జగిత్యాల శ్రీ వాల్మీకి ఆవాసం (జగిత్యాల) అభివృద్ధికి “గ్రేటర్ అట్లాంటా తెలంగాణ సొసైటీ 50 వేల రూ.విరాళం అందజేసింది. జిల్లా కేంద్రంలోని దరూర్ క్యాంప్ శ్రీ వాల్మీకి
మంథని : న్యాయవాద దంపతుల హత్య కేసు విచారణను సుప్రీంకోర్టు సిబిఐ కి అప్పగింస్తూ జారీ చేసిన ఉత్తర్వులను స్వాగతిస్తున్నాం. సిబిఐ విచారణలో వాస్తవ విషయాలు వెలుగులోకి
రాయికల్ : ఎస్ శ్యామ్ సుందర్ ప్రభుత్వ నిబంధనల మేరకు ఇందిరమ్మ ఇంటి లబ్ధిదారులు ఇంటిని నిర్మించుకోవాలని మున్సిపల్ మేనేజర్ వెంకట్ అన్నారు. మంగళవారం రాయికల్ పట్టణంలోని
ఎల్లారెడ్దిపేట, sampath panja రేషన్ కార్డు అనేది ప్రతి పేదవారికి ఆత్మ గౌరవానికి ప్రతీక అని జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా అన్నారు. ఎల్లారెడ్దిపేట మండల
జగిత్యాల జిల్లా రాయికల్ : ఎస్. శ్యామసుందర్ నియోజకవర్గ అభివృద్ధికోసంముఖ్యమంత్రితో కలసి రాజకీయాలకు అతీతంగా పనిచేస్తానని జగిత్యాల నియోజకవర్గ ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్ స్పష్టం చేశారు.
జగిత్యాల జిల్లా : రోజురోజుకూ పెరుగుతున్న విద్యుత్ ప్రమాదాలను సమూలంగా నిర్మూలించడానికి, ఏళ్ల తరబడి మిగిలిపోయిన, పాతబడిపోయి దుర్భరంగా, ప్రమాదకరంగా ఉన్న నెట్వర్క్ ను సరిదిద్దే ప్రక్రియకు