియా నిల్వల పై జిల్లా వ్యవసాయ అధికారి రాజన్న
#తెలంగాణ

పేదవారి ఆత్మ గౌరవానికి ప్రతీక రేషన్ కార్డు : జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా

ఎల్లారెడ్దిపేట, sampath panja రేషన్ కార్డు అనేది ప్రతి పేదవారికి ఆత్మ గౌరవానికి ప్రతీక అని జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా అన్నారు. ఎల్లారెడ్దిపేట మండల
#తెలంగాణ

నియోజకవర్గ అభివృద్ధికోసం ముఖ్యమంత్రితో కలిసి పనిచేస్తా : MLA డా. సంజయ్ కుమార్

జగిత్యాల జిల్లా రాయికల్ : ఎస్. శ్యామసుందర్ నియోజకవర్గ అభివృద్ధికోసంముఖ్యమంత్రితో కలసి రాజకీయాలకు అతీతంగా పనిచేస్తానని జగిత్యాల నియోజకవర్గ ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్ స్పష్టం చేశారు.
#తెలంగాణ

ప్రమాదకర విద్యుత్ నెట్వర్క్ సరిదిద్దడానికి సామూహిక ప్రక్రియకు ఎన్పీడీసీఎల్ శ్రీకారం

జగిత్యాల జిల్లా : రోజురోజుకూ పెరుగుతున్న విద్యుత్ ప్రమాదాలను సమూలంగా నిర్మూలించడానికి, ఏళ్ల తరబడి మిగిలిపోయిన, పాతబడిపోయి దుర్భరంగా, ప్రమాదకరంగా ఉన్న నెట్వర్క్ ను సరిదిద్దే ప్రక్రియకు
#తెలంగాణ

తల్లిపాలు పిల్లలకు దేవుడిచ్చిన వరంమెట్ పల్లి ఐసీడీఎస్ సీడీపీఓ కే. మనమ్మ

కోరుట్ల, ఆగస్టు 7: తల్లిపాలు పిల్లలకు దేవుడిచ్చిన వరం లాంటివి అని మెట్ పల్లి ఐసీడీఎస్ సీడీపీఓ కే. మనమ్మ అన్నారు. గురువారం కోరుట్ల పట్టణంలోని మాదాపూర్